ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని లాంఫామ్ ప్రాంతీయ పరిశోధన కేంద్రం బీటీ పరిజ్ఞానంతో తొలి పత్తి వంగడాన్ని విడుదల చేసింది. ...
పోలవరానికి మహానది జలాలు
Published: June 5, 2026
మహానది-గోదావరి నదుల అనుసంధానంతో రాష్ట్రానికి ప్రయోజనం చేకూరేలా ప్రవాహ మార్గంలో మార్పులు చేశారు. జాతీయ జల అభివృద్ధి సంస్థ 2026, జూన్ 5న హైదరాబాద్లో నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు....
కేంద్ర ప్రాజెక్టుల పురోగతి నివేదిక
Published: June 4, 2026
దేశంలో అత్యధికంగా కేంద్ర ప్రాజెక్టులు అమలవుతున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మూడోస్థానంలో ఉంది. ప్రాజెక్టుల వ్యయాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఎనిమిదో స్థానంలో ఉంది....
‘నవచేతన’
Published: June 4, 2026
ఆంధ్రప్రదేశ్లోని 0-6 ఏళ్ల వయసు చిన్నారుల్లో తొలిదశలో తలెత్తే మానసిక ఎదుగుదల లోపాలను గుర్తించి, అవసరమైన చర్యలు తీసుకోవడానికి ‘నవచేతన’...
పప్పుధాన్యాల ఉత్పత్తి
Published: June 2, 2026
పప్పుధాన్యాల ఉత్పత్తిలో 2025-26 సంవత్సరానికి 57.73% వృద్ధిరేటుతో దేశంలోనే ఏపీ తొలిస్థానంలో నిలిచినట్లు ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్రంలో 2024-25 సంవత్సరంలో 9.96 లక్షల టన్నుల ఉత్పత్తి రాగా.. ...
ఆపరేషన్ దండాయన
Published: May 29, 2026
మహిళలు, బాలలపై నేరాలకు తెగబడేవారికి త్వరితగతిన శిక్షలు పడేలా చేయడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు శాఖ ‘ఆపరేషన్ దండాయన’ పేరిట ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది....
చిన్నారుల్లో ఎదుగుదల లోపం
Published: May 29, 2026
ఆంధ్రప్రదేశ్లో అయిదేళ్లలోపు చిన్నారుల్లో ఎదుగుదల లోపం.. పోషకాహార సమస్యలు, ఎత్తుకు తగ్గ బరువు లేకపోవడం లాంటి సమస్యలు ఉన్నాయని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే...
దక్షిణ కోస్తా జోన్
Published: May 28, 2026
విశాఖపట్నం కేంద్రంగా రాష్ట్రంలో రైల్వే పరిధి అంతా కలిపి ఏర్పాటైన దక్షిణ కోస్తా జోన్.. 3,532 కిలోమీటర్ల మేర ఉండనుంది. దీన్ని రూట్ కిలోమీటర్లుగా పేర్కొంటారు. ...
సంజీవని
Published: May 18, 2026
ప్రజారోగ్య సేవలను సాంకేతికత ఆధారంగా మరింత సమర్థంగా నిర్వహించేలా సంజీవని ప్రాజెక్టు అమలుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు 2026, మే 18న ఉత్తర్వులు జారీ చేసింది....
రెవెన్యూ రాబడి
Published: May 16, 2026
ఆంధ్రప్రదేశ్లో 2025-26 ఆర్థిక సంవత్సరంలో మొత్తం మీద రూ.1,78,076.99 కోట్ల రెవెన్యూ రాబడి వచ్చింది. ఇందులో పన్నుల రాబడి రూ.1,42,926.19 కోట్లు. బడ్జెట్ అంచనాల్లో మొత్తం రాబడి 81.70%గా ఉండగా..., పన్నుల రాబడి 85.80%గా ఉంది....
ఏఎంసీఏ ప్రాజెక్టు
Published: May 15, 2026
అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ (ఏఎంసీఏ) ప్రాజెక్టుకు 2026, మే 15న శ్రీసత్యసాయి జిల్లా కేంద్రం పుట్టపర్తిలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ శంకుస్థాపన చేశారు....
అమెండెడ్ భారత్నెట్ ప్రోగ్రాం
Published: May 13, 2026
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ, డిజిటల్ మౌలిక వసతుల బలోపేతం కోసం అమెండెడ్ భారత్నెట్ ప్రోగ్రాం అమలు చేయడానికి కేంద్ర టెలికమ్యూనికేషన్శాఖ ఆధ్వర్యంలోని డిజిటల్ భారత్ నిధి...
రెండు పంచాయతీలకు జాతీయ అవార్డులు
Published: May 12, 2026
జాతీయ పంచాయతీ అవార్డులు-2026లో ప్రత్యేక కేటగిరీ కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు అవార్డులు దక్కాయి. క్షమత నిర్మాణ్ సర్వోత్తం సంస్థాన్ పురస్కారానికి చిత్తూరు జిల్లా పంచాయతీ రిసోర్స్ సెంటర్ ఎంపికైంది....