రాష్ట్రీయం - ఆంధ్రప్రదేశ్‌

ఏపీ వెల్త్‌ఫండ్‌

Published: February 15, 2026

దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని రూ.100 కోట్లతో ఏపీ వెల్త్‌ఫండ్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ...

ఏపీ బడ్జెట్‌ 2026-27  

Published: February 14, 2026

ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ శాసనసభలో 2026, ఫిబ్రవరి 14న వరుసగా మూడో ఏడాది రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ.3,32,205.34 కోట్ల అంచనా వ్యయంతో పద్దును సమర్పించారు...

ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీగా బాలసుబ్రమణ్యం

Published: February 13, 2026

ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీ, ప్రజా రవాణాశాఖ (పీటీడీ) కమిషనర్‌గా ఎన్‌.బాలసుబ్రమణ్యం నియమితులయ్యారు. ప్రస్తుతం ఈయన ఆర్గనైజేషన్స్‌ విభాగం డీజీపీగా ఉన్నారు. ఇప్పటి వరకు ఆర్టీసీ ఎండీగా ఉన్న ద్వారకాతిరుమలరావు పదవీకాలం ఫిబ్రవరితో ముగిసింది. ...

‘అరణ్యరామం’

Published: February 11, 2026

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో ‘అరణ్యరామం’ పేరిట అటవీ, వన్యప్రాణుల సంరక్షణ, నిర్వహణకు సంబంధించి రాష్ట్ర స్థాయిలో ప్రతిష్ఠాత్మక కేంద్రాన్ని (ప్రీమియర్‌ సెంటర్‌ ఫర్‌ ఎక్స్‌లెన్స్‌ ఫర్‌ ఫారెస్ట్రీ అండ్‌ వైల్డ్‌లైఫ్‌ మేనేజ్‌మెంట్‌) ఏర్పాటు చేయనుంది. ...

ఏపీ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా బాలాజి మెడమల్లి

Published: February 10, 2026

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా న్యాయవాది బాలాజి మెడమల్లి నియమితులయ్యారు. ఈ నియామకానికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదముద్ర వేయడంతో కేంద్ర న్యాయశాఖ 2026, ఫిబ్రవరి 10న నోటిఫికేషన్‌ జారీ చేసింది. ...

క్యాన్సర్‌ అట్లాస్‌

Published: February 2, 2026

ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా క్యాన్సర్‌ కేసులను గుర్తించేందుకు ప్రత్యేకంగా అసాంక్రమిక వ్యాధుల (ఎన్‌సీడీ) 4.0 సర్వే చేపడుతున్న ప్రభుత్వం.. దేశంలోనే తొలిసారిగా క్యాన్సర్‌ అట్లాస్‌ను రూపొందించింది. ...

ఉచిత విద్యుత్తు పథకం

Published: January 29, 2026

ఆంధ్రప్రదేశ్‌లో నేతన్నలకు 2026 ఏప్రిల్‌ 1 నుంచి ఉచిత విద్యుత్తు అందించనున్నట్లు చేనేత, జౌళిశాఖ మంత్రి సవిత వెల్లడించారు. చేనేత మగ్గాలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు పథకాన్ని వర్తింపజేయనున్నట్లు తెలిపారు. ...

పీఎంశ్రీ బడి

Published: January 26, 2026

దేశంలో ఉత్తర్‌ప్రదేశ్‌ (1,725) తర్వాత అత్యధికంగా కేంద్రం నుంచి 935 పీఎంశ్రీ పాఠశాలలను ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం సాధించింది. ఈ పాఠశాలల్లో సదుపాయాల కల్పనకు కేంద్రం 60% నిధులు ఇస్తుండగా.. రాష్ట్ర ప్రభుత్వం 40% వెచ్చిస్తోంది. ...

ఏపీలో ప్రపంచ ఆర్థిక వేదిక కేంద్రం

Published: January 23, 2026

నాలుగో పారిశ్రామిక విప్లవంలో భాగంగా ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్‌) ఐదు కొత్త కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వాటిలో ఒకదాన్ని ఆంధ్రప్రదేశ్‌లో పెట్టనున్నట్లు ప్రకటించింది. ...

ఆంధ్రప్రదేశ్‌ సమాచార కమిషన్‌

Published: January 20, 2026

ఆంధ్రప్రదేశ్‌ సమాచార కమిషన్‌(ఏపీఐసీ)లో ప్రధాన సమాచార కమిషనర్‌గా వజ్జా శ్రీనివాసరావు; కమిషనర్లుగా పరవాడ సింహాచలం నాయుడు, వొంటేరు రవిబాబు, గాజుల ఆదెన్న, వట్టికూటి శరత్‌ చంద్ర కల్యాణ చక్రవర్తి ప్రమాణం చేశారు....

ఏపీ ఐఏఎస్‌ కేడర్‌ బలం 239 నుంచి 259కి పెంపు

Published: January 17, 2026

ఆంధ్రప్రదేశ్‌ ఐఏఎస్‌ కేడర్‌ బలాన్ని 239 నుంచి 259కి పెంచుతూ కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాలశాఖ 2026, జనవరి 17న నోటిఫికేషన్‌ జారీచేసింది. ...

Hurry Up: Epratibha Super Combo – 1 Year Validity for SSC, TGPSC, APPSC, RRB & Bank Exam Success!

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram