భారతదేశ ఐక్యత, సార్వభౌమత్వం, స్వేచ్ఛ, ప్రజాస్వామ్య విలువలకు ప్రతీక మన మువ్వన్నెల జెండా. ఇది ప్రతి భారతీయుడిలో స్ఫూర్తి నింపి, బానిస సంకెళ్ల నుంచి దేశానికి విముక్తి కల్పించేందుకు సమస్త భారతావనిని ఏకతాటిపైకి తెచ్చింది...
ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్
Published: July 21, 2026
భారత యువ షట్లర్ సాయి నచికేత్ భట్రాజు (18 ఏళ్లు) ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ అండర్-19 సింగిల్స్ జూనియర్ టైటిల్ గెలిచాడు....
హాకీ ప్రపంచకప్
Published: July 21, 2026
2026, ఆగస్టులో జరిగే పురుషుల హాకీ ప్రపంచకప్నకు భారత జట్టును ప్రకటించారు. 20 మంది సభ్యుల జట్టుకు హర్మన్ప్రీత్ సింగ్ నాయకత్వం వహిస్తాడు. ...
నేతన్నలకు జాతీయ పురస్కారాలు
Published: July 21, 2026
చేనేత రంగంలో అపార కృషి చేసిన.. ఆంధ్రప్రదేశ్కు చెందిన ఇద్దర నేతన్నలను జాతీయ పురస్కారాలు వరించాయి....
పీఎల్ఐ పథకాలు
Published: July 21, 2026
దేశీయంగా తయారీ పెంచేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకాల వల్ల 2026, మార్చి వరకు రూ.2.4 లక్షల కోట్ల పెట్టుబడులు, 14.15 లక్షలకు పైగా ఉద్యోగాలు వచ్చాయని ...
మధ్యప్రదేశ్లో యూసీసీ బిల్లుకు ఆమోదం
Published: July 21, 2026
మధ్యప్రదేశ్ శాసనసభ 2026, జులై 21న ‘మధ్యప్రదేశ్ ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) -2026’ బిల్లుకు ఆమోదం తెలిపింది....
సోషల్ మీడియా నిషేధం
Published: July 21, 2026
15 ఏళ్లలోపువారు సామాజిక మాధ్యమాలను వాడటంపై నిషేధం విధించే బిల్లుకు 2026, జులై 21న ఫ్రాన్స్ ఆమోదం తెలిపింది. ఐరోపా సమాఖ్యలో ఇలాంటి నిర్ణయం తీసుకున్న...
అంతర్జాతీయ చెస్ దినోత్సవం
Published: July 20, 2026
చదరంగం అనేది అత్యంత ప్రజాదరణ కలిగిన ప్రపంచవ్యాప్త క్రీడ. శాస్త్రీయ, మేధోపరమైన ఆలోచనల కలయికతో అత్యంత పురాతన సాంస్కృతిక ఆటల్లో ఇది ఒకటి....
ఫుట్బాల్ ప్రపంచకప్
Published: July 20, 2026
ఫుట్బాల్ ప్రపంచకప్ విజేతగా స్పెయిన్ నిలిచింది. 2026, జులై 20న న్యూయార్క్-న్యూజెర్సీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో స్పెయిన్ 1-0తో అర్జెంటీనాపై విజయం సాధించింది. ...
కేంద్రం అప్పు రూ.201 లక్షల కోట్లు
Published: July 20, 2026
కేంద్ర ప్రభుత్వ అప్పు 2025-26 ఆర్థిక సంవత్సరం నాటికి రూ.201.17 లక్షల కోట్లకు చేరింది. 2014-15లో రూ.64.11 లక్షలకోట్ల మేర ఉన్న రుణ భారం 12 ఏళ్లలో రూ.137.06 లక్షల కోట్ల (214%) మేర పెరిగింది. ...
భారత్, మాల్డోవాల ఒప్పందం
Published: July 20, 2026
వాణిజ్యం, పెట్టుబడులు, సరఫరా వ్యవస్థలను మరింత బలోపేతం చేసుకునేందుకు భారత్, మాల్డోవాల మధ్య ఒప్పందం కుదిరింది. ...
బ్రిటన్ ప్రధానిగా బర్న్హామ్
Published: July 20, 2026
బ్రిటన్ నూతన ప్రధానమంత్రిగా లేబర్ పార్టీ నాయకుడు ఆండీ బర్న్హామ్ (56) 2026, జులై 20న బాధ్యతలు చేపట్టారు. ఇటీవలే ఆయన అధికార లేబర్ పార్టీ పక్షనేతగా ఎన్నికయ్యారు. ...
యూపీఐ లావాదేవీలు
Published: July 20, 2026
యూపీఐ లావాదేవీలు గత అయిదేళ్లలో (2021-26) భారీగా విస్తరించాయి. లావాదేవీల సంఖ్య పరంగా 425%, విలువలో 273% మేర వృద్ధి నమోదైంది....
ఓపెన్ ఏఐ సీటీఓగా ఉదయ్
Published: July 19, 2026
అమెరికాకు చెందిన కృత్రిమమేధ (ఏఐ) పరిశోధనా సంస్థ ఓపెన్ఏఐ కంప్యూట్ విభాగ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ (సీటీఓ)గా తెలుగు నిపుణుడైన ఉదయ్ రుద్దర్రాజు నియమితులయ్యారు....
జపాన్ ఓపెన్
Published: July 19, 2026
భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు జపాన్ ఓపెన్ టైటిల్ నెగ్గింది. 2026, జులై 19న టోక్యోలో జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ఆమె 21-17, 21-17తో మూడుసార్లు ప్రపంచ ఛాంపియన్ యమగూచి (జపాన్)ని ఓడించింది....
డెలాయిట్ ఇండియా అంచనా
Published: July 19, 2026
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27)లో భారత ఆర్థిక వ్యవస్థ 6.5- 6.8% వృద్ధి రేటును నమోదుచేయొచ్చని డెలాయిట్ ఇండియా అంచనా వేసింది. ...
నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవం
Published: July 18, 2026
మన దేశంలో గాంధీజీలాగే దక్షిణాఫ్రికాలో మండేలాను శాంతి, అహింసకు చిహ్నంగా పేర్కొంటారు. జాతివివక్షకు వ్యతిరేకంగా పోరాడి, నల్లజాతి సూరీడుగా పేరొందారు. ...
వాణిజ్య బ్యాంకులను జాతీయీకరణ చేసిన రోజు
Published: July 18, 2026
దేశానికి స్వాతంత్య్రం వచ్చే నాటికి భారత్లో ప్రైవేట్ రంగానికి చెందిన బ్యాంకులే ఎక్కువగా ఉన్నాయి. వీటిపై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉండేది కాదు. కొంతమంది ధనికులకు, వ్యాపారులకు మాత్రమే బ్యాంకింగ్ సదుపాయాలు అందుబాటులో ఉండేవి...
‘విక్రమ్-1’
Published: July 18, 2026
హైదరాబాద్కు చెందిన ప్రముఖ స్పేస్టెక్ స్టార్టప్ ‘స్కైరూట్ ఏరోస్పేస్’ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ప్రతిష్ఠాత్మకంగా అభివృద్ధి చేసిన ప్రైవేట్ ఆర్బిటల్ క్లాస్ రాకెట్ ‘విక్రమ్-1’ (మిషన్ ఆగమన్) ప్రయోగం విజయవంతమైంది....
72వ జాతీయ చలన చిత్ర పురస్కారాలు
Published: July 18, 2026
కేంద్ర ప్రభుత్వం 2026, జులై 18న 2024 ఏడాదికి సంబంధించి 72వ జాతీయ చలన చిత్ర పురస్కారాలు ప్రకటించింది....
పతాకధారిగా మీరా
Published: July 18, 2026
2026 కామన్వెల్త్ క్రీడల ఆరంభ వేడుకల్లో వెయిట్లిఫ్టర్ మీరాబాయి చాను భారత పతాకధారిగా వ్యవహరించనుంది. 2...
అంతర్జాతీయ క్రిమినల్ జస్టిస్ దినోత్సవం
Published: July 17, 2026
ప్రపంచ దేశాల మధ్య సమన్వయాన్ని సాధించేందుకు నిరంతరం కృషి చేస్తున్న ప్రముఖ సంస్థల్లో అంతర్జాతీయ నేర న్యాయస్థానం ఒకటి....
హైడ్రోజన్ ఇంధనంతో నడిచే రైలు
Published: July 17, 2026
దేశంలో హైడ్రోజన్ ఇంధనంతో నడిచే తొలి రైలును ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హరియాణాలోని జీంద్లో 2026, జులై 17న జెండా ఊపి ప్రారంభించారు. ...
అమృత్భారత్ స్టేషన్ పథకం
Published: July 17, 2026
అమృత్భారత్ స్టేషన్ పథకం కింద సరికొత్త హంగులతో అభివృద్ధి చేసిన హైటెక్ సిటీ రైల్వేస్టేషన్ను ప్రధాని నరేంద్ర మోదీ 2026, జులై 17న వర్చువల్గా ప్రారంభించారు. ...
‘లిప్ఫెండ్రా’
Published: July 17, 2026
శరీరంలో కొలెస్ట్రాల్ను గణనీయంగా తగ్గించే ‘లిప్ఫెండ్రా’ మాత్రకు అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్డీఏ) ఆమోదం తెలిపింది. ఇప్పటివరకూ ఇలాంటి మందు ఖరీదైన ఇంజెక్షన్ రూపంలో లభించేది....
సర్ గ్యారీ సోబర్స్ మరణం
Published: July 17, 2026
టెస్టు క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ ఆల్రౌండర్లలో ఒకడిగా పేరొందిన వెస్టిండీస్ దిగ్గజం సర్ గ్యారీ సోబర్స్ 2026, జులై 17న మరణించారు. ...
అత్యంత విలువైన కంపెనీ యాపిల్
Published: July 17, 2026
ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీగా మళ్లీ యాపిల్ నిలిచింది. చిప్ సంస్థ ఎన్విడియా షేరు విలువ 3.7% పతనం కాగా, యాపిల్ షేరు విలువ 0.4% పెరిగిన నేపథ్యంలో, కంపెనీల మార్కెట్ విలువలు మారాయి....
ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీనెస్ ఇండెక్స్
Published: July 17, 2026
2047 నాటికి వికసిత భారత్గా ఎదగాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తున్న నేపథ్యంలో దేశంలోని పెట్టుబడుల వాతావరణాన్ని అంచనా వేయడానికి నీతిఆయోగ్ 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్న పరిస్థితులపై అధ్యయనం చేసింది....
ఐసీఏఆర్ వ్యవస్థాపక దినోత్సవం
Published: July 16, 2026
మన దేశంలో వ్యవసాయం, మత్స్య, పశు విజ్ఞానం, ఉద్యాన రంగాల్లో పరిశోధన, విద్యను నిర్వహించడానికి; మార్గనిర్దేశం చేయడానికి; సమన్వయానికి ఏర్పాటు చేసిన అత్యున్నత సంస్థే భారత వ్యవసాయ పరిశోధన మండలి....
నీతి ఆయోగ్ నివేదిక
Published: July 16, 2026
మనదేశ బయోఎకానమీ 2035 కల్లా 691 బి. డాలర్ల(దాదాపు రూ.66 లక్షల కోట్ల)కు, 2047 కల్లా 2.6 లక్షల కోట్ల డాలర్ల (సుమారు రూ.250 లక్షల కోట్ల)కు చేరుతుందని నీతి ఆయోగ్ నివేదిక పేర్కొంది....
కేంద్ర విద్యాశాఖ గణాంకాలు
Published: July 16, 2026
గత విద్యాసంవత్సరం (2025-26)లో ప్రీప్రైమరీ నుంచి ఇంటర్ వరకు విద్యార్థుల్లో సర్కారు స్కూళ్లు, జూనియర్ కాలేజీల్లో చదివినవారు సగం కంటే తక్కువ ఉన్నట్లు కేంద్ర విద్యాశాఖ గణాంకాలు వెల్లడించాయి. ...
ప్రభుత్వానికి రూ.428 కోట్ల డివిడెండు
Published: July 16, 2026
2025-26లో ఆర్జించిన రూ.4,273 కోట్ల నికర లాభంలో 10 శాతానికి సమానమైన రూ.428 కోట్లను డివిడెండు కింద భారత ప్రభుత్వానికి ఎగ్జిమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బదిలీ చేసింది. ...
వరల్డ్ యూత్ స్కిల్స్ డే
Published: July 15, 2026
ప్రస్తుత కాలంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త నైపుణ్యాలను అందిపుచ్చుకోవడం ఎంతో అవసరం...
‘క్లైమేట్ సెంట్రల్’ నివేదిక
Published: July 15, 2026
ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ సంబంధిత కారణాలతో నిద్రలేమి సమస్య తీవ్రంగా ఉన్న దేశాల్లో భారత్ ఒకటిగా ఉన్నట్లు ‘క్లైమేట్ సెంట్రల్’ సంస్థ వెలువరించిన తాజా నివేదిక తెలిపింది....
అనాయాస మరణాలకు ఫ్రాన్స్ ఆమోదం
Published: July 15, 2026
నయం చేయలేని రుగ్మతలతో సతమతమవుతున్న పెద్దలు అనాయాస మరణం పొందేందుకు వీలు కల్పించే బిల్లుకు ఫ్రాన్స్ జాతీయ చట్టసభ 2026, జులై 15న తుది ఆమోదం తెలిపింది....
ఐఎస్ఎస్
Published: July 15, 2026
భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి అనిల్ మేనన్ విజయవంతంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్ఎస్) చేరుకున్నారు. ...
వన్డే ప్రపంచకప్లో సూపర్-7
Published: July 15, 2026
రాబోయే ఐసీసీ టోర్నీల ఫార్మాట్లో కీలక మార్పులు జరిగాయి. 2027 వన్డే ప్రపంచకప్లో సెమీస్కు ముందు సూపర్-7 దశ జరగనుంది....
23 పంచాయతీలకు ఐఎస్వో గుర్తింపు
Published: July 15, 2026
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 23 గ్రామ పంచాయతీలకు సుపరిపాలనలో అంతర్జాతీయ ప్రామాణాల సంస్థ (ఐఎస్వో) సర్టిఫికెట్ లభించింది. ఆయా పంచాయతీల్లో ప్రజలకు అందిస్తున్న సేవలు...
భారత సెమీకండక్టర్ మిషన్
Published: July 15, 2026
దేశంలో సెమీకండక్టర్లు.. మొబైల్ డిజైన్, తయారీ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం రూ.1.89 లక్షల కోట్లు (22 బి. డాలర్లు) కేటాయించింది. ...
యూనికార్న్ జాబితాలోకి ఎమర్జెంట్
Published: July 15, 2026
ఏఐ (కృత్రిమమేధ) సాఫ్ట్వేర్ క్రియేషన్ ప్లాట్ఫామ్ అయిన ఎమర్జెంట్కు యూనికార్న్ (కనీసం 100 కోట్ల డాలర్లు/రూ.9500 కోట్లు అంతకంటే అధిక విలువ కలిగిన సంస్థ) హోదా దక్కింది....
ఎస్బీఐ సీఎఫ్ఓ సునీల్ అగర్వాల్
Published: July 15, 2026
స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్ఓ)గా ఎల్ఐసీ మాజీ సీఎఫ్ఓ సునీల్ అగర్వాల్ నియమితులయ్యారు....
జపాన్
Published: July 14, 2026
జపాన్లో ప్రస్తుతం శిశువుల సంఖ్య తగ్గిపోతూ వృద్ధులు గణనీయంగా పెరిగిపోతున్నట్లు వివిధ గణాంకాలు స్పష్ట చేస్తున్నాయి. ...
అనిల్ మేనన్
Published: July 14, 2026
భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి అనిల్ మేనన్ 2026, జులై 14న రోదసిలోకి పయనమయ్యారు. రష్యన్ వ్యోమగాములు డుబ్రోవ్, అన్నా కికినాలు కూడా ఆయన వెంట ఉన్నారు....
పి.విజయ
Published: July 14, 2026
గుంటూరుకు చెందిన ప్రముఖ న్యూరాలజిస్టు, లలితా పీవీఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ న్యూరోసైన్సెస్ విభాగాధిపతి, అంకినీడు అడ్వాన్స్డ్ స్ట్రోక్ సెంటర్ డైరెక్టర్ పి.విజయ వరల్డ్ స్ట్రోక్ ఆర్గనైజేషన్...
జర్మనీ విద్య
Published: July 14, 2026
విద్యాభ్యాసం కోసం జర్మనీకి వెళ్లేందుకు దరఖాస్తు చేసుకున్న భారతీయ విద్యార్థుల సంఖ్య 2025తో పోలిస్తే 2026 జనవరి-జూన్ మధ్య 370% పెరిగినట్లు లీప్ స్కాలర్స్ కౌన్సెలింగ్ నివేదిక వెల్లడించింది. ...
ప్రత్యక్ష పన్నుల్లో 16% వృద్ధి
Published: July 14, 2026
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27)లో ప్రత్యక్ష పన్నుల నికర వసూళ్లు జులై 13 వరకు రూ.6.51 లక్షల కోట్లకు చేరినట్లు ప్రభుత్వం తెలిపింది. ...
తొలి సేవా సూచీ విడుదల
Published: July 14, 2026
ప్రభుత్వం తొలిసారిగా ఉప రంగాల ప్రయోగాత్మక సేవా ఉత్పత్తి సూచీ (ఐఎస్పీ)ని 2026 ఏప్రిల్ నెలకు విడుదల చేసింది....
ఆసియా నం.1గా ధీరజ్
Published: July 14, 2026
భారత యువ ఆర్చర్ ధీరజ్ బొమ్మదేవర తాజా ర్యాంకింగ్స్లో ఆసియా నంబర్వన్గా నిలిచాడు. విజయవాడకు చెందిన ఇతడు పురుషుల రికర్వ్ వ్యక్తిగత విభాగంలో 225.5 పాయింట్లతో...
మానవ్, మనుష్
Published: July 14, 2026
ప్రపంచ టేబుల్ టెన్నిస్ ర్యాంకింగ్స్ పురుషుల డబుల్స్లో మానవ్ థక్కర్-మనుష్ షా జోడీ రెండో ర్యాంకును దక్కించుకుంది. ఏ డబుల్స్ విభాగంలోనైనా భారత్కు ఇదే ఉత్తమ ర్యాంకు...
జ్ఞానపీఠ్
Published: July 13, 2026
ప్రముఖ తమిళ కవి, పాటల రచయిత, సాహితీవేత్త ఆర్ వైరముత్తుకు 2025 ఏడాదికిగానూ ప్రకటించిన జ్ఞానపీఠ్ పురస్కారాన్ని 2026, జులై 13న ప్రదానం చేశారు. ...
సీఆర్ఎస్ నివేదిక
Published: July 13, 2026
2024లో దేశవ్యాప్తంగా నిమిషానికి సగటున 48 జననాలు, 17 మరణాలు నమోదైనట్లు ఇటీవల విడుదలైన సీఆర్ఎస్ నివేదిక పేర్కొంది....
ఐరోపా దేశాల కూటమి
Published: July 13, 2026
ఐరోపాను బాలిస్టిక్ క్షిపణి దాడుల నుంచి రక్షించుకోవడానికి ఉక్రెయిన్తోసహా 10 దేశాలు ఒక కూటమిగా ఏర్పడ్డాయి....
జిబ్రాల్టర్ సరిహద్దు
Published: July 13, 2026
జిబ్రాల్టర్.. ఎన్నో యుద్ధాలకు, సార్వభౌమ వివాదాలకు, 13ఏళ్ల స్పెయిన్ బ్లాకేడ్కు కేంద్ర బిందువు. స్పెయిన్కు ఆనుకుని ఉన్న ఈ ప్రాంతం సరిహద్దుల్లోని లా లైనియా డి లా పట్టణం నుంచి సైకిల్పై వెళ్లేంత దూరమే ఉంటుంది....
నాబార్డ్ వ్యవస్థాపక దినోత్సవం
Published: July 12, 2026
దేశంలో వ్యవసాయానికి, గ్రామీణాభివృద్ధికి ఆర్థిక సహాయం అందించే అత్యున్నత బ్యాంకింగ్ సంస్థ జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంక్ (నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ - నాబార్డ్). సుస్థిర వ్యవసాయం, గ్రామీణాభివృద్ధిని ప్రోత్సహించడం దీని లక్ష్యం...
‘కర్తవ్య భవన్ ప్రాంగణం’
Published: July 12, 2026
సెంట్రల్ విస్టాను ఇకపై కర్తవ్య భవన్ ప్రాంగణం లేదా ప్రాంతంగా పిలవాలని కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రి మనోహర్లాల్ ఖట్టర్ తెలిపారు. ...
ఆలిండియా సర్వే
Published: July 12, 2026
భారతదేశంలో 173 దేశాలకు చెందిన 58,134 మంది విద్యార్థులు అండర్ గ్రాడ్యుయేషన్ (యూజీ), పోస్టు గ్రాడ్యుయేషన్ (పీజీ) కోర్సుల్లో చేరారని 2023-24 సంవత్సరానికి సంబంధించి కేంద్ర విద్యాశాఖ నిర్వహించిన ఆలిండియా సర్వేలో వెల్లడైంది....
టీజీ20 విజేత హైదరాబాద్ ఈ-ఛాంపియన్స్
Published: July 12, 2026
తెలంగాణ - టీజీ20 టోర్నీ తొలి సీజన్లో హైదరాబాద్ ఈ-ఛాంపియన్స్ విజేతగా నిలిచింది. 2026, జులై 12న హైదరాబాద్లో జరిగిన ఫైనల్లో ఆ జట్టు ఖమ్మం ఏసెస్ జట్టును 6 వికెట్ల తేడాతో ఓడించి కప్పును సొంతం చేసుకుంది. ...
ఒక ప్రదేశంలో నివసించే ప్రజల సంఖ్యను జనాభా అంటారు. దేశ ప్రగతికి, పతనానికి ఇది ప్రధాన కారణంగా నిలుస్తుంది. అవసరమైన స్థాయిలో పెరిగే జనాభా అభివృద్ధికి దోహదపడితే, మితిమీరిన జనాభా వృద్ధి అధోగతికి దారితీస్తుంది....
ఎస్.జానకి మరణం
Published: July 11, 2026
విఖ్యాత గాయని ఎస్.జానకి (88) 2026, జులై 11న కర్ణాటకలోని మైసూరులో మరణించారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జల్లా రేపల్లె తాలూకా పల్లపట్లలో 1938 ఏప్రిల్ 23న జానకి జన్మించారు....
ఈయరెండిల్-1
Published: July 11, 2026
రాత్రివేళా సూర్యకాంతిని అందించేందుకు అమెరికాకు చెందిన రిఫ్లెక్ట్ ఆర్బిటల్ అనే సంస్థ సిద్ధమైంది. ఈయరెండిల్-1 అనే ఉపగ్రహాన్ని ఆ సంస్థ రోదసిలోకి పంపనుంది. ...
