అత్యున్నత న్యాయస్థానం హోదాలో సుప్రీంకోర్టు వివిధ వివాదాల పరిష్కారంలో భాగంగా వెలువరించిన అభిప్రాయాలు, వ్యాఖ్యానాలు, తీర్పులు, ఇతర న్యాయ సమాచార అంశాలన్నింటినీ రికార్డు రూపంలో భద్రపరుస్తారు...
Start Reading
భారతదేశంలో అత్యంత ప్రభావవంతమైన నాయకుల్లో అటల్ బిహారీ వాజ్పేయీ ఒకరు. 21వ శతాబ్దంలో దేశ స్థితిగతుల్లో మార్పు తెచ్చి ఆర్థికంగా, సాంకేతికంగా, రక్షణ పరంగా అభివృద్ధి చెందేలా భారత్ ప్రగతి పథంలో సాగడంలో ఆయన కీలకపాత్ర పోషించారు....
Start Reading
పట్టణ జనాభాను కలిగి ఉన్న తొలి నాగరికతల్లో సింధు లోయ నాగరికత ఒకటి. పురావస్తు పరిశోధకుల తవ్వకాల్లో సింధు నది ఒడ్డున ఉన్న మొహెంజొదారో...
Start Reading
1857 సిపాయి తిరుగుబాటు ఫలితంగా భారతదేశంలో ఈస్టిండియా కంపెనీ శకం ముగిసి, భారత్ బ్రిటిష్ ప్రభుత్వ ప్రత్యక్ష పాలన కిందకు వెళ్లింది...
Start Reading
భారత స్వాతంత్య్రోద్యమ చరిత్రలో జాతికి స్ఫూర్తినిచ్చిన మహోన్నత ఘట్టంగా ‘క్విట్ ఇండియా ఉద్యమాన్ని’ పేర్కొంటారు...
Start Reading
బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జాతీయోద్యమాన్ని నడిపిన ప్రముఖుల్లో సురేంద్రనాథ్ బెనర్జీ ఒకరు. ఈయన గొప్ప మితవాద నాయకుడు...
Start Reading
మన దేశంలో సుప్రీంకోర్టు సర్వోన్నత న్యాయస్థానం. దాని తీర్పే అంతిమం. కింది కోర్టులేవీ ప్రశ్నించడానికి వీల్లేదు...
Start Reading
ఒక వ్యాపార సంస్థగా భారత్లో అడుగుపెట్టిన ఈస్టిండియా కంపెనీ మొదట బెంగాల్లో రాజ్యాధికారాన్ని చేపట్టింది...
Start Reading
భారతీయ గిరిజన తెగలు తమ ప్రత్యేక సాంస్కృతిక, సామాజిక లక్షణాలకు ప్రసిద్ధి చెందాయి. ప్రతి సమూహంలో తరతరాలుగా అనుసరిస్తున్న సొంత ఆచారాలు, సంప్రదాయాలు, నమ్మకాలు, పద్ధతులు ఉంటాయి...
Start Reading
భారత స్వాతంత్య్రోద్యమంలో అత్యంత ప్రభావవంతమైన నాయకుల్లో బాలగంగాధర్ తిలక్ ఒకరు. ఈయన్ను ‘లోకమాన్య’గా పిలుస్తారు...
Start Reading
సింధు లోయ నాగరికతను తొలి భారతీయ, మూలభారతీయ నాగరికతగా పేర్కొంటారు. దీన్ని ద్రావిడులు నిర్మించారు...
Start Reading
భారతదేశంలో సుప్రీంకోర్టు సర్వోన్నత న్యాయస్థానం. ఇది రాజ్యాంగానికి సంరక్షణకర్తగా వ్యవహరిస్తుంది. రాజ్యాంగ నియమాలకు అనుగుణంగా దేశ పరిపాలన జరిగేలా పర్యవేక్షిస్తుంది...
Start Reading
వ్యాపారం కోసం భారతదేశంలో అడుగుపెట్టిన ఈస్టిండియా కంపెనీ తక్కువ సమయంలోనే పూర్తి దేశాన్ని తన అధీనంలోకి తెచ్చుకుంది...
Start Reading
నాగరిక సమాజానికి దూరంగా నివసిస్తూ ప్రత్యేక సంస్కృతి, సంప్రదాయాలను పాటించే గిరిజనులు అనాదిగా కొండలు, అటవీ ప్రాంతాల్లోనే జీవనం సాగిస్తున్నారు...
Start ReadingEvery day’s top stories, in one place.
No current affairs available in this category.
19వ శతాబ్దానికి చెందిన లార్డ్ కెల్విన్ ప్రముఖ ఐరిష్ - స్కాటిష్ భౌతిక శాస్త్రవేత్త, ఇంజినీర్. ఈయన విశ్వంలో ఉండగల అత్యల్ప ఉష్ణోగ్రతను లెక్కించారు. దీన్ని భౌతికశాస్త్రంలో ‘పరమ శూన్యం ’ అంటారు
మరిన్ని వివరాల కోసం
ఈమె భారతదేశానికి చెందిన ప్రముఖ జీవరసాయన శాస్త్రవేత్త (బయోకెమిస్ట్). విజ్ఞానశాస్త్ర రంగ అభివృద్ధికి ఎంతగానో పాటుపడ్డారు. నాటి సమాజంలోని కట్టుబాట్లను, లింగ వివక్షను దాటి శాస్త్రీయ అంశాల్లో పీహెచ్డీ పొందిన తొలి భారతీయ మహిళగా కమలా సొహోని (Kamala Sohonie) చరిత్ర సృష్టించారు.
మరిన్ని వివరాల కోసం
ఈయన స్కాట్లాండ్కు చెందిన భూవిజ్ఞాన శాస్త్రవేత్త. భూమి నిరంతరం ఏర్పడుతూనే ఉంటుందని విశ్వసించిన హట్టన్ క్రమక్షయ, అవక్షేపణ లాంటి ప్రక్రియలు ఇందుకు దోహదం చేస్తాయని పేర్కొన్నారు
మరిన్ని వివరాల కోసం
ఈయన భారతదేశానికి చెందిన ప్రముఖ అణు భౌతికశాస్త్రవేత్త. మన దేశంలో అణు సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధికి ఎంతగానో పాటుపడ్డారు. భారతదేశ అణుకార్యక్రమానికి సారథ్యం వహించారు.
మరిన్ని వివరాల కోసం
ఈయన భారత్లో జన్మించిన బ్రిటిష్ వైద్యుడు, శాస్త్రవేత్త. బ్యాక్టీరియాలజీపై అనేక పరిశోధనలు చేశారు. ముఖ్యంగా మలేరియాపై అధ్యయనం చేసి, దోమల ద్వారా ఆ వ్యాధి సంక్రమిస్తుందని కనిపెట్టారు
మరిన్ని వివరాల కోసం