రాష్ట్రీయం - ఆంధ్రప్రదేశ్‌

తెలుగు భాషా పురస్కారాలు

Published: August 28, 2026

గిడుగు రామమూర్తి పంతులు జయంతి సందర్భంగా 19మందిని తెలుగు భాషా పురస్కారాలకు ఎంపిక చేస్తూ ప్రభుత్వం 2026, ఆగస్టు 28న ఉత్తర్వులు జారీ చేసింది...

ఆర్టీసీ ఎండీగా కోన శశిధర్‌

Published: August 28, 2026

ఏపీఎస్‌ ఆర్టీసీ ఎండీగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కోన శశిధర్‌ను నియమించింది. ఆయన రవాణా, రోడ్లు భవనాల శాఖ కార్యదర్శిగా ఉన్నారు. ప్రస్తుతం ఏపీఎస్‌ ఆర్టీసీ ఎండీ, ...

‘సంజీవని’ ప్రాజెక్టు

Published: August 26, 2026

ప్రజలకు మెరుగైన వైద్యసేవలకు నిర్దేశించిన ‘సంజీవని’ ప్రాజెక్టును 2027, జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు....

లోకాయుక్తగా జస్టిస్‌ మల్లికార్జునరావు ప్రమాణం

Published: August 25, 2026

ఆంధ్రప్రదేశ్‌ లోకాయుక్తగా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ తల్లాప్రగడ మల్లికార్జునరావు 2026, ఆగస్టు 25న ప్రమాణం చేశారు....

పెరిగిన ఎస్సీ, ఎస్టీల జనాభా

Published: August 22, 2026

ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో ఎస్సీ, ఎస్టీల జనాభా పెరిగింది. 2021 స్థానిక సంస్థల ఎన్నికల నాటికి ఎస్సీ, ఎస్టీల మొత్తం జనాభా 25.85 శాతం ఉంది...

పంచాయతీరాజ్‌ సంస్థల్లోనూ 34% రిజర్వేషన్‌

Published: August 20, 2026

ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీరాజ్‌ సంస్థలకు త్వరలో నిర్వహించే ఎన్నికల్లోనూ వెనుకబడిన తరగతులకు (బీసీ) 34% రిజర్వేషన్లను ప్రభుత్వం కల్పించింది. ...

పురపాలక శాసనాల నాలుగో సవరణ బిల్లు

Published: August 19, 2026

ఆంధ్రప్రదేశ్‌లో మేయర్, పురపాలక ఛైర్మన్‌ పదవులకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించేందుకు అనుమతించే ఏపీ పురపాలక శాసనాల నాలుగో సవరణ బిల్లును...

మానవ అవయవాల మార్పిడి చట్ట సవరణ బిల్లు

Published: August 19, 2026

కేంద్ర ప్రభుత్వ మానవ అవయవాల మార్పిడి (సవరణ) చట్టం-2011 నిబంధనలను ఆంధ్రప్రదేశ్‌లో అమలుపరిచేందుకు 1995 నాటి రాష్ట్ర చట్టాన్ని సవరిస్తూ రూపొందించిన...

లోకాయుక్తగా జస్టిస్‌ తల్లాప్రగడ మల్లికార్జునరావు

Published: August 19, 2026

ఆంధ్రప్రదేశ్‌ లోకాయుక్తగా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ తల్లాప్రగడ మల్లికార్జునరావును రాష్ట్ర ప్రభుత్వం 2026, ఆగస్టు 19న నియమించింది....

బీసీలకు 33.33% రిజర్వేషన్‌

Published: August 19, 2026

వెనుకబడిన తరగతులకు (బీసీ) 33.33% రిజర్వేషన్‌తో పట్టణ స్థానిక సంస్థల్లో ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ఆమోదం తెలిపిపింది...

పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాల తగ్గుదల

Published: August 18, 2026

ఆంధ్రప్రదేశ్‌లో జననాలు తగ్గిపోతుండడంతో పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాల సంఖ్య క్రమంగా పడిపోతోంది. 2025లో ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్‌ పాఠశాలల్లో కలిపి మొత్తం 84.37 లక్షల మంది విద్యార్థులు ఉండగా.....

వీబీ జీరామ్‌జీ అమలు

Published: August 17, 2026

వీబీ జీరామ్‌జీ అమలులో దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ మొదటి స్థానంలో నిలిచింది. శ్రామికులకు ఉపాధి కల్పనతోపాటు వేతనాల చెల్లింపుల్లోనూ ఏపీ అగ్రస్థానంలో ఉన్నట్లు ...

భోగాపురం విమానాశ్రయంలో సేవలు ప్రారంభం

Published: August 17, 2026

భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ సేవలు 2026, ఆగస్టు 17 నుంచి ప్రారంభమయ్యాయి. ...

శకటాల ప్రదర్శన

Published: August 15, 2026

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో నిర్వహించిన స్వాతంత్ర వేడుకల్లో నిర్వహించిన శకటాల ప్రదర్శనలో పాఠశాల విద్యాశాఖ-సమగ్ర శిక్షా, ఉద్యాన శాఖల శకటాలకు...

‘స్త్రీశక్తి’ పథకానికి ఏడాది

Published: August 15, 2026

ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించే ‘స్త్రీశక్తి’ పథకం ఆరంభించి 2026, ఆగస్టు 15 నాటికి ఏడాది పూర్తయింది....

సీఎం ఛైర్మన్‌గా వీబీ జీరామ్‌జీ

Published: August 14, 2026

‘వీబీ జీరామ్‌జీ’ పథకానికి.. ముఖ్యమంత్రి చంద్రబాబు ఛైర్మన్‌గా రాష్ట్రస్థాయి కౌన్సిల్‌ ఏర్పాటైంది. ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ...

డెడికేటెడ్‌ కమిషన్‌ నివేదిక

Published: August 14, 2026

స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల ఖరారుకుగాను నియమించిన డెడికేటెడ్‌ కమిషన్‌ ప్రభుత్వానికి 2026, ఆగస్టు 14న తన నివేదికను సమర్పించింది....

పీడీఎస్‌ లబ్ధిదారులు 2.68 కోట్ల మంది

Published: August 12, 2026

ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాపంపిణీ వ్యవస్థ కింద లబ్ధిపొందుతున్న వారి సంఖ్య 2,68,23,000 అని కేంద్ర ఆహారం, ప్రజాపంపిణీ వ్యవహారాలశాఖ సహాయమంత్రి ...

‘నేతన్న సేవలో’

Published: August 7, 2026

చేనేత కార్మికుల కుటుంబాలకు అండగా నిలిచేలా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2026, ఆగస్టు 7న ‘నేతన్న సేవలో’ పథకానికి శ్రీకారం చుట్టింది. ...

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram