The GK Insider

The Alert Desk

Daily Roundup

Every day’s top stories, in one place.

జాతీయ పంచాయతీ రాజ్‌ దినోత్సవం

Published: April 23, 2026

గ్రామీణ ప్రాంతాల పాలనకు ఉద్దేశించిన స్థానిక సంస్థలను పంచాయతీరాజ్‌ వ్యవస్థగా పేర్కొంటారు. ఇది గ్రామీణ స్వయం పాలనకు పునాది. పల్లెలను శక్తిమంతం చేయడంలో, సమ్మిళిత పాలనను ప్రోత్సహించడంలో ఈ వ్యవస్థ కీలకంగా పనిచేస్తుంది....

మాజీ సీఎం నాదెండ్ల మరణం

Published: April 22, 2026

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు (90) 2026, ఏప్రిల్‌ 22న హైదరాబాద్‌లో మరణించారు. ఆయన 1935 జూన్‌ 23న జన్మించారు. ఉమ్మడి గుంటూరు జిల్లా కొల్లూరు మండలం దోనెపూడి వారి స్వగ్రామం....

అంతర్జాతీయ మాతృభూమి దినోత్సవం

Published: April 22, 2026

విశ్వంలో జీవులు మనగలిగే ఏకైక గ్రహం భూమి. ప్రాణికోటి తమ మనుగడకు కావాల్సిన ప్రాథమిక వనరులన్నింటినీ ప్రకృతిలోని సహజ పర్యావరణం నుంచే పొందుతోంది....

బ్రిటన్‌

Published: April 22, 2026

పొగాకు రహిత తరాన్ని నిర్మించే లక్ష్యంతో బ్రిటన్‌ పార్లమెంటు కీలక బిల్లుకు ఆమోదం తెలిపింది. 2008 తర్వాత జన్మించినవారు జీవితకాలంలో పొగాకు కొనకుండా నిషేధం విధిస్తూ ‘టొబాకో అండ్‌ వేప్స్‌’ బిల్లును తీసుకొచ్చింది....

జెలెన్‌స్కీకి అవార్డు

Published: April 16, 2026

ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలోదిమిర్‌ జెలెన్‌స్కీకి నెదర్లాండ్స్‌ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక ‘‘ఇంటర్నేషనల్‌ ఫోర్‌ ఫ్రీడమ్స్‌’’ అవార్డు ప్రకటించింది. నాలుగేళ్ల క్రితం రష్యా చేపట్టిన ఆక్రమణను నిలువరించేందుకు ...

ఆస్ట్రేలియాకు తొలి మహిళా ఆర్మీ చీఫ్‌

Published: April 14, 2026

ఆస్ట్రేలియా సైనిక చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా ఓ మహిళా అధికారిణిని సైన్యాధిపతిగా నియమిస్తూ అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం జాయింట్‌ కేపబిలిటీస్‌ చీఫ్‌గా బాధ్యతలు నిర్వహిస్తోన్న సుసన్‌ కోయెల్‌ను ఆ పదవికి ఎంపిక చేసింది. ...

పర్యాటక క్రూజ్‌

Published: April 19, 2026

విశాఖ నుంచి అంతర్జాతీయ క్రూజ్‌ పర్యాటకం ప్రారంభం కానుంది. ఈ మేరకు విశాఖ పోర్టు ఆవరణలో ఇప్పటికే అంతర్జాతీయ క్రూజ్‌ టెర్మినల్‌ అందుబాటులో ఉంది. దేశీయంగా పలు క్రూజ్‌లు ఇంతవరకు ప్రయాణించగా 2026, జులై 15 నుంచి అంతర్జాతీయ సేవలు ప్రారంభం కానున్నాయి....

కేంద్ర మంత్రివర్గ సమావేశం

Published: April 18, 2026

ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన 2026, ఏప్రిల్‌ 18న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ‘ప్రధానమంత్రి గ్రామీణ సడక్‌ యోజన’ పథకాన్ని 2028 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసకున్నారు. వచ్చే మూడేళ్లలో రూ.83,977 కోట్లు దీనికింద ఖర్చు చేయనున్నారు....

రాజ్యసభ ఉపాధ్యక్షుడిగా హరివంశ్‌

Published: April 17, 2026

రాజ్యసభ ఉపాధ్యక్షుడిగా హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌ మరోసారి 2026, ఏప్రిల్‌ 17న ఎన్నికయ్యారు. డిప్యూటీ ఛైర్మన్‌గా ఆయన పదవిని చేపట్టడం వరుసగా ఇది మూడోసారి. నామినేటెడ్‌ సభ్యుడు ఉపాధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికవడం ఇదే మొదటిసారి. ...

స్టార్టప్‌లు

Published: April 17, 2026

2025-26 ఆర్థిక సంవత్సరంలో 55,200కు పైగా సంస్థలను ‘అంకురాలు’ గా గుర్తింపునిచ్చినట్లు ప్రభుత్వం వెల్లడించింది. 2016లో స్టార్టప్‌ ఇండియా కార్యక్రమం ప్రారంభమైన తర్వాత ఒక ఏడాదిలో ఇంత పెద్ద సంఖ్యలో అంకురాలను గుర్తించడం ఇదే ప్రథమమని వాణిజ్య, పరిశ్రమల శాఖ తెలిపింది. ...

లైబర్‌ ఏరోస్పేస్‌తో జెహ్‌ ఏరోస్పేస్‌ ఒప్పందం

Published: April 15, 2026

అమెరికాకు చెందిన విమానయాన ఉత్పత్తుల తయారీ సంస్థ జెహ్‌ ఏరోస్పేస్‌.. ఫ్రాన్స్‌కు చెందిన లైబర్‌ ఏరోస్పేస్‌తో ఒక దీర్ఘకాలిక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ...

ఐఎంఎఫ్‌ అంచనాలు

Published: April 14, 2026

పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ఆర్థిక వ్యవస్థ 2026-27లో 6.5 శాతం మేర వృద్ధి సాధించొచ్చని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్‌) అంచనా వేసింది....

మహిళల అభివృద్ధి కార్యక్రమం

Published: April 22, 2026

ఫిఫా ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘మహిళల అభివృద్ధి కార్యక్రమం’ కోసం ఎంపిక చేసిన 12 దేశాల జాబితాలో భారత్‌కు చోటు దక్కింది. అఖిల భారత ఫుట్‌బాల్‌ సమాఖ్య సమర్పించిన వాణిజ్య వ్యూహాలు, భవిష్యత్తు ప్రణాళికలను పరిశీలించిన అనంతరం ఫిఫా ఈ నిర్ణయం తీసుకుంది....

ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ షూటింగ్‌ జూనియర్‌ ప్రపంచకప్‌

Published: April 21, 2026

ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ షూటింగ్‌ జూనియర్‌ ప్రపంచకప్‌ పురుషుల 10మీ ఎయిర్‌ పిస్టల్‌లో భారత షూటర్‌ శివ నర్వాల్‌ స్వర్ణం గెలుచుకున్నాడు. 2026, ఏప్రిల్‌ 21న కైరోలో జరిగిన ఫైనల్లో 241.8 పాయింట్లతో అతడు అగ్రస్థానంలో నిలిచాడు....

లారియస్‌ అవార్డులు

Published: April 21, 2026

టెన్నిస్‌ స్టార్లు కార్లోస్‌ అల్కరాస్, సబలెంక ప్రతిష్ఠాత్మక లారియస్‌ అవార్డులు గెలుచుకున్నారు. స్పోర్ట్స్‌మ్యాన్‌ ఆఫ్‌ ద ఇయర్‌గా అల్కరాస్, స్పోర్ట్స్‌వుమన్‌ ఆఫ్‌ ద ఇయర్‌గా సబలెంక ఎంపికయ్యారు. ...

‘దివ్యభారత్‌’

Published: April 20, 2026

దేశంలోని పర్యాటక ప్రాంతాల విశేషాలతో నీతి ఆయోగ్‌ ‘దివ్యభారత్‌’ పేరుతో నివేదిక విడుదల చేసింది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్న ప్రముఖ పర్యాటక స్థలాల గురించి దేశ, విదేశీ పర్యాటకులకు అధీకృతంగా తెలిపేందుకు వీలుగా దీన్ని తీసుకొచ్చింది. ...

జాతీయ పశుసంవర్ధక నివేదిక

Published: April 20, 2026

కేంద్ర పశు సంవర్ధకశాఖ 2026, ఏప్రిల్‌ 20న ప్రాథమిక గణాంకాల నివేదిక-2025ను విడుదల చేసింది. దీని ప్రకారం, 2024-25లో దేశంలో గుడ్ల ఉత్పత్తి 14,911 కోట్లకు చేరుకుంది....

బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్స్‌ సూచీ 2026

Published: April 17, 2026

బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్స్‌ సూచీ 2026 ప్రకారం ఆసియాలో సంపన్న వ్యక్తిగా అదానీ గ్రూప్‌ అధిపతి గౌతమ్‌ అదానీ నిలిచారు. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌ ముకేశ్‌ అంబానీని వెనక్కి నెట్టి అగ్రస్థానం దక్కించుకున్నారు....

జాతీయ పంచాయతీ రాజ్‌ దినోత్సవం

Published: April 23, 2026

గ్రామీణ ప్రాంతాల పాలనకు ఉద్దేశించిన స్థానిక సంస్థలను పంచాయతీరాజ్‌ వ్యవస్థగా పేర్కొంటారు. ఇది గ్రామీణ స్వయం పాలనకు పునాది. పల్లెలను శక్తిమంతం చేయడంలో, సమ్మిళిత పాలనను ప్రోత్సహించడంలో ఈ వ్యవస్థ కీలకంగా పనిచేస్తుంది....

అంతర్జాతీయ మాతృభూమి దినోత్సవం

Published: April 22, 2026

విశ్వంలో జీవులు మనగలిగే ఏకైక గ్రహం భూమి. ప్రాణికోటి తమ మనుగడకు కావాల్సిన ప్రాథమిక వనరులన్నింటినీ ప్రకృతిలోని సహజ పర్యావరణం నుంచే పొందుతోంది....

జాతీయ పౌర సేవల దినోత్సవం

Published: April 21, 2026

ప్రజాస్వామ్యంలో పాలన, విధాన రూపకల్పన - అమలుతోపాటు దేశాన్ని పురోగతి, అభివృద్ధి వైపు నడిపించడంలో పౌర సేవలు ముఖ్యపాత్ర పోషిస్తాయి. ...

మోదీతో లీ జే మ్యుంగ్‌ భేటీ

Published: April 20, 2026

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2026, ఏప్రిల్‌ 20న దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యుంగ్‌తో భేటీ అయ్యారు.  లీ జే మ్యుంగ్, మోదీ చర్చల అనంతరం పారిశ్రామిక సహకారం, ఉక్కు సరఫరా గొలుసు తదితర రంగాల్లో ఇరు దేశాలు 15 ఒప్పందాలు కుదుర్చుకున్నాయి....

మాజీ సీఎం నాదెండ్ల మరణం

Published: April 22, 2026

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు (90) 2026, ఏప్రిల్‌ 22న హైదరాబాద్‌లో మరణించారు. ఆయన 1935 జూన్‌ 23న జన్మించారు. ఉమ్మడి గుంటూరు జిల్లా కొల్లూరు మండలం దోనెపూడి వారి స్వగ్రామం....

ఆశా భోస్లే మరణం

Published: April 12, 2026

ప్రముఖ నేపథ్య గాయని ఆశా భోస్లే (92) 2026, ఏప్రిల్‌ 12న ముంబయిలో మరణించారు. 1933 సెప్టెంబరు 8న మహారాష్ట్రలోని సాంగ్లీలో ఆమె జన్మించారు. తండ్రి దీనానాథ్‌ మంగేష్కర్‌ సంగీత విద్వాంసుడు....

తొలి కారుణ్య మరణం

Published: March 24, 2026

దేశంలో కారుణ్య మరణానికి అనుమతి పొందిన మొదటి వ్యక్తిగా గుర్తించిన హరీశ్‌ రాణా (31) 2026, మార్చి 24న దిల్లీలోని ఎయిమ్స్‌లో తుదిశ్వాస విడిచారు. నిబంధనల ప్రకారం అతడికి చికిత్సను నిలిపివేయడంతో మృతిచెందినట్లు వైద్యులు ప్రకటించారు....

హైకోర్టు సీజేగా జస్టిస్‌ లిసా గిల్‌

Published: April 22, 2026

ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే)గా జస్టిస్‌ లిసా గిల్‌ నియమితులయ్యారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈ నియామకానికి ఆమోదముద్ర వేయడంతో కేంద్ర న్యాయశాఖ 2026, ఏప్రిల్‌ 22న నోటిఫికేషన్‌ జారీచేసింది....

జాతీయ నమూనా సర్వే

Published: April 21, 2026

అనారోగ్యంతో ఆసుపత్రుల్లో చేరిన ఆంధ్రప్రదేశ్‌లోని కుటుంబాలు ఏటా సగటున రూ.39,170 సొంత జేబు నుంచి వెచ్చిస్తున్నాయి. ఇది జాతీయస్థాయిలో చేసే సగటు వ్యయం రూ.34,064 కంటే 15% ఎక్కువ. ...

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ ఎంప్లాయిమెంట్‌ ఆర్డర్‌-2005

Published: April 20, 2026

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల నియామకాలు, బదిలీలకు సంబంధించి ఇప్పటి వరకు అమల్లో ఉన్న జోన్‌ల విధానాన్ని పునర్వ్యవస్థీకరిస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్ని రాష్ట్ర ప్రభుత్వం 2026, ఏప్రిల్‌ 20న గెజిట్‌లో నోటిఫై చేసింది....

‘తెలంగాణ విశిష్ట పంటల బీమా పథకం (టీసీఐఎస్‌)’

Published: April 16, 2026

తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ పరిస్థితులకు అనుగుణంగా రైతులకు ప్రయోజనం కలిగించేలా.. వచ్చే వానాకాలం నుంచి ‘తెలంగాణ విశిష్ట పంటల బీమా పథకం (టీసీఐఎస్‌)’ అమలు చేయాలని ఆచార్య జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రభుత్వానికి సూచించింది....

తెలంగాణ సామాజిక, ఆర్థిక కుటుంబ సర్వే

Published: April 15, 2026

రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సామాజిక, ఆర్థిక కుటుంబ సర్వే సంపూర్ణ డేటాను, నిపుణుల కమిటీ నివేదికను 2026, ఏప్రిల్‌ 15న విడుదల చేసింది. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వేను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని చేపట్టింది....

ఇంజినీరింగ్‌ ఎగుమతుల్లో

Published: April 14, 2026

కేంద్ర ప్రభుత్వం నిర్వహించే నేషనల్‌ ఇంపోర్టు-ఎక్స్‌పోర్టు రికార్డు ఫర్‌ ఇయర్లీ ఎనాలిసిస్‌ ఆఫ్‌ ట్రేడ్‌ పోర్టల్‌లో పొందుపరిచిన గణాంకాల ప్రకారం... 2023-24 నుంచి 2024-25 మధ్య తెలంగాణ రాష్ట్రం.. ...

క్వాంటమ్‌ కమ్యూనికేషన్‌

Published: April 18, 2026

హ్యాకింగ్, ట్యాపింగ్‌ వంటివాటికి ఆస్కారంలేకుండా, భద్రమైన కమ్యూనికేషన్‌ సాకారం దిశగా భారత్‌ పురోగతి సాధించింది. స్వదేశీ పరిజ్ఞానంతో వెయ్యి కిలోమీటర్ల క్వాంటమ్‌ కమ్యూనికేషన్‌ నెట్‌వర్క్‌ సామర్థ్యాన్ని సాధించింది. ...

కృష్ణబిల ఉద్గారాల జోరు

Published: April 16, 2026

కృష్ణబిలం నుంచి వెలువడే శక్తి ఉద్గారాల వేగాన్ని తొలిసారిగా శాస్త్రవేత్తలు లెక్కించారు. అది గంటకు 54 కోట్ల కిలోమీటర్లుగా ఉందని తేల్చారు. ఇది కాంతి వేగంలో సగమని వారు చెప్పారు. ...

సూక్ష్మ ప్లాస్టిక్‌ రేణువులు

Published: April 12, 2026

ప్రపంచవ్యాప్తంగా తాగునీటిలో ఆందోళనకరంగా మారిన సూక్ష్మ ప్లాస్టిక్‌ రేణువులను సులువుగా, పర్యావరణహిత మార్గంలో తొలగించడానికి అమెరికాలోని మిస్సౌరీ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు జన్యు మార్పిడి ద్వారా సరికొత్త ఆల్గేను (పాచి) తయారు చేశారు. ...

సాధ్వి సతీశ్‌ సైల్‌

Published: April 19, 2026

మిస్‌ ఇండియా-2026 కిరీటాన్ని గోవాకు చెందిన సాధ్వి సతీశ్‌ సైల్‌ సొంతం చేసుకున్నారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లోని కేఐఐటీ విశ్వవిద్యాలయం వేదికగా 2026, ఏప్రిల్‌ 19న జరిగిన 61వ ఫెమీనా మిస్‌ ఇండియా వేడుకలో ఆమెను విజేతగా ప్రకటించారు....

డాక్టర్‌ డి.నాగేశ్వరరెడ్డి

Published: April 18, 2026

ప్రపంచవ్యాప్తంగా వైద్య, బయో మెడికల్‌ ఇంజినీరింగ్‌ రంగాల్లో ప్రముఖులకు అందించే అత్యున్నత వృత్తిపరమైన పురస్కారాల్లో ఒకటైన అమెరికన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ మెడికల్‌ అండ్‌ బయోలాజికల్‌ ఇంజినీరింగ్‌...

కిరణ్‌ ముసునూర

Published: April 15, 2026

2026 ఏడాదికి ప్రపంచంలో 100 మంది అత్యంత ప్రభావశీలుర జాబితాను ప్రసిద్ధ టైమ్‌ పత్రిక 2026, ఏప్రిల్‌ 15న విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌ నుంచి అమెరికాకు వలసవెళ్లిన తెలుగు కుటుంబానికి చెందిన ప్రసిద్ధ హృద్రోగ నిపుణుడు కిరణ్‌ ముసునూరుకు ఈ జాబితాలో చోటు లభించింది....

యాపిల్‌ సీఈఓగా జాన్‌ టెర్నస్‌

Published: April 21, 2026

అమెరికా దిగ్గజ సాంకేతిక సంస్థ యాపిల్‌ సీఈఓ (ముఖ్య కార్యనిర్వహణాధికారి)గా జాన్‌ టెర్నస్‌ నియమితులయ్యారు. ఆయన ప్రస్తుతం కంపెనీలోనే హార్డ్‌వేర్‌ ఇంజినీరింగ్‌ విభాగానికి సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా ఉన్నారు....

ఏరోనాటికల్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడిగా సోమనాథ్‌

Published: April 18, 2026

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) మాజీ ఛైర్మన్‌ డాక్టర్‌ ఎస్‌.సోమనాథ్‌ ప్రతిష్ఠాత్మక ఏరోనాటికల్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా నూతన అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. ప్రస్తుత అధ్యక్షుడు డాక్టర్‌ జి.సతీశ్‌రెడ్డి నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు. ...

బెల్జియంలో భారత రాయబారిగా ప్రణయ్‌ వర్మ

Published: April 10, 2026

బంగ్లాదేశ్‌లో భారత రాయబారిగా విధులు నిర్వహిస్తోన్న ప్రణయ్‌ వర్మ.. బెల్జియం, ఐరోపా సమాఖ్య(ఈయూ)కు తదుపరి రాయబారిగా నియమితులయ్యారు....

వెస్ట్‌లేక్‌ స్క్వేర్‌

Published: April 12, 2026

వాషింగ్టన్‌ (అమెరికా)లోని సియాటిల్‌లో అత్యంత రద్దీ ప్రాంతమైన వెస్ట్‌లేక్‌ స్క్వేర్‌వద్ద ప్రఖ్యాత భారతీయ తత్వవేత్త, ఆధ్యాత్మిక గురువు స్వామి వివేకానంద కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అమెరికాలో స్వామి వివేకానంద నిలువెత్తు విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి. ...

పోలవరం

Published: April 11, 2026

ఆసియాలోనే జంబో టర్బైన్ల సాంకేతికతతో నిర్మించనున్న అతి పెద్ద జల విద్యుదుత్పత్తి ప్రాజెక్టుగా పోలవరం హైడ్రో ఎలక్ట్రిక్‌ ప్రాజెక్టు (పీహెచ్‌ఈపీ) నిలవనుంది. తక్కువ హెడ్‌ (నీరు పడే ఎత్తు)తోనే అత్యధిక విద్యుత్‌ను ఉత్పత్తి చేసేలా సాంకేతికతను వినియోగించనున్నారు....

పద్మావతి మహిళా వర్సిటీకి ఐఎస్‌వో గుర్తింపు

Published: April 9, 2026

తిరుపతిలోని శ్రీపద్మావతి మహిళా యూనివర్సిటీ ఐఎస్‌వో గుర్తింపు పొందింది. హిమ్‌ (హెచ్‌వైఎం) ఇంటర్నేషనల్‌ సర్టిఫికేషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఆలపాటి శివయ్య 2026, ఏప్రిల్‌ 9, 10 తేదీల్లో వర్సిటీని సందర్శించారు....

అమెరికా బుక్‌ క్రిటిక్స్‌ అవార్డు

Published: March 27, 2026

నోబెల్‌ అవార్డు గ్రహీత హాన్‌ కాంగ్‌ రాసిన నవల ‘వి డు నాట్‌ పార్ట్‌’, కృత్రిమ మేథ, ఓపెన్‌ ఏఐపై కరెన్‌ హవో చేసిన పరిశీలన, రచయిత్రి అరుంధతి రాయ్‌ రచించిన ఆత్మకథ పుస్తకాలు.. అమెరికా వార్షిక ‘నేషనల్‌ బుక్‌ క్రిటిక్స్‌ సర్కిల్‌’ అవార్డు జాబితాలో విజేతలుగా నిలిచాయి. ...

No current affairs available in this category.

శాస్త్రవేత్తలు - విశేషాలు

Scientist 1

మాక్స్‌ ప్లాంక్‌

ఈయన జర్మనీకి చెందిన ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త. ప్లాంక్‌ క్రీ.శ.1900లో క్వాంటం సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు.

మరిన్ని వివరాల కోసం
Scientist 1

రోసలిండ్‌ ఫ్రాంక్లిన్‌

ఈమె బ్రిటన్‌కు చెందిన రసాయన శాస్త్రవేత్త, ఎక్స్‌-రే క్రిస్టలోగ్రాఫర్‌. డీఎన్‌ఏ, ఆర్‌ఎన్‌ఏ, వివిధ వైరస్‌లు, బొగ్గు - గ్రాఫైట్‌ అణు నిర్మాణాలను తెలుసుకోవడంపై పరిశోధనలు చేశారు

మరిన్ని వివరాల కోసం
Scientist 1

జేమ్స్‌ పార్కిన్సన్‌

ఈయన ఇంగ్లండ్‌కు చెందిన ప్రముఖ వైద్యుడు, శాస్త్రవేత్త. నాడీ సంబంధ రుగ్మతలపై పరిశోధనలు చేశారు. తన వద్దకు వచ్చే కొందరు రోగుల్లో ఒకే రకమైన అనియంత్రిత వణుకు, కండరాల బలహీనత లాంటి లక్షణాలు ఉండటాన్ని గమనించి, దాని గురించి తెలుసుకోవాలని భావించారు

మరిన్ని వివరాల కోసం
Scientist 1

ఎంకే వైను బప్పు

ఈయన భారతదేశానికి చెందిన ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త. విశ్వం, నక్షత్రాలపై అనేక పరిశోధనలు చేశారు. దేశంలో వివిధ ఖగోళ అబ్జర్వేటరీ సంస్థల స్థాపన సహా ఆధునిక ఖగోళశాస్త్రం, టెలీస్కోప్‌ సౌకర్యాల అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారు. అంతర్జాతీయ ఖగోళ యూనియన్‌ అధ్యక్షుడిగానూ పనిచేశారు

మరిన్ని వివరాల కోసం
Scientist 1

రాబర్ట్‌ కోచ్‌

ఈయన జర్మనీకి చెందిన ప్రముఖ వైద్యుడు, సూక్ష్మజీవ శాస్త్రవేత్త. ఈయన కృషి ఫలితంగానే వ్యాధుల సూక్ష్మజీవి సిద్ధాంతం గణనీయంగా అభివృద్ధి చెందింది.

మరిన్ని వివరాల కోసం
Scientist 1

జి.ఎన్‌.రామచంద్రన్‌

ఈయన భారతదేశానికి చెందిన ప్రముఖ భౌతిక, అణు జీవభౌతిక శాస్త్రవేత్త (molecular biophysicist). ప్రోటీన్‌ నిర్మాణం, అణువుల స్వరూపాన్ని అర్థం చేసుకోవడంలో రామచంద్రన్‌ పరిశోధనలు ఎంతగానో తోడ్పడ్డాయి.

మరిన్ని వివరాల కోసం

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram