The GK Insider

The Alert Desk

Daily Roundup

Every day’s top stories, in one place.

జాతీయ సాంకేతిక దినోత్సవం

Published: May 11, 2026

మానవ దైనందిన జీవితంలో సాంకేతికత ప్రధాన భాగంగా మారింది. ఏదో ఒక రూపంలో మనం దీన్ని ఉపయోగిస్తూనే ఉన్నాం. దేశాభివృద్ధిలోనూ ఇది ముఖ్య పాత్ర పోషిస్తోంది...

తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్‌

Published: May 10, 2026

తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్‌ 2026, మే 10న ప్రమానస్వీకారం చేశారు. చెన్నైలోని జవహర్‌లాల్‌ నెహ్రూ ఇండోర్‌ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్‌ రాజేంద్ర విశ్వనాథ్‌ ఆర్లేకర్‌ ఆయనతో ప్రమాణం చేయించారు....

ట్రినిడాడ్‌తో భారత్‌ 8 ఒప్పందాలు

Published: May 10, 2026

ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగోతో భారత్‌ 8 ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ కరీబియన్‌ దేశంలో 2026, మే 9, 10 తేదీల్లో భారత విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌ పర్యటించారు. ఆయన ట్రినిడాడ్‌ ప్రధాని కమలా పెరసాద్‌తో భేటీ అయ్యారు....

తాంపా నౌక

Published: May 1, 2026

మొదటి ప్రపంచ యుద్ధం నాటి ‘తాంపా నౌక’ శిథిలాలు 107 ఏళ్ల తర్వాత లభ్యమయ్యాయి. బ్రిటన్‌లోని కార్న్‌వాల్‌ తీరానికి 80 కిలోమీటర్ల దూరంలో.. అట్లాంటిక్‌ సముద్రం అడుగున 300 అడుగుల లోతులో బ్రిటిష్‌ గజ ఈతగాళ్లు ఈ నౌక శిథిలాలు గుర్తించారు....

ఒపెక్‌ నుంచి యూఏఈ నిష్క్రమణ

Published: April 28, 2026

చమురు ఎగుమతి దేశాల సమాఖ్య అయిన ఒపెక్, దాని విస్తృత గ్రూప్‌ ఒపెక్‌+ నుంచి నిష్క్రమించనున్నట్లు యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) ప్రకటించింది. మే 1 నుంచి అమల్లోకి ఈ నిర్ణయం అమల్లోకి రానున్నట్లు తెలిపింది....

ఎలక్ట్రో-ఆప్టికల్‌ ఉపగ్రహాన్ని ప్రయోగించిన పాక్‌

Published: April 25, 2026

పాకిస్థాన్‌ 2026, ఏప్రిల్‌ 25న స్వదేశీ ఎలక్ట్రో-ఆప్టికల్‌ ఉపగ్రహాన్ని ప్రయోగించింది. దీన్ని చైనాలోని తైయువాన్‌ ఉపగ్రహ ప్రయోగ కేంద్రం నుంచి నింగిలోకి పంపింది. రిమోట్‌ సెన్సింగ్‌ సామర్థ్యాల పెంపు దిశగా ఇదో ముందడుగని పాక్‌ పేర్కొంది....

తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్‌

Published: May 10, 2026

తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్‌ 2026, మే 10న ప్రమానస్వీకారం చేశారు. చెన్నైలోని జవహర్‌లాల్‌ నెహ్రూ ఇండోర్‌ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్‌ రాజేంద్ర విశ్వనాథ్‌ ఆర్లేకర్‌ ఆయనతో ప్రమాణం చేయించారు....

పశ్చిమ బెంగాల్‌ సీఎంగా సువేందు అధికారి

Published: May 9, 2026

పశ్చిమ బెంగాల్‌ 9వ ముఖ్యంత్రిగా సువేందు అధికారి 2026, మే 9న బాధ్యతలు స్వీకరించారు. ఈ రాష్ట్రంలో భాజపా తొలి సీఎం కూడా ఆయనే. కోల్‌కతాలోని చారిత్రక బ్రిగేడ్‌ గ్రౌండ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్‌ ఆర్‌.ఎన్‌.రవి ముఖ్యమంత్రితో ప్రమాణం చేయించారు....

అమల్లోకి 4 లేబర్‌ కోడ్‌లు

Published: May 9, 2026

దాదాపు అయిదేళ్ల తర్వాత కేంద్ర ప్రభుత్వం 4 లేబర్‌ కోడ్‌లను పూర్తి స్థాయిలో అమల్లోకి తెచ్చింది. ఈ కోడ్‌లు కార్మికులందరికీ కనీస వేతనాలు, సామాజిక భద్రత కల్పిస్తాయని ప్రభుత్వం చెబుతోంది....

ట్రినిడాడ్‌తో భారత్‌ 8 ఒప్పందాలు

Published: May 10, 2026

ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగోతో భారత్‌ 8 ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ కరీబియన్‌ దేశంలో 2026, మే 9, 10 తేదీల్లో భారత విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌ పర్యటించారు. ఆయన ట్రినిడాడ్‌ ప్రధాని కమలా పెరసాద్‌తో భేటీ అయ్యారు....

స్కైరూట్‌కు యూనికార్న్‌ హోదా

Published: May 7, 2026

భారత ప్రైవేట్‌ అంతరిక్ష రంగంలోని హైదరాబాద్‌ అంకురం స్కైరూట్‌ ఏరోస్పేస్‌ సరికొత్త ఘనతను సాధించింది. తాజాగా ఈ సంస్థ రూ.565 కోట్లు సమీకరించి, ‘యూనికార్న్‌’ హోదాను సొంతం చేసుకుంది. ...

లక్ష కోట్ల డాలర్లకు శామ్‌సంగ్‌ విలువ

Published: May 6, 2026

దక్షిణ కొరియా స్టాక్‌ మార్కెట్‌ సూచీ ‘కోస్పి’ చరిత్రలో మొదటిసారిగా శామ్‌సంగ్‌ విలువ లక్ష కోట్ల డాలర్లకు చేరింది. టీఎస్‌ఎంసీ తర్వాత ఈ ఘనత అందుకున్న రెండో ఆసియా కంపెనీగా శామ్‌సంగ్‌ నిలిచింది....

మాడ్రిడ్‌ ఓపెన్‌ విజేత సినర్‌

Published: May 3, 2026

ప్రపంచ నంబర్‌వన్‌ టెన్నిస్‌ ఆటగాడు యానిక్‌ సినర్‌ మరో టైటిల్‌ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఇటలీ ప్లేయర్‌ 2026, మే 3న మాడ్రిడ్‌ ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నీ విజేతగా నిలిచాడు....

కొఠారికి ప్రపంచ బిలియర్డ్స్‌ టైటిల్‌

Published: April 29, 2026

ఐబీఎస్‌ఎఫ్‌ ప్రపంచ బిలియర్డ్స్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారుడు సౌరభ్‌ కొఠారి విజేతగా నిలిచాడు. 2026, ఏప్రిల్‌ 29న కార్లో (ఐర్లాండ్‌)లో జరిగిన ఫైనల్లో కొఠారి 1133-477తో మాజీ ఛాంపియన్‌ పంకజ్‌ అడ్వాణీపై విజయం సాధించాడు....

బీడబ్ల్యూఎఫ్‌ కౌన్సిల్‌ సభ్యురాలిగా సింధు

Published: April 27, 2026

భారత దిగ్గజ షట్లర్‌ పి.వి.సింధు ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్‌) కౌన్సిల్‌ సభ్యురాలిగా 2026, ఏప్రిల్‌ 27న బాధ్యతలు చేపట్టింది. బ్యాడ్మింటన్‌ కోర్టులో చురుకైన క్రీడాకారిణిగా ఉంటూనే.. ...

తూనీగలపై అధ్యయనం

Published: May 10, 2026

దేశంలో జీవవైవిధ్యానికి ఆలవాలమైన పశ్చిమ కనుమల్లో తూనీగలు నెమ్మదిగా అంతరించిపోతున్నాయని భారత శాస్త్రవేత్తలు తెలిపారు. 2021-23 మధ్య ఆరు రాష్ట్రాల్లో తూనీగలు, నీటి తూనీగలపై జరిపిన అధ్యయనంలో ఈ విషయాలు బయటపడ్డాయి. ...

బ్రాండ్‌ స్ట్రెంథ్‌ సూచీ

Published: May 9, 2026

2026 సంవత్సరానికి బ్రాండ్‌ ఫైనాన్స్‌ రూపొందించిన బ్రాండ్‌ స్ట్రెంథ్‌ సూచీలో దేశీయ బుల్లెట్‌ బ్రాండ్‌ ‘రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌’ మూడో స్థానంలో నిలిచింది. ఇది 100 పాయింట్లకు 88.6 పాయింట్ల స్కోర్, ఏఏఏ రేటింగ్‌ను సాధించింది....

నీతి ఆయోగ్‌ నివేదిక

Published: May 7, 2026

దేశంలో పాఠశాల విద్యా వ్యవస్థ పదేళ్ల ప్రగతిపై నీతి ఆయోగ్‌ నివేదిక విడుదల చేసింది. 2014-15 నుంచి 2024-25 మధ్య కాలంలో వచ్చిన మార్పులను విశ్లేషించింది. దిల్లీ, చండీగఢ్‌లలో పదో తరగతి పూర్తి చేసిన వారందరూ 11వ తరగతిలోకి వెళ్తున్నారు. ...

జాతీయ సాంకేతిక దినోత్సవం

Published: May 11, 2026

మానవ దైనందిన జీవితంలో సాంకేతికత ప్రధాన భాగంగా మారింది. ఏదో ఒక రూపంలో మనం దీన్ని ఉపయోగిస్తూనే ఉన్నాం. దేశాభివృద్ధిలోనూ ఇది ముఖ్య పాత్ర పోషిస్తోంది...

ప్రపంచ రెడ్‌ క్రాస్‌ దినోత్సవం

Published: May 8, 2026

రెడ్‌ క్రాస్‌ అనేది ప్రపంచ మానవతా సంస్థ. ప్రజల జీవనాన్ని, ఆరోగ్యాన్ని కాపాడటం అనే ఏకైక లక్ష్యంతో ఇది పని చేస్తుంది. ప్రకృతి వైపరీత్యాలు, సాయుధ పోరాటాలు, ఇతర మానవతా సంక్షోభాల వల్ల ప్రభావితమైనవారికి ఇది సహాయ సహకారాలు అందిస్తుంది...

బీఆర్‌ఓ వ్యవస్థాపక దినోత్సవం

Published: May 7, 2026

భారతదేశ సరిహద్దు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, అనుసంధానానికి కృషి చేసే ప్రభుత్వ రంగ సంస్థ బోర్డర్‌ రోడ్స్‌ ఆర్గనైజేషన్‌ (బీఆర్‌ఓ). ఇది దేశ రక్షణ రంగానికి గణనీయమైన సహాయాన్ని అందిస్తోంది...

మోదీతో లీ జే మ్యుంగ్‌ భేటీ

Published: April 20, 2026

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2026, ఏప్రిల్‌ 20న దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యుంగ్‌తో భేటీ అయ్యారు.  లీ జే మ్యుంగ్, మోదీ చర్చల అనంతరం పారిశ్రామిక సహకారం, ఉక్కు సరఫరా గొలుసు తదితర రంగాల్లో ఇరు దేశాలు 15 ఒప్పందాలు కుదుర్చుకున్నాయి....

రఘు రాయ్‌ మరణం

Published: April 26, 2026

తన కెమెరా కన్నుతో భారతీయ సమాజాన్ని కొత్త కోణంలో ఆవిష్కరించిన ప్రపంచ ప్రఖ్యాత ఫొటోగ్రాఫర్‌ రఘు రాయ్‌ (83) 2026, ఏప్రిల్‌ 26న దిల్లీలో మరణించారు. ఆయన 1942లో పంజాబ్‌లోని ఝంగ్‌లో (ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉంది) జన్మించారు....

గుర్బాక్స్‌ కన్నుమూత

Published: April 25, 2026

హాకీ దిగ్గజ ఆటగాడు గుర్బాక్స్‌ సింగ్‌ గ్రేవాల్‌ 2026, ఏప్రిల్‌ 25న జిరక్‌పుర్‌లో మరణించారు. ఆయన వయసు 84 ఏళ్లు. ఆయన 1968 మెక్సికో ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన హాకీ జట్టులో సభ్యుడు....

మాజీ సీఎం నాదెండ్ల మరణం

Published: April 22, 2026

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు (90) 2026, ఏప్రిల్‌ 22న హైదరాబాద్‌లో మరణించారు. ఆయన 1935 జూన్‌ 23న జన్మించారు. ఉమ్మడి గుంటూరు జిల్లా కొల్లూరు మండలం దోనెపూడి వారి స్వగ్రామం....

అయిదు పంచాయతీలకు జాతీయ అవార్డులు

Published: May 9, 2026

కేంద్ర పంచాయతీరాజ్‌శాఖ 2026, మే 9న ప్రకటించిన జాతీయ ఉత్తమ పంచాయతీ అవార్డులను ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అయిదు పంచాయతీలు దక్కించుకున్నాయి. దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ్‌ పంచాయత్‌ సతత్‌ వికాస్‌ పురస్కార్‌-2025...

జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం

Published: May 8, 2026

గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎయిమ్స్‌ సమీపంలో 4.46 ఎకరాల విస్తీర్ణంలో అత్యాధునిక సౌకర్యాలతో ‘నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ (ఎన్‌సీడీసీ) ప్రాంతీయ కేంద్రం ఏర్పాటు చేశారు. ...

జీఐజీజీ సంస్థ ఏర్పాటు

Published: May 8, 2026

స్వర్ణాంధ్ర-2047 లక్ష్యాలకు అనుగుణంగా గ్లోబల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ (జీఐజీజీ) సంస్థను ఏర్పాటుచేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్రవ్యాప్తంగా హబ్, స్పోక్‌ నమూనాలో దీన్ని అమలు చేయనున్నారు....

రెండు పంచాయతీలకు జాతీయ అవార్డులు

Published: May 9, 2026

కేంద్ర పంచాయతీరాజ్‌శాఖ 2026, మే 9న ప్రకటించిన జాతీయ ఉత్తమ పంచాయతీ అవార్డుల్లో తెలంగాణకు చెందిన రెండు పంచాయతీలు ఎంపికయ్యాయి. ‘దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ్‌ పంచాయత్‌ సతత్‌ వికాస్‌ పురస్కార్‌-2025’...

మరణాలు

Published: May 7, 2026

తెలంగాణలో 2023తో పోల్చితే 2024లో వ్యవసాయరంగంలో నిమగ్నమైన వారిలో బలవన్మరణాల సంఖ్య తగ్గినట్లు జాతీయ నేరగణాంక సంస్థ(ఎన్‌సీఆర్‌బీ) 2026, మే 7న విడుదల చేసిన నివేదిక వెల్లడిస్తోంది....

తెలుగు అకాడమీ ఛైర్మన్‌గా వెంకట నారాయణ

Published: May 6, 2026

తెలంగాణ రాష్ట్ర తెలుగు అకాడమీ ఛైర్మన్‌గా కాకతీయ విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యుడు కూరపాటి వెంకట నారాయణ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం 2026, మే 6న ఉత్తర్వులు జారీ చేసింది....

‘అచల్‌’

Published: May 10, 2026

ఇండియన్‌ కోస్ట్‌గార్డ్‌ నౌక ‘అచల్‌’ తీర ప్రాంత రక్షణ సేవల్లో చేరిందని కోస్ట్‌గార్డ్, నేవీ వర్గాలు 2026, మే 10న తెలిపాయి. ఈ నౌక గోవాలో జల ప్రవేశం చేసింది....

అగ్ని క్షిపణి పరీక్ష విజయవంతం

Published: May 9, 2026

దేశ రక్షణ రంగ సామర్థ్యాన్ని మరింత ఇనుమడింపజేసేలా భారత్‌ అధునాతన అగ్ని క్షిపణిని (అగ్ని-5) విజయవంతంగా పరీక్షించింది. ఒకే అస్త్రంతో ఏకకాలంలో బహుళ లక్ష్యాలను ఛేదించే మల్టిపుల్‌ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్‌ రీ ఎంట్రీ వెహికల్‌ (ఎంఐఆర్‌వీ)...

‘తార’ పరీక్ష విజయవంతం

Published: May 8, 2026

స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన గ్లైడ్‌ ఆయుధ వ్యవస్థను ఒడిశా తీరానికి చేరువలో భారత రక్షణ శాఖ విజయవంతంగా పరీక్షించింది. ట్యాక్టికల్‌ అడ్వాన్స్‌డ్‌ రేంజ్‌ ఆగ్మెంటేషన్‌ (తార)...

ఏకే పాండా

Published: May 9, 2026

స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (సెయిల్‌) ఛైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టరు (సీఎండీ)గా అశోక్‌ కుమార్‌ పాండా 2026, మే 9న బాధ్యతలు స్వీకరించారు. 1992లో మేనేజ్‌మెంట్‌ ట్రైనీ (టెక్నికల్‌)గా సెయిల్‌లో ఆయన తన ఉద్యోగ జీవితాన్ని మొదలుపెట్టారు....

విరాట్‌ కోహ్లి

Published: April 27, 2026

ఐపీఎల్‌లో 9 వేల పరుగుల మైలురాయిని అందుకున్న తొలి బ్యాటర్‌గా విరాట్‌ కోహ్లి ఘనత సాధించాడు. 2026, ఏప్రిల్‌ 27న దిల్లీతో మ్యాచ్‌లో 11 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అతడు.. 9000 పూర్తి చేశాడు. ...

సాధ్వి సతీశ్‌ సైల్‌

Published: April 19, 2026

మిస్‌ ఇండియా-2026 కిరీటాన్ని గోవాకు చెందిన సాధ్వి సతీశ్‌ సైల్‌ సొంతం చేసుకున్నారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లోని కేఐఐటీ విశ్వవిద్యాలయం వేదికగా 2026, ఏప్రిల్‌ 19న జరిగిన 61వ ఫెమీనా మిస్‌ ఇండియా వేడుకలో ఆమెను విజేతగా ప్రకటించారు....

త్రిదళాధిపతిగా రాజా సుబ్రమణి

Published: May 9, 2026

త్రిదళాధిపతిగా (సీడీఎస్‌) విశ్రాంత లెఫ్టినెంట్‌ జనరల్‌ ఎన్‌.ఎస్‌.రాజా సుబ్రమణి నియమితులయ్యారు. ఈ మేరకు రక్షణ మంత్రిత్వశాఖ 2026, మే 9న అధికారికంగా ప్రకటన విడుదల చేసింది....

నౌకాదళాధిపతిగా కృష్ణ స్వామినాథన్

Published: May 9, 2026

నౌకాదళానికి నూతన అధిపతిగా వైస్‌ అడ్మిరల్‌ కృష్ణ స్వామినాథన్‌ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆ పదవిలో ఉన్న దినేశ్‌ కె.త్రిపాఠి మే 31న పదవీ విరమణ చేశాక ఆయన స్థానంలో స్వామినాథన్‌ బాధ్యతలు స్వీకరిస్తారు....

విశాఖ ఉక్కు సీఎండీగా ఎంఎన్‌వీఎస్‌ ప్రభాకర్‌

Published: May 8, 2026

విశాఖ ఉక్కు కర్మాగారానికి శాశ్వత ఛైర్మన్‌-మేనేజింగ్‌ డైరెక్టర్‌ (సీఎండీ)గా ఎంఎన్‌వీఎస్‌ ప్రభాకర్‌ను నియమిస్తూ బోర్డు 2026, మే 8న ఉత్తర్వులు జారీ చేసింది. నేషనల్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఎన్‌ఎండీసీ)...

అరుణాచల్‌ ప్రదేశ్‌

Published: May 5, 2026

తూర్పు హిమాలయాల జీవవైవిధ్య హాట్‌ స్పాట్‌గా ఉన్న అరుణాచల్‌ ప్రదేశ్‌లోని తూర్పు సియాంగ్‌ జిల్లా పరిధిలో గల పాసీఘాట్‌లో చాలాకాలం తర్వాత నలుపు, తెలుపు రంగుల ‘హార్న్‌బిల్‌’ పక్షి కనిపించింది....

తడోబా అభయారణ్యం

Published: May 3, 2026

మహారాష్ట్రలోని చంద్రాపూర్‌ జిల్లాలో ప్రసిద్ధి గాంచిన తడోబా అభయారణ్యంలో 5,765 వన్యప్రాణులు ఉన్నట్లు అభయారణ్యం ప్రాజెక్టు డైరెక్టర్‌ ప్రభునాథ్‌ శుక్లా 2026, మే 3న వెల్లడించారు....

ప్రపంచంలోనే అత్యంత వెడల్పైన సొరంగం

Published: May 1, 2026

మహారాష్ట్రలోని ప్రతిష్ఠాత్మక ముంబయి-పుణె ఎక్స్‌ప్రెస్‌ వే ‘మిస్సింగ్‌ లింక్‌’ ప్రాజెక్టులో భాగంగా, ప్రపంచంలోనే అత్యంత వెడల్పైన భూగర్భ సొరంగాన్ని నిర్మించిన ఘనతను హైదరాబాద్‌ సంస్థ నవయుగ ఇంజినీరింగ్‌ దక్కించుకుంది....

పులిట్జర్‌ అవార్డు

Published: May 5, 2026

పాత్రికేయ రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే పులిట్జర్‌ పురస్కారం ఇద్దరు భారతీయ జర్నలిస్టులను వరించింది. డిజిటల్‌ నిఘా, సైబర్‌ మోసాలను వెలుగులోకి తెచ్చినందుకు ఆనంద్‌ ఆర్కే, సుపర్ణా శర్మలు ఈ అవార్డును దక్కించుకున్నారు....

సుభాష్‌ చంద్రబోస్‌ ఆపదా ప్రబంధన్‌ పురస్కారం

Published: May 2, 2026

విపత్తు నిర్వహణ, సముద్ర ప్రమాద హెచ్చరిక సేవల్లో విశేషంగా కృషి చేసిన హైదరాబాద్‌లోని ఇండియన్‌ నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఓషియన్‌ ఇన్‌ఫర్మేషన్‌ సర్వీసెస్‌ (ఇన్‌కాయిస్‌)కు ప్రతిష్ఠాత్మక ‘సుభాష్‌ చంద్రబోస్‌ ఆపదా ప్రబంధన్‌ పురస్కార్‌-2025’ అవార్డు దక్కింది....

యూనివర్సిటీ ఆఫ్‌ షికాగో పురస్కారం

Published: May 1, 2026

యూనివర్సిటీ ఆఫ్‌ షికాగో తమ ప్రతిష్ఠాత్మక ‘ప్రొఫెషనల్‌ ఎఛీవ్‌మెంట్‌ అలైమ్నై’ అవార్డును భారత మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి వి సుబ్రమణియన్‌కు ప్రదానం చేసింది....

No current affairs available in this category.

శాస్త్రవేత్తలు - విశేషాలు

Scientist 1

వెంకీ రామకృష్ణన్‌

ఈయన భారత సంతతికి చెందిన అమెరికన్‌ జీవరసాయన శాస్త్రవేత్త. జీవశాస్త్రంలోని వివిధ విభాగాల్లో పరిశోధనలు చేశారు. రైబోసోమ్‌ల నిర్మాణం, పనితీరుపై అధ్యయనం చేశారు

మరిన్ని వివరాల కోసం
Scientist 1

మాక్స్‌ ప్లాంక్‌

ఈయన జర్మనీకి చెందిన ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త. ప్లాంక్‌ క్రీ.శ.1900లో క్వాంటం సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు.

మరిన్ని వివరాల కోసం
Scientist 1

రోసలిండ్‌ ఫ్రాంక్లిన్‌

ఈమె బ్రిటన్‌కు చెందిన రసాయన శాస్త్రవేత్త, ఎక్స్‌-రే క్రిస్టలోగ్రాఫర్‌. డీఎన్‌ఏ, ఆర్‌ఎన్‌ఏ, వివిధ వైరస్‌లు, బొగ్గు - గ్రాఫైట్‌ అణు నిర్మాణాలను తెలుసుకోవడంపై పరిశోధనలు చేశారు

మరిన్ని వివరాల కోసం
Scientist 1

ఎంకే వైను బప్పు

ఈయన భారతదేశానికి చెందిన ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త. విశ్వం, నక్షత్రాలపై అనేక పరిశోధనలు చేశారు. దేశంలో వివిధ ఖగోళ అబ్జర్వేటరీ సంస్థల స్థాపన సహా ఆధునిక ఖగోళశాస్త్రం, టెలీస్కోప్‌ సౌకర్యాల అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారు. అంతర్జాతీయ ఖగోళ యూనియన్‌ అధ్యక్షుడిగానూ పనిచేశారు

మరిన్ని వివరాల కోసం
Scientist 1

రాబర్ట్‌ కోచ్‌

ఈయన జర్మనీకి చెందిన ప్రముఖ వైద్యుడు, సూక్ష్మజీవ శాస్త్రవేత్త. ఈయన కృషి ఫలితంగానే వ్యాధుల సూక్ష్మజీవి సిద్ధాంతం గణనీయంగా అభివృద్ధి చెందింది.

మరిన్ని వివరాల కోసం

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram