ఆంధ్రప్రదేశ్ సమాచార కమిషన్(ఏపీఐసీ)లో ప్రధాన సమాచార కమిషనర్గా వజ్జా శ్రీనివాసరావు; కమిషనర్లుగా పరవాడ సింహాచలం నాయుడు, వొంటేరు రవిబాబు, గాజుల ఆదెన్న, వట్టికూటి శరత్ చంద్ర కల్యాణ చక్రవర్తి ప్రమాణం చేశారు....
ఏపీ ఐఏఎస్ కేడర్ బలం 239 నుంచి 259కి పెంపు
Published: January 17, 2026
ఆంధ్రప్రదేశ్ ఐఏఎస్ కేడర్ బలాన్ని 239 నుంచి 259కి పెంచుతూ కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాలశాఖ 2026, జనవరి 17న నోటిఫికేషన్ జారీచేసింది. ...
గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఏపీ
Published: January 11, 2026
ప్రకృతి విపత్తుల నుంచి తీరప్రాంతాన్ని రక్షించడం, వాటి వల్ల కలిగే నష్టాన్ని తగ్గించటమే ప్రధాన లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ ‘గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (మహా హరిత కుడ్యం)’ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. ...
చరిత్ర సృష్టించిన ఏపీ జెన్కో
Published: January 4, 2026
ప్రభుత్వరంగ విద్యుత్ సంస్థ ఏపీ జెన్కో 2025, జనవరి 4న థర్మల్ ప్లాంట్ల ద్వారా 5,828 మెగావాట్లు, జల విద్యుత్ ద్వారా 181 మెగావాట్లు.. మొత్తం 6,009 మెగావాట్లను ఉత్పత్తి చేసి చరిత్ర సృష్టించింది....
సఖీ సురక్ష
Published: January 2, 2026
పట్టణ పేద మహిళల ఆరోగ్య భద్రత కోసం ప్రభుత్వం ‘సఖీ సురక్ష’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రభుత్వ ఆదేశాలతో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ఆధ్వర్యంలో సఖీ సురక్ష కార్యక్రమాన్ని ప్రారంభించారు. ...
‘జీవన్దాన్’
Published: December 31, 2025
రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ‘జీవన్దాన్’ ద్వారా 2025లో 301 మందికి పునర్జన్మ లభించింది. రాష్ట్ర విభజన తర్వాత అవయవదానంలో ‘జీవన్దాన్’ సరికొత్త రికార్డు సృష్టించింది. ...
కాణిపాకం ఆలయానికి ఐఎస్వో గుర్తింపు
Published: December 31, 2025
భక్తులకు అందిస్తున్న సేవలకు గుర్తుగా చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకస్వామి ఆలయానికి ఐఎస్వో గుర్తింపు లభించింది. ...
‘కౌశలం’
Published: December 30, 2025
ఆంధ్రప్రదేశ్లో ఇంజినీరింగ్ పూర్తిచేసిన విద్యార్థులకు వచ్చే నాలుగు నెలల్లో ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంగా ఐటీ శాఖ ప్రణాళిక రూపొందించింది. అర్హతలను బట్టి అభ్యర్థులు, కంపెనీలు, జాబ్ అగ్రిగేటర్లకు వారధిలా ‘కౌశలం’ పోర్టల్ను అందుబాటులోకి తెచ్చింది....
పెరిగిన జిల్లాల సంఖ్య
Published: December 29, 2025
ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్న 26 జిల్లాలకు తోడు మరో రెండు జిల్లాలను చేరుస్తూ 2025, డిసెంబరు 29న రాష్ట్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. కొత్తగా పోలవరం, మార్కాపురం జిల్లాలుగా ఏర్పాటయ్యాయి. ...
7వ భారతీయ విజ్ఞాన సమ్మేళనం
Published: December 26, 2025
తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో విజ్ఞాన భారతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 7వ భారతీయ విజ్ఞాన సమ్మేళనాన్ని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అధినేత మోహన్ భాగవత్, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్లతో కలిసి సీఎం చంద్రబాబు 2025, డిసెంబు 26న ప్రారంభించారు. ...