జాతీయం

జన్‌ధన్‌ ఖాతాలు

Published: June 8, 2026

దేశంలో జన్‌ధన్‌ ఖాతాల సంఖ్య 58 కోట్లు మించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ 2026, జూన్‌ 8న వెల్లడించారు. అందరికీ బ్యాంకింగ్‌ సేవలు అందించే లక్ష్యంతో ప్రభుత్వం 2014, ఆగస్టు 28న ప్రధానమంత్రి జన్‌ధన్‌ యోజన పథకాన్ని తీసుకొచ్చింది....

ప్రధాన న్యాయమూర్తులుగా మహిళలు

Published: June 5, 2026

దేశంలో తొలిసారిగా ఏకకాలంలో నాలుగు రాష్ట్రాల హైకోర్టులకు మహిళలు పూర్తిస్థాయి ప్రధాన న్యాయమూర్తులుగా వ్యవహరిస్తున్నారు. ...

కర్ణాటక సీఎంగా డీకే ప్రమాణం

Published: June 3, 2026

కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్‌ ప్రమాణం చేశారు. 2026, జూన్‌ 3న లోక్‌భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు 13 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు....

సుప్రీంకోర్టు జడ్జీలుగా అయిదుగురు 

Published: June 1, 2026

సుప్రీంకోర్టుకు న్యాయమూర్తులుగా కొత్తగా అయిదుగురిని నియమించాలని సర్వోన్నత న్యాయస్థాన కొలీజియం ఇటీవల చేసిన సిఫార్సుకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము 2026, జూన్‌ 1న ఆమోద ముద్ర వేశారు. ...

ఇస్రోతో కేంద్ర జలశక్తి శాఖ ఒప్పందం

Published: June 1, 2026

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోతో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ కీలక ఒప్పందం కుదుర్చుకుంది....

బాధ్యతల స్వీకారం

Published: May 31, 2026

భారత నూతన త్రిదళాధిపతిగా జనరల్‌ ఎన్‌.ఎస్‌.రాజా సుబ్రమణి 2026, మే 31న బాధ్యతలు చేపట్టారు. జనరల్‌ అనిల్‌ చౌహాన్‌ పదవీకాలం మే 30న ముగిసిన నేపథ్యంలో ఆయన స్థానంలో రాజా సుబ్రమణి నియమితులయ్యారు. ...

కాంట్రాక్టు ఉద్యోగ వ్యవస్థ రద్దు

Published: May 30, 2026

పంజాబ్‌లో కాంట్రాక్టు ఉద్యోగ వ్యవస్థను రద్దు చేస్తూ పంజాబ్‌లోని ఆప్‌ ప్రభుత్వం 2026, మే 30న చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ...

పొగాకు విరమణ కేంద్రం 

Published: May 30, 2026

దేశంలోని జాతీయ పొగాకు విరమణ సేవల కేంద్రానికి (ఎన్‌టీక్యూఎల్‌ఎస్‌) గత పదేళ్లలో కోటి ఫోన్‌కాల్స్‌ రాగా.. 2.32 లక్షల మందికి ఈ దురలవాటు నుంచి విముక్తి పొందేలా సహాయం అందించారు. ...

దేశీయ హైడ్రోజన్‌ రైలు

Published: May 28, 2026

హైడ్రోజన్‌ ఇంధనంతో నడిచే తొలి దేశీయ రైలు ప్రయాణ కార్యకలాపాల ప్రారంభానికి రైల్వే శాఖ తాజాగా ఆమోదం తెలిపింది. 1,200 కిలోవాట్ల హైడ్రోజన్‌ ఫ్యూయెల్‌ సెల్‌ ప్రొపల్షన్‌ వ్యవస్థ...

మరో ఐదేళ్లు సార్థక్‌ పీడీఎస్‌ పథకం

Published: May 27, 2026

ప్రజా పంపిణీ వ్యవస్థలోని ‘సార్థక్‌-పీడీఎస్‌’ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం మరో ఐదేళ్లు పొడిగించింది. రూ.25,530 కోట్లు వ్యయమయ్యే ఈ పథకం 2031 మార్చి వరకూ కొనసాగనుంది. ...

యూసీసీ బిల్లుకు అస్సాం అసెంబ్లీ ఆమోదం

Published: May 27, 2026

మతంతో సంబంధం లేకుండా వివాహం, విడాకులు, వారసత్వం, సహజీవన సంబంధాలపై ఏకీకృత చట్టాలను వర్తింపజేసే లక్ష్యంతో తీసుకొచ్చిన యూనిఫాం సివిల్‌ కోడ్‌ (యూసీసీ)...

సంపూర్ణ అక్షరాస్యత సాధించిన సిక్కిం

Published: May 27, 2026

సంపూర్ణ అక్షరాస్యత సాధించిన రాష్ట్రంగా సిక్కింను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సమక్షంలో 2026, మే 27న ప్రకటించారు. సిక్కిం విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో సీఎం ప్రేమ్‌ సింగ్‌ తమంగ్‌ ఈ మేరకు ప్రకటన చేశారు....

అక్రమ వలసలపై కమిటీ

Published: May 26, 2026

అక్రమ వలసలు తదితర కారణాల వల్ల దేశ జనాభాలో చోటుచేసుకుంటున్న అసహజ మార్పుల నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది....

ద.మ. రైల్వేజోన్‌

Published: May 23, 2026

దక్షిణ మధ్య రైల్వేజోన్‌లో జూన్‌ 1 నుంచి భారీగా పరిపాలన మార్పులు అమల్లోకి రానున్నాయి. సికింద్రాబాద్‌లోని రైలు నిలయం కేంద్రంగా ఇప్పుడున్న 6 డివిజన్లతో కార్యకలాపాలు మే 31 వరకే కొనసాగనున్నాయి....

కేరళ సీఎంగా సతీశన్‌ ప్రమాణం

Published: May 18, 2026

కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వి.డి.సతీశన్‌ 2026, మే 18న ప్రమాణం చేశారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు రమేశ్‌ చెన్నితాల సహా 20 మందితో గవర్నర్‌ రాజేంద్ర విశ్వనాథ్‌ అర్లేకర్‌ మంత్రులుగా ప్రమాణం చేయించారు. ...

సుప్రీంకోర్టు జడ్జీల సంఖ్య 38కి పెంపు

Published: May 17, 2026

సుప్రీం కోర్టు న్యాయమూర్తుల సంఖ్య 34 నుంచి 38కి (ప్రధాన న్యాయమూర్తితో కలిపి) పెరిగింది. న్యాయమూర్తుల సంఖ్య పెంపునకు ఆమోదం తెలుపుతూ మే 5న కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో దాన్ని కార్యరూపంలోకి తెస్తూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ...

సీబీఎస్‌ఈలో త్రిభాషా సూత్రం

Published: May 16, 2026

2026, జులై 1 నుంచి 9వ తరగతి విద్యార్థులు తప్పనిసరిగా మూడు భాషలు అభ్యసించాలని కేంద్ర సెకండరీ విద్యా బోర్డు (సీబీఎస్‌ఈ) నిర్ణయించింది....

‘అభయ్‌’

Published: May 15, 2026

దేశంలో డిజిటల్‌ మోసాలను అరికట్టేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) కొత్తగా ‘అభయ్‌’ పేరుతో ఏఐ ఆధారిత నోటీస్‌ వెరిఫికేషన్‌ వ్యవస్థను తీసుకొచ్చింది....

భారతీయ రైల్వే లోగో

Published: May 14, 2026

విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ఏర్పాటుతో భారతీయ రైల్వే లోగోలో రైల్వే బోర్డు కొన్ని మార్పులు చేసింది. రైల్వే శాఖకు చెందిన లోగోలో రైల్వే జోన్లకు సూచికగా ఎరుపు రంగులో నక్షత్రాలు ఉంటాయి....

పుదుచ్చేరి సీఎం ప్రమాణం

Published: May 13, 2026

కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరికి అయిదోసారి ముఖ్యమంత్రిగా రంగసామి ప్రమాణస్వీకారం చేశారు. లోక్‌నివాస్‌లో 2026, మే 13న జరిగిన కార్యక్రమంలో లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కైలాశ్‌నాథన్‌ ఆయనతో పదవీ ప్రమాణం చేయించారు....

కేంద్రమంత్రివర్గం నిర్ణయాలు

Published: May 13, 2026

కేంద్ర ప్రభుత్వం 2026-27 ఖరీఫ్‌ సీజన్‌కుగాను 14 పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన 2026, మే 13న సమావేశమైన కేంద్రమంత్రివర్గం దీనికి ఆమోదం తెలపడంతోపాటు పలు ఇతర నిర్ణయాలు తీసుకుంది....

అస్సాం సీఎంగా హిమంత ప్రమాణం

Published: May 12, 2026

అస్సాం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వశర్మ రెండోసారి బాధ్యతలు చేపట్టారు. గువాహటిలోని ఖానాపారా వెటర్నరీ కళాశాల మైదానంలో 2026, మే 12న నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్‌ లక్ష్మణ్‌ ప్రసాద్‌ ఆచార్య ఆయనతో ప్రమాణం చేయించారు....

వీబీ జీరామ్‌జీ

Published: May 11, 2026

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా) స్థానంలో వీబీ జీరామ్‌జీని జులై 1 నుంచి దేశవ్యాప్తంగా అమలుపరిచేందుకు కేంద్రం 2026, మే 11న గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది....

తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్‌

Published: May 10, 2026

తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్‌ 2026, మే 10న ప్రమానస్వీకారం చేశారు. చెన్నైలోని జవహర్‌లాల్‌ నెహ్రూ ఇండోర్‌ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్‌ రాజేంద్ర విశ్వనాథ్‌ ఆర్లేకర్‌ ఆయనతో ప్రమాణం చేయించారు....

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram