వినియోగదారులు, వ్యాపారాలు, నియంత్రణ సంస్థల్లో నమ్మకం, విశ్వాసాన్ని పెంపొందించడంలో ‘అక్రిడిటేషన్’ కీలకపాత్ర పోషిస్తుంది. ఉత్పత్తులు, సేవలు, వ్యవస్థలు అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్లు హామీ ఇవ్వడం ద్వారా ఇది జరుగుతుంది...
ఫిలిప్పీన్స్లో భారీ భూకంపం
Published: June 8, 2026
దక్షిణ ఫిలిప్పీన్స్లోని మిందనౌలో 2026, జూన్ 8న భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టరు స్కేలుపై 7.8గా నమోదైంది. దాదాపు 35 మంది మరణించారు. ...
బంగ్లా క్రికెట్ బోర్డు అధ్యక్షుడిగా తమిమ్
Published: June 8, 2026
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) నూతన అధ్యక్షుడిగా మాజీ కెప్టెన్ తమిమ్ ఇక్బాల్ నియమితుడయ్యాడు. 75 మంది కౌన్సిలర్లు పాల్గొన్న ఓటింగ్లో.. 73 ఓట్లతో 37 ఏళ్ల తమిమ్ బీసీబీ 21వ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు....
జన్ధన్ ఖాతాలు
Published: June 8, 2026
దేశంలో జన్ధన్ ఖాతాల సంఖ్య 58 కోట్లు మించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026, జూన్ 8న వెల్లడించారు. అందరికీ బ్యాంకింగ్ సేవలు అందించే లక్ష్యంతో ప్రభుత్వం 2014, ఆగస్టు 28న ప్రధానమంత్రి జన్ధన్ యోజన పథకాన్ని తీసుకొచ్చింది....
‘సిప్రి’ నివేదిక
Published: June 8, 2026
2026, జనవరి నాటికి మన దేశం వద్ద 190 అణ్వాయుధాలు (అణు వార్హెడ్లు) ఉన్నాయని స్టాక్హోమ్ అంతర్జాతీయ శాంతి పరిశోధన సంస్థ (సిప్రి) వెల్లడించింది....
కీర్తి చక్ర
Published: June 8, 2026
భారత్ తొలిసారిగా చేపడుతున్న మానవసహిత అంతరిక్షయాత్ర ‘గగన్యాన్’కు ఎంపికైన వ్యోమగామి ఎయిర్ కమొడోర్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్కు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కీర్తి చక్ర ప్రదానం చేశారు....
ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం
Published: June 7, 2026
ప్రజలు ఆరోగ్యవంతమైన, చురుకైన జీవనాన్ని సాగించాలంటే ఆహార భద్రత అవసరం. ఇది లేకుంటే ఆకలి చావులు సంభవించే ప్రమాదం ఉంది. అంతేకాకుండా రోగనిరోధక శక్తి క్షీణించి, వ్యాధులు సంక్రమిస్తాయి...
ఫ్రెంచ్ ఓపెన్
Published: June 7, 2026
జర్మనీ ఆటగాడు అలెగ్జాండర్ జ్వెరెవ్ ఫ్రెంచ్ ఓపెన్ గెలిచాడు. 2026, జూన్ 7న పారిస్లో జరిగిన పురుషుల సింగిల్స్ తుది పోరులో రెండో సీడ్ జ్వెరెవ్ 6-1, 4-6, 6-4, 6-7 (5-7), 6-1తో పదోసీడ్ ఫ్లావియో కొబోలి (ఇటలీ)పై విజయం సాధించాడు....
తొలి బీటీ పత్తి వంగడం
Published: June 7, 2026
ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని లాంఫామ్ ప్రాంతీయ పరిశోధన కేంద్రం బీటీ పరిజ్ఞానంతో తొలి పత్తి వంగడాన్ని విడుదల చేసింది. ...
కొత్త శాసనం
Published: June 7, 2026
పల్నాడు జిల్లా కొండవీడులో రెడ్డిరాజుల కాలం నాటి ఓ శాసనం 2026, జూన్ 7న వెలుగులోకి వచ్చింది. కొండవీడు గిరుల్లో రుద్రపాదం(ఆదాం షఫీ బోడు) అనే కొండ శిఖరం...
వరి సాగులో తెలంగాణ అగ్రస్థానం
Published: June 7, 2026
దేశంలో 2025-26 యాసంగి(రబీ) సీజన్లో వరి సాగుతోపాటు ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్రవ్యాప్తంగా 59.90 లక్షల ఎకరాల్లో వరి సాగు చేసినట్లు ప్రణాళికశాఖ నివేదికలో తెలిపింది....
బిమ్స్టెక్ డే
Published: June 6, 2026
బంగాళాఖాతం ఒడ్డున లేదా ఆనుకుని ఉన్న దేశాలన్నీ కలిసి ‘బే ఆఫ్ బెంగాల్ ఇనీషియేటివ్ ఫర్ మల్టీ-సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోపరేషన్ (బిమ్స్టెక్)’ అనే ప్రాంతీయ కూటమిగా ఏర్పడ్డాయి...
ప్రపంచ మహాసముద్ర దినోత్సవం
Published: June 6, 2026
ప్రపంచం వేగంగా అభివృద్ధి చెందిన కొద్దీ మహాసముద్రాలు కూడా అంతే స్థాయిలో కాలుష్యాల బారిన పడుతున్నాయి. ఈ ప్రభావం సముద్ర జీవులతోపాటు, మానవాళిపైనా అధికంగానే ఉంటోంది...
ఫ్రెంచ్ ఓపెన్
Published: June 6, 2026
రష్యా టీనేజర్ మిరా ఆండ్రీవా (19 ఏళ్లు) ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ నెగ్గింది. 2026, జూన్ 6న పారిస్లో జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ఎనిమిదో సీడ్ ఆండ్రీవా 6-3, 6-2తో అన్సీడెడ్ చ్వాలిన్స్కాను ఓడించింది....
హాకీ ఆసియా కప్
Published: June 6, 2026
పురుషుల అండర్-18 హాకీ ఆసియా కప్ ఫైనల్లో భారత జట్టు విజేతగా నిలిచింది. 2026, జూన్ 6న కాకామిగహారాలో జరిగిన మ్యాచ్లో 4-1తో ఆతిథ్య జపాన్ను ఓడించింది....
దేశంలో 14 మహారత్న సంస్థలు
Published: June 6, 2026
దేశంలో మహారత్న హోదా కలిగిన ప్రభుత్వరంగ సంస్థలు మొత్తం 14 ఉన్నాయి. అవి: భెల్, బీపీసీఎల్, కోల్ ఇండియా, గెయిల్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్, హెచ్పీసీఎల్, ఐఓసీఎల్, ఎన్టీపీసీ, ఓఎన్జీసీ, ఓఐఎల్,...
ఎన్ఎఫ్ఏపీ అధ్యయనం
Published: June 6, 2026
అమెరికాలో యూనికార్న్ (కనీసం 100 కోట్ల డాలర్ల/రూ.9500 కోట్ల విలువైన) స్థాయికి చేరిన అంకుర సంస్థలను స్థాపించిన విదేశీ వలసదారుల జాబితాలో భారత సంతతి వ్యాపారవేత్తలు ...
ప్రపంచ పర్యావరణ దినోత్సవం
Published: June 5, 2026
పర్యావరణాన్ని కాపాడే లక్ష్యంతో ఏటా జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా నిర్వహిస్తారు. పర్యావరణ సమస్యలు, సవాళ్ల గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం...
ప్రజ్ఞానందకు నార్వే చెస్ టైటిల్
Published: June 5, 2026
భారత స్టార్ చెస్ ప్లేయర్ ప్రజ్ఞానంద ప్రతిష్ఠాత్మక నార్వే చెస్ టైటిల్ సాధించాడు. 2026, జూన్ 5న ఓస్లోలో జరిగిన చివరి రౌండ్లో జర్మనీ క్రీడాకారుడు విన్సెంట్ కీమర్ను ఓడించి ప్రజ్ఞ విజేతగా నిలిచాడు....
పోలవరానికి మహానది జలాలు
Published: June 5, 2026
మహానది-గోదావరి నదుల అనుసంధానంతో రాష్ట్రానికి ప్రయోజనం చేకూరేలా ప్రవాహ మార్గంలో మార్పులు చేశారు. జాతీయ జల అభివృద్ధి సంస్థ 2026, జూన్ 5న హైదరాబాద్లో నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు....
ఏఐ సాయంతో తొలిసారిగా టీకా అభివృద్ధి
Published: June 5, 2026
వైరస్ స్వభావాన్ని తెలుసుకోకుండా వ్యాక్సిన్ రూపకల్పన అసాధ్యం. అయితే కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయానికి చెందిన జొనాథన్ హీనీ నేతృత్వంలోని బృందం కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో సరికొత్త టీకా పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసింది....
వందో ‘రాంసర్ సైట్’
Published: June 5, 2026
ఉత్తర్ప్రదేశ్లోని బలియా జిల్లాలో ఉన్న జయప్రకాశ్ నారాయణ్(జేపీ) పక్షి సంరక్షణ కేంద్రాన్ని దేశపు వందో రాంసర్ సైట్గా గుర్తించినట్లు ప్రధాని నరేంద్ర మోదీ 2026, జూన్ 5న ప్రకటించారు....
2025-26లో జీడీపీ వృద్ధి 7.7%
Published: June 5, 2026
గత ఆర్థిక సంవత్సరం (2025-26)లో దేశ వృద్ధిరేటు (జీడీపీ) 7.7 శాతంగా నమోదైనట్లు కేంద్రం తెలిపింది. 2024-25 వృద్ధిరేటు 7.1 శాతంతో పోలిస్తే ఇది ఎక్కువ....
ప్రధాన న్యాయమూర్తులుగా మహిళలు
Published: June 5, 2026
దేశంలో తొలిసారిగా ఏకకాలంలో నాలుగు రాష్ట్రాల హైకోర్టులకు మహిళలు పూర్తిస్థాయి ప్రధాన న్యాయమూర్తులుగా వ్యవహరిస్తున్నారు. ...
కేంద్ర ప్రాజెక్టుల పురోగతి నివేదిక
Published: June 4, 2026
దేశంలో అత్యధికంగా కేంద్ర ప్రాజెక్టులు అమలవుతున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మూడోస్థానంలో ఉంది. ప్రాజెక్టుల వ్యయాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఎనిమిదో స్థానంలో ఉంది....
‘నవచేతన’
Published: June 4, 2026
ఆంధ్రప్రదేశ్లోని 0-6 ఏళ్ల వయసు చిన్నారుల్లో తొలిదశలో తలెత్తే మానసిక ఎదుగుదల లోపాలను గుర్తించి, అవసరమైన చర్యలు తీసుకోవడానికి ‘నవచేతన’...
మేజర్ ప్రభాత్ మిశ్రకు రెండు పురస్కారాలు
Published: June 4, 2026
అమెరికా నిర్వహించిన సైనిక నాయకత్వ శిక్షణ కార్యక్రమంలో భారత సైన్యానికి చెందిన మేజర్ ప్రభాత్ మిశ్ర రెండు పురస్కారాలు దక్కించుకున్నారు. ...
ద బ్రిటిష్ మెడికల్ జర్నల్
Published: June 4, 2026
ద బ్రిటిష్ మెడికల్ జర్నల్లో ప్రచురితమైన 5 పరిశోధన పత్రాల్లోని వివరాల ప్రకారం, శిశు మరణాల తగ్గుదలలో పురోగతి ప్రపంచ వ్యాప్తంగా నెమ్మదించింది. ...
ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక
Published: June 4, 2026
అసంఘటిత రంగ సంస్థల వార్షిక సర్వే-2025 ఆధారంగా ఎస్బీఐ రిసెర్చ్ తాజా ఒక నివేదిక విడుదల చేసింది. దేశంలో అసంఘటిత రంగ సంస్థల...
మోదీతో రోడ్రిగ్జ్ భేటీ
Published: June 4, 2026
అయిదు రోజుల భారత పర్యటనకు వచ్చిన వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2026, జూన్ 4న దిల్లీలో సమావేశమయ్యారు....
సుభాష్ కశ్యప్ కన్నుమూత
Published: June 4, 2026
లోక్సభ మాజీ సెక్రటరీ జనరల్, రాజ్యాంగ నిపుణుడు ‘పద్మ భూషణ్’ డాక్టర్ సుభాష్ సి.కశ్యప్ (97) 2026, జూన్ 4న మరణించారు. ...
భద్రతామండలి ఎన్నికలు
Published: June 4, 2026
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో 2027-28 కాలానికి తాత్కాలిక సభ్యదేశాలుగా ఆస్ట్రియా, కిర్గిజ్స్థాన్, పోర్చుగల్, ట్రినిడాడ్ అండ్ టొబాగో, జింబాబ్వే ఎన్నికయ్యాయి....
కర్ణాటక సీఎంగా డీకే ప్రమాణం
Published: June 3, 2026
కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణం చేశారు. 2026, జూన్ 3న లోక్భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు 13 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు....
‘ఫుడ్ ప్లానెట్ ప్రైజ్ 2026’
Published: June 3, 2026
ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ కార్యక్రమం ఏపీసీఎన్ఎఫ్కు ప్రతిష్ఠాత్మక ‘ఫుడ్ప్లానెట్ ప్రైజ్ 2026’ దక్కింది. ప్రపంచంలోనే అతిపెద్ద పర్యావరణ పురస్కారంగా భావించే ఈ అవార్డు...
ఎస్-400 నాలుగో స్క్వాడ్రన్
Published: June 3, 2026
స్వయంచాలిత క్షిపణి ప్రయోగ వ్యవస్థలతో కూడుకున్న ఎస్-400 సుదర్శన్ గగనతల రక్షణ వ్యవస్థ నాలుగో స్క్వాడ్రన్ ఇటీవల రష్యా నుంచి భారత్కు చేరుకుంది....
‘బ్రిక్స్’ దేశాల సదస్సు
Published: June 3, 2026
ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ఎలా ఎదుర్కోవాలన్నదానిపై కూలంకషంగా చర్చించడానికి ఒడిశాలోని పూరీ వేదికగా బ్రిక్స్ దేశాల సమ్మేళనం 2026, జూన్ 3న ప్రారంభమైంది....
ఏటీఎఫ్ ధరల స్థిరీకరణ నిధి
Published: June 3, 2026
పశ్చిమాసియా సంక్షోభం కారణంగా పెరిగిన ఇంధన ధరల నుంచి విమానయాన సంస్థలను ఆదుకోవడానికి, ఛార్జీల అస్థిరతను పరిమితం చేయడం లక్ష్యంగా కేంద్ర మంత్రివర్గం...
పంచాయతీలకు అవార్డులు
Published: June 3, 2026
కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్రంజన్ సింగ్ 2026, జూన్ 3న దిల్లీలోని విజ్ఞాన్భవన్లో ‘జాతీయ పంచాయతీ అవార్డులు-2025’ ప్రదానం చేశారు. ...
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం
Published: June 2, 2026
అనేక పోరాటాలు, త్యాగాల ఫలితంగా దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ 2014, జూన్ 2న 29వ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడింది. ఆరు దశాబ్దాలకుపైగా జరిగిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాల్లో ఎందరో భాగస్వాములయ్యారు....
షార్ కొత్త డైరెక్టర్గా ముత్తుచళియన్
Published: June 2, 2026
శ్రీహరికోటలోని షార్ నూతన డైరెక్టర్గా ముత్తుచళియన్ నియమితులయ్యారు. ఈ మేరకు 2026, జూన్ 2న ఆయన బాధ్యతలు చేపట్టారు. 1991 నుంచి ఈయన షార్లో శాస్త్రవేత్తగా సేవలందిస్తున్నారు....
ఐరాస సర్వప్రతినిధి సభాధ్యక్షులు
Published: June 2, 2026
ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ అధ్యక్షుడిగా బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి ఖలీలుర్ రెహమాన్ ఎన్నికయ్యారు. 2026, సెప్టెంబరులో ప్రారంభం కానున్న ఈ సమావేశాల కోసం.....
పప్పుధాన్యాల ఉత్పత్తి
Published: June 2, 2026
పప్పుధాన్యాల ఉత్పత్తిలో 2025-26 సంవత్సరానికి 57.73% వృద్ధిరేటుతో దేశంలోనే ఏపీ తొలిస్థానంలో నిలిచినట్లు ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్రంలో 2024-25 సంవత్సరంలో 9.96 లక్షల టన్నుల ఉత్పత్తి రాగా.. ...
థర్మల్ ఎనర్జీ నానోమెటీరియల్
Published: June 2, 2026
హైదరాబాద్లోని ఇంటర్నేషనల్ అడ్వాన్స్డ్ రిసెర్చ్ సెంటర్ ఫర్ పౌడర్ మెటలర్జీ అండ్ న్యూ మెటీరియల్స్ (ఏఆర్సీఐ) పరిశోధకులు అధిక నిల్వ సామర్థ్యం కలిగిన సరికొత్త థర్మల్ ఎనర్జీ స్టోరేజ్ మెటీరియల్ను అభివృద్ధి చేశారు....
బోర్డ్ ఆఫ్ ట్రేడ్
Published: June 2, 2026
కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి అధ్యక్షతన పనిచేసే బోర్డ్ ఆఫ్ ట్రేడ్లోకి దేశంలోని పలువురు పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్ దిగ్గజాలతో కూడిన 29 మంది నాన్-అఫిషియల్ సభ్యులను ప్రభుత్వం నామినేట్ చేసింది....
ఐరాస గౌరవ పతకాలు
Published: June 2, 2026
దక్షిణ సూడాన్లో ఐక్యరాజ్యసమితి (ఐరాస) తరఫున శాంతి పరిరక్షణ విధులు నిర్వహిస్తున్న 550 మంది భారతీయులకు ఐరాస గౌరవ పతకాలను అందించింది. ...
జర్మనీ విమానాశ్రయాల్లో ట్రాన్సిట్ వీసా అవసరం లేదు
Published: June 2, 2026
జర్మనీ విమానాశ్రయాల ద్వారా ఇతర దేశాలకు వెళ్లే భారతీయ ప్రయాణికులకు ఇకపై ఎయిర్పోర్ట్ ట్రాన్సిట్ వీసా అవసరం లేదని జర్మనీ దౌత్య కార్యాలయం 2026, జూన్ 2న ప్రకటించింది. ...
ఆర్థిక కమిషన్
Published: June 2, 2026
తెలంగాణ ఆర్థిక కమిషన్ ఛైర్మన్గా సిరిసిల్ల రాజయ్య, సభ్యుల పదవీకాలాన్ని మరో రెండేళ్లు పొడిగిస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీచేసింది. ...
దివ్యాంశి భౌమిక్
Published: June 1, 2026
భారత టేబుల్ టెన్నిస్ యువ క్రీడాకారిణి దివ్యాంశి భౌమిక్ భారత్ తరఫున డబ్ల్యూటీటీ ఫీడర్ మహిళల సింగిల్స్ టైటిల్ గెలిచిన పిన్న వయస్కురాలిగా (15 ఏళ్లు) చరిత్ర సృష్టించింది....
కెనరా బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ), ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ)గా బ్రజేశ్కుమార్ సింగ్ 2026, జూన్ 1న బాధ్యతలు స్వీకరించారు. ...
ద్రవ్యలోటు లక్ష్యాన్ని సాధించిన ప్రభుత్వం
Published: June 1, 2026
గత ఆర్థిక సంవత్సరం (2025-26)లో ద్రవ్యలోటును జీడీపీలో 4.4 శాతానికి పరిమితం చేయాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం విజయవంతంగా సాధించినట్లు కాగ్ గణాంకాలు తెలిపాయి. ...
యూపీఐ రికార్డు
Published: June 1, 2026
2026, మే నెలలో యునిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ద్వారా రికార్డు స్థాయిలో రూ.29.90 లక్షల కోట్ల విలువైన 2320 కోట్ల లావాదేవీలు జరిగాయి....
స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం
Published: June 1, 2026
భారత్, ఒమన్ దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం 2026, జూన్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఇకపై ఆ దేశానికి వెళ్లే మన ఎగుమతుల్లో 99 శాతానికి సుంకమే ఉండదు....
మే నెల జీఎస్టీ వసూళ్లు రూ.1.94 లక్షల కోట్లు
Published: June 1, 2026
2026, మేలో దేశవ్యాప్తంగా జీఎస్టీ వసూళ్లు రూ.1,94,184 కోట్లు వచ్చాయి. 2025, మే నెలతో పోలిస్తే 3.2% వృద్ధి నమోదైంది. అయితే 2024 మేతో పోలిస్తే 2025 మేలో 16.4% వృద్ధిరేటు కనిపించగా, ఇప్పుడు 3.2 శాతానికే పరిమితమైంది....
మోదీతో మయన్మార్ అధ్యక్షుడు భేటీ
Published: June 1, 2026
అయిదు రోజుల భారత పర్యటనకు వచ్చిన మయన్మార్ అధ్యక్షుడు యు మిన్ అంగ్ హయింగ్ 2026, జూన్ 1న ప్రధాని నరేద్ర మోదీతో దిల్లీలో భేటీ అయ్యారు. ...
ఇస్రోతో కేంద్ర జలశక్తి శాఖ ఒప్పందం
Published: June 1, 2026
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోతో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ కీలక ఒప్పందం కుదుర్చుకుంది....
సుప్రీంకోర్టు జడ్జీలుగా అయిదుగురు
Published: June 1, 2026
సుప్రీంకోర్టుకు న్యాయమూర్తులుగా కొత్తగా అయిదుగురిని నియమించాలని సర్వోన్నత న్యాయస్థాన కొలీజియం ఇటీవల చేసిన సిఫార్సుకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము 2026, జూన్ 1న ఆమోద ముద్ర వేశారు. ...
ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం
Published: May 31, 2026
ప్రపంచవ్యాప్తంగా పొగాకు, దాని ఉత్పత్తుల కారణంగా అనారోగ్యాల బారినపడుతోన్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. పొగాకులో ఉండే నికోటిన్ మానవులను వ్యసనపరులను చేస్తుంది....
ఐపీఎల్-19 విజేత బెంగళూరు
Published: May 31, 2026
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా రెండో ఐపీఎల్ టైటిల్ను సొంతం చేసుకుంది. 2026, మే 31న అహ్మదాబాద్లోని మోదీ స్టేడియంలో జరిగిన ఐపీఎల్-19 ఫైనల్లో ఈ డిఫెండింగ్ ఛాంపియన్ 5 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్పై విజయం సాధించింది....
సింగపూర్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీ
Published: May 31, 2026
భారత అగ్రశ్రేణి డబుల్స్ క్రీడాకారులు సాత్విక్ సాయిరాజు, చిరాగ్ శెట్టిలు సింగపూర్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో డబుల్స్ విజేతగా నిలిచారు....
బాధ్యతల స్వీకారం
Published: May 31, 2026
భారత నూతన త్రిదళాధిపతిగా జనరల్ ఎన్.ఎస్.రాజా సుబ్రమణి 2026, మే 31న బాధ్యతలు చేపట్టారు. జనరల్ అనిల్ చౌహాన్ పదవీకాలం మే 30న ముగిసిన నేపథ్యంలో ఆయన స్థానంలో రాజా సుబ్రమణి నియమితులయ్యారు. ...
సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ ఛైర్పర్సన్గా జస్టిస్ బీవీ నాగరత్న
Published: May 30, 2026
సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ ఛైర్పర్సన్గా జస్టిస్ బీవీ నాగరత్న నియమితులయ్యారు. ఈ మేరకు జాతీయ న్యాయసేవల ప్రాధికార సంస్థ నోటిఫికేషన్ జారీచేసింది. ...
ఆసియా అండర్-20 ఛాంపియన్షిప్స్
Published: May 30, 2026
ఆసియా అండర్-20 ఛాంపియన్షిప్స్లో పురుషుల విభాగంలో 2026, మే 30న మూడు స్వర్ణాలు లభించాయి. ...
పొగాకు విరమణ కేంద్రం
Published: May 30, 2026
దేశంలోని జాతీయ పొగాకు విరమణ సేవల కేంద్రానికి (ఎన్టీక్యూఎల్ఎస్) గత పదేళ్లలో కోటి ఫోన్కాల్స్ రాగా.. 2.32 లక్షల మందికి ఈ దురలవాటు నుంచి విముక్తి పొందేలా సహాయం అందించారు. ...
కాంట్రాక్టు ఉద్యోగ వ్యవస్థ రద్దు
Published: May 30, 2026
పంజాబ్లో కాంట్రాక్టు ఉద్యోగ వ్యవస్థను రద్దు చేస్తూ పంజాబ్లోని ఆప్ ప్రభుత్వం 2026, మే 30న చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ...
ఆకస్ కూటమి
Published: May 30, 2026
సముద్రగర్భ కేబుళ్లను రక్షించడానికి, రక్షణ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి అండర్ వాటర్ డ్రోన్లను అభివృద్ధి చేయాలని ఆకస్ కూటమి (అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా) నిర్ణయించింది. ...
ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షకుల అంతర్జాతీయ దినోత్సవం
Published: May 29, 2026
ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో చోటు చేసుకుంటున్న సంఘర్షణలు, దేశాల మధ్య యుద్ధాల వల్ల పౌరుల ప్రాథమిక హక్కులకు, శాంతి భద్రతలకు ముప్పు వాటిల్లుతోంది...
జస్టిస్ పీఎస్ నరసింహ
Published: May 29, 2026
తెలుగు వారైన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పమిడిఘంటం శ్రీనరసింహ కొలీజియంలోకి వెళ్లనున్నారు. సీనియారిటీ పరంగా తొలి అయిదు స్థానాల్లో ఉన్న న్యాయమూర్తులను కొలీజియంగా పరిగణిస్తారు....
శ్రేయ్ పారిఖ్
Published: May 29, 2026
అమెరికాలో నిర్వహించిన స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ పోటీల్లో 8వ తరగతి విద్యార్థి శ్రేయ్ పారిఖ్(14) విజయం సాధించాడు. కాలిఫోర్నియాలోని ఇండో-అమెరికన్ కుటుంబానికి చెందిన శ్రేయ్...
ఆపరేషన్ దండాయన
Published: May 29, 2026
మహిళలు, బాలలపై నేరాలకు తెగబడేవారికి త్వరితగతిన శిక్షలు పడేలా చేయడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు శాఖ ‘ఆపరేషన్ దండాయన’ పేరిట ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది....
చిన్నారుల్లో ఎదుగుదల లోపం
Published: May 29, 2026
ఆంధ్రప్రదేశ్లో అయిదేళ్లలోపు చిన్నారుల్లో ఎదుగుదల లోపం.. పోషకాహార సమస్యలు, ఎత్తుకు తగ్గ బరువు లేకపోవడం లాంటి సమస్యలు ఉన్నాయని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే...
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్
Published: May 29, 2026
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత యువ అథ్లెట్ పూజ సింగ్ జాతీయ సీనియర్ రికార్డును బద్దలు కొట్టింది. 2026, మే 29న హాంకాంగ్లో జరిగిన మహిళల లాంగ్జంప్లో పూజ 1.93 మీటర్ల జంప్తో స్వర్ణం సాధించింది....
‘మ్యాప్స్’ పురస్కారం
Published: May 29, 2026
విజయవాడకు చెందిన ప్రముఖ ఫొటో జర్నలిస్ట్ తమ్మా శ్రీనివాసరెడ్డి ప్రతిష్ఠాత్మకమైన మాస్టర్ ఆఫ్ ది ఆస్ట్రేలియన్ ఫొటోగ్రాఫిక్ సొసైటీ(మ్యాప్స్) పురస్కారానికి ఎంపికయ్యారు....
భారత్కు ఇంటెల్ చిప్ టెక్నాలజీ
Published: May 29, 2026
భారత్లోకి సెమీకండక్టర్ సబ్స్ట్రేట్ తయారీ సాంకేతికత రానుంది. ఇందుకోసం చిప్ తయారీ దిగ్గజ సంస్థ ఇంటెల్, ఒడిశా ప్రభుత్వం, 3డీజీఎస్ అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నాయి....
డీఆర్డీవో అధిపతిగా రాజేశ్ కుమార్ సింగ్
Published: May 29, 2026
రక్షణశాఖ కార్యదర్శి రాజేశ్ కుమార్ సింగ్కు రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) ఛైర్మన్గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది....
జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-6
Published: May 29, 2026
భారత ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ 2026, మే 29న ఆరో జాతీయ ఆరోగ్య సర్వే నివేదికను విడుదల చేసింది. 2019-21 నాటి ఐదో సర్వేతో పోలుస్తూ 2023-24 సర్వేలోని గణాంకాలను వెల్లడించింది....
మాతా శిశు సంరక్షణ
Published: May 29, 2026
మాతా శిశు సంరక్షణలో తెలంగాణ జాతీయ సగటు కంటే ముందున్నట్లు జాతీయ కుటుంబ సర్వే-6 (ఎన్ఎఫ్హెచ్ఎస్-6) వెల్లడించింది....
వరల్డ్ హంగర్ డే
Published: May 28, 2026
సరిపడినంత కేలరీల ఆహారం లేకపోవడాన్ని ఆకలి అంటారు. ప్రపంచవ్యాప్తంగా నేటికీ అనేక మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. ఆకలికి ప్రధాన కారణం పేదరికమే...
దక్షిణ కోస్తా జోన్
Published: May 28, 2026
విశాఖపట్నం కేంద్రంగా రాష్ట్రంలో రైల్వే పరిధి అంతా కలిపి ఏర్పాటైన దక్షిణ కోస్తా జోన్.. 3,532 కిలోమీటర్ల మేర ఉండనుంది. దీన్ని రూట్ కిలోమీటర్లుగా పేర్కొంటారు. ...
దేశీయ హైడ్రోజన్ రైలు
Published: May 28, 2026
హైడ్రోజన్ ఇంధనంతో నడిచే తొలి దేశీయ రైలు ప్రయాణ కార్యకలాపాల ప్రారంభానికి రైల్వే శాఖ తాజాగా ఆమోదం తెలిపింది. 1,200 కిలోవాట్ల హైడ్రోజన్ ఫ్యూయెల్ సెల్ ప్రొపల్షన్ వ్యవస్థ...
శివ గణేష్ గడ్డం, మధులాష్ బాబు క్రొవ్విడి
Published: May 28, 2026
ఫోర్బ్స్ ‘30 అండర్ 30 ఆసియా-2026’ జాబితాలో ఇద్దరు తెలుగు యువ పారిశ్రామికవేత్తలకు స్ధానం దక్కింది. ఇందులో ఒకరు ఆర్థిక రంగానికి సంబంధించిన జెని5 అంకుర వ్యవస్థాపకుడు శివ గణేష్ గడ్డం ...
వరల్డ్ ఎనర్జీ ఇన్వెస్ట్మెంట్ 2026 నివేదిక
Published: May 28, 2026
ప్రస్తుత సంవత్సరంలో (2026-27) భారత ఇంధన పెట్టుబడులు 170 బిలియన్ డాలర్లకు చేరొచ్చని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ (ఐఈఏ) తన వరల్డ్ ఎనర్జీ ఇన్వెస్ట్మెంట్ 2026 నివేదికలో వెల్లడించింది....
అరుణాచల్ ప్రదేశ్లో
Published: May 28, 2026
‘గైనకాంథా ఖాసియాకా’ అనే శాస్త్రీయ నామం గల ‘లాంగ్-టెయిల్డ్ డస్క్హాకర్’ తుమ్మెదను 110 ఏళ్ల తర్వాత అరుణాచల్ ప్రదేశ్లో తిరిగి గుర్తించారు. ఈ అరుదైన జీవిని నామ్దఫా జాతీయ ఉద్యానవనం...
ఇషా సింగ్కు స్వర్ణం
Published: May 27, 2026
ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ ప్రపంచకప్లో హైదరాబాద్ అమ్మాయి ఇషా సింగ్ ప్రపంచ రికార్డు బద్దలు కొడుతూ స్వర్ణం సాధించింది. ...
రణ్ధీర్ సింగ్ మరణం
Published: May 27, 2026
వెటరన్ క్రీడాపాలకుడు, ఆసియా క్రీడల్లో స్వర్ణం గెలిచిన తొలి భారత షూటర్ రణ్ధీర్ సింగ్ 2026, మే 27న దిల్లీలో మరణించారు. అనారోగ్యం కారణంగా ఆయన ఇటీవల ఆసియా ఒలింపిక్ కౌన్సిల్ అధ్యక్ష పదవి నుంచి వైదొలిగారు. ...
మరో ఐదేళ్లు సార్థక్ పీడీఎస్ పథకం
Published: May 27, 2026
ప్రజా పంపిణీ వ్యవస్థలోని ‘సార్థక్-పీడీఎస్’ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం మరో ఐదేళ్లు పొడిగించింది. రూ.25,530 కోట్లు వ్యయమయ్యే ఈ పథకం 2031 మార్చి వరకూ కొనసాగనుంది. ...
సంపూర్ణ అక్షరాస్యత సాధించిన సిక్కిం
Published: May 27, 2026
సంపూర్ణ అక్షరాస్యత సాధించిన రాష్ట్రంగా సిక్కింను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సమక్షంలో 2026, మే 27న ప్రకటించారు. సిక్కిం విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో సీఎం ప్రేమ్ సింగ్ తమంగ్ ఈ మేరకు ప్రకటన చేశారు....
యూసీసీ బిల్లుకు అస్సాం అసెంబ్లీ ఆమోదం
Published: May 27, 2026
మతంతో సంబంధం లేకుండా వివాహం, విడాకులు, వారసత్వం, సహజీవన సంబంధాలపై ఏకీకృత చట్టాలను వర్తింపజేసే లక్ష్యంతో తీసుకొచ్చిన యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ)...
దేశంలోనే తొలి సూపర్ ప్రెజర్ బెలూన్
Published: May 27, 2026
దేశంలోనే తొలిసారి సూపర్ ప్రెజర్ బెలూన్ (ఎస్పీబీ) సాంకేతికతను ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ఆవిష్కరించారు. అంకుర సంస్థ రెడ్ బెలూన్ ఏరోస్పేస్ ...
‘నేషనల్ హెల్త్ అకౌంట్స్ 2022-23’ నివేదిక
Published: May 27, 2026
దేశంలో ప్రజారోగ్యం కోసం ప్రభుత్వం చేసే వ్యయం పెరగడంతో, ప్రజలు వైద్యం కోసం తమ జేబు నుంచి చేసే ఖర్చు తగ్గినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది....
క్వాడ్ విదేశాంగ మంత్రుల భేటీ
Published: May 26, 2026
విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి ఎస్ జైశంకర్ అధ్యక్షతన 2026, మే 26న దిల్లీలో క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం జరిగింది. ...
అక్రమ వలసలపై కమిటీ
Published: May 26, 2026
అక్రమ వలసలు తదితర కారణాల వల్ల దేశ జనాభాలో చోటుచేసుకుంటున్న అసహజ మార్పుల నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది....
దిల్లీ జింఖానా క్లబ్
Published: May 26, 2026
దేశ రాజధానిలో ఆటవిడుపు కేంద్రంగా శతాబ్దానికిపైగా కొనసాగుతున్న జింఖానా క్లబ్ ఇటీవల వార్తల్లో నిలిచింది. ఆ ప్రాంగణాన్ని ఖాళీ చేయాలంటూ కేంద్రం ఇచ్చిన ఆదేశాలే ఇందుకు కారణం. ...
‘పద్మ’ అవార్డుల ప్రదానోత్సవం
Published: May 25, 2026
వివిధ రంగాల్లో విశేష సేవలందించేవారికి ఇచ్చే ప్రతిష్ఠాత్మక ‘పద్మ’ అవార్డుల తొలి విడత ప్రదానోత్సవô 2026, మే 25న రాష్ట్రపతి భవన్లోని గణతంత్ర మండపంలో జరిగింది....
ఎంపెడా ఛైర్మన్గా జవహర్
Published: May 25, 2026
సముద్ర ఉత్పత్తుల ఎగుమతి అభివృద్ధి ప్రాధికార సంస్థ (మెరైన్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ- ఎంపెడా) నూతన ఛైర్మన్గా ఐఏఎస్ అధికారి పి.జవహర్ నియమితులయ్యారు....
క్లెయిం చేయని ఆస్తులు
Published: May 25, 2026
ప్రభుత్వ తాజా గణాంకాల ప్రకారం 2025-26 ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి క్లెయిం చేయని ఆస్తుల విలువ రూ.1.1 లక్షల కోట్లకు చేరింది....
బ్రిటన్లో మేయర్లుగా తల్లీతనయులు
Published: May 24, 2026
హరియాణాలోని రోహ్తక్ నుంచి 2013లో బ్రిటన్కు వలస వెళ్లిన కుటుంబానికి చెందిన తల్లీతనయులు పర్వీన్ రాణి, తుషార్ కుమార్ (23) ఆ దేశంలో మేయర్లుగా ఎన్నికయ్యారు....
చెఫ్ డి మిషన్గా రాజ్పాల్
Published: May 24, 2026
కామన్వెల్త్ క్రీడల్లో భారత చెఫ్ డి మిషన్గా డేవిస్ కప్ కెప్టెన్ రోహిత్ రాజ్పాల్ నియమితుడైనట్లు భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) తెలిపింది. ...
79వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్
Published: May 24, 2026
9వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘పామ్ డి ఓర్’ పురస్కారాన్ని రొమేనియాకు చెందిన క్రిస్టియన్ ముంగియు గెలుచుకున్నారు....
జి.వెంకన్న
Published: May 24, 2026
తెలంగాణ రాష్ట్రంలో తొలి రహ-వీర్ పురస్కార విజేతగా జి.వెంకన్న నిలిచారు. రహదారి ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన వారిని గోల్డెన్ అవర్ ...
16వ ఆర్థిక సంఘం
Published: May 24, 2026
కేంద్ర 16వ ఆర్థిక సంఘం తెలంగాణకు రూ.9,968 కోట్లను కేటాయించింది. 2026-27 నుంచి 2030-31 వరకు ఈ నిధులను నిర్దేశించింది. ...
వరల్డ్ థైరాయిడ్ డే
Published: May 23, 2026
ప్రపంచవ్యాప్తంగా మానవులకు సంభవిస్తున్న ఎండోక్రైన్ (అంతఃస్రావ) రుగ్మతల్లో థైరాయిడ్ ఒకటి. డయాబెటిస్ తర్వాత ఈ వ్యాధి బారినపడేవారి సంఖ్యే ఎక్కువగా ఉంటోంది. మహిళల్లో ఇది నెలసరి సమస్యలు, బరువు పెరగడం, అలసటతోపాటు ఇతర రుగ్మతలకు కారణమవుతుంది...
మేజర్ అభిలాష బరాక్
Published: May 23, 2026
ఐక్యరాజ్యసమితి మిషన్లో శాంతి పరిరక్షకురాలుగా సేవలందిస్తున్న మేజర్ అభిలాష బరాక్కు 2025వ సంవత్సరానికి ప్రతిష్ఠాత్మక ‘యూఎన్ మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు దక్కింది....
ద.మ. రైల్వేజోన్
Published: May 23, 2026
దక్షిణ మధ్య రైల్వేజోన్లో జూన్ 1 నుంచి భారీగా పరిపాలన మార్పులు అమల్లోకి రానున్నాయి. సికింద్రాబాద్లోని రైలు నిలయం కేంద్రంగా ఇప్పుడున్న 6 డివిజన్లతో కార్యకలాపాలు మే 31 వరకే కొనసాగనున్నాయి....
తెలంగాణ నెక్స్ట్జెన్ లైఫ్ సైన్సెస్ విధానం
Published: May 23, 2026
తెలంగాణలో లైఫ్ సైన్సెస్ రంగంలో రానున్న అయిదేళ్లలో 5 లక్షల కొత్త ఉద్యోగాలు కల్పించే లక్ష్యంగా తెలంగాణ నెక్ట్స్జెన్ లైఫ్ సైన్సెస్ పాలసీకి మంత్రిమండలి ఆమోదం తెలిపింది....
‘వాయుఅస్త్ర’
Published: May 22, 2026
ప్రైవేటు రక్షణసంస్థ అయిన నిబే లిమిటెడ్.. వాయుఅస్త్ర లాయిటరింగ్ మ్యూనిషన్ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది....
ఎస్ఆర్ఎస్ 2024 నివేదిక
Published: May 22, 2026
ఆంధ్రప్రదేశ్లో మొత్తం సంతాన సాఫల్య నిష్పత్తి (టీఎఫ్ఆర్) మరింత తగ్గినట్లు కేంద్ర జనగణన విభాగం తాజాగా వెల్లడించిన శాంపుల్ రిజిస్ట్రేషన్ సిస్టం-2024 నివేదిక పేర్కొంది....
ప్రభుత్వానికి ఆర్బీఐ డివిడెండు
Published: May 22, 2026
గత ఆర్థిక సంవత్సరానికి (2025-26) సంబంధించి ప్రభుత్వానికి రికార్డు స్థాయిలో రూ.2.87 లక్షల కోట్ల డివిడెండును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అందించనుంది....
ఫెడ్ ఛైర్మన్గా వార్ష్
Published: May 22, 2026
అమెరికా కేంద్ర బ్యాంక్, ఫెడరల్ రిజర్వ్ ఛైర్మన్గా కెవిన్ వార్ష్ 2026, మే 22న బాధ్యతలు స్వీకరించారు. ఫెడ్ కార్యాలయానికి బదులుగా వైట్ హౌస్లో ఈ ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. ...
నికోస్ క్రిస్టోడూలిడెస్తో మోదీ భేటీ
Published: May 22, 2026
ద్వైపాక్షిక సంబంధాల మెరుగుదల చర్యల్లో భాగంగా సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడూలిడెస్ భారత సందర్శనకు వచ్చి, 2026, మే 22న ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు....
ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం
Published: May 21, 2026
ఉగ్రవాదం అనేది అంతర్జాతీయ సమస్య. దీని కారణంగా మానవాళికి, ప్రపంచ శాంతికి ముప్పు వాటిల్లుతోంది. ఉగ్రవాదుల కుట్రకు బలైన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని మన దేశంలో ఏటా మే 21న ‘ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం’గా నిర్వహిస్తారు...
జస్టిస్ లావు నాగేశ్వరరావు
Published: May 21, 2026
లండన్లోని నాలుగు చారిత్రక కోర్ట్ ఇన్లలో ఒకటైన ఇన్నర్ టెంపుల్ గౌరవ బెంచర్గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు ఎంపికయ్యారు. ...
ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ 2026
Published: May 21, 2026
2026 సంవత్సరానికిగాను ప్రతిష్ఠాత్మక ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ను ‘తైవాన్ ట్రావెలాగ్’ నవల గెలుచుకుంది. ...
చంద్రయాన్-3 మిషన్కు ప్రతిష్ఠాత్మక అవార్డు
Published: May 21, 2026
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)ను ప్రతిష్ఠాత్మక గడార్డ్ ఆస్ట్రోనాటిక్స్ అవార్డు వరించింది. ...
కాంపౌండ్ జట్టు కోచ్గా డేవ్
Published: May 21, 2026
భారత ఆర్చరీ కాంపౌండ్ జట్టు చీఫ్ కోచ్గా మాజీ ప్రపంచ నంబర్వన్ డేవ్ కజిన్స్ నియమితుడయ్యాడు. 2028 లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్ను దృష్టిలో పెట్టుకుని భారత ఆర్చరీ సమాఖ్య ఈ నియామకం చేసింది. ...
వరల్డ్ మెట్రాలజీ డే
Published: May 20, 2026
కొలతలు మన నిత్యజీవితంలో ఒక ప్రధాన భాగం. నాగరికత అభివృద్ధి చెందినప్పటి నుంచి మనిషి కొలవడం ప్రారంభించాడు. వివిధ భౌతిక పదార్థాల పరిమాణాలను లెక్కించడానికి, పోల్చడానికి, అర్థం చేసుకోవడానికి ఇవి అవసరం....
జార్జియా మెలోనీతో మోదీ భేటీ
Published: May 20, 2026
అయిదు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ 2026, మే 20న ఇటలీ చేరుకుని ఆ దేశ ప్రధాని జార్జియా మెలోనీతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు....
మోదీకి ఐరాస అవార్డు
Published: May 20, 2026
ప్రధాని నరేంద్ర మోదీకి ఐక్యరాజ్య సమితి అనుబంధ ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏవో) 2026, మే 20న ‘అగ్రికోలా మెడల్’ను బహూకరించింది....
‘సూర్యాస్త్ర’
Published: May 20, 2026
ప్రైవేటు రంగ రక్షణ సంస్థ అయిన నిబే లిమిటెడ్ తన దీర్ఘశ్రేణి రాకెట్ వ్యవస్థ ‘సూర్యాస్త్ర’ను విజయవంతంగా ప్రయోగించింది. ఒడిశాలోని చాందీపుర్ సమీకృత పరీక్షా కేంద్రం నుంచి ఈ ప్రయోగ పరీక్షలను చేపట్టింది....
సాన్యా
Published: May 20, 2026
స్క్వాడ్రన్ లీడర్ సాన్యా భారత వైమానిక దళంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన క్యాట్-ఎ క్వాలిఫైడ్ ఫ్లయింగ్ ఇన్స్ట్రక్టర్ (క్యాట్-ఎ ఐఏఎఫ్)గా అర్హత సాధించారు. ఈ బాధ్యతలు చేపట్టిన తొలి మహిళా అధికారిణిగా రికార్డు సృష్టించారు....
డీఆర్డీవో క్షిపణి పరీక్ష విజయవంతం
Published: May 19, 2026
మానవరహిత గగనతల వ్యవస్థ (యూఏవీ) నుంచి అత్యంత కచ్చితత్వంతో కూడిన గైడెడ్ క్షిపణిని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) విజయవంతంగా పరీక్షించింది....
చందమామ ఉపరితలం.. రెండు పొరల నిర్మాణం
Published: May 19, 2026
చంద్రుడి ఉపరితలం మొత్తం ఒకే ధూళి కుప్పలా లేదని, అది కేక్ తరహాలో రెండు పొరలతో కూడి ఉందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తెలిపింది....
భారత్-నార్డిక్ చర్చలు
Published: May 19, 2026
విదేశీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ 2026, మే 19న ఓస్లోలో భారత్-నార్డిక్ దేశాల మూడో సదస్సులో పాల్గొన్నారు. ...
విరాట్ కోహ్లి
Published: May 19, 2026
ఐపీఎల్ చరిత్రలో అత్యధిక మొత్తం ఆర్జించిన ఆటగాడిగా విరాట్ కోహ్లి (రూ.230) ఘనత సాధించాడు. ఫెనాటిక్ స్పోర్ట్స్, హురూన్ నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది....
అగ్రగామి-100 కంపెనీల్లో స్థానం కోల్పోయిన భారత్
Published: May 19, 2026
మార్కెట్ విలువ పరంగా ప్రపంచ అగ్రగామి-100 కంపెనీల జాబితాలో మనదేశం నుంచి ఒక్క కంపెనీ కూడా లేకుండా పోయింది....
నార్వే-ఎన్జీఆర్ఐ ఒప్పందం
Published: May 19, 2026
దేశంలో భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల నిర్మాణంలో భూగర్భ సవాళ్లను అధిగమించేందుకు, అత్యాధునిక పరిశోధన సంపత్తిని సమకూర్చుకునేందుకు నార్వేతో హైదరాబాద్లోని జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ...
సంజీవని
Published: May 18, 2026
ప్రజారోగ్య సేవలను సాంకేతికత ఆధారంగా మరింత సమర్థంగా నిర్వహించేలా సంజీవని ప్రాజెక్టు అమలుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు 2026, మే 18న ఉత్తర్వులు జారీ చేసింది....
నార్వే అత్యున్నత పురస్కారం
Published: May 18, 2026
ప్రధాని నరేంద్ర మోదీ 2026, మే 18న నార్వే అత్యున్నత పౌర పురస్కారమైన ‘గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది రాయల్ నార్వేజియన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్’ అందకున్నారు. రాజు హరాల్డ్ చేతుల మీదుగా ఆయన దీన్ని స్వీకరించారు....
తుషార్ కుమార్
Published: May 18, 2026
యునైటెడ్ కింగ్డమ్ (యూకే)లో అతి చిన్న వయసులోనే మేయర్గా ఎన్నికయిన భారత సంతతి వ్యక్తిగా 23 ఏళ్ల తుషార్ కుమార్ రికార్డు సృష్టించారు. ఆయన ఇటీవల తూర్పు ఇంగ్లండ్లోని ఎల్స్ట్రీ అండ్ బోర్హామ్వుడ్ కౌన్సిల్కు మేయర్గా బాధ్యతలు చేపట్టారు....
కేరళ సీఎంగా సతీశన్ ప్రమాణం
Published: May 18, 2026
కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వి.డి.సతీశన్ 2026, మే 18న ప్రమాణం చేశారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రమేశ్ చెన్నితాల సహా 20 మందితో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ మంత్రులుగా ప్రమాణం చేయించారు. ...
కేంద్ర గణాంకాల శాఖ నివేదిక
Published: May 18, 2026
అమ్మాయిలకు కనీస వివాహ వయసు 18 ఏళ్లుగా చట్టం నిర్దేశించినా.. దేశవ్యాప్తంగా ఆలోపు వయసులోనే పెద్దసంఖ్యలో వివాహాలవుతున్నాయని కేంద్ర గణాంకాల శాఖ వెల్లడించింది....
ప్రపంచ టెలీకమ్యూనికేషన్ దినోత్సవం
Published: May 17, 2026
పూర్వం దూర ప్రాంతాల్లో నివసించే వారికి సమాచారాన్ని చేరవేయడం ఎంతో ప్రయాసతో కూడుకుని ఉండేది. అయితే కొన్ని దశాబ్దాలుగా సమాచార మార్పిడిలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి. మొబైల్, ఇంటర్నెట్ వాడకం బాగా పెరిగింది...
ప్రధాని నరేంద్ర మోదీ
Published: May 17, 2026
ఐరోపా పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ 2026, మే 17న నెదర్లాండ్స్ నుంచి స్వీడన్కు చేరుకున్నారు. వాణిజ్యం, సాంకేతికత, రక్షణరంగం తదితరాలపై ఆ దేశ ప్రధాని ఉల్ఫ్ క్రిస్టర్సన్తో మోదీ చర్చలు జరిపారు....
సుప్రీంకోర్టు జడ్జీల సంఖ్య 38కి పెంపు
Published: May 17, 2026
సుప్రీం కోర్టు న్యాయమూర్తుల సంఖ్య 34 నుంచి 38కి (ప్రధాన న్యాయమూర్తితో కలిపి) పెరిగింది. న్యాయమూర్తుల సంఖ్య పెంపునకు ఆమోదం తెలుపుతూ మే 5న కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో దాన్ని కార్యరూపంలోకి తెస్తూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ...
షెర్పా కామీ రీటా
Published: May 17, 2026
నేపాల్కు చెందిన షెర్పా కామీ రీటా(56) చరిత్ర సృష్టించారు. ప్రపంచంలో ఎత్తైన ఎవరెస్టు శిఖరాన్ని (8848.86 మీటర్లు) 32వ సారి అధిరోహించి తన పేరిట ఉన్న రికార్డును తానే బద్ధలు కొట్టారు. ...
థాయ్లాండ్ ఓపెన్
Published: May 17, 2026
థాయ్లాండ్ ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో స్టార్ భారత జోడీ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టిలకు రన్నరప్ ట్రోఫీ దక్కింది. 2026, మే 17న బ్యాంకాక్లో జరిగిన ఫైనల్లో ఈ జంట
...
జాతీయ డెంగ్యూ డే
Published: May 16, 2026
మానవులకు సంక్రమించే అత్యంత తీవ్రమైన వ్యాధుల్లో డెంగ్యూ ఒకటి. ఇది దోమల ద్వారా వ్యాపించే ఒక ఉష్ణమండల వ్యాధి. ఇది డెంగ్యూ వైరస్ వల్ల సంభవిస్తుంది. ఇదొక అంటువ్యాధి...
ఇంటర్నేషనల్ మ్యూజియం డే
Published: May 16, 2026
పురాతన కళాఖండాలు, శిల్పాలు, కళాత్మక రచనలు, సంస్కృతి - సంప్రదాయాలను ప్రతిబింబించే అనేక రకాల వస్తువులను భద్రపరిచే ప్రదేశమే మ్యూజియం. ఇవి మానవాళికి వారసత్వ సంపదలు, చరిత్ర, సైన్స్, సంస్కృతులను తెలిపే విద్యా కేంద్రాలుగా విరాజిల్లుతున్నాయి...
సీబీఎస్ఈలో త్రిభాషా సూత్రం
Published: May 16, 2026
2026, జులై 1 నుంచి 9వ తరగతి విద్యార్థులు తప్పనిసరిగా మూడు భాషలు అభ్యసించాలని కేంద్ర సెకండరీ విద్యా బోర్డు (సీబీఎస్ఈ) నిర్ణయించింది....
విలెమ్ అలెగ్జాండర్తో మోదీ భేటీ
Published: May 16, 2026
అయిదు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ 2026, మే 16న నెదర్లాండ్స్కు వెళ్లారు. అక్కడ నెదర్లాండ్స్ రాజు విలెమ్ అలెగ్జాండర్, రాణి మాగ్జిమాలతో మోదీ భేటీ అయ్యారు....
రెవెన్యూ రాబడి
Published: May 16, 2026
ఆంధ్రప్రదేశ్లో 2025-26 ఆర్థిక సంవత్సరంలో మొత్తం మీద రూ.1,78,076.99 కోట్ల రెవెన్యూ రాబడి వచ్చింది. ఇందులో పన్నుల రాబడి రూ.1,42,926.19 కోట్లు. బడ్జెట్ అంచనాల్లో మొత్తం రాబడి 81.70%గా ఉండగా..., పన్నుల రాబడి 85.80%గా ఉంది....
అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం
Published: May 15, 2026
కుటుంబం అనేది ప్రతి వ్యక్తి జీవితంలో ముఖ్య భాగం. ఇది లేనిదే మనుషులకు మనుగడ లేదు. వ్యక్తులు తాము మాట్లాడే భాష, ప్రవర్తనా సరళి, సామాజిక నియమాలు మొదలైనవన్నీ దీన్నుంచే నేర్చుకుంటారు...
ఏఎంసీఏ ప్రాజెక్టు
Published: May 15, 2026
అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ (ఏఎంసీఏ) ప్రాజెక్టుకు 2026, మే 15న శ్రీసత్యసాయి జిల్లా కేంద్రం పుట్టపర్తిలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ శంకుస్థాపన చేశారు....
మోదీతో జాయెద్ అల్ నహ్యాన్ భేటీ
Published: May 15, 2026
ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన స్వల్పకాలిక యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ యూఏఈ అధ్యక్షుడు మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో 2026, మే 15న అబుధాబీలో భేటీ అయ్యారు....
‘అభయ్’
Published: May 15, 2026
దేశంలో డిజిటల్ మోసాలను అరికట్టేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) కొత్తగా ‘అభయ్’ పేరుతో ఏఐ ఆధారిత నోటీస్ వెరిఫికేషన్ వ్యవస్థను తీసుకొచ్చింది....
సంగెం అర్పిత
Published: May 15, 2026
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ గ్రామీణ మండలం మల్లారం గ్రామ పంచాయతీ సర్పంచి సంగెం అర్పితకి జాతీయ స్థాయి గుర్తింపు లభించింది....
భారతీయ రైల్వే లోగో
Published: May 14, 2026
విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుతో భారతీయ రైల్వే లోగోలో రైల్వే బోర్డు కొన్ని మార్పులు చేసింది. రైల్వే శాఖకు చెందిన లోగోలో రైల్వే జోన్లకు సూచికగా ఎరుపు రంగులో నక్షత్రాలు ఉంటాయి....
ధ్రువ స్పేస్కు రూ.105 కోట్లు
Published: May 14, 2026
హైదరాబాద్కు చెందిన అంకుర సంస్థ ధ్రువ స్పేస్, కేంద్రం నుంచి రూ.105 కోట్ల గ్రాంట్ పొందింది. ప్రభుత్వానికి చెందిన రిసెర్చ్ డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్ ఫండ్(ఆర్డీఐఎఫ్) ఈ నిధులను మంజూరు చేసింది....
బ్రిక్స్ దేశాల విదేశాంగ మంత్రుల సదస్సు
Published: May 14, 2026
బ్రిక్స్ దేశాల విదేశాంగ మంత్రుల రెండు రోజుల సదస్సు 2026, మే 14న దిల్లీలో ప్రారంభమైంది. ఈ సదస్సులో అధ్యక్షుడి హోదాలో భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ ప్రారంభోపన్యాసం చేశారు....
ఫతహ్-4 క్రూజ్ క్షిపణిని పరీక్షించిన పాక్
Published: May 14, 2026
సుదూర ప్రాంతాల్లోని లక్ష్యాలను అత్యంత కచ్చితత్వంతో చేధించేలా స్వదేశీ సాంకేతికత ద్వారా అభివృద్ధి చేసిన క్రూజ్ క్షిపణి ఫతహ్- 4ను విజయవంతంగా పరీక్షించినట్లు పాకిస్థాన్ సైన్యం 2026, మే 14న తెలిపింది. ...
కేంద్రమంత్రివర్గం నిర్ణయాలు
Published: May 13, 2026
కేంద్ర ప్రభుత్వం 2026-27 ఖరీఫ్ సీజన్కుగాను 14 పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన 2026, మే 13న సమావేశమైన కేంద్రమంత్రివర్గం దీనికి ఆమోదం తెలపడంతోపాటు పలు ఇతర నిర్ణయాలు తీసుకుంది....
పుదుచ్చేరి సీఎం ప్రమాణం
Published: May 13, 2026
కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరికి అయిదోసారి ముఖ్యమంత్రిగా రంగసామి ప్రమాణస్వీకారం చేశారు. లోక్నివాస్లో 2026, మే 13న జరిగిన కార్యక్రమంలో లెఫ్టినెంట్ గవర్నర్ కైలాశ్నాథన్ ఆయనతో పదవీ ప్రమాణం చేయించారు....
అమెండెడ్ భారత్నెట్ ప్రోగ్రాం
Published: May 13, 2026
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ, డిజిటల్ మౌలిక వసతుల బలోపేతం కోసం అమెండెడ్ భారత్నెట్ ప్రోగ్రాం అమలు చేయడానికి కేంద్ర టెలికమ్యూనికేషన్శాఖ ఆధ్వర్యంలోని డిజిటల్ భారత్ నిధి...
ప్రవీణ్సూద్
Published: May 13, 2026
ప్రస్తుతం సీబీఐ డైరెక్టర్గా పనిచేస్తున్న 1986 బ్యాచ్ కర్ణాటక క్యాడర్ ఐపీఎస్ అధికారి ప్రవీణ్సూద్ పదవీకాలాన్ని కేంద్ర ప్రభుత్వం మరో ఏడాది పొడిగించింది. ప్రవీణ్సూద్ 2023 మే 25 నుంచి సీబీఐ డైరెక్టర్గా కొనసాగుతూ వస్తున్నారు....
అంతర్జాతీయ నర్సుల దినోత్సవం
Published: May 12, 2026
వైద్యరంగంలో డాక్టర్లతోపాటు నర్సులూ ముఖ్య భాగంగా ఉంటారు. వైద్యులు వ్యాధిని గుర్తించి, దాని నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై దృష్టిసారిస్తారు. నర్సులు రోగిని కనిపెట్టుకుని ఉండి, సరైన విధంగా చికిత్స అందేలా చూస్తారు...
రెండు పంచాయతీలకు జాతీయ అవార్డులు
Published: May 12, 2026
జాతీయ పంచాయతీ అవార్డులు-2026లో ప్రత్యేక కేటగిరీ కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు అవార్డులు దక్కాయి. క్షమత నిర్మాణ్ సర్వోత్తం సంస్థాన్ పురస్కారానికి చిత్తూరు జిల్లా పంచాయతీ రిసోర్స్ సెంటర్ ఎంపికైంది....
స్పేస్ఎక్స్
Published: May 12, 2026
ఎలాన్ మస్క్కు చెందిన స్పేస్ఎక్స్ ఇప్పటి వరకు 14,844 శాటిలైట్లను ప్రయోగించింది. 1957లో అంతరిక్ష యుగం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం ప్రపంచ దేశాలు, ఇతర సంస్థలు అన్నీ కలిపి 15,062 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రయోగించాయి. ...
సార్మాట్
Published: May 12, 2026
సరికొత్త ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి సార్మాట్ను రష్యా 2026, మే 12న పరీక్షించింది. అణ్వస్త్ర బలగాలను బలోపేతం చేయడంలో భాగంగా ఈ ప్రయోగాన్ని చేపట్టింది. దీన్ని ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన క్షిపణిగా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు....
అస్సాం సీఎంగా హిమంత ప్రమాణం
Published: May 12, 2026
అస్సాం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వశర్మ రెండోసారి బాధ్యతలు చేపట్టారు. గువాహటిలోని ఖానాపారా వెటర్నరీ కళాశాల మైదానంలో 2026, మే 12న నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య ఆయనతో ప్రమాణం చేయించారు....
అదానీ పోర్ట్స్
Published: May 12, 2026
అమెరికాకు చెందిన ఇంజినీరింగ్ దిగ్గజం ఓషియనీరింగ్ ఇంటర్నేషనల్తో అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ (ఏపీసెజ్)కు చెందిన మెరైన్ ప్లాట్ఫామ్ ‘ఆస్ట్రో ఆఫ్షోర్’ భాగస్వామ్యం కుదుర్చుకుంది....
లాభాల్లో పీఎస్బీలు
Published: May 12, 2026
ప్రభుత్వ రంగ బ్యాంకు (పీఎస్బీ)లు 2025-26లో మొత్తం రూ.1.98 లక్షల కోట్ల నికర లాభాన్ని నమోదు చేశాయి. ఇది జీవన కాల గరిష్ఠమని ఆర్థిక శాఖ తెలిపింది. అంతేకాక వరుసగా నాలుగో ఆర్థిక సంవత్సరాన్నీ పీఎస్బీలు లాభాల్లో ముగించాయి....
ప్రయాగ్రాజ్లో సరస్వతి నది ఆనవాళ్లు
Published: May 12, 2026
ఉత్తర్ప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ వద్ద గంగ, యమున నదుల మధ్య భూగర్భంలో ఒక భారీ పురాతన నది ప్రవహించిన ఆనవాళ్లను హైదరాబాద్లోని జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ(ఎన్జీఆర్ఐ) శాస్త్రవేత్తలు గుర్తించారు....
కుల్జీత్ కౌర్ మర్హాస్
Published: May 11, 2026
ఫిజికల్ రిసర్చ్ లేబొరేటరీ (పీఆర్ఎల్) ప్రొఫెసర్ కుల్జీత్ కౌర్ మర్హాస్ 2026 ఏడాదికి ప్రతిష్ఠాత్మక ‘మెటియోరిటికల్ సొసైటీ’ ఫెలోగా ఎంపికయ్యారు. ఉల్కాశాస్త్రం, గ్రహ విజ్ఞానశాస్త్రంలో ఈ అంతర్జాతీయ గౌరవాన్ని అందుకున్న తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించారు....
వీబీ జీరామ్జీ
Published: May 11, 2026
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా) స్థానంలో వీబీ జీరామ్జీని జులై 1 నుంచి దేశవ్యాప్తంగా అమలుపరిచేందుకు కేంద్రం 2026, మే 11న గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది....
తెలంగాణ మహిళా కమిషన్ ఛైర్పర్సన్
Published: May 11, 2026
తెలంగాణ మహిళా కమిషన్ ఛైర్పర్సన్గా జీహెచ్ఎంసీ మాజీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి నియమితులయ్యారు. ఛైర్పర్సన్తో పాటు ఆరుగురు సభ్యులను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు 2026, మే 11న ఉత్తర్వులు జారీచేశారు....
తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్
Published: May 10, 2026
తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ 2026, మే 10న ప్రమానస్వీకారం చేశారు. చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ ఆయనతో ప్రమాణం చేయించారు....
‘అచల్’
Published: May 10, 2026
ఇండియన్ కోస్ట్గార్డ్ నౌక ‘అచల్’ తీర ప్రాంత రక్షణ సేవల్లో చేరిందని కోస్ట్గార్డ్, నేవీ వర్గాలు 2026, మే 10న తెలిపాయి. ఈ నౌక గోవాలో జల ప్రవేశం చేసింది....
తూనీగలపై అధ్యయనం
Published: May 10, 2026
దేశంలో జీవవైవిధ్యానికి ఆలవాలమైన పశ్చిమ కనుమల్లో తూనీగలు నెమ్మదిగా అంతరించిపోతున్నాయని భారత శాస్త్రవేత్తలు తెలిపారు. 2021-23 మధ్య ఆరు రాష్ట్రాల్లో తూనీగలు, నీటి తూనీగలపై జరిపిన అధ్యయనంలో ఈ విషయాలు బయటపడ్డాయి. ...
ట్రినిడాడ్తో భారత్ 8 ఒప్పందాలు
Published: May 10, 2026
ట్రినిడాడ్ అండ్ టొబాగోతో భారత్ 8 ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ కరీబియన్ దేశంలో 2026, మే 9, 10 తేదీల్లో భారత విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి ఎస్.జైశంకర్ పర్యటించారు. ఆయన ట్రినిడాడ్ ప్రధాని కమలా పెరసాద్తో భేటీ అయ్యారు....