‘ఐఎన్ఎస్ మహేంద్రగిరి’
Published: July 11, 2026
రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ 2026, జులై 11న విశాఖ తూర్పు నావికాదళం ఎన్14ఏ జెట్టీలో అధునాతన స్టెల్త్ ఫ్రిగేట్ ‘ఐఎన్ఎస్ మహేంద్రగిరి’ నౌకను ఆయన జాతికి అంకితమిచ్చారు. ...
వింబుల్డన్ మహిళల సింగిల్స్
Published: July 11, 2026
చెకియాకు చెందిన లిండా నోస్కోవా వింబుల్డన్ మహిళల సింగిల్స్ టైటిల్ను కైవసం చేసుకుంది. ...
నీరూకు ట్రాప్ స్వర్ణం
Published: July 11, 2026
ఐఎస్ఎస్ఎఫ్ షాట్గన్ ప్రపంచకప్లో భారత షూటర్ నీరూ దండా స్వర్ణం నెగ్గింది. 2026, జులై 11న లొనాటో (ఇటలీ)లో జరిగిన మహిళల ట్రాప్ ఈవెంట్లో ఆమె ఆమె 27 సార్లు లక్ష్యాన్ని కాల్చింది. ...
ఫార్చ్యూన్ ఇండియా జాబితా
Published: July 11, 2026
ఫార్చ్యూన్ ఇండియా అత్యంత శక్తిమంత మహిళల జాబితా 2026లో రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్పర్సన్ నీతా అంబానీ అగ్రస్థానంలో నిలిచారు....
ఎన్ఎస్ఈ నుంచి అహింస సూచీ
Published: July 11, 2026
నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్ఎస్ఈ) అనుబంధ సంస్థ ఎన్ఎస్ఈ ఇండిసిస్ లిమిటెడ్ సరికొత్త సూచీని ఆవిష్కరించింది. దేశంలో నిఫ్టీ 500లోని కంపెనీల్లో, అహింసా సూత్రాలతో పనిచేస్తున్న వాటి ఆధారంగా ఈ సూచీని తీసుకొచ్చారు....
న్యూజిలాండ్లో మోదీ
Published: July 10, 2026
ఆరు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ 2026, జులై 10న న్యూజిలాండ్ ఆర్థిక రాజధాని ఆక్లాండ్ చేరుకున్నారు. ఆ దేశ ప్రధాని క్రిస్టోఫర్ లక్సాన్ విమానాశ్రయానికి వచ్చి మోదీకి ఘన స్వాగతం పలికారు....
వందేమాతరమే మొదట పాడాలి
Published: July 10, 2026
జాతీయ గీతం ‘జనగణమన’, జాతీయ గేయం ‘వందేమాతరం’ ఆలపించటంపై కేంద్రం తాజా మార్గదర్శకాలు జారీ చేసింది. ఆయా రాష్ట్రాల్లో ప్రత్యేకంగా రాష్ట్రగీతం ఉన్నా.. వందేమాతరాన్నే మొదట పాడాలని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది....
కామన్వెల్త్ క్రీడలు
Published: July 10, 2026
గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో భారత్ తరఫున 126 మంది అథ్లెట్లు బరిలో దిగుతున్నారు. 2026, జులై 23న ఆరంభమయ్యే ఈ పోటీల్లో పాల్గొనే 191 సభ్యుల బృందానికి క్రీడా మంత్రిత్వ శాఖ జులై 10న ఆమోదం తెలిపింది. ...
‘ఎమర్జింగ్ ఫ్యూచర్స్’ నివేదిక
Published: July 10, 2026
ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ ‘ఐడీపీ’ విదేశీ విద్య చదవాలనుకుంటున్న, ఇప్పటికే దరఖాస్తు చేసిన, ప్రస్తుతం విదేశాల్లో చదువుతున్న వారి అభిప్రాయాలు సేకరించి ‘ఎమర్జింగ్ ఫ్యూచర్స్’ పేరిట ఒక నివేదికను విడుదల చేసింది....
ఆంథోనీ అల్బనీస్తో మోదీ భేటీ
Published: July 9, 2026
భారత ప్రధాని నరేంద్ర మోదీ 2026, జులై 9న మెల్బోర్న్లో ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. భారత్-ఆస్ట్రేలియా సీఈఓల ఫోరం సమావేశంలోనూ పాల్గొన్నారు....
డబ్ల్యూహెచ్వో నివేదిక
Published: July 9, 2026
ప్రపంచవ్యాప్తంగా ప్రతి అయిదుగురిలో ఒకరు క్యాన్సర్ బారినపడుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) తాజా నివేదిక పేర్కొంది. ...
ఐఎంఎఫ్ అంచనాలు
Published: July 9, 2026
భారత ఆర్థిక వ్యవస్థ 2026లో 6.4%, 2027లో 6.7% వృద్ధిరేటును సాధిస్తుందనిఅంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) అంచనా వేసింది. ...
భారత వృద్ధి రేటు 6.6 శాతం
Published: July 9, 2026
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27)లో భారత వృద్ధి రేటు 6.6 శాతానికి పరిమితం కావొచ్చని ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ) అంచనా వేసింది. ...
పారాచూట్ ఎయిర్డ్రాప్ పరీక్ష
Published: July 8, 2026
భారతీయ వ్యోమగాముల అంతరిక్ష యాత్ర ప్రాజెక్టు ‘గగన్యాన్’లో కీలకమైన ఇంటిగ్రేటెడ్ మెయిన్ పారాచూట్ ఎయిర్డ్రాప్ టెస్ట్ (ఐమ్యాట్-05) పరీక్ష విజయవంతమైనట్లు ఇస్రో 2026, జులై 8న ప్రకటించింది....
పినాక దీర్ఘ శ్రేణి గైడెడ్ రాకెట్
Published: July 8, 2026
పినాక దీర్ఘ శ్రేణి గైడెడ్ రాకెట్ (ఎల్ఆర్జీఆర్)ను ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న సమీకృత పరీక్షా కేంద్రం నుంచి రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) 2026, జులై 8న విజయవంతంగా పరీక్షించింది. ...
సూపర్ కంప్యూటర్
Published: July 8, 2026
బ్రిటన్ అతి పెద్ద సూపర్ కంప్యూటర్ను నిర్మిస్తోంది. సుమారు రూ.9,560 కోట్లతో (750 మిలియన్ పౌండ్లు) వెచ్చించి దీన్ని రూపొందిస్తోంది. ...
సౌరభ్ గంగూలీ
Published: July 8, 2026
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీకి ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు దక్కింది. ఎడిన్బర్గ్లో జరిగిన వార్షిక సమావేశంలో ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది....
98వ గ్రాండ్మాస్టర్ అశ్వత్
Published: July 8, 2026
భారత 98వ గ్రాండ్మాస్టర్గా ఎస్.అశ్వత్ ఘనత సాధించాడు....
‘ఇండియా బీఈఎస్ఎస్ మార్కెట్ రివ్యూ’
Published: July 8, 2026
రాబోయే పదేళ్లలో (2035-36 నాటికి) భారత విద్యుత్ నిల్వ వ్యవస్థ సామర్థ్యం 888 గిగావాట్ అవర్కు (జీడబ్ల్యూహెచ్) పెరగాల్సి ఉందని ‘ఇండియా బీఈఎస్ఎస్ మార్కెట్ రివ్యూ’ నివేదిక తెలిపింది. ...
భారత వృద్ధి 6.4%
Published: July 8, 2026
భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27)లో 6.4 శాతం వృద్ధిని నమోదు చేయొచ్చని అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎమ్ఎఫ్) అంచనా వేస్తోంది. ...
మోదీ-సుబియాంతో చర్చలు
Published: July 7, 2026
ప్రధాని నరేంద్ర మోదీ 2026, జులై 7న జకార్తాలో ఇండోనేసియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతోతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అనంతరం రెండు దేశాల మధ్య 14 అవగాహన ఒప్పందాలపై సంతకాలు జరిగాయి....
భారత్లోకి పెరిగిన ఎఫ్డీఐలు
Published: July 7, 2026
2025లో భారత్లోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ) 44 శాతం పెరిగి 39 బిలియన్ డాలర్లు (సుమారు రూ.3.7 లక్షల కోట్లు)గా నమోదయ్యాయని ఐక్యరాజ్యసమితి తెలిపింది....
థిస్సెన్క్రుప్తో భెల్ కీలక ఒప్పందం
Published: July 7, 2026
హరిత హైడ్రోజన్ ఉత్పత్తి సాంకేతికతను దేశీయంగా అందుబాటులోకి తెచ్చేందుకు భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ (భెల్)...
ప్రపంచ గ్రామీణాభివృద్ధి దినోత్సవం
Published: July 6, 2026
దేశాభివృద్ధి ప్రధానంగా గ్రామాల అభివృద్ధిపైనే ఆధారపడి ఉంటుంది. మన దేశంలో నేటికీ అత్యధిక జనాభా ప్రధానంగా పల్లెల్లోనే నివసిస్తున్నారు. వీరి ప్రధాన వృత్తి వ్యవసాయం, పశుపోషణ. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి భారత్ సంక్షేమ రాజ్యంగానే ఉంది....
హైకోర్టు అదనపు న్యాయమూర్తుల ప్రమాణం
Published: July 6, 2026
హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా గంధం సునీత, ఆలపాటి గిరిధర్, చింతలపూడి పురుషోత్తం కుమార్ ప్రమాణం చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్ 2026, జులై 6న మొదటి కోర్టు హాలులో వారితో ప్రమాణం చేయించారు....
కోటదిబ్బ
Published: July 6, 2026
తిరుపతి జిల్లా గొట్టిప్రోలు గ్రామంలోని కోటదిబ్బ ప్రాంతాన్ని పురావస్తు ప్రాధాన్యం ఉన్న జాతీయ కేంద్రంగా ప్రకటిస్తూ కేంద్ర సాంస్కృతిక శాఖ 2026, జులై 6న ఉత్తర్వులు జారీ చేసింది....
పాలంపేట శివాలయం
Published: July 6, 2026
ములుగు జిల్లాలోని పాలంపేట శివాలయాన్ని పురావస్తు ప్రాధాన్యం ఉన్న జాతీయ కేంద్రంగా గుర్తిస్తూ కేంద్ర సాంస్కృతికశాఖ 2026, జులై 6న ఉత్తర్వులు జారీ చేసింది....
ఎన్సీఆర్బీ డైరెక్టర్గా అమిత్ గర్గ్
Published: July 6, 2026
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) డైరెక్టర్గా 1993 బ్యాచ్ ఏపీ క్యాడర్ ఐపీఎస్ అధికారి అమిత్ గర్గ్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఈయన హైదరాబాద్లోని సర్దార్ వల్లభాయ్పటేల్ పోలీస్ అకాడమీ డైరెక్టర్గా పనిచేస్తున్నారు....
గ్లోబల్ పాస్పోర్టు ఇండెక్స్
Published: July 6, 2026
ప్రపంచవ్యాప్తంగా పాస్పోర్టుల బలాన్ని అంచనా వేసే గ్లోబల్ పాస్పోర్టు ఇండెక్స్-2026 జాబితా విడుదలైంది. గతేడాది భారత్ 124వ స్థానంలో ఉంది. ...
అంతరిక్షంలోకి ప్రముఖుల బొమ్మలు
Published: July 6, 2026
దేశంలోనే తొలిసారి ప్రైవేట్గా అభివృద్ధి చేసిన ఆర్బిటల్ రాకెట్ విక్రమ్-1 తొలి ప్రయోగంలో భారత దిగ్గజ శాస్త్రవేత్తల బొమ్మలను అంతరిక్షంలోకి పంపనున్నారు....
‘మిషన్ ఎంబ్రేస్’
Published: July 6, 2026
అంతరిక్ష వ్యర్థాలను తొలగించేందుకు హైదరాబాద్ అంకురం కాస్మోసర్వ్ స్పేస్ సరికొత్త సాంకేతికతను సిద్ధం చేసింది. ‘మిషన్ ఎంబ్రేస్’ పేరుతో నింగిలో రోబోటిక్ పద్ధతిలో ఉపగ్రహాలను పట్టుకునే ప్రయోగాన్ని నిర్వహించనుంది....
‘లాన్సెట్ ఆంకాలజీ కమిషన్’ నివేదిక
Published: July 5, 2026
ప్రపంచవ్యాప్తంగా 2050 నాటికి క్యాన్సర్ సంబంధిత వైద్యరంగంలో సుమారు 10 కోట్ల మంది సిబ్బంది కొరత ఏర్పడనుందని ‘లాన్సెట్ ఆంకాలజీ కమిషన్’ తన నివేదికలో పేర్కొంది....
అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్
Published: July 5, 2026
అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్.. మధ్యప్రదేశ్లోని శివపురిలో దక్షిణాసియాలోనే అతి పెద్ద ప్రైవేటు క్షిపణుల తయారీ వ్యవస్థను ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం రానున్న మూడేళ్లలో రూ.2,500 కోట్ల పెట్టుబడులు పెడుతోంది....
టీ20 ప్రపంచకప్
Published: July 5, 2026
ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ జట్టు ఏడోసారి ప్రపంచకప్ను సొంతం చేసుకుంది. 2026, జులై 5న లార్డ్స్ (ఇంగ్లండ్)లో జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్లో ఆసీస్ 7 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ను ఓడించింది....
చంద్రయాన్-3 అధ్యయనం
Published: July 4, 2026
చంద్రుడిపై వ్యోమనౌక దిగిన ‘శివశక్తి పాయింట్’ పరిధిలోని ప్రదేశం, చంద్రుడి నుంచి భూమిపైకి వచ్చి పడినట్లుగా తొలిసారిగా నిర్ధారణ అయిన ఉల్క మధ్య సారూప్యతలు ఉన్నట్లు తేలింది....
ఉడాన్ పథకం
Published: July 4, 2026
దేశంలోని చిన్న పట్టణాలకూ విమాన సర్వీసులు నిర్వహించేందుకు అమలు చేస్తున్న ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ (ఉడాన్) పథకం తదుపరి దశను ప్రధాని నరేంద్ర మోదీ 2026, జులై 4న ప్రారంభించారు....
‘సర్వత్ర సురక్ష’ భరోసా
Published: July 4, 2026
వాతావరణ మార్పులు, ప్రకృతి విపత్తుల వల్ల తలెత్తే ఆర్థిక నష్టాల నుంచి బీమాదారులకు భరోసా కల్పించేందుకు ప్రభుత్వ రంగంలోని ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ సరికొత్త పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది....
భారత్- ఇజ్రాయెల్ ఒప్పందం
Published: July 4, 2026
భారత్, ఇజ్రాయెల్ మధ్య సురక్షిత, స్థిరమైన పెట్టుబడి వాతావరణానికి వీలు కల్పించే ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందం 2026, జులై 4 నుంచి అమల్లోకి వచ్చిందని ఆర్థిక శాఖ తెలిపింది....
విదేశీ రుణాలు రూ.72.46 లక్షల కోట్లు
Published: July 4, 2026
భారత మొత్తం విదేశీ రుణాలు 2026 మార్చి చివరకు 762.8 బిలియన్ డాలర్ల (సుమారు రూ.72.46 లక్షల కోట్ల)కు చేరాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వెల్లడించింది....
వైభవ్ సూర్యవంశీ
Published: July 4, 2026
భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడిన అత్యంత పిన్న వయస్కుడిగా వైభవ్ సూర్యవంశీ రికార్డు సృష్టించాడు. 2026, జులై 4న ఇంగ్లండ్తో రెండో టీ20 ఆడేటప్పటికి వైభవ్ వయసు 15 ఏళ్ల 99 రోజులు....
సూర్యుడిలో ‘ఐరన్ ఫ్లోరోసెన్స్’
Published: July 3, 2026
సూర్యుడిపై పరిశోధనల కోసం భారత్ ప్రయోగించిన ఆదిత్య-ఎల్1 అబ్జర్వేటరీ కీలక విషయాన్ని గుర్తించింది. భానుడిలో భారీగా సౌర జ్వాలలు చెలరేగిన సందర్భంలో ఐరన్ ఫోరోసెన్స్ను పరిశీలించింది....
వీబీ జీరామ్జీ (వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్, అజీవికా మిషన్-గ్రామీణ) పథకాన్ని తిరుపతి జిల్లా ఓబులవారిపల్లె మండలం ముక్కవారిపల్లె...
భారత ఆర్మీ ప్రపంచ రికార్డు
Published: July 2, 2026
హిమాచల్ ప్రదేశ్లోని కుల్లూ జిల్లా రోహ్తాంగ్ వద్ద గల అటల్ సొరంగంలో భారత సైన్యానికి చెందిన కార్ప్స్ ఆఫ్ సిగ్నల్స్.. డేర్ డెవిల్స్ బృందం కొత్త ప్రపంచ రికార్డును విజయవంతంగా పూర్తి చేసింది....
సనాయె తకాయిచితో మోదీ భేటీ
Published: July 2, 2026
భారత్-జపాన్ 16వ వార్షిక శిఖరాగ్ర సదస్సు కోసం భారత్కు వచ్చిన జపాన్ ప్రధాని సనాయె తకాయిచి 2026, జులై 2న ప్రధాని నరేంద్ర మోదీతో దిల్లీలోని హైదరాబాద్ హౌస్లో ద్వైపాక్షిక చర్చలు జరిపారు....
సుప్రీంకోర్టు న్యాయ సేవల కమిటీ ఛైర్పర్సన్గా జస్టిస్ నాగరత్న
Published: July 2, 2026
సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ బి.వి.నాగరత్నను సుప్రీంకోర్టు న్యాయ సేవల కమిటీ ఛైర్పర్సన్గా సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నియమించారు....
రాజమౌళి
Published: July 2, 2026
సినిమా దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి ఫ్రాన్స్లోని ప్రతిష్ఠాత్మక లూమియర్ మ్యూజియంలో తన పేరు చిరస్థాయిగా నిలిచిపోయేలా అపురూప గౌరవాన్ని అందుకున్నారు. ...
డోపింగ్లో అగ్రస్థానంలోనే భారత్
Published: July 2, 2026
ఎక్కువమంది అథ్లెట్లు డోపింగ్కు పాల్పడిన దేశాల జాబితాలో భారత్ అగ్రస్థానంలోనే కొనసాగుతోంది. ప్రస్తుతం 162 మంది డోపీలతో నంబర్వన్గా ఉంది....
జీఎస్టీ దినోత్సవం
Published: July 1, 2026
దేశమంతా ఒకే పన్ను విధానం ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం పన్నుల వ్యవస్థలో మార్పులు చేసి వస్తుసేవల పన్ను (జీఎస్టీ)ను తీసుకొచ్చింది. ఒకే దేశం - ఒకే పన్ను భావనతో దీన్ని అమలు చేస్తోంది...
టీ20ల్లో నంబర్వన్ బ్యాటర్ ఇషాన్
Published: July 1, 2026
టీమ్ఇండియా వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో తొలిసారి అగ్రస్థానం సాధించాడు. మరో భారత బ్యాటర్ అభిషేక్ శర్మను వెనక్కి నెట్టి నంబర్వన్గా నిలిచాడు. ...
పెరిగిన జీఎస్టీ వసూళ్లు
Published: July 1, 2026
ఈఏడాది జూన్లో జీఎస్టీ వసూళ్లు రూ.1.95 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. 2025 జూన్లో వసూలైన రూ.1.71 లక్షల కోట్ల కంటే ఇవి 14% అధికం. ...
ఎస్బీఐలో ఏఐ సేవలు
Published: July 1, 2026
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తన 71వ వార్షికోత్సవం సందర్భంగా, 53 కోట్ల మంది వినియోగదారులకు కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత డిజిటల్ సేవలను ఆవిష్కరించింది. ...
సైన్యంలో ఇక ‘బాజ్ బెటాలియన్’
Published: July 1, 2026
భవిష్యత్తు యుద్ధాల సన్నద్ధతలో భాగంగా డ్రోన్లు, మానవ రహిత వైమానిక వ్యవస్థల్ని నిర్వహించే ప్రత్యేక ‘‘బాజ్ బెటాలియన్’’లను భారత సైన్యం సిద్ధం చేస్తోంది. ...
బాధ్యతలు స్వీకరించిన కొత్త సీఎస్
Published: June 30, 2026
రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి (సీఎస్)గా సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజు సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు....
ఉపాధి హామీ స్థానంలో వీబీజీరామ్జీ
Published: June 30, 2026
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గడువు దేశవ్యాప్తంగా జూన్ 30తో ముగిసింది. దాని స్థానంలో కేంద్రం తీసుకొచ్చిన ‘వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్, అజీవికా మిషన్-గ్రామీణ్ (వీబీజీరామ్జీ)’ జులై 1 నుంచి ప్రారంభం కానుంది. ...
దేశంలో తొలి ట్రాన్స్జెండర్ క్లినిక్
Published: June 30, 2026
హైదరాబాద్లోని సనత్నగర్ ఈఎస్ఐసీ వైద్య కళాశాల, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో దేశంలో తొలి ట్రాన్స్జెండర్ క్లినిక్ ప్రారంభమైంది. ...
ఏరోమార్ట్ - 2026
Published: June 30, 2026
అత్యాధునిక యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, రక్షణ వ్యవస్థల్లో వినియోగించే కీలక విడిభాగాల తయారీలో తెలంగాణ అంతర్జాతీయ స్థాయిలో తన ముద్ర వేస్తోందని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి పేర్కొన్నారు....
దిల్లీలో ప్రత్యేక ఈవీ పాలసీ
Published: June 29, 2026
విద్యుత్ వాహనాలపై భారీగా పన్ను రాయితీలు, ప్రోత్సాహకాలను ప్రకటించింది. దీంతోపాటు 2027 జనవరి నుంచి విద్యుత్ ఆటోలు, 2028 ఏప్రిల్ నుంచి విద్యుత్ ద్విచక్ర వాహనాలకే రిజిస్ట్రేషన్లు చేయాలని నిర్ణయించింది....
2027లో దేశంలోనే తొలి బుల్లెట్ రైలు
Published: June 29, 2026
దేశంలో మొదటి బుల్లెట్ రైలును మరో 15 నెలల్లో పాక్షికంగా పరుగులు పెట్టించేందుకు ‘నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్’ (ఎన్హెచ్ఎస్ఆర్సీఎల్) సన్నాహాలు చేస్తోంది....
ఒలింపిక్స్కు భారత మహిళల క్రికెట్ జట్టు
Published: June 29, 2026
భారత మహిళల క్రికెట్ జట్టు 2028 లాస్ఏంజిల్స్ ఒలింపిక్స్కు అర్హత సాధించింది. ప్రస్తుత ప్రపంచకప్లో అత్యుత్తమ స్థానంలో నిలిచిన ఆసియా జట్టుగా భారత్ విశ్వ క్రీడలకు క్వాలిఫై అయింది....
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఛైర్మన్గా రాజీవ్ కుమార్
Published: June 29, 2026
కేంద్ర ఆర్థిక సేవల మాజీ కార్యదర్శి రాజీవ్ కుమార్ను హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తమ కొత్త ఛైర్మన్గా నియమించింది. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్, ఆర్థిక రంగ పునరుజ్జీవంలో కీలక పాత్ర పోషించిన రాజీవ్...
సీఎఫ్ఓగా పునీత్ శర్మ
Published: June 29, 2026
యాక్సిస్ బ్యాంక్ సీఎఫ్ఓ పునీత్ శర్మ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన్ను తమ కొత్త సీఎఫ్ఓగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నియమించుకుంది. పునీత్ 2026 డిసెంబరు 1 నుంచి సీఎఫ్ఓ అధికారికంగా బాధ్యతలు చేపట్టనున్నారు....
జాతీయ బీమా అవగాహన దినోత్సవం
Published: June 28, 2026
బీమా ఒక సాంఘిక భద్రతా సౌకర్యం. మానవ జీవితంలో కొన్ని విపత్తుల వల్ల ప్రాణ నష్టం, అనారోగ్యం, ఆస్తి నష్టం లాంటివి సంభవించవచ్చు. అలాంటి క్లిష్ట సమయాల్లో సంబంధిత వ్యక్తికి లేదా కుటుంబానికి ఆర్థికంగా వెసులుబాటు కల్పించేదే బీమా....
తీరగస్తీ దళంలోకి ‘అక్షయ్’
Published: June 28, 2026
కొత్త తరహా వేగవంత గస్తీ నౌక ‘అక్షయ్’ భారతీయ తీరగస్తీ దళంలోకి చేరింది. అడిషనల్ సెక్రటరీ పరమసేన్ గోవా షిప్యార్డులో దీన్ని ప్రారంభించినట్లు కోస్ట్గార్డు వర్గాలు వెల్లడించాయి. ...
యాచకుల్లేని తొలి నగరంగా ఇందౌర్
Published: June 28, 2026
దేశంలోనే పరిశుభ్ర నగరంగా గుర్తింపు పొందిన మధ్యప్రదేశ్లోని ఇందౌర్ ఇప్పుడు యాచకుల్లేని తొలి నగరంగా మరో ఘనత సాధించింది...
సీషెల్స్ అసెంబ్లీలో మోదీ ప్రసంగం
Published: June 28, 2026
సీషెల్స్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ ఆ దేశ నేషనల్ అసెంబ్లీని (పార్లమెంట్) ఉద్దేశించి ప్రసంగించారు. సీషెల్స్ అధ్యక్షుడు ప్యాట్రిక్ హెర్మినితో చర్చల్లో పాల్గొన్నారు...
మోదీకి మరో విదేశీ పురస్కారం
Published: June 28, 2026
సీషెల్స్ ఆకాంక్షల సాకారానికి, పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతున్నందుకు మోదీకి ‘గార్డియన్ ఆఫ్ ది బ్లూ హొరైజన్’ బిరుదును ఆ దేశాధ్యక్షుడు ప్రదానం చేశారు...
క్రికెట్కి స్టోక్స్ వీడ్కోలు
Published: June 28, 2026
ఇంగ్లండ్ మేటి ఆల్రౌండర్ బెన్ స్టోక్స్ (35) క్రికెట్కు వీడ్కోలు పలికాడు. 2010లో అరంగేట్రం చేసిన స్టోక్స్ 122 టెస్టులు, 114 వన్డేలు, 43 టీ20లు ఆడాడు...
మెస్సీ మరో రికార్డు
Published: June 28, 2026
లియోనల్ మెస్సి తన చివరి ఫుట్బాల్ ప్రపంచకప్లో మరో ఘనత సాధించాడు. వరుసగా ఏడు ప్రపంచకప్ మ్యాచ్ల్లో గోల్స్ కొట్టిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు...
సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల దినోత్సవం
Published: June 27, 2026
మన దేశంలో వ్యవసాయం తర్వాత అత్యధికంగా ఉపాధి కల్పిస్తున్న రంగం సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ). ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి ఎంఎస్ఎంఈలు అందించే ప్రోత్సాహాన్ని గుర్తించే లక్ష్యంతో ఏటా జూన్ 27న ‘సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల దినోత్సవం’గా నిర్వహిస్తారు...
జాతీయ గణాంక దినోత్సవం
Published: June 27, 2026
జాతీయాదాయాన్ని అంచనా వేయడంలో, ప్రభుత్వ విధానాలను రూపొందించడంలో గణాంకాలు ముఖ్యపాత్ర పోషిస్తాయి. వీటిని సేకరించే కార్యక్రమాలను రూపొందించి, గణాంక కార్యకలాపాలను సమన్వయం చేయడానికి వివిధ సంస్థలు ఏర్పాటు చేసిన మహలనోబిస్ అవసరమైన పద్ధతులను కూడా అభివృద్ధి చేశారు...
భాగ్యరాజ్ కన్నుమూత
Published: June 27, 2026
ప్రముఖ నటుడు, దర్శకుడు కె.భాగ్యరాజ్ (73) చెన్నైలో మరణించారు. తమిళనాడుకు చెందిన ఆయన కథానాయకుడు, స్క్రీన్ప్లే రైటర్, నటుడు, దర్శకుడు, నిర్మాత, సంగీత దర్శకుడిగా బహుముఖ ప్రజ్ఞతో పేరుగాంచారు...
ఓపెన్ఏఐ ఎండీగా ప్రభ్జీత్
Published: June 27, 2026
అమెరికా ఏఐ దిగ్గజం ఓపెన్ఏఐ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ)గా ప్రభ్జీత్ సింగ్ నియమితులయ్యారు. ప్రభ్జీత్ సెప్టెంబరులో బాధ్యతలు చేపట్టనున్నారు...
పసిడి రుణాల్లో పెరుగుదల
Published: June 27, 2026
దేశంలో పసిడి తనఖాపై తీసుకుంటున్న రుణాల విలువ 2025-26 ఆర్థిక సంవత్సరం చివరకు రూ.19.4 లక్షల కోట్లకు చేరిందని అంతర్జాతీయ డేటా, టెక్నాలజీ కంపెనీ ఎక్స్పీరియన్ రూపొందించిన నివేదిక తెలిపింది....
అన్సీ కొత్త రికార్డు!
Published: June 27, 2026
కేరళ అథ్లెట్ అన్సీ సొజాన్ కొత్త జాతీయ రికార్డు నెలకొల్పింది. ఇంటర్ స్టేట్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో మహిళల లాంగ్జంప్లో అన్సీ 22 ఏళ్ల నాటి రికార్డును అధిగమించి స్వర్ణం నెగ్గింది....
సీషెల్స్లో మోదీ
Published: June 27, 2026
ప్రధాని నరేంద్ర మోదీ మూడు రోజుల పర్యటన నిమిత్తం సీషెల్స్ చేరుకున్నారు. అధ్యక్షుడు ప్యాట్రిక్ హెర్మిని ఆహ్వానం మేరకు ఆ దేశ జాతీయ దిన స్వర్ణోత్సవాల్లో మోదీ పాల్గొంటున్నారు. ...
సాంస్కృతిక కేంద్రంగా బకింగ్హామ్ ప్యాలెస్
Published: June 27, 2026
బ్రిటిష్ సామ్రాజ్యానికి కేంద్రబిందువుగా నిలిచిన బకింగ్హామ్ ప్యాలెస్ 200 ఏళ్ల చరిత్రలో తొలిసారి రాజు లేని రాజభవనంగా మారనుంది. సెంట్రల్ లండన్లో ఉన్న ఈ భవనాన్ని 1820 ప్రాంతంలో నిర్మించారు...
ఆపరేషన్ అమిస్తాద్
Published: June 26, 2026
భూకంపం కారణంగా అతలాకుతలమైన వెనెజువెలాలో సహాయక చర్యలు చేపట్టేందుకు భారత్ 2026, జూన్ 26న ‘ఆపరేషన్ అమిస్తాద్’ చేపట్టింది. ఆ దేశానికి రెండు వాయుసేన విమానాల్లో సహాయక సామగ్రితో పాటు వైద్యబృందాన్ని పంపింది. ...
‘ఐజీకార్’లో హైడ్రోజన్ ఉత్పత్తి కేంద్రం
Published: June 26, 2026
తమిళనాడులోని కల్పాక్కంలో ఉన్న ఇందిరాగాంధీ అణు పరిశోధన కేంద్రం (ఐజీకార్)లో.. ప్రపంచంలోనే తొలిసారిగా అణు ప్రక్రియ నుంచి వెలువడే వేడిని ఉపయోగించుకొని హైడ్రోజన్ను ఉత్పత్తి చేసే కేంద్రాన్ని ఏర్పాటు చేశారు....
ఖనిజాంధ్రప్రదేశ్
Published: June 26, 2026
దేశవ్యాప్తంగా ఉన్న ముగ్గురాయి (బెరైటీస్) నిల్వల్లో 92% ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి. మైకా, కాల్సైట్, కైనైట్, గ్రానైట్.. ఇలా పలు ఖనిజాల్లో ఏపీదే పైచేయి. ఈ విషయాన్ని కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ 2026, జూన్ 26న అధికారికంగా వెల్లడించింది....
ప్రజారోగ్య రంగంలో కీలక సంస్కరణలు
Published: June 26, 2026
కేంద్ర ప్రభుత్వం జన్ విశ్వాస్ చట్టం-2026 కింద ఆరోగ్య రంగంలో కీలక సంస్కరణలను అమలులోకి తెచ్చింది. ప్రజారోగ్యానికి ముప్పు కలిగించే నేరాలకు కఠినమైన శిక్షలను అలాగే కొనసాగించింది....
ప్రధాన కార్యదర్శిగా సంజయ్ జాజు
Published: June 26, 2026
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజు (1992 క్యాడర్) నియమితులయ్యారు. ...
మద్రాస్ ఐఐటీలో పరిశోధన కేంద్రం
Published: June 25, 2026
దేశంలోనే తొలిసారిగా ప్లాంట్ సెల్ ఫెర్మెంటేషన్(పీసీఎఫ్) టెక్నాలజీపై పరిశోధనల కోసం సరికొత్త కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రం ఐఐటీ మద్రాస్(ఐఐటీఎం), హెర్బాలైఫ్ ఇంటర్నేషనల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్త సహకారంతో జూన్ 22న ప్రారంభమైంది....
వెనెజువెలాలో భూకంపం
Published: June 25, 2026
లాటిన్ అమెరికా దేశం వెనెజువెలాలో ఒకదాని వెంట మరొకటి రెండు భారీ భూకంపాలు సంభవించాయి. ఈ శతాబ్దంలోనే ఎన్నడూలేనంత స్థాయిలో రిక్టర్ స్కేల్పై 7.2, 7.5 తీవ్రత నమోదైంది....
ఐబీ చీఫ్గా మహేశ్ దీక్షిత్
Published: June 25, 2026
సీనియర్ ఐపీఎస్ అధికారి మహేశ్ దీక్షిత్ భారత నిఘా విభాగం (ఇంటెలిజెన్స్ బ్యూరో-ఐబీ) కొత్త అధిపతిగా నియమితులయ్యారు....
వైమానిక దళంలోకి ‘నేత్ర’
Published: June 25, 2026
భారత వైమానిక దళంలో ‘నేత్ర’ గగనతల ముందస్తు హెచ్చరిక వ్యవస్థను వినియోగించుకునేందుకు 2026, జూన్ 25న అనుమతులు లభించాయి. ...
మేఘాలయ
Published: June 24, 2026
మేఘాలయలో ఉన్న సున్నపురాయి గుహల్లో రెండు కొత్త నత్త సూక్ష్మజాతుల్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. వీటికి జియోరిస్సా మేఘాలయాయెన్సిస్, అక్మెల్లా బెన్సొనీ అని నామకరణం చేశారు. ...
వెస్ట్రన్ ఆస్ట్రేలియా
Published: June 24, 2026
వెస్ట్రన్ ఆస్ట్రేలియాలోని నార్త్ పోల్డోమ్ స్ట్రక్చర్లోని అత్యంత పురాతనమైన శిలల వయసు 302.4 కోట్ల సంవత్సరాలని భూగర్భ శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ...
క్లైమేట్ సెంట్రల్ అధ్యయనం
Published: June 24, 2026
మానవ తప్పిదాలతో వాతావరణ మార్పులు, భూతాపం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రమాదకరమైన ఉక్కపోత రోజులు పెరిగాయని క్లైమేట్ సెంట్రల్ అధ్యయనం వెల్లడించింది....
బర్గుండీ ప్రైవేట్ హురున్ ఇండియా నివేదిక
Published: June 24, 2026
రూ.10,230 కోట్ల కనీస విలువ కలిగిన 500 ప్రైవేటు కంపెనీలతో యాక్సిస్ బ్యాంక్ బర్గుండీ ప్రైవేట్, హురున్ ఇండియా సంయుక్తంగా ‘2025 బర్గుండీ ప్రైవేట్ హురున్ ఇండియా 500 (అయిదో ఎడిషన్) నివేదికను విడుదల చేశాయి....
సేవల రంగ ఉత్పత్తికి కొత్త సూచీ
Published: June 24, 2026
దేశ సేవల రంగ ఉత్పత్తి (ఐఎస్పీ)ని కొలిచేందుకు సరికొత్త సూచీని ప్రభుత్వం ఆవిష్కరించింది. ఇందుకు 2024-25ను ప్రాతిపదిక సంవత్సరంగా పరిగణిస్తారు. ...
అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవం
Published: June 23, 2026
ప్రపంచంలోనే అతి పెద్ద క్రీడా పండుగగా ఒలింపిక్స్ను పేర్కొంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాలు ఈ పోటీల్లో పాల్గొంటాయి. ఇవి క్రీడానైపుణ్యానికి, అంతర్జాతీయ ఐక్యతకు ప్రతీకగా నిలుస్తాయి...
పద్మ అవార్డులు
Published: June 23, 2026
పద్మ అవార్డుల రెండో విడత ప్రదానోత్సవం రాష్ట్రపతి భవన్లో 2026, జూన్ 23న జరిగింది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా 66 మంది పురస్కారాలను అందుకున్నారు....
టీ20 బౌలర్ల ర్యాంకింగ్స్
Published: June 23, 2026
ఐసీసీ మహిళల టీ20 బౌలర్ల ర్యాంకింగ్స్లో తెలుగమ్మాయి శ్రీచరణి 753 పాయింట్లతో నంబర్వన్ ర్యాంకు కైవసం చేసుకుంది. ఈమె స్వస్థలం కడప. ...
చైనా
Published: June 23, 2026
ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా పవన విద్యుత్తుతో నడిచే డేటా సెంటర్ను చైనా నీటి అడుగున ఏర్పాటుచేసింది. షాంఘై తీరంలోని ఈ డేటాసెంటర్ భూమిపై ఉన్న డేటాసెంటర్లతో పోలిస్తే అయిదోవంతు తక్కువ విద్యుత్తును వినియోగిస్తుంది....
యూనికార్న్గా స్క్వేర్ యార్డ్స్
Published: June 23, 2026
దేశీయ స్థిరాస్తి కన్సల్టెంట్ స్క్వేర్ యార్డ్స్ యూనికార్న్ (కనీసం 100 కోట్ల డాలర్లు/రూ.9500 కోట్ల విలువైన సంస్థ) హోదా పొందింది....
భారత్-రష్యా ఒప్పందం
Published: June 23, 2026
న్యాయ రంగంలో పరస్పర సహకారానికి వీలు కల్పించే ఒప్పందంపై భారత్, రష్యాలు సంతకాలు చేశాయి. సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, రష్యా అత్యున్నత న్యాయస్థానం చీఫ్ జస్టిస్ ఐగోర్ క్రాస్నోవ్లు ఈ ఒడంబడికపై సంతకాలు చేశారు....