ఖనిజాంధ్రప్రదేశ్‌

ఖనిజాంధ్రప్రదేశ్‌
  • దేశవ్యాప్తంగా ఉన్న ముగ్గురాయి (బెరైటీస్‌) నిల్వల్లో 92% ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్నాయి. మైకా, కాల్సైట్, కైనైట్, గ్రానైట్‌.. ఇలా పలు ఖనిజాల్లో ఏపీదే పైచేయి. ఈ విషయాన్ని కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ 2026, జూన్‌ 26న అధికారికంగా వెల్లడించింది.
  • ఆయిల్, గ్యాస్‌ నిక్షేపాల కోసం డ్రిల్లింగ్‌ చేసేటప్పుడు దిగువన వచ్చే ఒత్తిడిని తట్టుకునేందుకు బూడిదరంగు ముగ్గురాయి (గ్రే బెరైటీస్‌)ని వినియోగిస్తారు. ఇలాంటి ముగ్గురాయి తిరుపతి జిల్లా ఓబుళవారిపల్లె మండలం మంగంపేట వద్ద ఉంది. ఓఎన్జీసీతో పాటు ఇతర ప్రైవేటు కంపెనీలకు, ఇతర దేశాలకూ ఇక్కడి నుంచి ముగ్గురాయి వెళ్తుంది.
  • ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) ఆధీనంలో ఈ గని ఉంది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram