మధ్యప్రదేశ్ శాసనసభ 2026, జులై 21న ‘మధ్యప్రదేశ్ ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) -2026’ బిల్లుకు ఆమోదం తెలిపింది....
భారత్, మాల్డోవాల ఒప్పందం
Published: July 20, 2026
వాణిజ్యం, పెట్టుబడులు, సరఫరా వ్యవస్థలను మరింత బలోపేతం చేసుకునేందుకు భారత్, మాల్డోవాల మధ్య ఒప్పందం కుదిరింది. ...
కేంద్రం అప్పు రూ.201 లక్షల కోట్లు
Published: July 20, 2026
కేంద్ర ప్రభుత్వ అప్పు 2025-26 ఆర్థిక సంవత్సరం నాటికి రూ.201.17 లక్షల కోట్లకు చేరింది. 2014-15లో రూ.64.11 లక్షలకోట్ల మేర ఉన్న రుణ భారం 12 ఏళ్లలో రూ.137.06 లక్షల కోట్ల (214%) మేర పెరిగింది. ...
అమృత్భారత్ స్టేషన్ పథకం
Published: July 17, 2026
అమృత్భారత్ స్టేషన్ పథకం కింద సరికొత్త హంగులతో అభివృద్ధి చేసిన హైటెక్ సిటీ రైల్వేస్టేషన్ను ప్రధాని నరేంద్ర మోదీ 2026, జులై 17న వర్చువల్గా ప్రారంభించారు. ...
హైడ్రోజన్ ఇంధనంతో నడిచే రైలు
Published: July 17, 2026
దేశంలో హైడ్రోజన్ ఇంధనంతో నడిచే తొలి రైలును ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హరియాణాలోని జీంద్లో 2026, జులై 17న జెండా ఊపి ప్రారంభించారు. ...
‘కర్తవ్య భవన్ ప్రాంగణం’
Published: July 12, 2026
సెంట్రల్ విస్టాను ఇకపై కర్తవ్య భవన్ ప్రాంగణం లేదా ప్రాంతంగా పిలవాలని కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రి మనోహర్లాల్ ఖట్టర్ తెలిపారు. ...
వందేమాతరమే మొదట పాడాలి
Published: July 10, 2026
జాతీయ గీతం ‘జనగణమన’, జాతీయ గేయం ‘వందేమాతరం’ ఆలపించటంపై కేంద్రం తాజా మార్గదర్శకాలు జారీ చేసింది. ఆయా రాష్ట్రాల్లో ప్రత్యేకంగా రాష్ట్రగీతం ఉన్నా.. వందేమాతరాన్నే మొదట పాడాలని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది....
థిస్సెన్క్రుప్తో భెల్ కీలక ఒప్పందం
Published: July 7, 2026
హరిత హైడ్రోజన్ ఉత్పత్తి సాంకేతికతను దేశీయంగా అందుబాటులోకి తెచ్చేందుకు భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ (భెల్)...
ఉడాన్ పథకం
Published: July 4, 2026
దేశంలోని చిన్న పట్టణాలకూ విమాన సర్వీసులు నిర్వహించేందుకు అమలు చేస్తున్న ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ (ఉడాన్) పథకం తదుపరి దశను ప్రధాని నరేంద్ర మోదీ 2026, జులై 4న ప్రారంభించారు....
‘సర్వత్ర సురక్ష’ భరోసా
Published: July 4, 2026
వాతావరణ మార్పులు, ప్రకృతి విపత్తుల వల్ల తలెత్తే ఆర్థిక నష్టాల నుంచి బీమాదారులకు భరోసా కల్పించేందుకు ప్రభుత్వ రంగంలోని ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ సరికొత్త పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది....
భారత ఆర్మీ ప్రపంచ రికార్డు
Published: July 2, 2026
హిమాచల్ ప్రదేశ్లోని కుల్లూ జిల్లా రోహ్తాంగ్ వద్ద గల అటల్ సొరంగంలో భారత సైన్యానికి చెందిన కార్ప్స్ ఆఫ్ సిగ్నల్స్.. డేర్ డెవిల్స్ బృందం కొత్త ప్రపంచ రికార్డును విజయవంతంగా పూర్తి చేసింది....
వీబీ జీరామ్జీ
Published: July 2, 2026
వీబీ జీరామ్జీ (వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్, అజీవికా మిషన్-గ్రామీణ) పథకాన్ని తిరుపతి జిల్లా ఓబులవారిపల్లె మండలం ముక్కవారిపల్లె...
సైన్యంలో ఇక ‘బాజ్ బెటాలియన్’
Published: July 1, 2026
భవిష్యత్తు యుద్ధాల సన్నద్ధతలో భాగంగా డ్రోన్లు, మానవ రహిత వైమానిక వ్యవస్థల్ని నిర్వహించే ప్రత్యేక ‘‘బాజ్ బెటాలియన్’’లను భారత సైన్యం సిద్ధం చేస్తోంది. ...
2027లో దేశంలోనే తొలి బుల్లెట్ రైలు
Published: June 29, 2026
దేశంలో మొదటి బుల్లెట్ రైలును మరో 15 నెలల్లో పాక్షికంగా పరుగులు పెట్టించేందుకు ‘నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్’ (ఎన్హెచ్ఎస్ఆర్సీఎల్) సన్నాహాలు చేస్తోంది....
దిల్లీలో ప్రత్యేక ఈవీ పాలసీ
Published: June 29, 2026
విద్యుత్ వాహనాలపై భారీగా పన్ను రాయితీలు, ప్రోత్సాహకాలను ప్రకటించింది. దీంతోపాటు 2027 జనవరి నుంచి విద్యుత్ ఆటోలు, 2028 ఏప్రిల్ నుంచి విద్యుత్ ద్విచక్ర వాహనాలకే రిజిస్ట్రేషన్లు చేయాలని నిర్ణయించింది....
తీరగస్తీ దళంలోకి ‘అక్షయ్’
Published: June 28, 2026
కొత్త తరహా వేగవంత గస్తీ నౌక ‘అక్షయ్’ భారతీయ తీరగస్తీ దళంలోకి చేరింది. అడిషనల్ సెక్రటరీ పరమసేన్ గోవా షిప్యార్డులో దీన్ని ప్రారంభించినట్లు కోస్ట్గార్డు వర్గాలు వెల్లడించాయి. ...
ప్రజారోగ్య రంగంలో కీలక సంస్కరణలు
Published: June 26, 2026
కేంద్ర ప్రభుత్వం జన్ విశ్వాస్ చట్టం-2026 కింద ఆరోగ్య రంగంలో కీలక సంస్కరణలను అమలులోకి తెచ్చింది. ప్రజారోగ్యానికి ముప్పు కలిగించే నేరాలకు కఠినమైన శిక్షలను అలాగే కొనసాగించింది....
మద్రాస్ ఐఐటీలో పరిశోధన కేంద్రం
Published: June 25, 2026
దేశంలోనే తొలిసారిగా ప్లాంట్ సెల్ ఫెర్మెంటేషన్(పీసీఎఫ్) టెక్నాలజీపై పరిశోధనల కోసం సరికొత్త కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రం ఐఐటీ మద్రాస్(ఐఐటీఎం), హెర్బాలైఫ్ ఇంటర్నేషనల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్త సహకారంతో జూన్ 22న ప్రారంభమైంది....
భారత్-రష్యా ఒప్పందం
Published: June 23, 2026
న్యాయ రంగంలో పరస్పర సహకారానికి వీలు కల్పించే ఒప్పందంపై భారత్, రష్యాలు సంతకాలు చేశాయి. సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, రష్యా అత్యున్నత న్యాయస్థానం చీఫ్ జస్టిస్ ఐగోర్ క్రాస్నోవ్లు ఈ ఒడంబడికపై సంతకాలు చేశారు....