రాష్ట్రీయం - ఆంధ్రప్రదేశ్‌

తొలి బీటీ పత్తి వంగడం

Published: June 7, 2026

ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని లాంఫామ్‌ ప్రాంతీయ పరిశోధన కేంద్రం బీటీ పరిజ్ఞానంతో తొలి పత్తి వంగడాన్ని విడుదల చేసింది. ...

పోలవరానికి మహానది జలాలు

Published: June 5, 2026

మహానది-గోదావరి నదుల అనుసంధానంతో రాష్ట్రానికి ప్రయోజనం చేకూరేలా ప్రవాహ మార్గంలో మార్పులు చేశారు. జాతీయ జల అభివృద్ధి సంస్థ 2026, జూన్‌ 5న హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు....

కేంద్ర ప్రాజెక్టుల పురోగతి నివేదిక

Published: June 4, 2026

దేశంలో అత్యధికంగా కేంద్ర ప్రాజెక్టులు అమలవుతున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ మూడోస్థానంలో ఉంది. ప్రాజెక్టుల వ్యయాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఎనిమిదో స్థానంలో ఉంది....

‘నవచేతన’

Published: June 4, 2026

ఆంధ్రప్రదేశ్‌లోని 0-6 ఏళ్ల వయసు చిన్నారుల్లో తొలిదశలో తలెత్తే మానసిక ఎదుగుదల లోపాలను గుర్తించి, అవసరమైన చర్యలు తీసుకోవడానికి ‘నవచేతన’...

పప్పుధాన్యాల ఉత్పత్తి

Published: June 2, 2026

పప్పుధాన్యాల ఉత్పత్తిలో 2025-26 సంవత్సరానికి 57.73% వృద్ధిరేటుతో దేశంలోనే ఏపీ తొలిస్థానంలో నిలిచినట్లు ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్రంలో 2024-25 సంవత్సరంలో 9.96 లక్షల టన్నుల ఉత్పత్తి రాగా.. ...

ఆపరేషన్‌ దండాయన

Published: May 29, 2026

మహిళలు, బాలలపై నేరాలకు తెగబడేవారికి త్వరితగతిన శిక్షలు పడేలా చేయడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పోలీసు శాఖ ‘ఆపరేషన్‌ దండాయన’ పేరిట ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది....

చిన్నారుల్లో ఎదుగుదల లోపం

Published: May 29, 2026

ఆంధ్రప్రదేశ్‌లో అయిదేళ్లలోపు చిన్నారుల్లో ఎదుగుదల లోపం.. పోషకాహార సమస్యలు, ఎత్తుకు తగ్గ బరువు లేకపోవడం లాంటి సమస్యలు ఉన్నాయని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే...

దక్షిణ కోస్తా జోన్‌

Published: May 28, 2026

విశాఖపట్నం కేంద్రంగా రాష్ట్రంలో రైల్వే పరిధి అంతా కలిపి ఏర్పాటైన దక్షిణ కోస్తా జోన్‌.. 3,532 కిలోమీటర్ల మేర ఉండనుంది. దీన్ని రూట్‌ కిలోమీటర్లుగా పేర్కొంటారు. ...

సంజీవని

Published: May 18, 2026

ప్రజారోగ్య సేవలను సాంకేతికత ఆధారంగా మరింత సమర్థంగా నిర్వహించేలా సంజీవని ప్రాజెక్టు అమలుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు 2026, మే 18న ఉత్తర్వులు జారీ చేసింది....

రెవెన్యూ రాబడి

Published: May 16, 2026

ఆంధ్రప్రదేశ్‌లో 2025-26 ఆర్థిక సంవత్సరంలో మొత్తం మీద రూ.1,78,076.99 కోట్ల రెవెన్యూ రాబడి వచ్చింది. ఇందులో పన్నుల రాబడి రూ.1,42,926.19 కోట్లు. బడ్జెట్‌ అంచనాల్లో మొత్తం రాబడి 81.70%గా ఉండగా..., పన్నుల రాబడి 85.80%గా ఉంది....

ఏఎంసీఏ ప్రాజెక్టు

Published: May 15, 2026

అడ్వాన్స్‌డ్‌ మీడియం కంబాట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ (ఏఎంసీఏ) ప్రాజెక్టుకు 2026, మే 15న శ్రీసత్యసాయి జిల్లా కేంద్రం పుట్టపర్తిలో  ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ శంకుస్థాపన చేశారు....

అమెండెడ్‌ భారత్‌నెట్‌ ప్రోగ్రాం

Published: May 13, 2026

ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో బ్రాడ్‌బ్యాండ్‌ కనెక్టివిటీ, డిజిటల్‌ మౌలిక వసతుల బలోపేతం కోసం అమెండెడ్‌ భారత్‌నెట్‌ ప్రోగ్రాం అమలు చేయడానికి కేంద్ర టెలికమ్యూనికేషన్‌శాఖ ఆధ్వర్యంలోని డిజిటల్‌ భారత్‌ నిధి...

రెండు పంచాయతీలకు జాతీయ అవార్డులు

Published: May 12, 2026

జాతీయ పంచాయతీ అవార్డులు-2026లో ప్రత్యేక కేటగిరీ కింద ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి మూడు అవార్డులు దక్కాయి. క్షమత నిర్మాణ్‌ సర్వోత్తం సంస్థాన్‌ పురస్కారానికి చిత్తూరు జిల్లా పంచాయతీ రిసోర్స్‌ సెంటర్‌ ఎంపికైంది....

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram