చేనేత రంగంలో అపార కృషి చేసిన.. ఆంధ్రప్రదేశ్కు చెందిన ఇద్దర నేతన్నలను జాతీయ పురస్కారాలు వరించాయి....
23 పంచాయతీలకు ఐఎస్వో గుర్తింపు
Published: July 15, 2026
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 23 గ్రామ పంచాయతీలకు సుపరిపాలనలో అంతర్జాతీయ ప్రామాణాల సంస్థ (ఐఎస్వో) సర్టిఫికెట్ లభించింది. ఆయా పంచాయతీల్లో ప్రజలకు అందిస్తున్న సేవలు...
హైకోర్టు అదనపు న్యాయమూర్తుల ప్రమాణం
Published: July 6, 2026
హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా గంధం సునీత, ఆలపాటి గిరిధర్, చింతలపూడి పురుషోత్తం కుమార్ ప్రమాణం చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్ 2026, జులై 6న మొదటి కోర్టు హాలులో వారితో ప్రమాణం చేయించారు....
దేశవ్యాప్తంగా ఉన్న ముగ్గురాయి (బెరైటీస్) నిల్వల్లో 92% ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి. మైకా, కాల్సైట్, కైనైట్, గ్రానైట్.. ఇలా పలు ఖనిజాల్లో ఏపీదే పైచేయి. ఈ విషయాన్ని కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ 2026, జూన్ 26న అధికారికంగా వెల్లడించింది....