దీర్ఘకాలిక ఆర్థిక పెట్టుబడుల్లో మహిళా ప్రాతినిధ్యం పెరిగితే.. రాబోయే 10 ఏళ్ల కాలంలో వీళ్ల పెట్టుబడులు దేశ జీడీపీకి సుమారు రూ.40 లక్షల కోట్లను జతచేస్తాయని ఎల్ఎక్స్ఎంఈ, ఈవై సంయుక్త నివేదిక పేర్కొంది. ...
ట్రాక్సన్ నివేదిక
Published: March 7, 2026
2025లో మన దేశంలో మహిళా సహ వ్యవస్థాపకులు ఉన్న టెక్ అంకురాలు 407 విడతల్లో 1.1 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.10,000 కోట్లు) సమీకరించాయని డేటా ఇంటెలిజెన్స్ సంస్థ ట్రాక్సన్ నివేదికలో పేర్కొంది. ...
హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్-2026
Published: March 6, 2026
హురున్ ఇండియా గ్లోబల్ రిచ్ లిస్ట్-2026 ప్రకారం, టెస్లా అధినేత ఎలాన్మస్క్ ప్రపంచ అగ్రగామి కుబేరుడిగా అయిదోసారీ కొనసాగారు. మస్క్ సంపద 89% పెరిగి, 792 బి.డాలర్లకు (రూ.72 లక్షల కోట్లకు పైగా) చేరింది. ...
బాలల్లో ఊబకాయం నివారణ కొత్త లక్ష్యం 2030
Published: March 4, 2026
బాలల్లో ఊబకాయాన్ని నిరోధించాలనే లక్ష్యాన్ని అందుకోవడంలో భారత్తో సహా పలు దేశాలు విఫలమవుతున్నాయని ప్రపంచ దేహస్థౌల్య నిరోధ సమాఖ్య ఆందోళన వ్యక్తం చేసింది. ...
ఇక్రా నివేదిక
Published: March 4, 2026
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26)లో దేశీయ ఆతిథ్య రంగం 9-12% ఆదాయ వృద్ధిని నమోదు చేయవచ్చని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా తాజా నివేదికలో పేర్కొంది. ...
గ్రీన్హౌస్ ఉద్గారాలు
Published: February 16, 2026
వ్యవసాయ రంగ గ్రీన్హౌస్ ఉద్గారాల్లో 61 శాతానికి కారణమవుతున్న ఆరు దేశాల్లో భారత్ కూడా ఉందని తాజా అధ్యయనం పేర్కొంది. ఈ జాబితాలో చైనా, ఇండోనేసియా, అమెరికా, థాయ్లాండ్, బ్రెజిల్ కూడా ఉన్నాయి. ...
చలామణిలో రూ.40 లక్షల కోట్ల నగదు
Published: February 16, 2026
2026 జనవరి చివరికి దేశంలో చలామణిలో ఉన్న నగదు పరిమాణం జీవనకాల గరిష్ఠమైన రూ.40 లక్షల కోట్లకు చేరినట్లు ఎస్బీఐ రిసెర్చ్ తాజా నివేదిక వెల్లడించింది....
యూజీసీ
Published: February 15, 2026
వివిధ రంగాల పరిశ్రమల నిపుణులను ఉన్నత విద్యాసంస్థల్లో ప్రొఫెసర్లుగా నియమించుకోవడంలో తమిళనాడు ముందుందని విశ్వవిద్యాలయాల నిధుల సంఘం (యూజీసీ) వెల్లడించింది....
ఎస్బీఐ రిసెర్చ్ నివేదిక
Published: February 12, 2026
అమెరికాతో వాణిజ్య ఒప్పందం వల్ల మన ఎగుమతులు భారీగా పెరుగుతాయని.. దిగుమతులు రాణించినా కూడా, ఏడాది వ్యవధిలోనే మనకు వాణిజ్య మిగులు 90 బిలియన్ డాలర్లు (రూ.8.19 లక్షల కోట్లు)గా ఉండొచ్చని ఎస్బీఐ రిసెర్చ్ తాజా నివేదికలో పేర్కొంది....
ప్రపంచ అవినీతి సూచీ 2025
Published: February 10, 2026
ప్రపంచ అవినీతి సూచీ-2025ను ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ 2026, ఫిబ్రవరి 10న విడుదల చేసింది. భారత్లో అవినీతి తగ్గుముఖం పట్టిందని సంస్థ వెల్లడించింది....