Job not found or inactive.
Link copied to clipboard!
వీబీ జీరామ్జీ అమలులో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. శ్రామికులకు ఉపాధి కల్పనతోపాటు వేతనాల చెల్లింపుల్లోనూ ఏపీ అగ్రస్థానంలో ఉన్నట్లు ...
భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ సేవలు 2026, ఆగస్టు 17 నుంచి ప్రారంభమయ్యాయి. ...
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నిర్వహించిన స్వాతంత్ర వేడుకల్లో నిర్వహించిన శకటాల ప్రదర్శనలో పాఠశాల విద్యాశాఖ-సమగ్ర శిక్షా, ఉద్యాన శాఖల శకటాలకు...
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించే ‘స్త్రీశక్తి’ పథకం ఆరంభించి 2026, ఆగస్టు 15 నాటికి ఏడాది పూర్తయింది....
‘వీబీ జీరామ్జీ’ పథకానికి.. ముఖ్యమంత్రి చంద్రబాబు ఛైర్మన్గా రాష్ట్రస్థాయి కౌన్సిల్ ఏర్పాటైంది. ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ...
స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల ఖరారుకుగాను నియమించిన డెడికేటెడ్ కమిషన్ ప్రభుత్వానికి 2026, ఆగస్టు 14న తన నివేదికను సమర్పించింది....
ఆంధ్రప్రదేశ్లో ప్రజాపంపిణీ వ్యవస్థ కింద లబ్ధిపొందుతున్న వారి సంఖ్య 2,68,23,000 అని కేంద్ర ఆహారం, ప్రజాపంపిణీ వ్యవహారాలశాఖ సహాయమంత్రి ...
చేనేత కార్మికుల కుటుంబాలకు అండగా నిలిచేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2026, ఆగస్టు 7న ‘నేతన్న సేవలో’ పథకానికి శ్రీకారం చుట్టింది. ...
ఆంధ్రప్రదేశ్లో కొత్తగా మార్కాపురం, భీమవరం, నంద్యాల పట్టణాభివృద్ధి సంస్థలు (యూడీఏ) ఏర్పాటు కానున్నాయి. ఇందుకోసం సమీప యూడీఏ పరిధిలో...
ఆంధ్రప్రదేశ్లోని వివిధ రంగాల్లోకి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐలు) 2023-24తో పోలిస్తే 2025-26 నాటికి ఆరురెట్లు పెరిగినట్లు ...
ఆస్ట్రేలియా సహాయమంత్రి జూలియన్ హిల్ నాయకత్వంలోని ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుతో ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో 2026, ఆగస్టు 2న సమావేశమైంది....
భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2026, ఆగస్టు 1న ప్రారంభించారు. రాష్ట్ర విభజన తర్వాత ప్రారంభమవుతున్న తొలి అతి పెద్ద అంతర్జాతీయ విమానాశ్రయమిది. ...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పు 2026 బడ్జెట్ అంచనాల ప్రకారం రూ.6,45,461 కోట్లు ఉన్నట్లు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్చౌధరి తెలిపారు....
జీఎంఆర్ సంస్థ పీపీపీ విధానంలో నిర్మించిన భోగాపురానికి విమానాశ్రయానికి ‘అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం’గా నామకరణం చేస్తున్నట్లు ...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంప్రదాయ హస్తకళలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ‘క్రాఫ్ట్ ఉడ్ బ్యాంక్స్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది....
ఆంధ్రప్రదేశ్లో 1,027.58 కి.మీ. మేర ఉన్న తీరప్రాంతంలో 31.95% కోతకు గురైనట్లు కేంద్ర శాస్త్ర, సాంకేతిక వ్యవహారాలశాఖ మంత్రి జితేంద్రసింగ్ 2026, జులై 22న లోక్సభలో తెలిపారు....
చేనేత రంగంలో అపార కృషి చేసిన.. ఆంధ్రప్రదేశ్కు చెందిన ఇద్దర నేతన్నలను జాతీయ పురస్కారాలు వరించాయి....
నేతాజీ సుభాష్ చంద్రబోస్
ముఖ్యమైన సుప్రీంకోర్టు తీర్పులు (పార్ట్ - 4)
అటల్ బిహారీ వాజ్పేయీ
సింధు లోయ నాగరికత - ప్రధాన నగరాలు (పార్ట్ - 2)
గవర్నర్ జనరల్స్ - వైస్రాయ్లు (పార్ట్ - 4)
క్విట్ ఇండియా ఉద్యమం
సురేంద్రనాథ్ బెనర్జీ
ముఖ్యమైన సుప్రీంకోర్టు తీర్పులు (పార్ట్ - 3)
గవర్నర్ జనరల్స్ - వైస్రాయ్లు (పార్ట్ - 3)
భారతదేశంలోని ప్రధాన గిరిజన తెగలు - విశేషాలు (పార్ట్ - 2)
బాలగంగాధర్ తిలక్
సింధు లోయ నాగరికత - ప్రధాన నగరాలు (పార్ట్ - 1)
ముఖ్యమైన సుప్రీంకోర్టు తీర్పులు (పార్ట్ - 2)
గవర్నర్ జనరల్స్ - వైస్రాయ్లు (పార్ట్ - 2)
భారత్లోని ప్రధాన గిరిజన తెగలు - విశేషాలు (పార్ట్ - 1)
My Cart
Dashboard
Demo
Logout
Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved