Daily Roundup

ఏపీ వెల్త్‌ఫండ్‌

Published: February 15, 2026

దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని రూ.100 కోట్లతో ఏపీ వెల్త్‌ఫండ్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ...

దేశంలో విద్యుదుత్పత్తి 

Published: February 15, 2026

దేశవ్యాప్తంగా 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి పదినెలల్లో 50వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం అదనంగా అందుబాటులోకి వచ్చినట్లు కేంద్ర విద్యుత్తుశాఖ తెలిపింది....

యూజీసీ

Published: February 15, 2026

వివిధ రంగాల పరిశ్రమల నిపుణులను ఉన్నత విద్యాసంస్థల్లో ప్రొఫెసర్లుగా నియమించుకోవడంలో తమిళనాడు ముందుందని విశ్వవిద్యాలయాల నిధుల సంఘం (యూజీసీ) వెల్లడించింది....

ఏపీ బడ్జెట్‌ 2026-27  

Published: February 14, 2026

ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ శాసనసభలో 2026, ఫిబ్రవరి 14న వరుసగా మూడో ఏడాది రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ.3,32,205.34 కోట్ల అంచనా వ్యయంతో పద్దును సమర్పించారు...

‘ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ ఫెసిలిటీ’ 

Published: February 14, 2026

ఈశాన్య రాష్ట్రమైన అస్సాంలోని దిబ్రూగఢ్‌ జిల్లాలో ఉన్న జాతీయ రహదారి-37పై ఏర్పాటు చేసిన తొలి ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ ఫెసిలిటీ(ఈఎల్‌ఎఫ్‌)ని ప్రధాని మోదీ 2026, ఫిబ్రవరి 14న ప్రారంభించారు...

పీఎం రాహత్‌ పథకం 

Published: February 14, 2026

రోడ్డు ప్రమాద బాధితులకు తక్షణ వైద్య సహాయం అందించే లక్ష్యంతో తీసుకువచ్చిన ప్రధానమంత్రి రోడ్డు ప్రమాద బాధితుల ఆసుపత్రి, చికిత్స భరోసా(పీఎం రాహత్‌) పథకాన్ని  కేంద్రం 2026, ఫిబ్రవరి 14న అధికారికంగా ప్రారంభించింది...

విశ్వసనీయ సాంకేతిక కూటమి (టీటీఏ)

Published: February 14, 2026

జియో ప్లాట్‌ఫామ్స్, ఆంథ్రోపిక్, ఎరిక్‌సన్‌తో పాటు సెమీ కండక్టర్లకు క్లౌడ్‌ మౌలిక సదుపాయాలు, అనుసంధానత అందించే రంగంలో సారూప్యత కలిగిన అంతర్జాతీయ సంస్థలు విశ్వసనీయ సాంకేతిక కూటమి (టీటీఏ)ని ఏర్పాటు చేయడానికి చేతులు కలిపాయి...

ప్రపంచ పారా బ్యాడ్మింటన్‌

Published: February 14, 2026

ప్రపంచ పారా బ్యాడ్మింటన్‌లో ఆరుసార్లు సింగిల్స్‌ విజేతగా నిలిచిన తొలి ఆటగాడిగా భారత పారా షట్లర్‌ ప్రమోద్‌ భగత్‌ రికార్డు సృష్టించాడు...

జాతీయ మహిళా దినోత్సవం

Published: February 13, 2026

ప్రపంచవ్యాప్తంగా మార్చి 8న జరుపుకునే అంతర్జాతీయ మహిళా దినోత్సవం కాకుండా మన దేశంలోనూ ప్రత్యేకంగా మహిళల కోసం ఒక రోజును కేటాయించారు...

ప్రధాని కొత్త కార్యాలయం

Published: February 13, 2026

కొత్తగా నిర్మించిన ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంఓ) - సేవా తీర్థ్‌ను ప్రధాని నరేంద్ర మోదీ 2026, ఫిబ్రవరి 13న ప్రారంభించారు. సేవా తీర్థ్‌లో ప్రధాని కార్యాలయంతోపాటు జాతీయ భద్రత మండలి సెక్రటేరియట్, క్యాబినెట్‌ సెక్రటేరియట్‌ ఉంటాయి....

బంగ్లాదేశ్‌ ప్రధానిగా తారిఖ్‌

Published: February 13, 2026

బంగ్లాదేశ్‌ 13వ సార్వత్రిక ఎన్నికల్లో బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పార్టీ(బీఎన్‌పీ) ఘన విజయం సాధించింది. మూడింట రెండు వంతుల స్థానాల్లో నెగ్గి.. రెండు దశాబ్దాల తర్వాత బంగ్లా అధికార పీఠాన్ని కైవసం చేసుకుంది. ...

లీడ్‌ బ్యాంక్‌ పథకం

Published: February 13, 2026

జిల్లా స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలను సమన్వయం చేసేందుకు 1969లో ప్రవేశపెట్టిన లీడ్‌ బ్యాంక్‌ పథకం (ఎల్‌బీఎస్‌)లో మార్పులు చేయాలని ఆర్‌బీఐ ప్రతిపాదించింది. ఇందుకోసం కొన్ని నిబంధనలను సవరిస్తూ 2026, ఫిబ్రవరి 13న ముసాయిదాను విడుదల చేసింది. ...

స్టార్టప్‌ ఇండియా 2.0

Published: February 13, 2026

స్టార్టప్‌ ఇండియా ఫండ్‌ ఆఫ్‌ ఫండ్స్‌ పథకం రెండో దశ (2.0)కు రూ.10,000 కోట్ల మూలనిధితో ప్రభుత్వం 2026, ఫిబ్రవరి 13న ఆమోదం తెలిపింది. ప్రారంభ దశల్లో, డీప్‌-టెక్‌ పరిశోధనల్లో ఉన్న అంకుర సంస్థలకు ఇది ప్రోత్సాహం ఇస్తుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు....

ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీగా బాలసుబ్రమణ్యం

Published: February 13, 2026

ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీ, ప్రజా రవాణాశాఖ (పీటీడీ) కమిషనర్‌గా ఎన్‌.బాలసుబ్రమణ్యం నియమితులయ్యారు. ప్రస్తుతం ఈయన ఆర్గనైజేషన్స్‌ విభాగం డీజీపీగా ఉన్నారు. ఇప్పటి వరకు ఆర్టీసీ ఎండీగా ఉన్న ద్వారకాతిరుమలరావు పదవీకాలం ఫిబ్రవరితో ముగిసింది. ...

రక్షణ రంగం

Published: February 12, 2026

భారత రక్షణ రంగం బలోపేతమే లక్ష్యంగా దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న ప్రతిపాదనకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ నేతృత్వంలోని రక్షణ కొనుగోళ్ల మండలి (డీఏసీ) 2026, ఫిబ్రవరి 12న ఆమోదముద్ర వేసింది. ...

ఎస్‌బీఐ రిసెర్చ్‌ నివేదిక

Published: February 12, 2026

అమెరికాతో వాణిజ్య ఒప్పందం వల్ల మన ఎగుమతులు భారీగా పెరుగుతాయని.. దిగుమతులు రాణించినా కూడా, ఏడాది వ్యవధిలోనే మనకు వాణిజ్య మిగులు 90 బిలియన్‌ డాలర్లు (రూ.8.19 లక్షల కోట్లు)గా ఉండొచ్చని ఎస్‌బీఐ రిసెర్చ్‌ తాజా నివేదికలో పేర్కొంది....

ఆసియా షూటింగ్‌ ఛాంపియన్‌షిప్‌

Published: February 12, 2026

ఆసియా షూటింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో ఐశ్వరీ ప్రతాప్‌ సింగ్‌ స్వర్ణం నెగ్గాడు. 2026, ఫిబ్రవరి 12న దిల్లీలో జరిగిన పురుషుల 50 మీటర్ల రైఫిల్‌ 3 పొజిషన్స్‌లో అతడు 362 పాయింట్లతో ప్రపంచ రికార్డు సృష్టిస్తూ అగ్రస్థానంలో నిలిచాడు. ...

ఆర్‌ఏఎఫ్‌ పైలట్లకు శిక్షణ ఇవ్వనున్న ఐఏఎఫ్‌

Published: February 12, 2026

బ్రిటన్‌కు చెందిన రాయల్‌ ఎయిర్‌ఫోర్స్‌ (ఆర్‌ఏఎఫ్‌) పైలట్లకు శిక్షణ ఇచ్చేందుకు భారత వాయుసేన (ఐఏఎఫ్‌) తొలిసారి సిద్ధమైంది. దిల్లీ వేదికగా 2026, ఫిబ్రవరి 12న జరిగిన 19వ బ్రిటన్‌-భారత్‌ వైమానిక సిబ్బంది చర్చల్లో ఈ మేరకు అంగీకారం కుదిరింది....

ఇంటర్నేషనల్‌ డే ఆఫ్‌ ఉమెన్‌ అండ్‌ గర్ల్స్‌ ఇన్‌ సైన్స్‌

Published: February 11, 2026

ప్రపంచవ్యాప్తంగా సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, గణితం (ఎస్‌టీఈఎం) విభాగాల్లోని అన్ని స్థాయుల్లో నేటికీ గణనీయమైన లింగ అంతరం కొనసాగుతోంది. ...

ప్రసన్నకుమార్‌

Published: February 11, 2026

‘ది ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఛార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా (ఐసీఏఐ) అధ్యక్షుడిగా విశాఖకు చెందిన ఛార్టర్డ్‌ అకౌంటెంట్‌ డి.ప్రసన్న కుమార్‌ ఎన్నికయ్యారు. ఆయన ఇప్పటి వరకు ఐసీఏఐ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. ...

ఉదయ్‌ నాగరాజు

Published: February 11, 2026

శతాబ్దాల చరిత్ర ఉన్న బ్రిటిష్‌ పార్లమెంట్‌ ఎగువసభ ‘హౌస్‌ ఆఫ్‌ లార్డ్స్‌’లో తెలంగాణకు చెందిన ఉదయ్‌ నాగరాజు 2026, ఫిబ్రవరి 11న జీవితకాల సభ్యుడి (లైఫ్‌ పీర్‌)గా ప్రమాణం చేశారు....

‘అరణ్యరామం’

Published: February 11, 2026

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో ‘అరణ్యరామం’ పేరిట అటవీ, వన్యప్రాణుల సంరక్షణ, నిర్వహణకు సంబంధించి రాష్ట్ర స్థాయిలో ప్రతిష్ఠాత్మక కేంద్రాన్ని (ప్రీమియర్‌ సెంటర్‌ ఫర్‌ ఎక్స్‌లెన్స్‌ ఫర్‌ ఫారెస్ట్రీ అండ్‌ వైల్డ్‌లైఫ్‌ మేనేజ్‌మెంట్‌) ఏర్పాటు చేయనుంది. ...

నీటి అడుగున పనిచేసే డ్రోన్‌

Published: February 11, 2026

గుజరాత్‌లోని భావనగర్‌కు చెందిన జ్ఞానమంజరి ఇన్నోవేటివ్‌ యూనివర్సిటీ కెమికల్‌ ఇంజినీరింగ్‌ విద్యార్థులు నీటి అడుగున పనిచేసే డ్రోన్‌కు రూపకల్పన చేశారు. జాతీయ రక్షణ అవసరాలకు, పరిశ్రమల్లోనూ దీనిని ఉపయోగించవచ్చన్నారు....

ప్రత్యక్ష పన్ను వసూళ్లు

Published: February 11, 2026

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26) ఫిబ్రవరి 10 నాటికి ప్రత్యక్ష పన్ను నికర వసూళ్లు రూ.19.44 లక్షల కోట్లకు చేరుకున్నాయి. 2024-25 ఇదే సమయంలోని పన్ను వసూళ్లతో పోలిస్తే ఇవి 9.4% అధికం. కార్పొరేట్‌ పన్ను వసూళ్లు అధికంగా నమోదవడం ఇందుకు దోహదం చేసింది....

ముంబయి

Published: February 11, 2026

భారత్‌లో తొలి మ్యూజికల్‌ రోడ్డును ప్రారంభించి ముంబయి తీరప్రాంత రహదారుల అధికారులు రికార్డు సృష్టించారు. హంగేరియన్‌ టెక్నాలజీ సాయంతో నారిమన్‌ ప్రాంతం నుంచి వర్లి వైపు వెళ్లే రహదారిపై పలు సంగీత స్ట్రిప్‌లను ఏర్పాటు చేశారు....

జీహెచ్‌ఎంసీ పరిధిని మూడు కార్పొరేషన్లుగా

Published: February 11, 2026

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ మహా నగరంలో కొత్త పరిపాలన వ్యవస్థ ఆరంభమైంది. జీహెచ్‌ఎంసీ పరిధిని మూడు కార్పొరేషన్లుగా ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2026, ఫిబ్రవరి 11న ఉత్తర్వులు జారీ చేసింది. ...

సింగరేణి సీఎండీగా జ్యోతి బుద్ధప్రకాశ్‌

Published: February 11, 2026

డాక్టర్‌ జ్యోతి బుద్ధప్రకాశ్‌ సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌ ఛైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌(సీఎండీ)గా ప్రభుత్వం నియమించింది. ఆ పదవిలో పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న డి.కృష్ణ భాస్కర్‌ను రిలీవ్‌ చేసింది....

ప్రపంచ పప్పుధాన్యాల దినోత్సవం

Published: February 10, 2026

పప్పుధాన్యాలు ఆహారంలో అంతర్భాగం. ఇవి ముఖ్యమైన ప్రోటీన్‌ వనరు. పప్పుధాన్యాలు లెగ్యుమినేసి మొక్కలు కావడంతో అవి భూసారాన్ని పెంపొందించడానికి తోడ్పడతాయి. ...

ప్రపంచ అవినీతి సూచీ 2025

Published: February 10, 2026

ప్రపంచ అవినీతి సూచీ-2025ను ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్‌ సంస్థ 2026, ఫిబ్రవరి 10న విడుదల చేసింది. భారత్‌లో అవినీతి తగ్గుముఖం పట్టిందని సంస్థ వెల్లడించింది....

ఏపీ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా బాలాజి మెడమల్లి

Published: February 10, 2026

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా న్యాయవాది బాలాజి మెడమల్లి నియమితులయ్యారు. ఈ నియామకానికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదముద్ర వేయడంతో కేంద్ర న్యాయశాఖ 2026, ఫిబ్రవరి 10న నోటిఫికేషన్‌ జారీ చేసింది. ...

జీనోమ్‌ వ్యాలీ ఎక్స్‌లెన్స్‌ పురస్కారం

Published: February 10, 2026

ప్రతిష్ఠాత్మక ‘జీనోమ్‌ వ్యాలీ ఎక్స్‌లెన్స్‌-2026’ పురస్కారం, ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్‌ బ్రూస్‌ లెవిన్‌కు దక్కింది. 2026, ఫిబ్రవరి 17, 18 తేదీల్లో హైదరాబాద్‌ వేదికగా ‘టెక్‌ బయో అన్‌షీల్డ్‌: ఏఐ ఆటోమేషన్‌-బయాలజీ రివల్యూషన్‌’ అనే థీమ్‌తో ‘బయో ఆసియా సదస్సు-2026’ నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది....

అమెరికాతో బంగ్లాదేశ్‌ వాణిజ్య ఒప్పందం

Published: February 10, 2026

అమెరికా, బంగ్లాదేశ్‌ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేసుకున్నాయి. దీంతో బంగ్లాపై సుంకాలు ప్రస్తుతమున్న 20 శాతం నుంచి.. 19 శాతానికి తగ్గనున్నాయి. ...

అతిపెద్ద అణు విద్యుత్‌ కేంద్రం పునఃప్రారంభం

Published: February 9, 2026

ప్రపంచంలోనే అతిపెద్ద అణు విద్యుత్‌ కేంద్రమైన కాషివాజాకి-కరీవా ప్లాంట్‌ను జపాన్‌ 2026, ఫిబ్రవరి 9న పునఃప్రారంభించింది. గతంలో సాంకేతిక లోపం కారణంగా నిలిచిపోయిన ఈ కర్మాగారం తిరిగి విద్యుదుత్పత్తికి సిద్ధమైంది. ...

సయ్యద్‌ మోదీ హోదా తగ్గింపు

Published: February 9, 2026

ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్‌) 2027-2030 సీజన్‌కు సంబంధించి నూతన షెడ్యూల్‌లో భారత్‌కు కేటాయించాల్సిన టోర్నీల సంఖ్యను నాలుగు నుంచి రెండుకు తగ్గించింది. ...

2026-27లో భారత వృద్ధి 6.4%

Published: February 9, 2026

భారత వృద్ధి రేటు వచ్చే ఆర్థిక సంవత్సరం (2026-27)లో 6.4 శాతంగా నమోదయ్యే అవకాశం ఉందని మూడీస్‌ రేటింగ్స్‌ అంచనా వేసింది. తద్వారా జీ-20 దేశాల్లో అత్యంత వేగవంత వృద్ధిని నమోదు చేస్తుందని తెలిపింది. ...

సీషెల్స్‌ అధ్యక్షుడు పాట్రిక్‌ హెర్మినీతో మోదీ భేటీ

Published: February 9, 2026

ప్రధాని నరేంద్ర మోదీతో సీషెల్స్‌ అధ్యక్షుడు పాట్రిక్‌ హెర్మినీ 2026, ఫిబ్రవరి 9న దిల్లీలో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా హిందూ మహాసముద్ర ప్రాంతంలో వ్యూహాత్మకంగా కీలకమైన సీషెల్స్‌కు భారత్‌ రూ.1,500 కోట్ల (175 మిలియన్‌ అమెరికన్‌ డాలర్ల) ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. ...

కేంద్ర బడ్జెట్‌: 2026 - 27

Published: February 8, 2026

వచ్చే రాబడి, చేసే వ్యయం గురించి తెలిపే వార్షిక విత్త నివేదికే బడ్జెట్‌. ప్రభుత్వ ఆర్థిక విధాన పత్రంగా ఇది వ్యవహరిస్తుంది. బడ్జెట్‌ రూపకల్పన ఆర్థిక వ్యవస్థకు దిక్సూచి లాంటిది...

డాక్టర్‌ రాకేశ్‌ కలపాల

Published: February 8, 2026

డాక్టర్‌ రాకేశ్‌ కలపాల.. ‘ఫెలోషిప్‌ ఆఫ్‌ ది యూరోపియన్‌ సొసైటీ ఆఫ్‌ గ్యాస్ట్రోఇంటెస్టినల్‌ ఎండోస్కోపీ(ఎఫ్‌ఈఎస్‌జీఈ)’ గౌరవాన్ని పొందారు. యూరోపియన్‌ సొసైటీ అందించే ఈ అత్యున్నత గౌరవానికి ఎంపికైన రెండో భారతీయుడిగా అరుదైన ఘనత సాధించారు. ...

ప్రధాని అన్వర్‌ ఇబ్రహీంతో మోదీ భేటీ

Published: February 8, 2026

మలేసియా పర్యటనలో భాగంగా 2026, ఫిబ్రవరి 8న ప్రధాని నరేంద్ర మోదీ పుత్రజయ నగరం వేదికగా ఈ దేశ ప్రధాని అన్వర్‌ ఇబ్రహీంతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. సెమీ కండక్టర్లు సహా కీలక రంగాల్లో సహకారానికి సంబంధించి 11 ఒప్పందాలపై వారి సమక్షంలో సంతకాలు జరిగాయి. ...

జపాన్‌ పార్లమెంటరీ ఎన్నికలు

Published: February 8, 2026

జపాన్‌ పార్లమెంటరీ ఎన్నికల్లో ప్రధానమంత్రి సనాయీ తకాయిచి నేతృత్వంలోని సంకీర్ణ కూటమి అఖండ విజయం సాధించింది. మొత్తం 465 సీట్లున్న దిగువ సభకు 2026, ఫిబ్రవరి 8న ఎన్నికలు జరగ్గా.. అధికార కూటమి మూడింట రెండొంతులకుపైగా స్థానాలను దక్కించుకుంది. ...

ఆసియా షూటింగ్‌ (రైఫిల్‌/ పిస్టల్‌) ఛాంపియన్‌షిప్‌

Published: February 8, 2026

ఆసియా షూటింగ్‌ (రైఫిల్‌/ పిస్టల్‌) ఛాంపియన్‌షిప్‌లో ఇలవేనిల్‌- అర్జున్‌ బబుతా జోడీ స్వర్ణ పతకం సాధించింది. 2026, ఫిబ్రవరి 8న దిల్లోలో జరిగిన 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఫైనల్లో ఇలవేనిల్‌- బబుతా (505.0) జంట అగ్రస్థానం సాధించింది....

మోదీ మలేసియా పర్యటన

Published: February 7, 2026

మలేసియాలో రెండ్రోజుల పర్యటన కోసం ప్రధాని నరేంద్ర మోదీ 2026, ఫిబ్రవరి 7న కౌలాలంపూర్‌ చేరుకున్నారు. అక్కడ ఆయన ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు. ...

వింటర్‌ ఒలింపిక్స్‌

Published: February 7, 2026

వింటర్‌ ఒలింపిక్స్‌ ఇటలీలోని మిలన్‌లో 2026, ఫిబ్రవరి 7న ఘనంగా మొదలయ్యాయి. ఇటలీలోనే అతి పెద్ద స్టేడియమైన సా సిరోలో ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ...

2-నానోమీటర్‌ సెమీకండక్టర్‌

Published: February 7, 2026

కొత్తతరం అవసరాలకు అనుగుణంగా నానో మీటర్‌ సెమీకండక్టర్‌ను కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ 2026, ఫిబ్రవరి 7న బెంగళూరులో ఆవిష్కరించారు. ...

ఆర్థిక సంఘం నివేదిక

Published: February 7, 2026

గత 11 ఏళ్లలో రెండు ఆర్థిక సంఘాలు చేసిన సిఫార్సులు తారుమారైనట్లు ఆర్థిక సంఘం నివేదికలోని అంశాల విశ్లేషణ ఆధారంగా వెల్లడైంది. పన్నులు, గ్రాంట్ల రూపంలో 14వ ఆర్థిక సంఘం...

అండర్‌-19 ప్రపంచ కప్‌

Published: February 6, 2026

అండర్‌-19 ప్రపంచకప్‌ విజేతగా భారత జట్టు నిలిచింది. 2026, ఫిబ్రవరి 6న హరారే (జింబాబ్వే)లో జరిగిన ఫైనల్లో భారత్‌ 100 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌ను ఓడించింది. ...

అగ్ని-3 పరీక్ష విజయవంతం

Published: February 6, 2026

అణ్వస్త్రాలను మోసుకెళ్లగల అగ్ని-3 బాలిస్టిక్‌ క్షిపణిని భారత్‌ 2026, ఫిబ్రవరి 6న విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరానికి చేరువలోని చాందీపుర్‌ నుంచి ఈ ప్రయోగం జరిగింది....

ఆర్‌బీఐ పరపతి విధాన సమీక్ష

Published: February 6, 2026

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2025-26) ఆరోది, చివరిది అయిన ద్వైమాసిక పరపతి విధాన సమీక్షలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) తన కీలక రేట్లను యథాతథంగా కొనసాగించింది....

ఐఐటీఎం యూనికార్న్‌ ఫ్రంటియర్‌ ఫండ్‌- 1

Published: February 6, 2026

అంతరిక్ష సాంకేతికత, సెమీకండక్టర్లు, రక్షణ సాంకేతికత లాంటి వ్యూహాత్మక రంగాల్లోని ప్రారంభ స్థాయి అంకుర సంస్థలకు తోడ్పాటు అందించే ఉద్దేశంతో రూ.600 కోట్ల డీప్‌టెక్‌ నిధిని ఐఐటీ మద్రాస్‌ రిసెర్చ్‌ పార్క్, యూనికార్న్‌ ఇండియా వెంచర్స్‌ ఏర్పాటు చేశాయి. ...

‘గ్లోబల్‌ టీచర్‌ ప్రైజ్‌’

Published: February 5, 2026

భారతీయ ఉపాధ్యాయురాలు రూబుల్‌ నాగికి ప్రతిష్ఠాత్మక గ్లోబల్‌ టీచర్‌ ప్రైజ్‌-2025 దక్కింది. 2026, ఫిబ్రవరి 5న దుబాయ్‌లో జరిగిన వరల్డ్‌ గవర్నమెంట్స్‌ సమిట్‌లో ఆమె ఈ అవార్డును అందుకున్నారు. ...

డబ్ల్యూపీఎల్‌ విజేత ఆర్సీబీ

Published: February 5, 2026

మహిళల ప్రిమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) 2026 విజేతగా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) నిలిచింది. 2026, ఫిబ్రవరి 5న వడోదరలోని కొటాంబి స్టేడియంలో జరిగిన ఫైనల్లో ఆర్సీబీ జట్టు దిల్లీ క్యాపిటల్స్‌పై నెగ్గింది. ...

ఆసియా షూటింగ్‌ ఛాంపియన్‌షిప్‌

Published: February 5, 2026

ఆసియా షూటింగ్‌ ఛాంపియన్‌షిప్‌ 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ విభాగంలో సురుచి సింగ్‌-సామ్రాట్‌ రాణా జోడీ రజతం నెగ్గింది. 2026, ఫిబ్రవరి 5న దిల్లీలో జరిగిన ఫైనల్లో ఈ ద్వయం 479.6 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. ...

భారత్‌ ట్యాక్సీ

Published: February 5, 2026

దేశంలోనే తొలిసారిగా, సహకార రంగంలో క్యాబ్‌ సేవల ప్లాట్‌ఫామ్‌ ‘భారత్‌ ట్యాక్సీ’ని కేంద్ర సహకార శాఖ మంత్రి అమిత్‌ షా 2026, ఫిబ్రవరి 5న ప్రారంభించారు. తొలుత ఈ సేవలు దిల్లీ-ఎన్‌సీఆర్, గుజరాత్‌లలో అందుబాటులోకి రానున్నాయి. ...

ఐరాస సాధారణ బడ్జెట్‌కు రూ.317 కోట్లు

Published: February 5, 2026

అంతర్జాతీయ ఉమ్మడి వేదిక అయిన ఐక్యరాజ్యసమితి (ఐరాస) సాధారణ బడ్జెట్‌కు భారత్‌ తన వంతుగా రూ.317 కోట్లను చెల్లించింది. ఈ చెల్లింపును ఫిబ్రవరి 3 నాటికి పూర్తి చేయడంతో సకాలంలో నిధులు అందించిన 47 సభ్య దేశాల గౌరవ జాబితాలో భారత్‌ చోటు సంపాదించింది. ...

బలరామన్‌ రవీంద్రన్‌

Published: February 5, 2026

అంతర్జాతీయ స్థాయిలో 40 మంది నిపుణులతో కృత్రిమ మేధపై ఐక్యరాజ్యసమితి కొత్తగా ఏర్పాటు చేయనున్న స్వతంత్ర శాస్త్రీయ కమిటీకి ఐఐటీ-మద్రాస్‌ ప్రొఫెసర్‌ బలరామన్‌ రవీంద్రన్‌ ఎంపికయ్యారు. ...

ప్రపంచ క్యాన్సర్‌ దినోత్సవం

Published: February 4, 2026

ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర వ్యాధుల్లో క్యాన్సర్‌ ఒకటి. దీని వల్ల ఏటా లక్షలాది ప్రజలు ప్రభావితమవుతున్నారు....

మణిపుర్‌ సీఎంగా ఖేమ్‌చంద్‌ ప్రమాణం

Published: February 4, 2026

మణిపుర్‌ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా భాజపా నేత యుమ్నమ్‌ ఖేమ్‌చంద్‌ సింగ్‌ (62) 2026, ఫిబ్రవరి 4న ప్రమాణం చేశారు. గవర్నర్‌ అజయ్‌కుమార్‌ భల్లా ఆయనతో ప్రమాణం చేయించారు....

ఆసియా షూటింగ్‌ ఛాంపియన్‌షిప్‌

Published: February 4, 2026

ఆసియా షూటింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో హైదరాబాదీ షూటర్‌ ఇషా సింగ్‌ స్వర్ణం నెగ్గింది. 2026, ఫిబ్రవరి 4న దిల్లీలో ప్రారంభమైన ఈ టోర్నీలో మహిళల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌లో పసిడి పతకం గెలిచిన ఇషా.. టీమ్‌ విభాగంలోనూ స్వర్ణాన్ని దక్కించుకుంది. ...

సిగ్మా, ఇంద్రజాల్‌ మధ్య ఒప్పందం

Published: February 4, 2026

పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో డ్రోన్‌ నిరోధక వ్యవస్థల తయారీకి సిగ్మా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ (మెగాసాఫ్ట్‌)తో ఇంద్రజాల్‌ డ్రోన్‌ డిఫెన్స్‌ భారీ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యం ద్వారా తొలి ఏడాదిలోనే రూ.250 కోట్ల విలువైన ఆర్డర్లు లభించొచ్చని ఈ సంస్థలు వెల్లడించాయి. ...

ఎస్‌ఎఫ్‌డీఆర్‌ టెక్నాలజీ పరీక్ష విజయవంతం

Published: February 3, 2026

అధునాతన సాలిడ్‌ ఫ్యూయెల్‌ డక్టెడ్‌ రామ్‌జెట్‌ (ఎస్‌ఎఫ్‌డీఆర్‌) చోదక వ్యవస్థతో పనిచేసే క్షిపణి పరిజ్ఞానాన్ని భారత్‌ 2026, ఫిబ్రవరి 3న విజయవంతంగా పరీక్షించింది. ...

లియోనార్డోతో అదానీ గ్రూప్‌ ఒప్పందం

Published: February 3, 2026

మన దేశంలో హెలికాప్టర్‌ తయారీ సమగ్ర వ్యవస్థను నెలకొల్పడానికి అదానీ గ్రూప్, ఇటలీకి చెందిన దిగ్గజ సంస్థ లియోనార్డో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నాయి....

తెలంగాణలో రైతుల స్థితి

Published: February 3, 2026

సిచ్యుయేషన్‌ అసెస్‌మెంట్‌ సర్వే ప్రకారం 2018-19 వ్యవసాయ సీజన్‌లో తెలంగాణలోని 91.7% వ్యవసాయ కుటుంబాలు అప్పుల ఊబిలో ఉన్నట్లు కేంద్ర వ్యవసాయశాఖ సహాయమంత్రి రామ్‌నాథ్‌ఠాకూర్‌ 2026, ఫిబ్రవరి 3న లోక్‌సభలో తెలిపారు....

ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం

Published: February 2, 2026

జీవుల మనుగడకు, పర్యావరణ సమతౌల్యతకు చిత్తడి నేలలు ఎంతో అవసరం....

భారత ఉత్పత్తులపై 18 శాతం సుంకం

Published: February 2, 2026

భారత్‌తో వాణిజ్య ఒప్పందానికి అంగీకరిస్తున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. ప్రతీకార సుంకాలనూ 18 శాతానికి తగ్గిస్తున్నామని వెల్లడించారు....

‘బ్యాగేజీ నిబంధనలు 2026’

Published: February 2, 2026

2016 నాటి పాత నిబంధనల స్థానంలో, రూపొందించిన ‘బ్యాగేజీ నిబంధనలు 2026’ 2026, ఫిబ్రవరి 2 నుంచి అమల్లోకి వచ్చినట్లు కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్‌ బోర్డు (సీబీఐసీ) తెలిపింది. ...

క్యాన్సర్‌ అట్లాస్‌

Published: February 2, 2026

ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా క్యాన్సర్‌ కేసులను గుర్తించేందుకు ప్రత్యేకంగా అసాంక్రమిక వ్యాధుల (ఎన్‌సీడీ) 4.0 సర్వే చేపడుతున్న ప్రభుత్వం.. దేశంలోనే తొలిసారిగా క్యాన్సర్‌ అట్లాస్‌ను రూపొందించింది. ...

హెచ్‌సీఏ అధ్యక్షుడిగా అమర్‌నాథ్‌

Published: February 2, 2026

హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) నూతన అధ్యక్షుడిగా అమర్‌నాథ్‌ నియమితులయ్యారు. గత ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన అమర్‌నాథ్‌ను నూతన అధ్యక్షుడిగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ...

రాష్ట్ర సూక్ష్మజీవి

Published: February 2, 2026

కేరళ ప్రభుత్వం బ్యాసిలస్‌ సబ్టిలస్‌ అనే బ్యాక్టీరియంను ‘రాష్ట్ర సూక్ష్మజీవి’గా ప్రకటించింది. మంచి సూక్ష్మజీవులపై ప్రజల్లో అవగాహన కలిగించడానికి ఈ చర్యను చేపట్టింది. దేశంలో ఇలాంటి నిర్ణయం తీసుకున్న తొలి రాష్ట్రంగా గుర్తింపు పొందింది. ...

దలైలామాకు గ్రామీ అవార్డు

Published: February 2, 2026

ప్రముఖ బౌద్ధ గురువు దలైలామాకు గ్రామీ అవార్డు దక్కింది. ‘మెడిటేషన్స్‌: ద రిఫ్లెక్షన్స్‌ ఆఫ్‌ హిస్‌ హోలీనెస్‌ ద దలైలామా’ పేరుతో ఆయన చేసిన ప్రసంగ ఆల్బమ్‌కు ఈ గౌరవం దక్కింది. ...

క్రాఫోర్డ్‌ ప్రైజ్‌

Published: February 2, 2026

భారత సంతతి వాతావరణ శాస్త్రవేత్త వీరభద్రన్‌ రామనాథన్‌(82)ను భూ విజ్ఞానశాస్త్రంలో నోబెల్‌గా భావించే క్రాఫోర్డ్‌ ప్రైజ్‌ వరించింది. కాలుష్య మేఘాలు, క్లోరోఫ్లోరో కార్బన్‌ (సీఎఫ్‌సీ)...

ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌ డే

Published: February 1, 2026

భారతదేశం చుట్టూ మూడువైపులా సముద్రంతో అతిపెద్ద తీర రేఖను కలిగి ఉంది. దీంతో సముద్ర ప్రయోజనాలను కాపాడటం, మారిటైం (అడ్మిరల్టీ) చట్టాలను కచ్చితత్వంతో అమలు చేయడం ముఖ్యం....

కేంద్ర బడ్జెట్‌ 2026-27

Published: February 1, 2026

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ 2026-27 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను 2026, ఫిబ్రవరి 1న లోక్‌సభలో ప్రవేశపెట్టారు. వరుసగా తొమ్మిదోసారి ఆమె బడ్జెట్‌ను సమర్పించారు....

16వ ఆర్థిక సంఘం సిఫార్సు

Published: February 1, 2026

కేంద్ర వనరుల్లో రాష్ట్రాలకు పంపిణీ చేసే వాటాను 15వ ఆర్థిక సంఘం తరహాలోనే 41 శాతంగా 16వ ఆర్థిక సంఘం ఖరారు చేసింది. అయితే ఇతర గ్రాంట్లలో కోతపెట్టింది....

పొగాకు ఉత్పత్తులపై అదనపు ఎక్సైజ్‌ సుంకం

Published: February 1, 2026

సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులపై అదనపు ఎక్సైజ్‌ సుంకం, పాన్‌ మసాలాపై ఆరోగ్య సెస్‌ 2026, ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి వచ్చాయి. జీఎస్‌టీ రేటుకు మించి అత్యధికంగా 40 శాతం వీటిపై సుంకం విధించారు....

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ విజేత అల్కరాస్‌

Published: February 1, 2026

స్పెయిన్‌కి చెందిన కార్లోస్‌ అల్కరాస్‌ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో విజేతగా నిలిచాడు. 2026, ఫిబ్రవరి 1న మెల్‌బోర్న్‌లో జరిగిన పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో అల్కరాస్‌ 2-6, 6-2, 6-3, 7-5తో పదిసార్లు ఛాంపియన్‌ నొవాక్‌ జకోవిచ్‌ (సెర్బియా)పై విజయం సాధించాడు....

‘శ్రీ గురు రవిదాస్‌ మహారాజ్‌ జీ ఎయిర్‌పోర్టు’

Published: February 1, 2026

పంజాబ్‌లోని జలంధర్‌లో ఉన్న ఆదంపుర్‌ విమానాశ్రయం పేరును ‘శ్రీ గురు రవిదాస్‌ మహారాజ్‌ జీ ఎయిర్‌పోర్టు’గా మార్చారు. ఆయన 15 శతాబ్దికి చెందిన సుప్రసిద్ధ కవి, సంస్కర్త. గురు రవిదాస్‌ జయంతి రోజు ఈ పేరును ఆవిష్కరించడం గర్వకారణమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ...

కంప్యూటర్‌ దీదీ- దీదీకా దుకాణ్‌

Published: January 31, 2026

గ్రామీణ మహిళలకు డిజిటల్‌ ఉపాధి, ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ‘కంప్యూటర్‌ దీదీ- దీదీకా దుకాణ్‌’ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. పైలట్‌ ప్రాజెక్టు కింద 2,500 మంది మహిళల్ని లక్షాధికారులుగా తయారుచేయాలన్నది లక్ష్యం. ...

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా సునేత్ర

Published: January 31, 2026

నేషనలిస్టు కాంగ్రెస్‌ పార్టీ దివంగత అధినేత అజిత్‌ పవార్‌ సతీమణి సునేత్రా పవార్‌ (62) 2026, జనవరి 31న మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేశారు....

‘రామ్‌సర్‌’ జాబితాలోకి మరో రెండు చిత్తడి నేలలు

Published: January 31, 2026

ఉత్తర్‌ప్రదేశ్‌లోని పట్నా పక్షుల సంరక్షణ కేంద్రం, గుజరాత్‌లోని ఛారీ ఢాండ్‌ ప్రాంతాలు రామ్‌సర్‌ క్షేత్రాల జాబితాలోకి చేరాయి. దీంతో భారత్‌లో రామ్‌సర్‌ గుర్తింపు పొందిన చిత్తడి నేలల సంఖ్య 98కి చేరింది. ...

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌

Published: January 31, 2026

ఎలెనా రిబకినా (కజకిస్థాన్‌) ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ విజేతగా నిలిచింది. ఇది ఆమెకు రెండో గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌. 2026, జనవకి 31న మెల్‌బోర్న్‌లో జరిగిన ఫైనల్లో అయిదో సీడ్‌ రిబకినా 6-4, 4-6, 6-4తో టాప్‌ సీడ్‌ అరీనా సబలెంకా (బెలారస్‌)పై విజయం సాధించింది....

వినియోగదారుల ధరల సూచీ(సీపీఐ)

Published: January 31, 2026

ద్రవ్యోల్బణ  అంచనాకు ఉపయోగించే వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) లెక్కింపునకు కేంద్ర ప్రభుత్వం కొత్త సూత్రాన్ని అనుసరించడానికి సిద్ధమైంది. ...

అమరవీరుల దినోత్సవం

Published: January 30, 2026

భారతదేశ స్వాతంత్య్రోద్యమాన్ని ముందుండి నడిపిన ప్రముఖ వ్యక్తుల్లో గాంధీజీ ముఖ్యులు. ...

ద్రవ్యలోటు రూ.8.55 లక్షల కోట్లు

Published: January 30, 2026

దేశ ద్రవ్యలోటు 2025 డిసెంబరు చివరకు రూ.8.55 లక్షల కోట్లుగా నమోదైంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యలోటు, జీడీపీలో 4.4% లేదా రూ.15.69 లక్షల కోట్లుగా ఉండొచ్చని కేంద్రం అంచనా వేసింది....

భారత్‌కు ఏటా 8-10 బి. డాలర్ల రుణాలు

Published: January 30, 2026

వచ్చే అయిదేళ్ల పాటు ఏటా 8-10 బి. డాలర్ల (దాదాపు రూ.72,800-91,000 కోట్ల) మేర రుణాలు ఇవ్వడానికి ప్రపంచబ్యాంకు అంగీకరించింది. ఆ మేరకు కొత్త కంట్రీ పార్టనర్‌షిప్‌ ఫ్రేమ్‌వర్క్‌ (సీపీఎఫ్‌)ను ప్రపంచ బ్యాంక్‌ గ్రూప్, భారత్‌ ప్రకటించాయి....

సోషల్‌మీడియాలో చేరాలంటే అనుమతి ఉండాల్సిందే

Published: January 30, 2026

ప్రభుత్వ ఉద్యోగుల సోషల్‌ మీడియా వినియోగానికి సంబంధించి బిహార్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫేస్‌బుక్, ఎక్స్, ఇన్‌స్టాతో పాటు యూట్యూబ్‌ వంటి ఆన్‌లైన్‌ వేదికల్లో ప్రవర్తనపై మార్గదర్శకాలను రూపొందించింది....

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌ టైటిల్‌

Published: January 30, 2026

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌ టైటిల్‌ను ఒలీవియా గడెకి, జాన్‌ పీర్స్‌ జోడీ సొంతం చేసుకుంది. 2026, జనవరి 30న మెల్‌బోర్న్‌లో హోరాహోరీగా సాగిన ఫైనల్లో ఈ ఆస్ట్రేలియా ద్వయం 4-6, 6-3, 10-8తో క్రిస్టినా, గినార్డ్‌ (ఫ్రాన్స్‌) జంటను ఓడించింది....

భారతీయ వార్తాపత్రిక దినోత్సవం

Published: January 29, 2026

ప్రజలకు కచ్చితమైన సమాచారాన్ని అందించడంలో వార్తాపత్రికలు ముందుంటాయి. ఆధునిక యుగంలో ప్రజా చైతన్యాన్ని పెంపొందించడంలోనూ ఇవి ముఖ్య భూమిక పోషిస్తున్నాయి. ...

2025-26 ఆర్థిక సర్వే

Published: January 29, 2026

2025-26 ఆర్థిక సర్వేను 2026, జనవరి 29న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ప్రధాన ఆర్థిక సలహాదారు వి.అనంత నాగేశ్వరన్‌ ఆధ్వర్యంలో 2025-26 ఆర్థిక సర్వే రూపొందింది. ...

ఉచిత విద్యుత్తు పథకం

Published: January 29, 2026

ఆంధ్రప్రదేశ్‌లో నేతన్నలకు 2026 ఏప్రిల్‌ 1 నుంచి ఉచిత విద్యుత్తు అందించనున్నట్లు చేనేత, జౌళిశాఖ మంత్రి సవిత వెల్లడించారు. చేనేత మగ్గాలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు పథకాన్ని వర్తింపజేయనున్నట్లు తెలిపారు. ...

పెరిగిన విదేశీ విద్యార్థులు

Published: January 29, 2026

దేశానికి వచ్చే వివిధ దేశాల విద్యార్థుల సంఖ్య ఆంధ్రప్రదేశ్, పంజాబ్, ఉత్తర్‌ప్రదేశ్, గుజరాత్‌లలో పెరిగిందని కేంద్ర ఆర్థిక సర్వే వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం 2026, జనవరి 29న ఆర్థిక సర్వే-2025-26ను విడుదల చేసింది....

తెలంగాణలో పెరిగిన రెవెన్యూ లోటు

Published: January 29, 2026

తెలంగణలో గడిచిన ఆరేళ్లలో రెవెన్యూ లోటు పెరిగిందని కేంద్ర సామాజిక, ఆర్థిక సర్వే 2025-26 వెల్లడించింది. జీఎస్‌డీపీ వృద్ధితో పోల్చితే సొంత రెవెన్యూ రాబడి తగ్గడం, ఆదాయం కంటే నగదు బదిలీ లాంటి ఖర్చులు పెరగడంతో ఈ పరిస్థితులు నెలకొన్నాయని తెలిపింది....

అజిత్‌ పవార్‌ దుర్మరణం

Published: January 28, 2026

మహారాష్ట్రలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ అధినేత అజిత్‌ పవార్‌ (66) 2026, జనవరి 28న దుర్మరణం పాలయ్యారు. ఆయనతోపాటు మరో నలుగురు చనిపోయారు. ...

మేడారం జాతర

Published: January 28, 2026

దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం. రెండేళ్లకోసారి కోలాహలంగా జరిగే ఈ మహా జాతర 2026, జనవరి 28న ప్రారంభమైంది. సమ్మక్క, సారలమ్మ తల్లులు గద్దెలపై కొలువుదీరాయి....

ఓఎన్‌జీసీ, రిలయన్స్‌ ఒప్పందం

Published: January 28, 2026

ఇంధన రంగంలోని ప్రభుత్వ, ప్రైవేటు దిగ్గజ సంస్థలు ఓఎన్‌జీసీ, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ జట్టు కట్టాయి. చమురు-గ్యాస్‌ అన్వేషణ, వెలికితీత కోసం ఉపయోగించే రిగ్‌లు, సరఫరా నౌకలు...

గణతంత్ర అవార్డులు

Published: January 28, 2026

గణతంత్ర దినోత్సవం నాడు దిల్లీలోని కర్తవ్యపథ్‌లో నిర్వహించిన కవాతులు, ఊరేగించిన శకటాల్లో అత్యుత్తమమైన వాటికి కేంద్ర ప్రభుత్వం 2026, జనవరి 28న అవార్డులు ప్రకటించింది. ...

వింగ్స్‌ ఇండియా-2026 సదస్సు

Published: January 28, 2026

హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయంలో 2026, జనవరి 28న వింగ్స్‌ ఇండియా-2026 సదస్సు మొదలైంది. దీని ప్రారంభోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో సందేశం ద్వారా మాట్లాడారు. ...

స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ)

Published: January 27, 2026

భారత్, ఐరోపా కూటమి (ఈయూ) మధ్య చరిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) కుదిరింది. మదర్‌ ఆఫ్‌ ఆల్‌ డీల్స్‌గా పిలిచే ఈ ఒప్పందాన్ని 2026, జనవరి 27న దిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఈయూ నేతలు ఉర్సులా వాన్‌ డెర్‌ లెయెన్, ఆంటోనియో కోస్టా సంయుక్తంగా ప్రకటించారు....

ఆర్థిక సర్వే అంచనాలు

Published: January 27, 2026

మనదేశ ఆర్థిక వృద్ధి గణాంకాలను పరిశీలిస్తే, ఆర్థిక సర్వేలో ప్రకటించిన అంచనాలను తరచుగా అధిగమిస్తున్నాయి. బడ్జెట్‌ ముందస్తు పత్రం (ప్రీ-బడ్జెట్‌ డాక్యుమెంట్‌)లో అంచనా వేసిన 6.3-6.8%  వృద్ధికి మించి 2025-26 ఆర్థిక సంవత్సరంలో 7.4% వృద్ధిరేటు నమోదవుతుందని అంచనా. ...

దేశీయంగా విమానాల తయారీ

Published: January 27, 2026

దేశంలో అత్యధిక డిమాండ్‌ ఉన్న 80-150 సీట్ల విమానాలను భారత్‌లోనే తయారుచేసే వ్యవస్థ ఏర్పాటు కోసం అదానీ గ్రూప్, బ్రెజిల్‌కు చెందిన ఎంబ్రాయెర్‌ మధ్య అవగాహనా ఒప్పందం (ఎంఓయూ) కుదిరింది. ...

బులెటిన్‌ ఆఫ్‌ ద అటామిక్‌ సైంటిస్ట్స్‌

Published: January 27, 2026

ప్రపంచం మునుపెన్నడూ లేనంతగా విధ్వంసానికి చేరువైందని ‘బులెటిన్‌ ఆఫ్‌ ద అటామిక్‌ సైంటిస్ట్స్‌’ అనే స్వచ్ఛంద సంస్థ పేర్కొంది. అమెరికా, రష్యా, చైనా, ఇతర దేశాలు దుందుడుకుగా వ్యవహరించడం, శత్రుభావాలు, జాతీయవాదం పెరగడం వంటివి ఇందుకు కారణమని వివరించింది. ...

గణతంత్ర వేడుకలు

Published: January 26, 2026

77వ గణతంత్ర వేడుకలను పురస్కరించుకుని 2026, జనవరి 26న దిల్లీలోని కర్తవ్యపథ్‌లో నిర్వహించిన ప్రధాన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, సైనిక బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు....

బీసీసీఐ మాజీ అధ్యక్షుడు బింద్రా కన్నుమూత

Published: January 26, 2026

బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఇందర్‌జిత్‌ సింగ్‌ బింద్రా కన్నుమూశారు. ఆయన వయసు 84 ఏళ్లు. బింద్రా 1993 నుంచి 1996 వరకు బీసీసీఐ అధ్యక్షుడిగా పనిచేశారు. 1978 నుంచి 2014 వరకు పంజాబ్‌ క్రికెట్‌ సంఘం (పీసీఏ) అధ్యక్షుడిగా వ్యవహరించారు....

పీఎంశ్రీ బడి

Published: January 26, 2026

దేశంలో ఉత్తర్‌ప్రదేశ్‌ (1,725) తర్వాత అత్యధికంగా కేంద్రం నుంచి 935 పీఎంశ్రీ పాఠశాలలను ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం సాధించింది. ఈ పాఠశాలల్లో సదుపాయాల కల్పనకు కేంద్రం 60% నిధులు ఇస్తుండగా.. రాష్ట్ర ప్రభుత్వం 40% వెచ్చిస్తోంది. ...

‘ఏఐ ఎడ్జ్‌ ఫర్‌ వికసిత్‌ భారత్‌’

Published: January 26, 2026

అభివృద్ధి చెందుతున్న దేశాలు కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతను గణనీయ స్థాయిలో వినియోగిస్తున్నాయని కన్సల్టింగ్‌ సంస్థ పీడబ్ల్యూసీ తెలిపింది. ‘ఏఐ ఎడ్జ్‌ ఫర్‌ వికసిత్‌ భారత్‌’ పేరుతో ఈ నివేదికను సంస్థ విడుదల చేసింది. ...

పద్మ పురస్కారాలు

Published: January 25, 2026

77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కళ, సామాజిక సేవ, ప్రజా సంబంధాలు, శాస్త్ర, సాంకేతికత, ఇంజినీరింగ్, వాణిజ్యం, పరిశ్రమ, వైద్యం, సాహిత్యం, విద్య, క్రీడలు, పౌర సేవల రంగాల్లో విశేష కృషి చేసిన 131 మందికి ఈ పౌర పురస్కారాలను 2026, జనవరి 26న కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ...

రాష్ట్రపతి విశిష్ట సేవా పతకం

Published: January 25, 2026

దక్షిణ మధ్య రైల్వే జోన్‌కు చెందిన రైల్వే రక్షణ దళం (ఆర్పీఎఫ్‌) ఐజీ-కమ్‌-ప్రిన్సిపల్‌ చీఫ్‌ సెక్యూరిటీ కమిషనర్‌ అరోమాసింగ్‌ ఠాకుర్‌ రాష్ట్రపతి విశిష్ట సేవా పతకానికి ఎంపికయ్యారు. ...

శౌర్య పురస్కారాలు

Published: January 25, 2026

విధి నిర్వహణలో అత్యుత్తమ ధైర్యసాహసాలను ప్రదర్శించిన 70 మంది త్రివిధ దళాల సిబ్బందికి శౌర్య పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రకటించారు....

లాంగ్‌రేంజ్‌ యాంటీ షిప్‌ హైపర్‌సోనిక్‌ గ్లైడ్‌ మిసైల్‌

Published: January 25, 2026

సముద్రంపై సుదూరంగా ఉన్న శత్రు దేశాల యుద్ధనౌకలను ధ్వంసం చేసేందుకు భారత్‌ మొదటిసారి లాంగ్‌రేంజ్‌ యాంటీ షిప్‌ హైపర్‌సోనిక్‌ గ్లైడ్‌ మిసైల్‌ (ఎల్‌ఆర్‌ఏఎస్‌హెచ్‌ఎం)ను సిద్ధం చేసింది. ...

డాక్టర్‌ విలియం కన్నుమూత

Published: January 25, 2026

ప్రపంచ మానవాళి సాధించిన గొప్ప ప్రజారోగ్య విజయాల్లో ఒకటైన మశూచి నిర్మూలన కార్యక్రమ సారథి డాక్టర్‌ విలియం ఫోగ్‌ (89) మరణించారు. ఆయన సహ వ్యవస్థాపకుడిగా ఉన్న ‘టాస్క్‌ఫోర్స్‌ ఫర్‌ గ్లోబల్‌ హెల్త్‌’ ఈ విషయాన్ని ధ్రువీకరించింది....

బ్రిటన్‌లో ఎఫ్‌బీఐ తరహా పోలీసు విభాగం

Published: January 25, 2026

ఉగ్రవాదం, మోసం, ముఠా హింసకు సంబంధించిన కేసుల్లో దర్యాప్తు కోసం కొత్తగా ఒక జాతీయ పోలీసు సర్వీసును ఏర్పాటు చేయనున్నట్లు బ్రిటన్‌ హోంమంత్రి షబానా మహమూద్‌ పేర్కొన్నారు. ...

అంతర్జాతీయ విద్యా దినోత్సవం

Published: January 24, 2026

విద్య పొందడం అనేది మానవుల ప్రాథమిక హక్కు. ఇది ప్రజల్లో బాధ్యతను పెంపొందిస్తుంది. పేదరికాన్ని, అసమానతలను జయించడానికి చదువు మంచి సాధనం. ...

జాతీయ ఓటర్ల దినోత్సవం

Published: January 24, 2026

ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు ఓటు హక్కు ద్వారా తమకు నచ్చిన వ్యక్తిని చట్టసభలకు ఎన్నుకుంటారు. దీన్ని ఉపయోగించుకోవడం ద్వారా పౌరులు దేశ భవిష్యత్తును నిర్ణయించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తారు....

77వ గణతంత్ర దినోత్సవం

Published: January 24, 2026

భారత్‌ అతిపెద్ద లిఖిత రాజ్యాంగం కలిగిన గణతంత్ర రాజ్యం. దేశ పరిపాలనకు సంబంధించిన నియమాలూ, సూత్రాలను రాజ్యాంగంలో పొందుపరిచారు. ఇది ప్రజల ఆశలు, ఆకాంక్షలకు ప్రతిరూపం. ...

నొవాక్‌ జకోవిచ్‌ ఘనత

Published: January 24, 2026

గ్రాండ్‌స్లామ్‌ టోర్నీల్లో 400 విజయాలు సాధించిన తొలి ప్లేయర్‌గా సెర్బియా దిగ్గజ ఆటగాడు నొవాక్‌ జకోవిచ్‌ ఘనత సాధించాడు. 2026, జనవరి 24న ఆస్ట్రేలియన్‌ ఓపెన్లో ప్రిక్వార్టర్స్‌ చేరే క్రమంలో మూడో రౌండ్లో 6-3, 6-4, 7-6 (7-4)తో బొటిక్‌ వాండి (నెదర్లాండ్స్‌)పై గెలిచాడు. ...

ఆర్బీఐ నివేదిక

Published: January 24, 2026

భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) తాజాగా విడుదల చేసిన ‘స్టేట్‌ ఫైనాన్సెస్‌’ నివేదిక ప్రకారం, దేశంలో యువ జనాభా తగ్గిపోతూ వయోధికులు అధికమవుతున్నారు....

సివిల్‌ సర్వీస్‌ క్యాడర్‌ కేటాయింపుల్లో మార్పులు

Published: January 24, 2026

సివిల్‌ సర్వీస్‌ క్యాడర్‌ కేటాయింపు విధానాల్లో కేంద్రం సవరణలు చేసింది. అఖిల భారత సర్వీసులైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఓఎస్‌ క్యాడర్‌ కేటాయింపులకోసం కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాలశాఖ ఇదివరకు ఉన్న జోనల్‌ విధానం స్థానంలో కొత్తగా గ్రూప్‌ విధానాన్ని తీసుకొచ్చింది....

చక్కెర ఉత్పత్తిలో 22% వృద్ధి

Published: January 24, 2026

2025-26 సీజనులో జనవరి 15 వరకు భారత్‌లో చక్కెర ఉత్పత్తి 22 శాతం పెరిగి 15.9 మిలియన్‌ టన్నులకు చేరింది. చెరకు సరఫరా పెరగడం, అధిక దిగుబడి ఇందుకు దోహదం చేశాయని ఇండియన్‌ షుగర్‌ అండ్‌ బయో-ఎనర్జీ మ్యాన్‌ఫ్యాక్చరర్స్‌ అసోసియేషన్‌ (ఐఎస్‌ఎంఏ) తెలిపింది. ...

ఏపీలో ప్రపంచ ఆర్థిక వేదిక కేంద్రం

Published: January 23, 2026

నాలుగో పారిశ్రామిక విప్లవంలో భాగంగా ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్‌) ఐదు కొత్త కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వాటిలో ఒకదాన్ని ఆంధ్రప్రదేశ్‌లో పెట్టనున్నట్లు ప్రకటించింది. ...

‘రోడ్‌మ్యాప్‌ టు 100 గి.వా. హైడ్రో పంప్డ్‌ స్టోరేజ్‌ ప్రాజెక్ట్స్‌ బై 2035-36’ నివేదిక

Published: January 23, 2026

కేంద్ర విద్యుత్తు శాఖ 2026, జనవరి 23న ‘రోడ్‌మ్యాప్‌ టు 100 గి.వా. హైడ్రో పంప్డ్‌ స్టోరేజ్‌ ప్రాజెక్ట్స్‌ బై 2035-36’ నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం, పంప్డ్‌ స్టోరేజ్‌ ప్రాజెక్టుల్లో ఆంధ్రప్రదేశ్‌ దేశంలో మూడో స్థానంలో నిలిచింది....

డబ్ల్యూహెచ్‌వో నుంచి వైదొలిగిన అమెరికా

Published: January 23, 2026

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) నుంచి తమ దేశం వైదొలిగే ప్రక్రియ పూర్తయిందని అమెరికా ప్రభుత్వం 2026, జనవరి 23న ప్రకటించింది....

రాష్ట్రపతి భవన్‌లో గ్రంథ్‌ కుటీర్‌

Published: January 23, 2026

రాష్ట్రపతి భవన్‌లో భాగంగా ఒక గ్రంథ్‌ కుటీర్‌ను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము 2026, జనవరి 23న ప్రారంభించారు. ఇందులో తెలుగు, తమిళం, కన్నడ, ఒడియా సహా 11 ప్రాచీన భారతీయ భాషల పుస్తకాలు, రాతప్రతులకు చోటు దక్కింది. ...

భారత్‌లోకి ఎఫ్‌డీఐ వరద

Published: January 23, 2026

2025లో మొత్తం మీద మన దేశంలోకి 47 బి. డాలర్ల (రూ.4.32 లక్షల కోట్ల) విలువైన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) తరలివచ్చాయి. 2024లో వచ్చిన ఎఫ్‌డీఐ కంటే ఇవి 73% అధికం. ...

యూనికార్న్‌గా జస్‌పే

Published: January 23, 2026

ఫిన్‌టెక్‌ సంస్థ జస్‌పే, సరికొత్త యూనికార్న్‌ (100 కోట్ల డాలర్లు-రూ.9100 కోట్ల)గా అవతరించింది. జస్‌పే విలువను 1.2 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.10,920 కోట్లు)గా పరిగణిస్తూ, 50 మిలియన్‌ డాలర్ల (సుమారు రూ.455 కోట్ల)ను వెస్ట్‌బ్రిడ్జ్‌ క్యాపిటల్‌ తాజాగా అందచేయడం ఇందుకు నేపథ్యం....

పరాక్రమ్‌ దివస్‌

Published: January 22, 2026

బ్రిటిష్‌ పాలనకు వ్యతిరేకంగా స్వేచ్ఛా, స్వాతంత్య్రాల కోసం పోరాడిన ముఖ్య వ్యక్తుల్లో సుభాష్‌ చంద్రబోస్‌ ఒకరు. భారతీయులందరూ ప్రేమతో ఈయన్ను నేతాజీ అని పిలుస్తారు. ...

రోబో కాప్‌

Published: January 22, 2026

రైల్వేలో మొదటిసారి విశాఖ రైల్వే స్టేషన్‌లో ‘రోబో కాప్‌’ను విధుల్లోకి తీసుకున్నారు. దీన్ని 2026, జనవరి 22న ఆర్పీఎఫ్‌ ఐజీ అలోక్‌ బోహ్రా, డీఆర్‌ఎం లలిత్‌బోహ్రా ఆవిష్కరించారు. ...

‘గాజా పీస్‌ బోర్డు’

Published: January 22, 2026

ఇజ్రాయెల్‌-హమాస్‌ కాల్పుల విరమణ ఒప్పందంలో కీలకమైన గాజా శాంతి మండలిని 2026, జనవరి 22న లాంఛనంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రారంభించారు. ఛైర్మన్‌ హోదాలో ఆయన మండలి చార్టర్‌పై సంతకం చేశారు....

నైజీరియాలో ఆకలి కేకలు

Published: January 22, 2026

ఈశాన్య నైజీరియాలో హింస ప్రమాదకర స్థాయికి చేరిన నేపథ్యంలో దాదాపు పది లక్షల మంది ఆహారం అందక ఆకలితో అలమటించే పరిస్థితి తలెత్తింది. ...

ఇండోనేసియా

Published: January 22, 2026

ఇండోనేసియాలోని సులవేసిలో ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన గుహ చిత్రకళను శాస్త్రవేత్తలు ఇటీవల కనుక్కున్నారు. సున్నపురాయి గుహలో గుర్తించిన ఆ చిత్రాలలో ఒక చేతి గుర్తు కనీసం 67,800 సంవత్సరాల పురాతనమైందని వారు గుర్తించారు....

పి.వి.సింధు అరుదైన ఘనత

Published: January 22, 2026

భారత స్టార్‌ షట్లర్‌ పి.వి.సింధు అరుదైన ఘనత సాధించింది. ప్రపంచ బ్యాడ్మింటన్‌ మహిళల సింగిల్స్‌లో 500 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించిన ఆరో క్రీడాకారిణిగా ఘనత అందుకుంది. ...

టామ్‌టామ్‌ ట్రాఫిక్‌ సూచీ

Published: January 22, 2026

ఏటా ప్రపంచ మెట్రో నగరాల్లో ట్రాఫిక్‌ను సమీక్షించే నెదర్లాండ్స్‌కు చెందిన లొకేషన్‌ టెక్నాలజీ సంస్థ ‘టామ్‌టామ్‌ ఇండెక్స్‌- 2025’ వివరాలను వెల్లడించింది. ...

తమిళనాడులో కాగితరహిత రిజిస్ట్రేషన్‌ సేవలు

Published: January 22, 2026

రిజిస్ట్రేషన్‌ శాఖలోని ప్రజాసేవలను పూర్తిస్థాయి కాగితరహితంగా మార్చేందుకు తమిళనాడు ప్రభుత్వం డిజిటల్‌ విధానాన్ని తీసుకొచ్చింది. సీఎం స్టాలిన్‌ ‘స్టార్‌ 3.0 స్ప్రింట్‌ 1’ సాంకేతిక వ్యవస్థను 2026, జనవరి 22న ప్రారంభించారు. ...

సునీతా విలియమ్స్‌

Published: January 21, 2026

భారతీయ సంతతికి చెందిన అమెరికన్‌ వ్యోమగామి సునీతా విలియమ్స్‌ (60) పదవీ విరమణ చేసినట్లు అంతరిక్ష సంస్థ నాసా ప్రకటించింది. 2025 డిసెంబరు 27న ఆమె పదవీ విరమణ చేసినట్లు సంస్థ జనవరి 21న అధికారికంగా వెల్లడించింది. ...

233 ఏళ్ల కిందటి రామాయణం

Published: January 21, 2026

అయోధ్యలోని అంతర్జాతీయ ‘రామకథ’ గ్రంథాలయానికి 233 ఏళ్ల కిందటి అరుదైన వాల్మీకి రామాయణం (తత్వదీపికతో) సంస్కృత రాతప్రతులను కానుకగా అందజేసినట్లు కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ...

మరో అయిదేళ్ల పాటు అటల్‌ పెన్షన్‌ యోజన

Published: January 21, 2026

అసంఘటిత రంగ కార్మికులకు పెన్షన్‌ అందించే ఉద్దేశంతో తీసుకొచ్చిన అటల్‌ పెన్షన్‌ యోజన పథకాన్ని (ఏపీవై) మరో అయిదేళ్లపాటు కొనసాగించాలని కేంద్ర క్యాబినెట్‌ నిర్ణయం తీసుకుంది. ...

మచెల్‌కు ఇందిరాగాంధీ శాంతి పురస్కారం

Published: January 21, 2026

మొజాంబిక్‌ మానవ హక్కుల కార్యకర్త, దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్‌ మండేలా రెండో భార్య గ్రాసా మచెల్‌... ఇందిరాగాంధీ శాంతి పురస్కారానికి ఎంపికయ్యారు. ...

ఆంధ్రప్రదేశ్‌ సమాచార కమిషన్‌

Published: January 20, 2026

ఆంధ్రప్రదేశ్‌ సమాచార కమిషన్‌(ఏపీఐసీ)లో ప్రధాన సమాచార కమిషనర్‌గా వజ్జా శ్రీనివాసరావు; కమిషనర్లుగా పరవాడ సింహాచలం నాయుడు, వొంటేరు రవిబాబు, గాజుల ఆదెన్న, వట్టికూటి శరత్‌ చంద్ర కల్యాణ చక్రవర్తి ప్రమాణం చేశారు....

యూపీలో ఏఐ హబ్‌

Published: January 20, 2026

గ్రీన్‌కో గ్రూపు వ్యవస్థాపకుల నేతృత్వంలోని ఏఎం గ్రూపు, ఉత్తర్‌ ప్రదేశ్‌ గ్రేటర్‌ నోయిడా ప్రాంతంలో  1 గిగావాట్‌ సామర్థ్యంతో కర్బన రహిత, అధిక సామర్థ్యంతో కూడిన కృత్రిమమేధ (ఏఐ) కంప్యూటింగ్‌ హబ్‌ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ...

‘ఐటీ సర్వీసెస్‌ 25 (2026)’ నివేదిక

Published: January 20, 2026

అంతర్జాతీయంగా అత్యంత విలువైన ఐటీ సేవల బ్రాండ్లలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌), ఇన్ఫోసిస్‌ వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. బ్రాండ్‌ ఫైనాన్స్‌ సంస్థ ‘ఐటీ సర్వీసెస్‌ 25 (2026)’ నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. ...

త్రివిధ సజ్జ

Published: January 20, 2026

ఇక్రిశాట్, భారత వ్యవసాయ పరిశోధన మండలి(ఐకార్‌), రాజస్థాన్‌ వ్యవసాయ పరిశోధన సంస్థలు సంయుక్తంగా ఆర్‌హెచ్‌బీ 273 పేరిట ప్రపంచంలోనే మొట్టమొదటి త్రివిధ సజ్జ సంకర (త్రీ వే పెర్ల్‌ మిల్లెట్‌ హైబ్రిడ్‌) రకాన్ని రూపొందించాయి....

తెలంగాణకు 6 కొత్త అర్బన్‌ ఫారెస్ట్‌ పార్క్‌లు

Published: January 20, 2026

పట్టణ ప్రాంతాల్లో పచ్చదనాన్ని పెంపొందించడం, పర్యావరణ సమతుల్యత కాపాడటం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న నగర్‌ వన్‌ యోజన పథకం కింద తెలంగాణకు కొత్తగా ఆరు అర్బన్‌ ఫారెస్ట్‌ పార్క్‌లు మంజూరయ్యాయి....

ఎన్‌డీఆర్‌ఎఫ్‌ ఆవిర్భావ దినోత్సవం

Published: January 19, 2026

ప్రజా జీవనానికి తీవ్ర నష్టం కలిగించే పరిస్థితినే విపత్తు అంటారు. ప్రకృతి వైపరీత్యాలతోపాటు మానవ చర్యల ఫలితంగా ఇవి సంభవిస్తాయి. వీటి కారణంగా ప్రాణ, ఆస్తి నష్టాలు కలుగుతాయి...

జాతీయస్థాయి శాసన సదస్సులు

Published: January 19, 2026

జాతీయ స్థాయి శాసన సదస్సులు ఉత్తర్‌ ప్రదేశ్‌ శాసనసభ ఆధ్వర్యంలో 2026 జనవరి 19న లఖ్‌నవూలోని విధాన్‌ భవనంలో ప్రారంభమయ్యాయి....

ప్రపంచ ఆర్థిక సదస్సు (డబ్ల్యూఈఎఫ్‌)

Published: January 19, 2026

స్విట్జర్లాండ్‌లోని దావోస్‌ వేదికగా ఏటా జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సు 2026, జనవరి 19న ప్రాంభమైంది. దేశ విదేశాల నుంచి 3,000 మందికిపైగా ప్రతినిధులు దీనికి హాజరయ్యారు....

ఆటకు సైనా వీడ్కోలు

Published: January 19, 2026

భారత మహిళల బ్యాడ్మింటన్‌కు మార్గదర్శిగా నిలిచి ఎన్నో అత్యుత్తమ విజయాలు అందుకున్న సైనా నెహ్వాల్‌ 2026, జనవరి 19న ఆటకు వీడ్కోలు పలికింది. చైనా ఆధిపత్యానికి గండి కొట్టి బ్యాడ్మింటన్‌లో అత్యున్నత శిఖరాలకు చేరింది. ...

చైనాలో మళ్లీ తగ్గిన జనాభా

Published: January 19, 2026

వరసగా నాలుగో సంవత్సరంలోనూ చైనాలో జనాభా తగ్గింది. 2015 నాటి పరిస్థితితో పోలిస్తే 2025లో దాదాపు కోటి మేర ఈ తగ్గుదల ఉంది. దంపతులకు ఒకే బిడ్డ అనే విధానాన్ని చాలాఏళ్లపాటు అమలుచేయడం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని విశ్లేషకులు చెబుతున్నారు....

భారత్, యూఏఈ మెగా రక్షణ బంధం

Published: January 19, 2026

ప్రధాని నరేంద్ర మోదీతో యూఏఈ అధ్యక్షుడు షేక్‌ మహమ్మద్‌ బిన్‌ జాయేద్‌ అల్‌ నహ్యాన్‌ 2026, జనవరి 19న దిల్లీలో  భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారి మధ్య కీలక అంశాలపై చర్చలు జరిగాయి. ...

ఆక్స్‌ఫాం నివేదిక

Published: January 19, 2026

సాధారణ ప్రజానీకానికి రాజకీయ సాధికారత అందించడం ద్వారా ప్రగతి సాధించవచ్చనడానికి అద్భుత ఉదాహరణగా భారతదేశ రిజర్వేషన్‌ విధానం నిలిచిందని ‘‘ఆక్స్‌ఫాం ఇంటర్నేషనల్‌’’ సంస్థ పేర్కొంది....

ఎస్‌బీఐ రిసెర్చ్‌ నివేదిక

Published: January 19, 2026

భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత వృద్ధి రేటు వేగం ఇలాగే కొనసాగితే, తలసరి ఆదాయమూ గణనీయంగా పెరిగి.. 2030 నాటికి భారత్‌ ఎగువ మధ్య ఆదాయ దేశాల జాబితాలో చేరుతుందని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) రిసెర్చ్‌ తాజా నివేదికలో పేర్కొంది....

భారత స్థూల దేశీయోత్పత్తి 7.3 శాతం

Published: January 19, 2026

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26)లో భారత స్థూల దేశీయోత్పత్తి 7.3 శాతంగా నమోదవ్వొచ్చని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) అంచనా వేసింది. 2025 అక్టోబరు అంచనాల్లో మన వృద్ధిరేటు 6.6 శాతంగా ఉండొచ్చని చెప్పిన సంస్థ, 0.7% మేర పెంచింది. ...

విజయ్‌ హజారే

Published: January 18, 2026

దేశవాళీ వన్డే టోర్నీ విజయ్‌ హజారే ట్రోఫీని విదర్భ తొలిసారి కైవసం చేసుకుంది. 2026, జనవరి 18న బెంగళూరులో జరిగిన ఫైనల్లో విదర్భ 38 పరుగుల తేడాతో సౌరాష్ట్రపై గెలిచింది. ...

రూ.1.84 లక్షల కోట్ల ఔషధ ఎగుమతులు

Published: January 18, 2026

2025-26 ఆర్థిక సంవత్సరం తొలి 8 నెలల్లో మనదేశం నుంచి 20.48 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.1.84 లక్షల కోట్ల) విలువైన ఔషధాలు ఎగుమతి అయ్యాయని వాణిజ్య మంత్రిత్వశాఖ గణాంకాలు వెల్లడించాయి. ...

సియామ్‌ నివేదిక

Published: January 18, 2026

విదేశీ విపణిల్లో కార్లు, ద్విచక్ర, వాణిజ్య వాహనాలకు గిరాకీ పెరగడంతో.. 2025లో మనదేశం నుంచి 63,25,211 వాహనాలు ఎగుమతి అయ్యాయని వాహన తయారీదార్ల సంఘం సియామ్‌ తెలిపింది. ...

వందేభారత్‌ స్లీపర్‌ (ఏసీ) రైలు

Published: January 17, 2026

దేశంలోనే మొట్టమొదటిదిగా హావ్‌డా-గువాహటి మధ్య నడిచే వందేభారత్‌ స్లీపర్‌ (ఏసీ) రైలును ప్రధాని నరేంద్ర మోదీ 2026, జనవరి 17న మాల్దా టౌన్‌ రైల్వేస్టేషన్లో ప్రారంభించారు....

విశాఖలో బ్యూరో ఆఫ్‌ ఇమిగ్రేషన్‌ కార్యాలయం

Published: January 17, 2026

కేంద్ర ప్రభుత్వం విశాఖలో బ్యూరో ఆఫ్‌ ఇమిగ్రేషన్‌ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తోంది. విశాఖలో పోర్టులు, విమానాశ్రయం ఉండటంతో దేశవిదేశాల నుంచి ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. ...

డబ్ల్యూఈఎఫ్‌ సర్వే

Published: January 17, 2026

ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్‌) దావోస్‌ ఆర్థిక సదస్సుకు ముందుగా ‘చీఫ్‌ ఎకనామిస్ట్స్‌ అవుట్‌లుక్‌’ నివేదికను 2026, జనవరి 17న విడుదల చేసింది. ప్రపంచ ఆర్థిక పరిస్థితులు 2026లో బలహీనంగా ఉంటాయని...

ఉగాండా అధ్యక్షునిగా ఏడోసారి ముసెవేని గెలుపు

Published: January 17, 2026

ఉగాండా అధ్యక్షుడు యోవేరి ముసెవేని ఏడోసారి దేశాధ్యక్ష స్థానాన్ని కైవసం చేసుకున్నారు. పోలైన మొత్తం ఓట్లలో ఆయనకు 71.65 శాతం దక్కాయని ఆ దేశ ఎలక్షన్‌ కమిషన్‌ 2026, జనవరి 17న వెల్లడించింది. ...

ఏపీ ఐఏఎస్‌ కేడర్‌ బలం 239 నుంచి 259కి పెంపు

Published: January 17, 2026

ఆంధ్రప్రదేశ్‌ ఐఏఎస్‌ కేడర్‌ బలాన్ని 239 నుంచి 259కి పెంచుతూ కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాలశాఖ 2026, జనవరి 17న నోటిఫికేషన్‌ జారీచేసింది. ...

స్టార్టప్‌ ఇండియా

Published: January 16, 2026

ప్రధాని నరేంద్ర మోదీ 2026, జనవరి 16న న్యూదిల్లీలోని భారత మండపంలో నిర్వహించిన ‘స్టార్టప్‌ ఇండియా’ పదో వార్షికోత్సవ సదస్సులో పాల్గొని ప్రసంగించారు. ...

ట్రంప్‌ ఛైర్మన్‌గా గాజా శాంతి మండలి

Published: January 16, 2026

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఛైర్మన్‌గా గాజా శాంతి మండలి ఏర్పాటైంది. కాల్పుల విరమణ ఒప్పందంలోని రెండో దశ ప్రారంభమైందని పశ్చిమాసియా అమెరికా రాయబారి స్టీవ్‌ విట్కాఫ్‌ ప్రకటించిన కొద్ది సేపటికే తన నేతృత్వంలో మండలి ఏర్పాటైనట్లు ప్రకటించారు. ...

భారత 92వ గ్రాండ్‌మాస్టర్‌ 

Published: January 16, 2026

దిల్లీకి చెందిన 21 ఏళ్ల ఆర్యన్‌ వర్ష్‌నే గ్రాండ్‌మాస్టర్‌ హోదా సొంతం చేసుకున్న భారత 92వ ఆటగాడిగా నిలిచాడు. ...

నౌకాదళ కమ్యూనికేషన్ల ఆధునికీకరణ

Published: January 16, 2026

భారత నౌకాదళం తన శాటిలైట్‌ కమ్యూనికేషన్ల వ్యవస్థను ఆధునికీకరించేందుకు ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్, అంతర్జాతీయ శాటిలైట్‌ సంస్థ వయాశాట్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది....

వందేమాతరం ఇతివృత్తంగా గణతంత్ర కవాతు

Published: January 16, 2026

వందేమాతర గీతం 150 ఏళ్ల పరిపూర్తి ఈసారి గణతంత్ర దినోత్సవ కవాతుకు ప్రధాన ఇతివృత్తం కానుంది....

రిజర్వ్‌ బ్యాంక్‌-సమగ్ర అంబుడ్స్‌మన్‌ పథకం -2026

Published: January 16, 2026

బ్యాంకులతో పాటు, ఇతర నియంత్రిత సంస్థల ఖాతాదారుల ప్రయోజనాలు కాపాడటమే లక్ష్యంగా ‘రిజర్వ్‌ బ్యాంక్‌-సమగ్ర అంబుడ్స్‌మన్‌ పథకం -2026’ను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) తీసుకురానుంది....

కేంద్ర విజిలెన్స్‌ కమిషనర్‌గా ప్రవీణ్‌ వశిష్ఠ

Published: January 16, 2026

కేంద్ర నిఘా కమిషన్‌ (సీవీసీ) విజిలెన్స్‌ కమిషనర్‌గా ఐపీఎస్‌ మాజీ అధికారి ప్రవీణ్‌ వశిష్ఠ 2026, జనవరి 16న ప్రమాణ స్వీకారం చేశారు....

‘ద లాన్సెట్‌ డయాబెటిస్‌ అండ్‌ ఎండోక్రైనాలజీ’

Published: January 16, 2026

2024లో భారత్‌లో 9 కోట్ల మంది వయోజనులు మధుమేహంతో జీవించారని ఒక అధ్యయనం తేల్చింది....

అంతర్జాతీయ విద్యా దినోత్సవం

Published: November 25, 2025

విద్య పొందడం అనేది మానవుల ప్రాథమిక హక్కు. ఇది ప్రజల్లో బాధ్యతను పెంపొందిస్తుంది. పేదరికాన్ని, అసమానతలను జయించడానికి చదువు మంచి సాధనం. ...

Hurry Up: Epratibha Super Combo – 1 Year Validity for SSC, TGPSC, APPSC, RRB & Bank Exam Success!

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram