ప్రపంచవ్యాప్తంగా పొగాకు, దాని ఉత్పత్తుల కారణంగా అనారోగ్యాల బారినపడుతోన్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. పొగాకులో ఉండే నికోటిన్ మానవులను వ్యసనపరులను చేస్తుంది....
ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షకుల అంతర్జాతీయ దినోత్సవం
Published: May 29, 2026
ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో చోటు చేసుకుంటున్న సంఘర్షణలు, దేశాల మధ్య యుద్ధాల వల్ల పౌరుల ప్రాథమిక హక్కులకు, శాంతి భద్రతలకు ముప్పు వాటిల్లుతోంది...
జస్టిస్ పీఎస్ నరసింహ
Published: May 29, 2026
తెలుగు వారైన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పమిడిఘంటం శ్రీనరసింహ కొలీజియంలోకి వెళ్లనున్నారు. సీనియారిటీ పరంగా తొలి అయిదు స్థానాల్లో ఉన్న న్యాయమూర్తులను కొలీజియంగా పరిగణిస్తారు....
శ్రేయ్ పారిఖ్
Published: May 29, 2026
అమెరికాలో నిర్వహించిన స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ పోటీల్లో 8వ తరగతి విద్యార్థి శ్రేయ్ పారిఖ్(14) విజయం సాధించాడు. కాలిఫోర్నియాలోని ఇండో-అమెరికన్ కుటుంబానికి చెందిన శ్రేయ్...
ఆపరేషన్ దండాయన
Published: May 29, 2026
మహిళలు, బాలలపై నేరాలకు తెగబడేవారికి త్వరితగతిన శిక్షలు పడేలా చేయడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు శాఖ ‘ఆపరేషన్ దండాయన’ పేరిట ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది....
చిన్నారుల్లో ఎదుగుదల లోపం
Published: May 29, 2026
ఆంధ్రప్రదేశ్లో అయిదేళ్లలోపు చిన్నారుల్లో ఎదుగుదల లోపం.. పోషకాహార సమస్యలు, ఎత్తుకు తగ్గ బరువు లేకపోవడం లాంటి సమస్యలు ఉన్నాయని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే...
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్
Published: May 29, 2026
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత యువ అథ్లెట్ పూజ సింగ్ జాతీయ సీనియర్ రికార్డును బద్దలు కొట్టింది. 2026, మే 29న హాంకాంగ్లో జరిగిన మహిళల లాంగ్జంప్లో పూజ 1.93 మీటర్ల జంప్తో స్వర్ణం సాధించింది....
‘మ్యాప్స్’ పురస్కారం
Published: May 29, 2026
విజయవాడకు చెందిన ప్రముఖ ఫొటో జర్నలిస్ట్ తమ్మా శ్రీనివాసరెడ్డి ప్రతిష్ఠాత్మకమైన మాస్టర్ ఆఫ్ ది ఆస్ట్రేలియన్ ఫొటోగ్రాఫిక్ సొసైటీ(మ్యాప్స్) పురస్కారానికి ఎంపికయ్యారు....
భారత్కు ఇంటెల్ చిప్ టెక్నాలజీ
Published: May 29, 2026
భారత్లోకి సెమీకండక్టర్ సబ్స్ట్రేట్ తయారీ సాంకేతికత రానుంది. ఇందుకోసం చిప్ తయారీ దిగ్గజ సంస్థ ఇంటెల్, ఒడిశా ప్రభుత్వం, 3డీజీఎస్ అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నాయి....
డీఆర్డీవో అధిపతిగా రాజేశ్ కుమార్ సింగ్
Published: May 29, 2026
రక్షణశాఖ కార్యదర్శి రాజేశ్ కుమార్ సింగ్కు రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) ఛైర్మన్గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది....
జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-6
Published: May 29, 2026
భారత ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ 2026, మే 29న ఆరో జాతీయ ఆరోగ్య సర్వే నివేదికను విడుదల చేసింది. 2019-21 నాటి ఐదో సర్వేతో పోలుస్తూ 2023-24 సర్వేలోని గణాంకాలను వెల్లడించింది....
మాతా శిశు సంరక్షణ
Published: May 29, 2026
మాతా శిశు సంరక్షణలో తెలంగాణ జాతీయ సగటు కంటే ముందున్నట్లు జాతీయ కుటుంబ సర్వే-6 (ఎన్ఎఫ్హెచ్ఎస్-6) వెల్లడించింది....
వరల్డ్ హంగర్ డే
Published: May 28, 2026
సరిపడినంత కేలరీల ఆహారం లేకపోవడాన్ని ఆకలి అంటారు. ప్రపంచవ్యాప్తంగా నేటికీ అనేక మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. ఆకలికి ప్రధాన కారణం పేదరికమే...
దక్షిణ కోస్తా జోన్
Published: May 28, 2026
విశాఖపట్నం కేంద్రంగా రాష్ట్రంలో రైల్వే పరిధి అంతా కలిపి ఏర్పాటైన దక్షిణ కోస్తా జోన్.. 3,532 కిలోమీటర్ల మేర ఉండనుంది. దీన్ని రూట్ కిలోమీటర్లుగా పేర్కొంటారు. ...
దేశీయ హైడ్రోజన్ రైలు
Published: May 28, 2026
హైడ్రోజన్ ఇంధనంతో నడిచే తొలి దేశీయ రైలు ప్రయాణ కార్యకలాపాల ప్రారంభానికి రైల్వే శాఖ తాజాగా ఆమోదం తెలిపింది. 1,200 కిలోవాట్ల హైడ్రోజన్ ఫ్యూయెల్ సెల్ ప్రొపల్షన్ వ్యవస్థ...
శివ గణేష్ గడ్డం, మధులాష్ బాబు క్రొవ్విడి
Published: May 28, 2026
ఫోర్బ్స్ ‘30 అండర్ 30 ఆసియా-2026’ జాబితాలో ఇద్దరు తెలుగు యువ పారిశ్రామికవేత్తలకు స్ధానం దక్కింది. ఇందులో ఒకరు ఆర్థిక రంగానికి సంబంధించిన జెని5 అంకుర వ్యవస్థాపకుడు శివ గణేష్ గడ్డం ...
వరల్డ్ ఎనర్జీ ఇన్వెస్ట్మెంట్ 2026 నివేదిక
Published: May 28, 2026
ప్రస్తుత సంవత్సరంలో (2026-27) భారత ఇంధన పెట్టుబడులు 170 బిలియన్ డాలర్లకు చేరొచ్చని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ (ఐఈఏ) తన వరల్డ్ ఎనర్జీ ఇన్వెస్ట్మెంట్ 2026 నివేదికలో వెల్లడించింది....
అరుణాచల్ ప్రదేశ్లో
Published: May 28, 2026
‘గైనకాంథా ఖాసియాకా’ అనే శాస్త్రీయ నామం గల ‘లాంగ్-టెయిల్డ్ డస్క్హాకర్’ తుమ్మెదను 110 ఏళ్ల తర్వాత అరుణాచల్ ప్రదేశ్లో తిరిగి గుర్తించారు. ఈ అరుదైన జీవిని నామ్దఫా జాతీయ ఉద్యానవనం...
ఇషా సింగ్కు స్వర్ణం
Published: May 27, 2026
ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ ప్రపంచకప్లో హైదరాబాద్ అమ్మాయి ఇషా సింగ్ ప్రపంచ రికార్డు బద్దలు కొడుతూ స్వర్ణం సాధించింది. ...
రణ్ధీర్ సింగ్ మరణం
Published: May 27, 2026
వెటరన్ క్రీడాపాలకుడు, ఆసియా క్రీడల్లో స్వర్ణం గెలిచిన తొలి భారత షూటర్ రణ్ధీర్ సింగ్ 2026, మే 27న దిల్లీలో మరణించారు. అనారోగ్యం కారణంగా ఆయన ఇటీవల ఆసియా ఒలింపిక్ కౌన్సిల్ అధ్యక్ష పదవి నుంచి వైదొలిగారు. ...
మరో ఐదేళ్లు సార్థక్ పీడీఎస్ పథకం
Published: May 27, 2026
ప్రజా పంపిణీ వ్యవస్థలోని ‘సార్థక్-పీడీఎస్’ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం మరో ఐదేళ్లు పొడిగించింది. రూ.25,530 కోట్లు వ్యయమయ్యే ఈ పథకం 2031 మార్చి వరకూ కొనసాగనుంది. ...
సంపూర్ణ అక్షరాస్యత సాధించిన సిక్కిం
Published: May 27, 2026
సంపూర్ణ అక్షరాస్యత సాధించిన రాష్ట్రంగా సిక్కింను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సమక్షంలో 2026, మే 27న ప్రకటించారు. సిక్కిం విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో సీఎం ప్రేమ్ సింగ్ తమంగ్ ఈ మేరకు ప్రకటన చేశారు....
యూసీసీ బిల్లుకు అస్సాం అసెంబ్లీ ఆమోదం
Published: May 27, 2026
మతంతో సంబంధం లేకుండా వివాహం, విడాకులు, వారసత్వం, సహజీవన సంబంధాలపై ఏకీకృత చట్టాలను వర్తింపజేసే లక్ష్యంతో తీసుకొచ్చిన యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ)...
దేశంలోనే తొలి సూపర్ ప్రెజర్ బెలూన్
Published: May 27, 2026
దేశంలోనే తొలిసారి సూపర్ ప్రెజర్ బెలూన్ (ఎస్పీబీ) సాంకేతికతను ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ఆవిష్కరించారు. అంకుర సంస్థ రెడ్ బెలూన్ ఏరోస్పేస్ ...
‘నేషనల్ హెల్త్ అకౌంట్స్ 2022-23’ నివేదిక
Published: May 27, 2026
దేశంలో ప్రజారోగ్యం కోసం ప్రభుత్వం చేసే వ్యయం పెరగడంతో, ప్రజలు వైద్యం కోసం తమ జేబు నుంచి చేసే ఖర్చు తగ్గినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది....
క్వాడ్ విదేశాంగ మంత్రుల భేటీ
Published: May 26, 2026
విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి ఎస్ జైశంకర్ అధ్యక్షతన 2026, మే 26న దిల్లీలో క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం జరిగింది. ...
అక్రమ వలసలపై కమిటీ
Published: May 26, 2026
అక్రమ వలసలు తదితర కారణాల వల్ల దేశ జనాభాలో చోటుచేసుకుంటున్న అసహజ మార్పుల నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది....
దిల్లీ జింఖానా క్లబ్
Published: May 26, 2026
దేశ రాజధానిలో ఆటవిడుపు కేంద్రంగా శతాబ్దానికిపైగా కొనసాగుతున్న జింఖానా క్లబ్ ఇటీవల వార్తల్లో నిలిచింది. ఆ ప్రాంగణాన్ని ఖాళీ చేయాలంటూ కేంద్రం ఇచ్చిన ఆదేశాలే ఇందుకు కారణం. ...
‘పద్మ’ అవార్డుల ప్రదానోత్సవం
Published: May 25, 2026
వివిధ రంగాల్లో విశేష సేవలందించేవారికి ఇచ్చే ప్రతిష్ఠాత్మక ‘పద్మ’ అవార్డుల తొలి విడత ప్రదానోత్సవô 2026, మే 25న రాష్ట్రపతి భవన్లోని గణతంత్ర మండపంలో జరిగింది....
ఎంపెడా ఛైర్మన్గా జవహర్
Published: May 25, 2026
సముద్ర ఉత్పత్తుల ఎగుమతి అభివృద్ధి ప్రాధికార సంస్థ (మెరైన్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ- ఎంపెడా) నూతన ఛైర్మన్గా ఐఏఎస్ అధికారి పి.జవహర్ నియమితులయ్యారు....
క్లెయిం చేయని ఆస్తులు
Published: May 25, 2026
ప్రభుత్వ తాజా గణాంకాల ప్రకారం 2025-26 ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి క్లెయిం చేయని ఆస్తుల విలువ రూ.1.1 లక్షల కోట్లకు చేరింది....
బ్రిటన్లో మేయర్లుగా తల్లీతనయులు
Published: May 24, 2026
హరియాణాలోని రోహ్తక్ నుంచి 2013లో బ్రిటన్కు వలస వెళ్లిన కుటుంబానికి చెందిన తల్లీతనయులు పర్వీన్ రాణి, తుషార్ కుమార్ (23) ఆ దేశంలో మేయర్లుగా ఎన్నికయ్యారు....
చెఫ్ డి మిషన్గా రాజ్పాల్
Published: May 24, 2026
కామన్వెల్త్ క్రీడల్లో భారత చెఫ్ డి మిషన్గా డేవిస్ కప్ కెప్టెన్ రోహిత్ రాజ్పాల్ నియమితుడైనట్లు భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) తెలిపింది. ...
79వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్
Published: May 24, 2026
9వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘పామ్ డి ఓర్’ పురస్కారాన్ని రొమేనియాకు చెందిన క్రిస్టియన్ ముంగియు గెలుచుకున్నారు....
జి.వెంకన్న
Published: May 24, 2026
తెలంగాణ రాష్ట్రంలో తొలి రహ-వీర్ పురస్కార విజేతగా జి.వెంకన్న నిలిచారు. రహదారి ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన వారిని గోల్డెన్ అవర్ ...
16వ ఆర్థిక సంఘం
Published: May 24, 2026
కేంద్ర 16వ ఆర్థిక సంఘం తెలంగాణకు రూ.9,968 కోట్లను కేటాయించింది. 2026-27 నుంచి 2030-31 వరకు ఈ నిధులను నిర్దేశించింది. ...
వరల్డ్ థైరాయిడ్ డే
Published: May 23, 2026
ప్రపంచవ్యాప్తంగా మానవులకు సంభవిస్తున్న ఎండోక్రైన్ (అంతఃస్రావ) రుగ్మతల్లో థైరాయిడ్ ఒకటి. డయాబెటిస్ తర్వాత ఈ వ్యాధి బారినపడేవారి సంఖ్యే ఎక్కువగా ఉంటోంది. మహిళల్లో ఇది నెలసరి సమస్యలు, బరువు పెరగడం, అలసటతోపాటు ఇతర రుగ్మతలకు కారణమవుతుంది...
మేజర్ అభిలాష బరాక్
Published: May 23, 2026
ఐక్యరాజ్యసమితి మిషన్లో శాంతి పరిరక్షకురాలుగా సేవలందిస్తున్న మేజర్ అభిలాష బరాక్కు 2025వ సంవత్సరానికి ప్రతిష్ఠాత్మక ‘యూఎన్ మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు దక్కింది....
ద.మ. రైల్వేజోన్
Published: May 23, 2026
దక్షిణ మధ్య రైల్వేజోన్లో జూన్ 1 నుంచి భారీగా పరిపాలన మార్పులు అమల్లోకి రానున్నాయి. సికింద్రాబాద్లోని రైలు నిలయం కేంద్రంగా ఇప్పుడున్న 6 డివిజన్లతో కార్యకలాపాలు మే 31 వరకే కొనసాగనున్నాయి....
తెలంగాణ నెక్స్ట్జెన్ లైఫ్ సైన్సెస్ విధానం
Published: May 23, 2026
తెలంగాణలో లైఫ్ సైన్సెస్ రంగంలో రానున్న అయిదేళ్లలో 5 లక్షల కొత్త ఉద్యోగాలు కల్పించే లక్ష్యంగా తెలంగాణ నెక్ట్స్జెన్ లైఫ్ సైన్సెస్ పాలసీకి మంత్రిమండలి ఆమోదం తెలిపింది....
‘వాయుఅస్త్ర’
Published: May 22, 2026
ప్రైవేటు రక్షణసంస్థ అయిన నిబే లిమిటెడ్.. వాయుఅస్త్ర లాయిటరింగ్ మ్యూనిషన్ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది....
ఎస్ఆర్ఎస్ 2024 నివేదిక
Published: May 22, 2026
ఆంధ్రప్రదేశ్లో మొత్తం సంతాన సాఫల్య నిష్పత్తి (టీఎఫ్ఆర్) మరింత తగ్గినట్లు కేంద్ర జనగణన విభాగం తాజాగా వెల్లడించిన శాంపుల్ రిజిస్ట్రేషన్ సిస్టం-2024 నివేదిక పేర్కొంది....
ప్రభుత్వానికి ఆర్బీఐ డివిడెండు
Published: May 22, 2026
గత ఆర్థిక సంవత్సరానికి (2025-26) సంబంధించి ప్రభుత్వానికి రికార్డు స్థాయిలో రూ.2.87 లక్షల కోట్ల డివిడెండును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అందించనుంది....
ఫెడ్ ఛైర్మన్గా వార్ష్
Published: May 22, 2026
అమెరికా కేంద్ర బ్యాంక్, ఫెడరల్ రిజర్వ్ ఛైర్మన్గా కెవిన్ వార్ష్ 2026, మే 22న బాధ్యతలు స్వీకరించారు. ఫెడ్ కార్యాలయానికి బదులుగా వైట్ హౌస్లో ఈ ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. ...
నికోస్ క్రిస్టోడూలిడెస్తో మోదీ భేటీ
Published: May 22, 2026
ద్వైపాక్షిక సంబంధాల మెరుగుదల చర్యల్లో భాగంగా సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడూలిడెస్ భారత సందర్శనకు వచ్చి, 2026, మే 22న ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు....
ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం
Published: May 21, 2026
ఉగ్రవాదం అనేది అంతర్జాతీయ సమస్య. దీని కారణంగా మానవాళికి, ప్రపంచ శాంతికి ముప్పు వాటిల్లుతోంది. ఉగ్రవాదుల కుట్రకు బలైన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని మన దేశంలో ఏటా మే 21న ‘ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం’గా నిర్వహిస్తారు...
జస్టిస్ లావు నాగేశ్వరరావు
Published: May 21, 2026
లండన్లోని నాలుగు చారిత్రక కోర్ట్ ఇన్లలో ఒకటైన ఇన్నర్ టెంపుల్ గౌరవ బెంచర్గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు ఎంపికయ్యారు. ...
ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ 2026
Published: May 21, 2026
2026 సంవత్సరానికిగాను ప్రతిష్ఠాత్మక ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ను ‘తైవాన్ ట్రావెలాగ్’ నవల గెలుచుకుంది. ...
చంద్రయాన్-3 మిషన్కు ప్రతిష్ఠాత్మక అవార్డు
Published: May 21, 2026
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)ను ప్రతిష్ఠాత్మక గడార్డ్ ఆస్ట్రోనాటిక్స్ అవార్డు వరించింది. ...
కాంపౌండ్ జట్టు కోచ్గా డేవ్
Published: May 21, 2026
భారత ఆర్చరీ కాంపౌండ్ జట్టు చీఫ్ కోచ్గా మాజీ ప్రపంచ నంబర్వన్ డేవ్ కజిన్స్ నియమితుడయ్యాడు. 2028 లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్ను దృష్టిలో పెట్టుకుని భారత ఆర్చరీ సమాఖ్య ఈ నియామకం చేసింది. ...
వరల్డ్ మెట్రాలజీ డే
Published: May 20, 2026
కొలతలు మన నిత్యజీవితంలో ఒక ప్రధాన భాగం. నాగరికత అభివృద్ధి చెందినప్పటి నుంచి మనిషి కొలవడం ప్రారంభించాడు. వివిధ భౌతిక పదార్థాల పరిమాణాలను లెక్కించడానికి, పోల్చడానికి, అర్థం చేసుకోవడానికి ఇవి అవసరం....
జార్జియా మెలోనీతో మోదీ భేటీ
Published: May 20, 2026
అయిదు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ 2026, మే 20న ఇటలీ చేరుకుని ఆ దేశ ప్రధాని జార్జియా మెలోనీతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు....
మోదీకి ఐరాస అవార్డు
Published: May 20, 2026
ప్రధాని నరేంద్ర మోదీకి ఐక్యరాజ్య సమితి అనుబంధ ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏవో) 2026, మే 20న ‘అగ్రికోలా మెడల్’ను బహూకరించింది....
‘సూర్యాస్త్ర’
Published: May 20, 2026
ప్రైవేటు రంగ రక్షణ సంస్థ అయిన నిబే లిమిటెడ్ తన దీర్ఘశ్రేణి రాకెట్ వ్యవస్థ ‘సూర్యాస్త్ర’ను విజయవంతంగా ప్రయోగించింది. ఒడిశాలోని చాందీపుర్ సమీకృత పరీక్షా కేంద్రం నుంచి ఈ ప్రయోగ పరీక్షలను చేపట్టింది....
సాన్యా
Published: May 20, 2026
స్క్వాడ్రన్ లీడర్ సాన్యా భారత వైమానిక దళంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన క్యాట్-ఎ క్వాలిఫైడ్ ఫ్లయింగ్ ఇన్స్ట్రక్టర్ (క్యాట్-ఎ ఐఏఎఫ్)గా అర్హత సాధించారు. ఈ బాధ్యతలు చేపట్టిన తొలి మహిళా అధికారిణిగా రికార్డు సృష్టించారు....
డీఆర్డీవో క్షిపణి పరీక్ష విజయవంతం
Published: May 19, 2026
మానవరహిత గగనతల వ్యవస్థ (యూఏవీ) నుంచి అత్యంత కచ్చితత్వంతో కూడిన గైడెడ్ క్షిపణిని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) విజయవంతంగా పరీక్షించింది....
చందమామ ఉపరితలం.. రెండు పొరల నిర్మాణం
Published: May 19, 2026
చంద్రుడి ఉపరితలం మొత్తం ఒకే ధూళి కుప్పలా లేదని, అది కేక్ తరహాలో రెండు పొరలతో కూడి ఉందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తెలిపింది....
భారత్-నార్డిక్ చర్చలు
Published: May 19, 2026
విదేశీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ 2026, మే 19న ఓస్లోలో భారత్-నార్డిక్ దేశాల మూడో సదస్సులో పాల్గొన్నారు. ...
విరాట్ కోహ్లి
Published: May 19, 2026
ఐపీఎల్ చరిత్రలో అత్యధిక మొత్తం ఆర్జించిన ఆటగాడిగా విరాట్ కోహ్లి (రూ.230) ఘనత సాధించాడు. ఫెనాటిక్ స్పోర్ట్స్, హురూన్ నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది....
అగ్రగామి-100 కంపెనీల్లో స్థానం కోల్పోయిన భారత్
Published: May 19, 2026
మార్కెట్ విలువ పరంగా ప్రపంచ అగ్రగామి-100 కంపెనీల జాబితాలో మనదేశం నుంచి ఒక్క కంపెనీ కూడా లేకుండా పోయింది....
నార్వే-ఎన్జీఆర్ఐ ఒప్పందం
Published: May 19, 2026
దేశంలో భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల నిర్మాణంలో భూగర్భ సవాళ్లను అధిగమించేందుకు, అత్యాధునిక పరిశోధన సంపత్తిని సమకూర్చుకునేందుకు నార్వేతో హైదరాబాద్లోని జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ...
సంజీవని
Published: May 18, 2026
ప్రజారోగ్య సేవలను సాంకేతికత ఆధారంగా మరింత సమర్థంగా నిర్వహించేలా సంజీవని ప్రాజెక్టు అమలుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు 2026, మే 18న ఉత్తర్వులు జారీ చేసింది....
నార్వే అత్యున్నత పురస్కారం
Published: May 18, 2026
ప్రధాని నరేంద్ర మోదీ 2026, మే 18న నార్వే అత్యున్నత పౌర పురస్కారమైన ‘గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది రాయల్ నార్వేజియన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్’ అందకున్నారు. రాజు హరాల్డ్ చేతుల మీదుగా ఆయన దీన్ని స్వీకరించారు....
తుషార్ కుమార్
Published: May 18, 2026
యునైటెడ్ కింగ్డమ్ (యూకే)లో అతి చిన్న వయసులోనే మేయర్గా ఎన్నికయిన భారత సంతతి వ్యక్తిగా 23 ఏళ్ల తుషార్ కుమార్ రికార్డు సృష్టించారు. ఆయన ఇటీవల తూర్పు ఇంగ్లండ్లోని ఎల్స్ట్రీ అండ్ బోర్హామ్వుడ్ కౌన్సిల్కు మేయర్గా బాధ్యతలు చేపట్టారు....
కేరళ సీఎంగా సతీశన్ ప్రమాణం
Published: May 18, 2026
కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వి.డి.సతీశన్ 2026, మే 18న ప్రమాణం చేశారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రమేశ్ చెన్నితాల సహా 20 మందితో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ మంత్రులుగా ప్రమాణం చేయించారు. ...
కేంద్ర గణాంకాల శాఖ నివేదిక
Published: May 18, 2026
అమ్మాయిలకు కనీస వివాహ వయసు 18 ఏళ్లుగా చట్టం నిర్దేశించినా.. దేశవ్యాప్తంగా ఆలోపు వయసులోనే పెద్దసంఖ్యలో వివాహాలవుతున్నాయని కేంద్ర గణాంకాల శాఖ వెల్లడించింది....
ప్రపంచ టెలీకమ్యూనికేషన్ దినోత్సవం
Published: May 17, 2026
పూర్వం దూర ప్రాంతాల్లో నివసించే వారికి సమాచారాన్ని చేరవేయడం ఎంతో ప్రయాసతో కూడుకుని ఉండేది. అయితే కొన్ని దశాబ్దాలుగా సమాచార మార్పిడిలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి. మొబైల్, ఇంటర్నెట్ వాడకం బాగా పెరిగింది...
ప్రధాని నరేంద్ర మోదీ
Published: May 17, 2026
ఐరోపా పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ 2026, మే 17న నెదర్లాండ్స్ నుంచి స్వీడన్కు చేరుకున్నారు. వాణిజ్యం, సాంకేతికత, రక్షణరంగం తదితరాలపై ఆ దేశ ప్రధాని ఉల్ఫ్ క్రిస్టర్సన్తో మోదీ చర్చలు జరిపారు....
సుప్రీంకోర్టు జడ్జీల సంఖ్య 38కి పెంపు
Published: May 17, 2026
సుప్రీం కోర్టు న్యాయమూర్తుల సంఖ్య 34 నుంచి 38కి (ప్రధాన న్యాయమూర్తితో కలిపి) పెరిగింది. న్యాయమూర్తుల సంఖ్య పెంపునకు ఆమోదం తెలుపుతూ మే 5న కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో దాన్ని కార్యరూపంలోకి తెస్తూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ...
షెర్పా కామీ రీటా
Published: May 17, 2026
నేపాల్కు చెందిన షెర్పా కామీ రీటా(56) చరిత్ర సృష్టించారు. ప్రపంచంలో ఎత్తైన ఎవరెస్టు శిఖరాన్ని (8848.86 మీటర్లు) 32వ సారి అధిరోహించి తన పేరిట ఉన్న రికార్డును తానే బద్ధలు కొట్టారు. ...
థాయ్లాండ్ ఓపెన్
Published: May 17, 2026
థాయ్లాండ్ ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో స్టార్ భారత జోడీ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టిలకు రన్నరప్ ట్రోఫీ దక్కింది. 2026, మే 17న బ్యాంకాక్లో జరిగిన ఫైనల్లో ఈ జంట
...
జాతీయ డెంగ్యూ డే
Published: May 16, 2026
మానవులకు సంక్రమించే అత్యంత తీవ్రమైన వ్యాధుల్లో డెంగ్యూ ఒకటి. ఇది దోమల ద్వారా వ్యాపించే ఒక ఉష్ణమండల వ్యాధి. ఇది డెంగ్యూ వైరస్ వల్ల సంభవిస్తుంది. ఇదొక అంటువ్యాధి...
ఇంటర్నేషనల్ మ్యూజియం డే
Published: May 16, 2026
పురాతన కళాఖండాలు, శిల్పాలు, కళాత్మక రచనలు, సంస్కృతి - సంప్రదాయాలను ప్రతిబింబించే అనేక రకాల వస్తువులను భద్రపరిచే ప్రదేశమే మ్యూజియం. ఇవి మానవాళికి వారసత్వ సంపదలు, చరిత్ర, సైన్స్, సంస్కృతులను తెలిపే విద్యా కేంద్రాలుగా విరాజిల్లుతున్నాయి...
సీబీఎస్ఈలో త్రిభాషా సూత్రం
Published: May 16, 2026
2026, జులై 1 నుంచి 9వ తరగతి విద్యార్థులు తప్పనిసరిగా మూడు భాషలు అభ్యసించాలని కేంద్ర సెకండరీ విద్యా బోర్డు (సీబీఎస్ఈ) నిర్ణయించింది....
విలెమ్ అలెగ్జాండర్తో మోదీ భేటీ
Published: May 16, 2026
అయిదు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ 2026, మే 16న నెదర్లాండ్స్కు వెళ్లారు. అక్కడ నెదర్లాండ్స్ రాజు విలెమ్ అలెగ్జాండర్, రాణి మాగ్జిమాలతో మోదీ భేటీ అయ్యారు....
రెవెన్యూ రాబడి
Published: May 16, 2026
ఆంధ్రప్రదేశ్లో 2025-26 ఆర్థిక సంవత్సరంలో మొత్తం మీద రూ.1,78,076.99 కోట్ల రెవెన్యూ రాబడి వచ్చింది. ఇందులో పన్నుల రాబడి రూ.1,42,926.19 కోట్లు. బడ్జెట్ అంచనాల్లో మొత్తం రాబడి 81.70%గా ఉండగా..., పన్నుల రాబడి 85.80%గా ఉంది....
అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం
Published: May 15, 2026
కుటుంబం అనేది ప్రతి వ్యక్తి జీవితంలో ముఖ్య భాగం. ఇది లేనిదే మనుషులకు మనుగడ లేదు. వ్యక్తులు తాము మాట్లాడే భాష, ప్రవర్తనా సరళి, సామాజిక నియమాలు మొదలైనవన్నీ దీన్నుంచే నేర్చుకుంటారు...
ఏఎంసీఏ ప్రాజెక్టు
Published: May 15, 2026
అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ (ఏఎంసీఏ) ప్రాజెక్టుకు 2026, మే 15న శ్రీసత్యసాయి జిల్లా కేంద్రం పుట్టపర్తిలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ శంకుస్థాపన చేశారు....
మోదీతో జాయెద్ అల్ నహ్యాన్ భేటీ
Published: May 15, 2026
ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన స్వల్పకాలిక యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ యూఏఈ అధ్యక్షుడు మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో 2026, మే 15న అబుధాబీలో భేటీ అయ్యారు....
‘అభయ్’
Published: May 15, 2026
దేశంలో డిజిటల్ మోసాలను అరికట్టేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) కొత్తగా ‘అభయ్’ పేరుతో ఏఐ ఆధారిత నోటీస్ వెరిఫికేషన్ వ్యవస్థను తీసుకొచ్చింది....
సంగెం అర్పిత
Published: May 15, 2026
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ గ్రామీణ మండలం మల్లారం గ్రామ పంచాయతీ సర్పంచి సంగెం అర్పితకి జాతీయ స్థాయి గుర్తింపు లభించింది....
భారతీయ రైల్వే లోగో
Published: May 14, 2026
విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుతో భారతీయ రైల్వే లోగోలో రైల్వే బోర్డు కొన్ని మార్పులు చేసింది. రైల్వే శాఖకు చెందిన లోగోలో రైల్వే జోన్లకు సూచికగా ఎరుపు రంగులో నక్షత్రాలు ఉంటాయి....
ధ్రువ స్పేస్కు రూ.105 కోట్లు
Published: May 14, 2026
హైదరాబాద్కు చెందిన అంకుర సంస్థ ధ్రువ స్పేస్, కేంద్రం నుంచి రూ.105 కోట్ల గ్రాంట్ పొందింది. ప్రభుత్వానికి చెందిన రిసెర్చ్ డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్ ఫండ్(ఆర్డీఐఎఫ్) ఈ నిధులను మంజూరు చేసింది....
బ్రిక్స్ దేశాల విదేశాంగ మంత్రుల సదస్సు
Published: May 14, 2026
బ్రిక్స్ దేశాల విదేశాంగ మంత్రుల రెండు రోజుల సదస్సు 2026, మే 14న దిల్లీలో ప్రారంభమైంది. ఈ సదస్సులో అధ్యక్షుడి హోదాలో భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ ప్రారంభోపన్యాసం చేశారు....
ఫతహ్-4 క్రూజ్ క్షిపణిని పరీక్షించిన పాక్
Published: May 14, 2026
సుదూర ప్రాంతాల్లోని లక్ష్యాలను అత్యంత కచ్చితత్వంతో చేధించేలా స్వదేశీ సాంకేతికత ద్వారా అభివృద్ధి చేసిన క్రూజ్ క్షిపణి ఫతహ్- 4ను విజయవంతంగా పరీక్షించినట్లు పాకిస్థాన్ సైన్యం 2026, మే 14న తెలిపింది. ...
కేంద్రమంత్రివర్గం నిర్ణయాలు
Published: May 13, 2026
కేంద్ర ప్రభుత్వం 2026-27 ఖరీఫ్ సీజన్కుగాను 14 పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన 2026, మే 13న సమావేశమైన కేంద్రమంత్రివర్గం దీనికి ఆమోదం తెలపడంతోపాటు పలు ఇతర నిర్ణయాలు తీసుకుంది....
పుదుచ్చేరి సీఎం ప్రమాణం
Published: May 13, 2026
కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరికి అయిదోసారి ముఖ్యమంత్రిగా రంగసామి ప్రమాణస్వీకారం చేశారు. లోక్నివాస్లో 2026, మే 13న జరిగిన కార్యక్రమంలో లెఫ్టినెంట్ గవర్నర్ కైలాశ్నాథన్ ఆయనతో పదవీ ప్రమాణం చేయించారు....
అమెండెడ్ భారత్నెట్ ప్రోగ్రాం
Published: May 13, 2026
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ, డిజిటల్ మౌలిక వసతుల బలోపేతం కోసం అమెండెడ్ భారత్నెట్ ప్రోగ్రాం అమలు చేయడానికి కేంద్ర టెలికమ్యూనికేషన్శాఖ ఆధ్వర్యంలోని డిజిటల్ భారత్ నిధి...
ప్రవీణ్సూద్
Published: May 13, 2026
ప్రస్తుతం సీబీఐ డైరెక్టర్గా పనిచేస్తున్న 1986 బ్యాచ్ కర్ణాటక క్యాడర్ ఐపీఎస్ అధికారి ప్రవీణ్సూద్ పదవీకాలాన్ని కేంద్ర ప్రభుత్వం మరో ఏడాది పొడిగించింది. ప్రవీణ్సూద్ 2023 మే 25 నుంచి సీబీఐ డైరెక్టర్గా కొనసాగుతూ వస్తున్నారు....
అంతర్జాతీయ నర్సుల దినోత్సవం
Published: May 12, 2026
వైద్యరంగంలో డాక్టర్లతోపాటు నర్సులూ ముఖ్య భాగంగా ఉంటారు. వైద్యులు వ్యాధిని గుర్తించి, దాని నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై దృష్టిసారిస్తారు. నర్సులు రోగిని కనిపెట్టుకుని ఉండి, సరైన విధంగా చికిత్స అందేలా చూస్తారు...
రెండు పంచాయతీలకు జాతీయ అవార్డులు
Published: May 12, 2026
జాతీయ పంచాయతీ అవార్డులు-2026లో ప్రత్యేక కేటగిరీ కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు అవార్డులు దక్కాయి. క్షమత నిర్మాణ్ సర్వోత్తం సంస్థాన్ పురస్కారానికి చిత్తూరు జిల్లా పంచాయతీ రిసోర్స్ సెంటర్ ఎంపికైంది....
స్పేస్ఎక్స్
Published: May 12, 2026
ఎలాన్ మస్క్కు చెందిన స్పేస్ఎక్స్ ఇప్పటి వరకు 14,844 శాటిలైట్లను ప్రయోగించింది. 1957లో అంతరిక్ష యుగం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం ప్రపంచ దేశాలు, ఇతర సంస్థలు అన్నీ కలిపి 15,062 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రయోగించాయి. ...
సార్మాట్
Published: May 12, 2026
సరికొత్త ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి సార్మాట్ను రష్యా 2026, మే 12న పరీక్షించింది. అణ్వస్త్ర బలగాలను బలోపేతం చేయడంలో భాగంగా ఈ ప్రయోగాన్ని చేపట్టింది. దీన్ని ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన క్షిపణిగా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు....
అస్సాం సీఎంగా హిమంత ప్రమాణం
Published: May 12, 2026
అస్సాం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వశర్మ రెండోసారి బాధ్యతలు చేపట్టారు. గువాహటిలోని ఖానాపారా వెటర్నరీ కళాశాల మైదానంలో 2026, మే 12న నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య ఆయనతో ప్రమాణం చేయించారు....
అదానీ పోర్ట్స్
Published: May 12, 2026
అమెరికాకు చెందిన ఇంజినీరింగ్ దిగ్గజం ఓషియనీరింగ్ ఇంటర్నేషనల్తో అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ (ఏపీసెజ్)కు చెందిన మెరైన్ ప్లాట్ఫామ్ ‘ఆస్ట్రో ఆఫ్షోర్’ భాగస్వామ్యం కుదుర్చుకుంది....
లాభాల్లో పీఎస్బీలు
Published: May 12, 2026
ప్రభుత్వ రంగ బ్యాంకు (పీఎస్బీ)లు 2025-26లో మొత్తం రూ.1.98 లక్షల కోట్ల నికర లాభాన్ని నమోదు చేశాయి. ఇది జీవన కాల గరిష్ఠమని ఆర్థిక శాఖ తెలిపింది. అంతేకాక వరుసగా నాలుగో ఆర్థిక సంవత్సరాన్నీ పీఎస్బీలు లాభాల్లో ముగించాయి....
ప్రయాగ్రాజ్లో సరస్వతి నది ఆనవాళ్లు
Published: May 12, 2026
ఉత్తర్ప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ వద్ద గంగ, యమున నదుల మధ్య భూగర్భంలో ఒక భారీ పురాతన నది ప్రవహించిన ఆనవాళ్లను హైదరాబాద్లోని జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ(ఎన్జీఆర్ఐ) శాస్త్రవేత్తలు గుర్తించారు....
జాతీయ సాంకేతిక దినోత్సవం
Published: May 11, 2026
మానవ దైనందిన జీవితంలో సాంకేతికత ప్రధాన భాగంగా మారింది. ఏదో ఒక రూపంలో మనం దీన్ని ఉపయోగిస్తూనే ఉన్నాం. దేశాభివృద్ధిలోనూ ఇది ముఖ్య పాత్ర పోషిస్తోంది...
కుల్జీత్ కౌర్ మర్హాస్
Published: May 11, 2026
ఫిజికల్ రిసర్చ్ లేబొరేటరీ (పీఆర్ఎల్) ప్రొఫెసర్ కుల్జీత్ కౌర్ మర్హాస్ 2026 ఏడాదికి ప్రతిష్ఠాత్మక ‘మెటియోరిటికల్ సొసైటీ’ ఫెలోగా ఎంపికయ్యారు. ఉల్కాశాస్త్రం, గ్రహ విజ్ఞానశాస్త్రంలో ఈ అంతర్జాతీయ గౌరవాన్ని అందుకున్న తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించారు....
వీబీ జీరామ్జీ
Published: May 11, 2026
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా) స్థానంలో వీబీ జీరామ్జీని జులై 1 నుంచి దేశవ్యాప్తంగా అమలుపరిచేందుకు కేంద్రం 2026, మే 11న గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది....
తెలంగాణ మహిళా కమిషన్ ఛైర్పర్సన్
Published: May 11, 2026
తెలంగాణ మహిళా కమిషన్ ఛైర్పర్సన్గా జీహెచ్ఎంసీ మాజీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి నియమితులయ్యారు. ఛైర్పర్సన్తో పాటు ఆరుగురు సభ్యులను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు 2026, మే 11న ఉత్తర్వులు జారీచేశారు....
తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్
Published: May 10, 2026
తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ 2026, మే 10న ప్రమానస్వీకారం చేశారు. చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ ఆయనతో ప్రమాణం చేయించారు....
‘అచల్’
Published: May 10, 2026
ఇండియన్ కోస్ట్గార్డ్ నౌక ‘అచల్’ తీర ప్రాంత రక్షణ సేవల్లో చేరిందని కోస్ట్గార్డ్, నేవీ వర్గాలు 2026, మే 10న తెలిపాయి. ఈ నౌక గోవాలో జల ప్రవేశం చేసింది....
తూనీగలపై అధ్యయనం
Published: May 10, 2026
దేశంలో జీవవైవిధ్యానికి ఆలవాలమైన పశ్చిమ కనుమల్లో తూనీగలు నెమ్మదిగా అంతరించిపోతున్నాయని భారత శాస్త్రవేత్తలు తెలిపారు. 2021-23 మధ్య ఆరు రాష్ట్రాల్లో తూనీగలు, నీటి తూనీగలపై జరిపిన అధ్యయనంలో ఈ విషయాలు బయటపడ్డాయి. ...
ట్రినిడాడ్తో భారత్ 8 ఒప్పందాలు
Published: May 10, 2026
ట్రినిడాడ్ అండ్ టొబాగోతో భారత్ 8 ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ కరీబియన్ దేశంలో 2026, మే 9, 10 తేదీల్లో భారత విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి ఎస్.జైశంకర్ పర్యటించారు. ఆయన ట్రినిడాడ్ ప్రధాని కమలా పెరసాద్తో భేటీ అయ్యారు....
త్రిదళాధిపతిగా రాజా సుబ్రమణి
Published: May 9, 2026
త్రిదళాధిపతిగా (సీడీఎస్) విశ్రాంత లెఫ్టినెంట్ జనరల్ ఎన్.ఎస్.రాజా సుబ్రమణి నియమితులయ్యారు. ఈ మేరకు రక్షణ మంత్రిత్వశాఖ 2026, మే 9న అధికారికంగా ప్రకటన విడుదల చేసింది....
నౌకాదళాధిపతిగా కృష్ణ స్వామినాథన్
Published: May 9, 2026
నౌకాదళానికి నూతన అధిపతిగా వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆ పదవిలో ఉన్న దినేశ్ కె.త్రిపాఠి మే 31న పదవీ విరమణ చేశాక ఆయన స్థానంలో స్వామినాథన్ బాధ్యతలు స్వీకరిస్తారు....
అగ్ని క్షిపణి పరీక్ష విజయవంతం
Published: May 9, 2026
దేశ రక్షణ రంగ సామర్థ్యాన్ని మరింత ఇనుమడింపజేసేలా భారత్ అధునాతన అగ్ని క్షిపణిని (అగ్ని-5) విజయవంతంగా పరీక్షించింది. ఒకే అస్త్రంతో ఏకకాలంలో బహుళ లక్ష్యాలను ఛేదించే మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీ ఎంట్రీ వెహికల్ (ఎంఐఆర్వీ)...
అయిదు పంచాయతీలకు జాతీయ అవార్డులు
Published: May 9, 2026
కేంద్ర పంచాయతీరాజ్శాఖ 2026, మే 9న ప్రకటించిన జాతీయ ఉత్తమ పంచాయతీ అవార్డులను ఆంధ్రప్రదేశ్కు చెందిన అయిదు పంచాయతీలు దక్కించుకున్నాయి. దీన్దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్-2025...
పశ్చిమ బెంగాల్ సీఎంగా సువేందు అధికారి
Published: May 9, 2026
పశ్చిమ బెంగాల్ 9వ ముఖ్యంత్రిగా సువేందు అధికారి 2026, మే 9న బాధ్యతలు స్వీకరించారు. ఈ రాష్ట్రంలో భాజపా తొలి సీఎం కూడా ఆయనే. కోల్కతాలోని చారిత్రక బ్రిగేడ్ గ్రౌండ్లో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్ ఆర్.ఎన్.రవి ముఖ్యమంత్రితో ప్రమాణం చేయించారు....
అమల్లోకి 4 లేబర్ కోడ్లు
Published: May 9, 2026
దాదాపు అయిదేళ్ల తర్వాత కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను పూర్తి స్థాయిలో అమల్లోకి తెచ్చింది. ఈ కోడ్లు కార్మికులందరికీ కనీస వేతనాలు, సామాజిక భద్రత కల్పిస్తాయని ప్రభుత్వం చెబుతోంది....
బ్రాండ్ స్ట్రెంథ్ సూచీ
Published: May 9, 2026
2026 సంవత్సరానికి బ్రాండ్ ఫైనాన్స్ రూపొందించిన బ్రాండ్ స్ట్రెంథ్ సూచీలో దేశీయ బుల్లెట్ బ్రాండ్ ‘రాయల్ ఎన్ఫీల్డ్’ మూడో స్థానంలో నిలిచింది. ఇది 100 పాయింట్లకు 88.6 పాయింట్ల స్కోర్, ఏఏఏ రేటింగ్ను సాధించింది....
ఏకే పాండా
Published: May 9, 2026
స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్) ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టరు (సీఎండీ)గా అశోక్ కుమార్ పాండా 2026, మే 9న బాధ్యతలు స్వీకరించారు. 1992లో మేనేజ్మెంట్ ట్రైనీ (టెక్నికల్)గా సెయిల్లో ఆయన తన ఉద్యోగ జీవితాన్ని మొదలుపెట్టారు....
రెండు పంచాయతీలకు జాతీయ అవార్డులు
Published: May 9, 2026
కేంద్ర పంచాయతీరాజ్శాఖ 2026, మే 9న ప్రకటించిన జాతీయ ఉత్తమ పంచాయతీ అవార్డుల్లో తెలంగాణకు చెందిన రెండు పంచాయతీలు ఎంపికయ్యాయి. ‘దీన్దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్-2025’...
ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం
Published: May 8, 2026
రెడ్ క్రాస్ అనేది ప్రపంచ మానవతా సంస్థ. ప్రజల జీవనాన్ని, ఆరోగ్యాన్ని కాపాడటం అనే ఏకైక లక్ష్యంతో ఇది పని చేస్తుంది. ప్రకృతి వైపరీత్యాలు, సాయుధ పోరాటాలు, ఇతర మానవతా సంక్షోభాల వల్ల ప్రభావితమైనవారికి ఇది సహాయ సహకారాలు అందిస్తుంది...
జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం
Published: May 8, 2026
గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎయిమ్స్ సమీపంలో 4.46 ఎకరాల విస్తీర్ణంలో అత్యాధునిక సౌకర్యాలతో ‘నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్సీడీసీ) ప్రాంతీయ కేంద్రం ఏర్పాటు చేశారు. ...
జీఐజీజీ సంస్థ ఏర్పాటు
Published: May 8, 2026
స్వర్ణాంధ్ర-2047 లక్ష్యాలకు అనుగుణంగా గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (జీఐజీజీ) సంస్థను ఏర్పాటుచేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్రవ్యాప్తంగా హబ్, స్పోక్ నమూనాలో దీన్ని అమలు చేయనున్నారు....
‘తార’ పరీక్ష విజయవంతం
Published: May 8, 2026
స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన గ్లైడ్ ఆయుధ వ్యవస్థను ఒడిశా తీరానికి చేరువలో భారత రక్షణ శాఖ విజయవంతంగా పరీక్షించింది. ట్యాక్టికల్ అడ్వాన్స్డ్ రేంజ్ ఆగ్మెంటేషన్ (తార)...
విశాఖ ఉక్కు సీఎండీగా ఎంఎన్వీఎస్ ప్రభాకర్
Published: May 8, 2026
విశాఖ ఉక్కు కర్మాగారానికి శాశ్వత ఛైర్మన్-మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ)గా ఎంఎన్వీఎస్ ప్రభాకర్ను నియమిస్తూ బోర్డు 2026, మే 8న ఉత్తర్వులు జారీ చేసింది. నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎండీసీ)...
బీఆర్ఓ వ్యవస్థాపక దినోత్సవం
Published: May 7, 2026
భారతదేశ సరిహద్దు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, అనుసంధానానికి కృషి చేసే ప్రభుత్వ రంగ సంస్థ బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్ఓ). ఇది దేశ రక్షణ రంగానికి గణనీయమైన సహాయాన్ని అందిస్తోంది...
తలసరి ఆదాయంలో విశాఖ టాప్
Published: May 7, 2026
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.6,58,964 తలసరి ఆదాయంతో విశాఖపట్నం జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. పార్వతీపురం మన్యం జిల్లా రూ.1,56,875తో చివరిలో ఉంది....
ఎన్సీఆర్బీ-2024 వార్షిక నివేదిక
Published: May 7, 2026
ఆంధ్రప్రదేశ్లో హింసాత్మక నేరాలు గణనీయంగా పెరిగినట్లు ‘జాతీయ నేర గణాంక సంస్థ (ఎన్సీఆర్బీ) వార్షిక నివేదిక- 2024’ వెల్లడించింది. వాటిల్లోనూ ప్రధానంగా తీవ్ర గాయాలు పాలయ్యేలా దాడులు (గ్రీవియస్ హర్ట్) చేసే ఘటనలు ఎక్కువైనట్లు తెలిపింది....
2024లో తగ్గిన రైతుల ఆత్మహత్యలు
Published: May 7, 2026
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2022, 2023 సంవత్సరాలతో పోల్చితే 2024లో రైతులు, వ్యవసాయ కూలీల ఆత్మహత్యలు తగ్గాయని 2026, మే 7న జాతీయ నేర గణాంక సంస్థ విడుదల చేసిన ‘ప్రమాద మరణాలు-ఆత్మహత్యల సమాచార నివేదిక-2024’ వెల్లడించింది....
‘జనని’ ప్లాట్ఫామ్
Published: May 7, 2026
గర్భధారణ, గర్భకాల, ప్రసవానంతర దశల్లో మాతృమూర్తులు, నవజాత శిశువుల ఆరోగ్యం పర్యవేక్షించేందుకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ జనని (జర్నీ ఆఫ్ యాంటీనాటల్, నాటల్, నియోనాటల్ ఇంటిగ్రేటెడ్ కేర్)పేరుతో కొత్త ప్లాట్ఫామ్ను ప్రారంభించింది....
నీతి ఆయోగ్ నివేదిక
Published: May 7, 2026
దేశంలో పాఠశాల విద్యా వ్యవస్థ పదేళ్ల ప్రగతిపై నీతి ఆయోగ్ నివేదిక విడుదల చేసింది. 2014-15 నుంచి 2024-25 మధ్య కాలంలో వచ్చిన మార్పులను విశ్లేషించింది. దిల్లీ, చండీగఢ్లలో పదో తరగతి పూర్తి చేసిన వారందరూ 11వ తరగతిలోకి వెళ్తున్నారు. ...
స్కైరూట్కు యూనికార్న్ హోదా
Published: May 7, 2026
భారత ప్రైవేట్ అంతరిక్ష రంగంలోని హైదరాబాద్ అంకురం స్కైరూట్ ఏరోస్పేస్ సరికొత్త ఘనతను సాధించింది. తాజాగా ఈ సంస్థ రూ.565 కోట్లు సమీకరించి, ‘యూనికార్న్’ హోదాను సొంతం చేసుకుంది. ...
మరణాలు
Published: May 7, 2026
తెలంగాణలో 2023తో పోల్చితే 2024లో వ్యవసాయరంగంలో నిమగ్నమైన వారిలో బలవన్మరణాల సంఖ్య తగ్గినట్లు జాతీయ నేరగణాంక సంస్థ(ఎన్సీఆర్బీ) 2026, మే 7న విడుదల చేసిన నివేదిక వెల్లడిస్తోంది....
వందేమాతరాన్ని అవమానించడం శిక్షార్హ నేరమే
Published: May 6, 2026
వందేమాతరం గేయాన్ని ఆలపించే సమయంలో ఎటువంటి ఆటంకం కలిగించినా దానిని శిక్షార్హమైన నేరంగా పరిగణించే ప్రతిపాదనకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది....
అమెరికాలో ఐఐటీ మద్రాస్ రిసెర్చ్ సెంటర్
Published: May 6, 2026
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) మద్రాస్ అమెరికాలోని కాలిఫోర్నియాలో తొలి గ్లోబల్ రిసెర్చ్ సెంటర్ను ప్రారంభించింది. ఈ కేంద్రం ద్వారా భారత డీప్టెక్ స్టార్టప్లకు అంతర్జాతీయ మార్కెట్లలో అవకాశాలు విస్తరించనున్నాయి....
సీబీఎఫ్సీ ఛైర్పర్సన్
Published: May 6, 2026
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్సీ) ఛైర్పర్సన్గా ప్రసారభారతి మాజీ సీఈఓ వెంపటి శశిశేఖర్ నియమితులయ్యారు. ఈమేరకు కేంద్ర సమాచార, ప్రసారశాఖ 2026, మే 6న ఉత్తర్వులు జారీచేసింది....
ఉడాయ్కు కొత్త సీఈఓ
Published: May 6, 2026
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (ఉడాయ్) ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ)గా సీనియర్ అధికారి సౌరభ్ విజయ్ 2026, మే 6న నియమితులయ్యారు. 1998 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన విజయ్ మహారాష్ట్ర క్యాడర్కు చెందినవారు....
జీడీపీ వృద్ధి రేటు
Published: May 6, 2026
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27)లో భారత జీడీపీ వృద్ధి రేటు 6.6 శాతంగా నమోదుకావొచ్చని ఎస్ అండ్ పీ గ్లోబల్ పేర్కొంది. ఇంతకు ముందు జీడీపీ వృద్ధిని 7.1 శాతంగా సంస్థ అంచనా వేసింది. ...
లక్ష కోట్ల డాలర్లకు శామ్సంగ్ విలువ
Published: May 6, 2026
దక్షిణ కొరియా స్టాక్ మార్కెట్ సూచీ ‘కోస్పి’ చరిత్రలో మొదటిసారిగా శామ్సంగ్ విలువ లక్ష కోట్ల డాలర్లకు చేరింది. టీఎస్ఎంసీ తర్వాత ఈ ఘనత అందుకున్న రెండో ఆసియా కంపెనీగా శామ్సంగ్ నిలిచింది....
దేశ ఎగుమతులు 863 బి.డాలర్లు
Published: May 6, 2026
దేశ వస్తు, సేవల ఎగుమతులు గత ఆర్థిక సంవత్సరం (2025-26)లో 4.6 శాతం పెరిగి 863.11 బిలియన్ డాలర్ల (రూ.82 లక్షల కోట్ల)కు చేరాయని వాణిజ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు వెల్లడించాయి....
భారత, వియత్నాం ఒప్పందాలు
Published: May 6, 2026
భారత్, వియత్నాం దేశాలు తమ మధ్య ఆర్థిక, రక్షణ సహకారాన్ని మరింత విస్తరించాలని నిశ్చయించాయి. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం కోసం సంయుక్తంగా చర్యలు చేపట్టాలని ఇరుదేశాలూ అవగాహనకు వచ్చాయి....
ఏఐ ఆధారిత యాంటీ-డ్రోన్ వ్యవస్థ
Published: May 6, 2026
రక్షణ రంగ సంస్థ జెన్ టెక్నాలజీస్ కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత యాంటీ-డ్రోన్ వ్యవస్థను ఆవిష్కరించింది. పెరుగుతున్న డ్రోన్ దాడుల ముప్పును సమర్థంగా ఎదుర్కొనేందుకు పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో దీన్ని రూపొందించినట్లు తెలిపింది....
ఎన్సీఆర్బీ గణాంకాలు
Published: May 6, 2026
దేశంలో నేరాల సంఖ్య 2024 సంవత్సరంలో అంతకు ముందు సంవత్సరంతో (2023) పోలిస్తే ఆరు శాతం మేరకు తగ్గిపోయినట్టు జాతీయ నేర రికార్డుల బ్యూరో (ఎన్సీఆర్బీ) 2026, మే 6న ప్రకటించింది....
కేంద్ర గణాంకశాఖ సర్వే
Published: May 6, 2026
దేశంలో అసంఘటిత పరిశ్రమలు 7.92 కోట్లు ఉన్నట్లు కేంద్ర గణాంకశాఖ వెల్లడించింది. 2023 అక్టోబరు-2024 మధ్యలో నిర్వహించిన సర్వేలో 7.34 కోట్ల మేర ఉన్న ఈ పరిశ్రమల సంఖ్య 2025 జనవరి-డిసెంబరు...
తెలుగు అకాడమీ ఛైర్మన్గా వెంకట నారాయణ
Published: May 6, 2026
తెలంగాణ రాష్ట్ర తెలుగు అకాడమీ ఛైర్మన్గా కాకతీయ విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యుడు కూరపాటి వెంకట నారాయణ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం 2026, మే 6న ఉత్తర్వులు జారీ చేసింది....
దక్షిణ కోస్తా రైల్వే జోన్
Published: May 5, 2026
విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ జూన్ 1 నుంచి ప్రారంభం కానుంది. ఇప్పుడున్న గుంతకల్లు, గుంటూరు, విజయవాడ డివిజన్లతో పాటు వాల్తేరు డివిజన్ స్థానంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న విశాఖపట్నం డివిజన్...
సుప్రీం న్యాయమూర్తుల సంఖ్య 38కి పెంపు
Published: May 5, 2026
సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య ప్రస్తుతం ఉన్న 34 నుంచి 38కి (ప్రధాన న్యాయమూర్తితో కలిపి) పెరగనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన దిల్లీలో 2026, మే 5న భేటీ అయిన కేంద్ర మంత్రివర్గం ఈ మేరకు కీలక ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది....
పులిట్జర్ అవార్డు
Published: May 5, 2026
పాత్రికేయ రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే పులిట్జర్ పురస్కారం ఇద్దరు భారతీయ జర్నలిస్టులను వరించింది. డిజిటల్ నిఘా, సైబర్ మోసాలను వెలుగులోకి తెచ్చినందుకు ఆనంద్ ఆర్కే, సుపర్ణా శర్మలు ఈ అవార్డును దక్కించుకున్నారు....
ప్రపంచ ప్రవాసులు 30.4 కోట్ల మంది
Published: May 5, 2026
ప్రపంచవ్యాప్తంగా 30.4 కోట్ల మంది దేశం కాని దేశంలో ప్రవాసులుగా నివసిస్తున్నారని ప్రపంచ వలసల నివేదిక-2026 వెల్లడించింది. ఐక్యరాజ్యసమితికి చెందిన ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ దీన్ని విడుదల చేసింది....
అరుణాచల్ ప్రదేశ్
Published: May 5, 2026
తూర్పు హిమాలయాల జీవవైవిధ్య హాట్ స్పాట్గా ఉన్న అరుణాచల్ ప్రదేశ్లోని తూర్పు సియాంగ్ జిల్లా పరిధిలో గల పాసీఘాట్లో చాలాకాలం తర్వాత నలుపు, తెలుపు రంగుల ‘హార్న్బిల్’ పక్షి కనిపించింది....
ఎన్నికల ఫలితాలు
Published: May 4, 2026
దేశవ్యాప్తంగా నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2026, మే 4న వచ్చాయి. పశ్చిమ బెంగాల్ను భాజపా భారీ మెజారిటీతో కైవసం చేసుకుంది....
‘మ్యాథ్జోరో’ యాప్ ఆవిష్కరణ
Published: May 4, 2026
విద్యార్థుల్లో గణితం పట్ల ఉన్న భయాన్ని పోగొట్టి.. మొబైల్ స్క్రీన్ సమయాన్ని విజ్ఞానదాయకంగా మార్చే లక్ష్యంతో రూపొందించిన గేమిఫైడ్ మ్యాథ్ లెర్నింగ్ యాప్ ‘మ్యాథ్జోరో’ అందుబాటులోకి వచ్చింది....
నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.23.40 లక్షల కోట్లు
Published: May 4, 2026
గత ఆర్థిక సంవత్సరంలో (2025-26) నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు 5.12% వృద్ధితో రూ.23.40 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ప్రభుత్వం సవరించిన అంచనా అయిన రూ.24.21 లక్షల కోట్ల కంటే ఈ మొత్తం తక్కువే....
బొగ్గు గని కార్మికుల దినోత్సవం
Published: May 4, 2026
ప్రకృతిలో లభించే అత్యంత ముఖ్యమైన శిలాజ ఇంధనాల్లో బొగ్గు ఒకటి. ఇదొక ఇంధన ఖనిజం. దీన్ని నల్ల బంగారం అని పిలుస్తారు. విద్యుత్, పారిశ్రామిక ఉత్పత్తి సహా వివిధ ప్రయోజనాల కోసం దీన్ని విరివిగా వినియోగిస్తారు....
ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం
Published: May 3, 2026
మీడియాను ప్రభుత్వం, ప్రజల మధ్య వారధిగా పేర్కొంటారు. కచ్చితమైన సమాచారాన్ని నిర్భయంగా అందించడం దీని విధి. ప్రస్తుతం ప్రభుత్వాలు, సంస్థలు, వివిధ వ్యక్తులు మీడియాపై ఆంక్షలు విధించి, పత్రికా స్వేచ్ఛకు ఆటంకం కలిగించే పరిస్థితులు నెలకొన్నాయి...
‘దృష్టి’ ఉపగ్రహ ప్రయోగం
Published: May 3, 2026
బెంగళూరుకు చెందిన అంతరిక్ష స్టార్టప్ గెలాక్స్ఐ రూపొందించిన ‘దృష్టి’ ఉపగ్రహాన్ని 2026, మే 3న కాలిఫోర్నియా నుంచి స్పేస్ఎక్స్కు చెందిన ఫాల్కన్ 9 రాకెట్తో విజయవంతంగా ప్రయోగించారు....
మాడ్రిడ్ ఓపెన్ విజేత సినర్
Published: May 3, 2026
ప్రపంచ నంబర్వన్ టెన్నిస్ ఆటగాడు యానిక్ సినర్ మరో టైటిల్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఇటలీ ప్లేయర్ 2026, మే 3న మాడ్రిడ్ ఓపెన్ టెన్నిస్ టోర్నీ విజేతగా నిలిచాడు....
తడోబా అభయారణ్యం
Published: May 3, 2026
మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాలో ప్రసిద్ధి గాంచిన తడోబా అభయారణ్యంలో 5,765 వన్యప్రాణులు ఉన్నట్లు అభయారణ్యం ప్రాజెక్టు డైరెక్టర్ ప్రభునాథ్ శుక్లా 2026, మే 3న వెల్లడించారు....
‘పిల్లలే సంపద’
Published: May 2, 2026
ఆంధ్రప్రదేశ్లో జనాభా పరంగా ఎదురవుతోన్న సవాళ్లను అధిగమించేందుకు ప్రభుత్వం మే నుంచి ప్రతి నెలా నాలుగో శనివారం ‘పిల్లలే సంపద’ గ్రామసభలు నిర్వహించనుంది. ...
ప్రసార భారతి ఛైర్మన్గా ప్రసూన్ జోషి
Published: May 2, 2026
ప్రసారభారతి ఛైర్మన్గా ప్రముఖ సినీ గీత రచయిత, కమ్యూనికేషన్ నిపుణుడు ప్రసూన్ జోషి నియమితులయ్యారు. ఈమేరకు కేంద్ర సమాచార, ప్రసారశాఖ 2026, మే 2న అధికారిక ప్రకటన విడుదల చేసింది....
ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా రోహిత్ జైన్
Published: May 2, 2026
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) డిప్యూటీ గవర్నర్గా రోహిత్ జైన్ను ప్రభుత్వం నియమించింది. ఈయన మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. ప్రస్తుతం రోహిత్ జైన్ ఆర్బీఐలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా కొనసాగుతున్నారు. ...
‘మోదీ తత్వం’పై పాఠం
Published: May 2, 2026
గుజరాత్కు చెందిన మహారాజా సాయాజీరావ్ విశ్వ విద్యాలయం ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రజాకర్షక నాయకత్వాన్ని విశ్లేషిస్తూ ‘మోదీ తత్వం’ అనే పాఠాన్ని తెచ్చింది. ఆరెస్సెస్ చరిత్రను కూడా బోధించనున్నట్లు తెలిపింది....
సుభాష్ చంద్రబోస్ ఆపదా ప్రబంధన్ పురస్కారం
Published: May 2, 2026
విపత్తు నిర్వహణ, సముద్ర ప్రమాద హెచ్చరిక సేవల్లో విశేషంగా కృషి చేసిన హైదరాబాద్లోని ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషియన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ (ఇన్కాయిస్)కు ప్రతిష్ఠాత్మక ‘సుభాష్ చంద్రబోస్ ఆపదా ప్రబంధన్ పురస్కార్-2025’ అవార్డు దక్కింది....
పిండం అభివృద్ధిలో రహస్యాల ఛేదన
Published: May 2, 2026
జీవుల పెరుగుదల, పిండం అభివృద్ధి వెనక ఉన్న రహస్యాలను ఛేదించడంలో శాస్త్రవేత్తలు మరో ముందడుగు వేశారు. క్షీరదాలలో కణాల కదలికలను నియంత్రించే ర్యాప్జెఎఫ్1 అనే జన్యువుపై సీసీఎంబీ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి....
బీమా రంగంలోకి 100% ఎఫ్డీఐ
Published: May 2, 2026
భారతీయ బీమా రంగంలో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను(ఎఫ్డీఐ) అనుమతిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో విదేశీ కంపెనీలు ప్రభుత్వ ముందస్తు అనుమతి లేకుండానే పూర్తి స్థాయిలో పెట్టుబడులు పెట్టొచ్చు....
చైనా ఎఫ్డీఐకి ఆమోదం
Published: May 2, 2026
ఫెమా కింద చేపట్టిన మార్పులను ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫై చేయడంతో, ఆటోమేటిక్ రూట్ కింద మన దేశంలో పెట్టుబడి పెట్టడానికి 10 శాతం వరకు చైనా వాటా ఉన్న విదేశీ కంపెనీలను అనుమతించే నిర్ణయం మే 1 నుంచి అమల్లోకి వచ్చింది....
హెచ్ఏఎల్ నూతన సీఎండీగా రవి
Published: May 1, 2026
హిందూస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ (హెచ్ఏఎల్)కు 22వ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్గా కె.రవి నియమితులయ్యారు. ఇప్పటి వరకు సీఎండీగా సేవలు అందించిన డాక్టర్ కె.సునీల్ స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టినట్లు సంస్థ 2026, మే 1న ప్రకటించింది....
‘మహేంద్రగిరి’
Published: May 1, 2026
స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన స్టెల్త్ ఫ్రిగేట్ యుద్ధనౌక ‘మహేంద్రగిరి’ భారత నౌకాదళం చేతికి అందింది. శక్తిమంతమైన ఆయుధాలు, అధునాతన సెన్సర్లు ఈ వార్షిప్ సొంతం. ముంబయిలోని మజ్గావ్ డాక్ షిప్బిల్డర్స్ సంస్థ దీన్ని నేవీకి అందించింది....
9 పంచాయతీలకు ఏ+, ఏ గ్రేడ్లు
Published: May 1, 2026
కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన పంచాయతీ అభివృద్ధి సూచిక (పీఏఐ) 2.0 (2023-24) నివేదిక ప్రకారం రాష్ట్రంలో తొమ్మిది గ్రామ పంచాయతీలు వివిధ విభాగాల్లో (థీమ్స్) 90కి పైగా స్కోర్తో ఏ+, ఏ గ్రేడ్లు సాధించాయి....
తాంపా నౌక
Published: May 1, 2026
మొదటి ప్రపంచ యుద్ధం నాటి ‘తాంపా నౌక’ శిథిలాలు 107 ఏళ్ల తర్వాత లభ్యమయ్యాయి. బ్రిటన్లోని కార్న్వాల్ తీరానికి 80 కిలోమీటర్ల దూరంలో.. అట్లాంటిక్ సముద్రం అడుగున 300 అడుగుల లోతులో బ్రిటిష్ గజ ఈతగాళ్లు ఈ నౌక శిథిలాలు గుర్తించారు....
ప్రపంచంలోనే అత్యంత వెడల్పైన సొరంగం
Published: May 1, 2026
మహారాష్ట్రలోని ప్రతిష్ఠాత్మక ముంబయి-పుణె ఎక్స్ప్రెస్ వే ‘మిస్సింగ్ లింక్’ ప్రాజెక్టులో భాగంగా, ప్రపంచంలోనే అత్యంత వెడల్పైన భూగర్భ సొరంగాన్ని నిర్మించిన ఘనతను హైదరాబాద్ సంస్థ నవయుగ ఇంజినీరింగ్ దక్కించుకుంది....
దేశంలోనే అడ్డంకులు లేని తొలి టోల్ ప్లాజా
Published: May 1, 2026
సూరత్-భరూచ్ సెక్షన్లోని చోరయాసి టోల్ ప్లాజాను దేశంలో తొలి బహుళ వరుసల బ్యారియర్ లెస్ టోల్ ప్లాజాగా తీర్చిదిద్దినట్లు కేంద్ర ఉపరితల రవాణా మంత్రి నితిన్ గడ్కరీ 2026, మే 1న ప్రకటించారు....
యూనివర్సిటీ ఆఫ్ షికాగో పురస్కారం
Published: May 1, 2026
యూనివర్సిటీ ఆఫ్ షికాగో తమ ప్రతిష్ఠాత్మక ‘ప్రొఫెషనల్ ఎఛీవ్మెంట్ అలైమ్నై’ అవార్డును భారత మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి వి సుబ్రమణియన్కు ప్రదానం చేసింది....
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నివేదిక
Published: May 1, 2026
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) 70 వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆ సంస్థ 2026, మే 1న 2025-26 వార్షిక నివేదికను విడుదల చేసింది. మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ పాలనా కాలంతో పోలిస్తే మోదీ పాలన...