మహిళలు, బాలలపై నేరాలకు తెగబడేవారికి త్వరితగతిన శిక్షలు పడేలా చేయడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు శాఖ ‘ఆపరేషన్ దండాయన’ పేరిట ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది....
చిన్నారుల్లో ఎదుగుదల లోపం
Published: May 29, 2026
ఆంధ్రప్రదేశ్లో అయిదేళ్లలోపు చిన్నారుల్లో ఎదుగుదల లోపం.. పోషకాహార సమస్యలు, ఎత్తుకు తగ్గ బరువు లేకపోవడం లాంటి సమస్యలు ఉన్నాయని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే...
దక్షిణ కోస్తా జోన్
Published: May 28, 2026
విశాఖపట్నం కేంద్రంగా రాష్ట్రంలో రైల్వే పరిధి అంతా కలిపి ఏర్పాటైన దక్షిణ కోస్తా జోన్.. 3,532 కిలోమీటర్ల మేర ఉండనుంది. దీన్ని రూట్ కిలోమీటర్లుగా పేర్కొంటారు. ...
సంజీవని
Published: May 18, 2026
ప్రజారోగ్య సేవలను సాంకేతికత ఆధారంగా మరింత సమర్థంగా నిర్వహించేలా సంజీవని ప్రాజెక్టు అమలుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు 2026, మే 18న ఉత్తర్వులు జారీ చేసింది....
రెవెన్యూ రాబడి
Published: May 16, 2026
ఆంధ్రప్రదేశ్లో 2025-26 ఆర్థిక సంవత్సరంలో మొత్తం మీద రూ.1,78,076.99 కోట్ల రెవెన్యూ రాబడి వచ్చింది. ఇందులో పన్నుల రాబడి రూ.1,42,926.19 కోట్లు. బడ్జెట్ అంచనాల్లో మొత్తం రాబడి 81.70%గా ఉండగా..., పన్నుల రాబడి 85.80%గా ఉంది....
ఏఎంసీఏ ప్రాజెక్టు
Published: May 15, 2026
అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ (ఏఎంసీఏ) ప్రాజెక్టుకు 2026, మే 15న శ్రీసత్యసాయి జిల్లా కేంద్రం పుట్టపర్తిలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ శంకుస్థాపన చేశారు....
అమెండెడ్ భారత్నెట్ ప్రోగ్రాం
Published: May 13, 2026
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ, డిజిటల్ మౌలిక వసతుల బలోపేతం కోసం అమెండెడ్ భారత్నెట్ ప్రోగ్రాం అమలు చేయడానికి కేంద్ర టెలికమ్యూనికేషన్శాఖ ఆధ్వర్యంలోని డిజిటల్ భారత్ నిధి...
రెండు పంచాయతీలకు జాతీయ అవార్డులు
Published: May 12, 2026
జాతీయ పంచాయతీ అవార్డులు-2026లో ప్రత్యేక కేటగిరీ కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు అవార్డులు దక్కాయి. క్షమత నిర్మాణ్ సర్వోత్తం సంస్థాన్ పురస్కారానికి చిత్తూరు జిల్లా పంచాయతీ రిసోర్స్ సెంటర్ ఎంపికైంది....
అయిదు పంచాయతీలకు జాతీయ అవార్డులు
Published: May 9, 2026
కేంద్ర పంచాయతీరాజ్శాఖ 2026, మే 9న ప్రకటించిన జాతీయ ఉత్తమ పంచాయతీ అవార్డులను ఆంధ్రప్రదేశ్కు చెందిన అయిదు పంచాయతీలు దక్కించుకున్నాయి. దీన్దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్-2025...
జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం
Published: May 8, 2026
గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎయిమ్స్ సమీపంలో 4.46 ఎకరాల విస్తీర్ణంలో అత్యాధునిక సౌకర్యాలతో ‘నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్సీడీసీ) ప్రాంతీయ కేంద్రం ఏర్పాటు చేశారు. ...
జీఐజీజీ సంస్థ ఏర్పాటు
Published: May 8, 2026
స్వర్ణాంధ్ర-2047 లక్ష్యాలకు అనుగుణంగా గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (జీఐజీజీ) సంస్థను ఏర్పాటుచేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్రవ్యాప్తంగా హబ్, స్పోక్ నమూనాలో దీన్ని అమలు చేయనున్నారు....
తలసరి ఆదాయంలో విశాఖ టాప్
Published: May 7, 2026
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.6,58,964 తలసరి ఆదాయంతో విశాఖపట్నం జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. పార్వతీపురం మన్యం జిల్లా రూ.1,56,875తో చివరిలో ఉంది....
ఎన్సీఆర్బీ-2024 వార్షిక నివేదిక
Published: May 7, 2026
ఆంధ్రప్రదేశ్లో హింసాత్మక నేరాలు గణనీయంగా పెరిగినట్లు ‘జాతీయ నేర గణాంక సంస్థ (ఎన్సీఆర్బీ) వార్షిక నివేదిక- 2024’ వెల్లడించింది. వాటిల్లోనూ ప్రధానంగా తీవ్ర గాయాలు పాలయ్యేలా దాడులు (గ్రీవియస్ హర్ట్) చేసే ఘటనలు ఎక్కువైనట్లు తెలిపింది....
2024లో తగ్గిన రైతుల ఆత్మహత్యలు
Published: May 7, 2026
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2022, 2023 సంవత్సరాలతో పోల్చితే 2024లో రైతులు, వ్యవసాయ కూలీల ఆత్మహత్యలు తగ్గాయని 2026, మే 7న జాతీయ నేర గణాంక సంస్థ విడుదల చేసిన ‘ప్రమాద మరణాలు-ఆత్మహత్యల సమాచార నివేదిక-2024’ వెల్లడించింది....
‘పిల్లలే సంపద’
Published: May 2, 2026
ఆంధ్రప్రదేశ్లో జనాభా పరంగా ఎదురవుతోన్న సవాళ్లను అధిగమించేందుకు ప్రభుత్వం మే నుంచి ప్రతి నెలా నాలుగో శనివారం ‘పిల్లలే సంపద’ గ్రామసభలు నిర్వహించనుంది. ...
9 పంచాయతీలకు ఏ+, ఏ గ్రేడ్లు
Published: May 1, 2026
కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన పంచాయతీ అభివృద్ధి సూచిక (పీఏఐ) 2.0 (2023-24) నివేదిక ప్రకారం రాష్ట్రంలో తొమ్మిది గ్రామ పంచాయతీలు వివిధ విభాగాల్లో (థీమ్స్) 90కి పైగా స్కోర్తో ఏ+, ఏ గ్రేడ్లు సాధించాయి....