జాతీయం

దేశీయ హైడ్రోజన్‌ రైలు

Published: May 28, 2026

హైడ్రోజన్‌ ఇంధనంతో నడిచే తొలి దేశీయ రైలు ప్రయాణ కార్యకలాపాల ప్రారంభానికి రైల్వే శాఖ తాజాగా ఆమోదం తెలిపింది. 1,200 కిలోవాట్ల హైడ్రోజన్‌ ఫ్యూయెల్‌ సెల్‌ ప్రొపల్షన్‌ వ్యవస్థ...

యూసీసీ బిల్లుకు అస్సాం అసెంబ్లీ ఆమోదం

Published: May 27, 2026

మతంతో సంబంధం లేకుండా వివాహం, విడాకులు, వారసత్వం, సహజీవన సంబంధాలపై ఏకీకృత చట్టాలను వర్తింపజేసే లక్ష్యంతో తీసుకొచ్చిన యూనిఫాం సివిల్‌ కోడ్‌ (యూసీసీ)...

సంపూర్ణ అక్షరాస్యత సాధించిన సిక్కిం

Published: May 27, 2026

సంపూర్ణ అక్షరాస్యత సాధించిన రాష్ట్రంగా సిక్కింను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సమక్షంలో 2026, మే 27న ప్రకటించారు. సిక్కిం విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో సీఎం ప్రేమ్‌ సింగ్‌ తమంగ్‌ ఈ మేరకు ప్రకటన చేశారు....

మరో ఐదేళ్లు సార్థక్‌ పీడీఎస్‌ పథకం

Published: May 27, 2026

ప్రజా పంపిణీ వ్యవస్థలోని ‘సార్థక్‌-పీడీఎస్‌’ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం మరో ఐదేళ్లు పొడిగించింది. రూ.25,530 కోట్లు వ్యయమయ్యే ఈ పథకం 2031 మార్చి వరకూ కొనసాగనుంది. ...

అక్రమ వలసలపై కమిటీ

Published: May 26, 2026

అక్రమ వలసలు తదితర కారణాల వల్ల దేశ జనాభాలో చోటుచేసుకుంటున్న అసహజ మార్పుల నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది....

ద.మ. రైల్వేజోన్‌

Published: May 23, 2026

దక్షిణ మధ్య రైల్వేజోన్‌లో జూన్‌ 1 నుంచి భారీగా పరిపాలన మార్పులు అమల్లోకి రానున్నాయి. సికింద్రాబాద్‌లోని రైలు నిలయం కేంద్రంగా ఇప్పుడున్న 6 డివిజన్లతో కార్యకలాపాలు మే 31 వరకే కొనసాగనున్నాయి....

కేరళ సీఎంగా సతీశన్‌ ప్రమాణం

Published: May 18, 2026

కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వి.డి.సతీశన్‌ 2026, మే 18న ప్రమాణం చేశారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు రమేశ్‌ చెన్నితాల సహా 20 మందితో గవర్నర్‌ రాజేంద్ర విశ్వనాథ్‌ అర్లేకర్‌ మంత్రులుగా ప్రమాణం చేయించారు. ...

సుప్రీంకోర్టు జడ్జీల సంఖ్య 38కి పెంపు

Published: May 17, 2026

సుప్రీం కోర్టు న్యాయమూర్తుల సంఖ్య 34 నుంచి 38కి (ప్రధాన న్యాయమూర్తితో కలిపి) పెరిగింది. న్యాయమూర్తుల సంఖ్య పెంపునకు ఆమోదం తెలుపుతూ మే 5న కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో దాన్ని కార్యరూపంలోకి తెస్తూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ...

సీబీఎస్‌ఈలో త్రిభాషా సూత్రం

Published: May 16, 2026

2026, జులై 1 నుంచి 9వ తరగతి విద్యార్థులు తప్పనిసరిగా మూడు భాషలు అభ్యసించాలని కేంద్ర సెకండరీ విద్యా బోర్డు (సీబీఎస్‌ఈ) నిర్ణయించింది....

‘అభయ్‌’

Published: May 15, 2026

దేశంలో డిజిటల్‌ మోసాలను అరికట్టేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) కొత్తగా ‘అభయ్‌’ పేరుతో ఏఐ ఆధారిత నోటీస్‌ వెరిఫికేషన్‌ వ్యవస్థను తీసుకొచ్చింది....

భారతీయ రైల్వే లోగో

Published: May 14, 2026

విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ఏర్పాటుతో భారతీయ రైల్వే లోగోలో రైల్వే బోర్డు కొన్ని మార్పులు చేసింది. రైల్వే శాఖకు చెందిన లోగోలో రైల్వే జోన్లకు సూచికగా ఎరుపు రంగులో నక్షత్రాలు ఉంటాయి....

కేంద్రమంత్రివర్గం నిర్ణయాలు

Published: May 13, 2026

కేంద్ర ప్రభుత్వం 2026-27 ఖరీఫ్‌ సీజన్‌కుగాను 14 పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన 2026, మే 13న సమావేశమైన కేంద్రమంత్రివర్గం దీనికి ఆమోదం తెలపడంతోపాటు పలు ఇతర నిర్ణయాలు తీసుకుంది....

పుదుచ్చేరి సీఎం ప్రమాణం

Published: May 13, 2026

కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరికి అయిదోసారి ముఖ్యమంత్రిగా రంగసామి ప్రమాణస్వీకారం చేశారు. లోక్‌నివాస్‌లో 2026, మే 13న జరిగిన కార్యక్రమంలో లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కైలాశ్‌నాథన్‌ ఆయనతో పదవీ ప్రమాణం చేయించారు....

అస్సాం సీఎంగా హిమంత ప్రమాణం

Published: May 12, 2026

అస్సాం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వశర్మ రెండోసారి బాధ్యతలు చేపట్టారు. గువాహటిలోని ఖానాపారా వెటర్నరీ కళాశాల మైదానంలో 2026, మే 12న నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్‌ లక్ష్మణ్‌ ప్రసాద్‌ ఆచార్య ఆయనతో ప్రమాణం చేయించారు....

వీబీ జీరామ్‌జీ

Published: May 11, 2026

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా) స్థానంలో వీబీ జీరామ్‌జీని జులై 1 నుంచి దేశవ్యాప్తంగా అమలుపరిచేందుకు కేంద్రం 2026, మే 11న గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది....

తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్‌

Published: May 10, 2026

తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్‌ 2026, మే 10న ప్రమానస్వీకారం చేశారు. చెన్నైలోని జవహర్‌లాల్‌ నెహ్రూ ఇండోర్‌ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్‌ రాజేంద్ర విశ్వనాథ్‌ ఆర్లేకర్‌ ఆయనతో ప్రమాణం చేయించారు....

అమల్లోకి 4 లేబర్‌ కోడ్‌లు

Published: May 9, 2026

దాదాపు అయిదేళ్ల తర్వాత కేంద్ర ప్రభుత్వం 4 లేబర్‌ కోడ్‌లను పూర్తి స్థాయిలో అమల్లోకి తెచ్చింది. ఈ కోడ్‌లు కార్మికులందరికీ కనీస వేతనాలు, సామాజిక భద్రత కల్పిస్తాయని ప్రభుత్వం చెబుతోంది....

పశ్చిమ బెంగాల్‌ సీఎంగా సువేందు అధికారి

Published: May 9, 2026

పశ్చిమ బెంగాల్‌ 9వ ముఖ్యంత్రిగా సువేందు అధికారి 2026, మే 9న బాధ్యతలు స్వీకరించారు. ఈ రాష్ట్రంలో భాజపా తొలి సీఎం కూడా ఆయనే. కోల్‌కతాలోని చారిత్రక బ్రిగేడ్‌ గ్రౌండ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్‌ ఆర్‌.ఎన్‌.రవి ముఖ్యమంత్రితో ప్రమాణం చేయించారు....

‘జనని’ ప్లాట్‌ఫామ్‌

Published: May 7, 2026

గర్భధారణ, గర్భకాల, ప్రసవానంతర దశల్లో మాతృమూర్తులు, నవజాత శిశువుల ఆరోగ్యం పర్యవేక్షించేందుకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ జనని (జర్నీ ఆఫ్‌ యాంటీనాటల్, నాటల్, నియోనాటల్‌ ఇంటిగ్రేటెడ్‌ కేర్‌)పేరుతో కొత్త ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించింది....

అమెరికాలో ఐఐటీ మద్రాస్‌ రిసెర్చ్‌ సెంటర్‌

Published: May 6, 2026

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ) మద్రాస్‌ అమెరికాలోని కాలిఫోర్నియాలో తొలి గ్లోబల్‌ రిసెర్చ్‌ సెంటర్‌ను ప్రారంభించింది. ఈ కేంద్రం ద్వారా భారత డీప్‌టెక్‌ స్టార్టప్‌లకు అంతర్జాతీయ మార్కెట్లలో అవకాశాలు విస్తరించనున్నాయి....

వందేమాతరాన్ని అవమానించడం శిక్షార్హ నేరమే

Published: May 6, 2026

వందేమాతరం గేయాన్ని ఆలపించే సమయంలో ఎటువంటి ఆటంకం కలిగించినా దానిని శిక్షార్హమైన నేరంగా పరిగణించే ప్రతిపాదనకు కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది....

సుప్రీం న్యాయమూర్తుల సంఖ్య 38కి పెంపు

Published: May 5, 2026

సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య ప్రస్తుతం ఉన్న 34 నుంచి 38కి (ప్రధాన న్యాయమూర్తితో కలిపి) పెరగనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన దిల్లీలో 2026, మే 5న భేటీ అయిన కేంద్ర మంత్రివర్గం ఈ మేరకు కీలక ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది....

దక్షిణ కోస్తా రైల్వే జోన్‌

Published: May 5, 2026

విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ జూన్‌ 1 నుంచి ప్రారంభం కానుంది. ఇప్పుడున్న గుంతకల్లు, గుంటూరు, విజయవాడ డివిజన్లతో పాటు వాల్తేరు డివిజన్‌ స్థానంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న విశాఖపట్నం డివిజన్‌...

‘మ్యాథ్‌జోరో’ యాప్‌ ఆవిష్కరణ

Published: May 4, 2026

విద్యార్థుల్లో గణితం పట్ల ఉన్న భయాన్ని పోగొట్టి.. మొబైల్‌ స్క్రీన్‌ సమయాన్ని విజ్ఞానదాయకంగా మార్చే లక్ష్యంతో రూపొందించిన గేమిఫైడ్‌ మ్యాథ్‌ లెర్నింగ్‌ యాప్‌ ‘మ్యాథ్‌జోరో’ అందుబాటులోకి వచ్చింది....

ఎన్నికల ఫలితాలు

Published: May 4, 2026

దేశవ్యాప్తంగా నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2026, మే 4న వచ్చాయి. పశ్చిమ బెంగాల్‌ను భాజపా భారీ మెజారిటీతో కైవసం చేసుకుంది....

‘మోదీ తత్వం’పై పాఠం

Published: May 2, 2026

గుజరాత్‌కు చెందిన మహారాజా సాయాజీరావ్‌ విశ్వ విద్యాలయం ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రజాకర్షక నాయకత్వాన్ని విశ్లేషిస్తూ ‘మోదీ తత్వం’ అనే పాఠాన్ని తెచ్చింది. ఆరెస్సెస్‌ చరిత్రను కూడా బోధించనున్నట్లు తెలిపింది....

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram