జాతీయం

మరో అయిదేళ్ల పాటు అటల్‌ పెన్షన్‌ యోజన

Published: January 21, 2026

అసంఘటిత రంగ కార్మికులకు పెన్షన్‌ అందించే ఉద్దేశంతో తీసుకొచ్చిన అటల్‌ పెన్షన్‌ యోజన పథకాన్ని (ఏపీవై) మరో అయిదేళ్లపాటు కొనసాగించాలని కేంద్ర క్యాబినెట్‌ నిర్ణయం తీసుకుంది. ...

233 ఏళ్ల కిందటి రామాయణం

Published: January 21, 2026

అయోధ్యలోని అంతర్జాతీయ ‘రామకథ’ గ్రంథాలయానికి 233 ఏళ్ల కిందటి అరుదైన వాల్మీకి రామాయణం (తత్వదీపికతో) సంస్కృత రాతప్రతులను కానుకగా అందజేసినట్లు కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ...

త్రివిధ సజ్జ

Published: January 20, 2026

ఇక్రిశాట్, భారత వ్యవసాయ పరిశోధన మండలి(ఐకార్‌), రాజస్థాన్‌ వ్యవసాయ పరిశోధన సంస్థలు సంయుక్తంగా ఆర్‌హెచ్‌బీ 273 పేరిట ప్రపంచంలోనే మొట్టమొదటి త్రివిధ సజ్జ సంకర (త్రీ వే పెర్ల్‌ మిల్లెట్‌ హైబ్రిడ్‌) రకాన్ని రూపొందించాయి....

భారత్, యూఏఈ మెగా రక్షణ బంధం

Published: January 19, 2026

ప్రధాని నరేంద్ర మోదీతో యూఏఈ అధ్యక్షుడు షేక్‌ మహమ్మద్‌ బిన్‌ జాయేద్‌ అల్‌ నహ్యాన్‌ 2026, జనవరి 19న దిల్లీలో  భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారి మధ్య కీలక అంశాలపై చర్చలు జరిగాయి. ...

వందేభారత్‌ స్లీపర్‌ (ఏసీ) రైలు

Published: January 17, 2026

దేశంలోనే మొట్టమొదటిదిగా హావ్‌డా-గువాహటి మధ్య నడిచే వందేభారత్‌ స్లీపర్‌ (ఏసీ) రైలును ప్రధాని నరేంద్ర మోదీ 2026, జనవరి 17న మాల్దా టౌన్‌ రైల్వేస్టేషన్లో ప్రారంభించారు....

వందేమాతరం ఇతివృత్తంగా గణతంత్ర కవాతు

Published: January 16, 2026

వందేమాతర గీతం 150 ఏళ్ల పరిపూర్తి ఈసారి గణతంత్ర దినోత్సవ కవాతుకు ప్రధాన ఇతివృత్తం కానుంది....

నౌకాదళ కమ్యూనికేషన్ల ఆధునికీకరణ

Published: January 16, 2026

భారత నౌకాదళం తన శాటిలైట్‌ కమ్యూనికేషన్ల వ్యవస్థను ఆధునికీకరించేందుకు ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్, అంతర్జాతీయ శాటిలైట్‌ సంస్థ వయాశాట్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది....

వికీపీయియాకు 25 ఏళ్లు

Published: January 15, 2026

అంతులేని సమాచార భాండాగారం వికీపీడియా ప్రారంభమై 2026, జనవరి 15నాటికి 25 ఏళ్లు పూర్తయ్యింది....

‘క్యాట్‌’ పరిధిలోకి బీబీనగర్, మంగళగిరి ఎయిమ్స్‌

Published: January 14, 2026

తెలంగాణలోని బీబీనగర్, ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరి ఎయిమ్స్‌ సహా దేశంలోని 16 అఖిల భారత వైద్య విద్యా సంస్థలను కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్‌ (సీఏటీ) పరిధిలోకి తీసుకొస్తూ కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ 2026, జనవరి 14న నోటిఫికేషన్‌ జారీ చేసింది....

ప్రపంచ టాప్‌-100 పోర్ట్‌ల్లో విశాఖ

Published: January 10, 2026

దేశంలోనే ఉత్తమ పనితీరు కనబరుస్తున్న నౌకాశ్రయంగా, ప్రపంచంలో టాప్‌-100లో ఒకటిగా విశాఖ పోర్ట్‌ స్థానం దక్కించుకున్నట్లు కేంద్ర ఓడరేవులు, జలరవాణా శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్‌ 2026, జనవరి 10న పేర్కొన్నారు....

ఎన్‌ఐడీఎంఎస్‌

Published: January 9, 2026

నేషనల్‌ సెక్యూరిటీ గార్డ్‌ (ఎన్‌ఎస్‌జీ) అభివృద్ధి చేసిన జాతీయ డిజిటల్‌ ఐఈడీ డేటా మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ (ఎన్‌ఐడీఎంఎస్‌) ఫ్లాట్‌ఫాంను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా 2026, జనవరి 9న ప్రారంభించారు....

జనాభా లెక్కల సేకరణ

Published: January 7, 2026

దేశవ్యాప్తంగా జనాభా లెక్కల సేకరణ-2027లో భాగంగా తొలి దశలో ఏప్రిల్‌ 1 నుంచి సెప్టెంబరు 30 వరకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో గృహాలు, నిర్మాణాల జాబితాల తయారీ, వాటి నమోదు ప్రక్రియను చేపట్టనున్నారు. ...

సాహిత్య సంపుటాలు విడుదల

Published: January 6, 2026

దేశంలోని వివిధ ప్రాచీన భాష అధ్యయన పీఠాలు ప్రచురించిన సాహిత్య సంపుటాలను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ 2026, జనవరి 6న దిల్లీలో విడుదల చేశారు....

‘భైరవ్‌’

Published: January 6, 2026

శత్రు స్థావరాలను ధ్వంసం చేసేందుకు భారత సైన్యం ‘భైరవ్‌’ పేరుతో కొత్తగా ప్రత్యేక బలగాలను రంగంలోకి దించింది. లక్ష మందికి పైగా ‘డ్రోన్‌ ఆపరేటర్ల’తో ఈ భారీ మానవ సైన్యాన్ని తయారుచేసింది. ...

హరియాణాలో హైడ్రోజన్‌ రైలు

Published: January 6, 2026

భారత్‌లో మొట్టమొదటిసారిగా హైడ్రోజన్‌తో నడిచే రైలును హరియాణా ప్రారంభించనుంది. ఉత్తర రైల్వే ఆధ్వర్యంలో రూపొందిన ఈ రైలు జింద్‌-సోనిపత్‌ మధ్య నడుస్తుంది. ...

బియ్యం ఉత్పత్తిలో భారత్‌దే అగ్రస్థానం

Published: January 4, 2026

బియ్యం ఉత్పత్తిలో చైనాను వెనక్కినెట్టి భారత్‌ ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచిందని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ 2026, జనవరి 4న వెల్లడించారు....

రాజస్థాన్‌ పాఠశాలల్లో వార్తాపత్రికల పఠనం తప్పనిసరి

Published: January 3, 2026

విద్యార్థులకు విజ్ఞానాన్ని పెంచడంతో పాటు పఠనాసక్తిని పెంపొందించేందుకు రాజస్థాన్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతిరోజూ వార్తాపత్రికలు చదవడాన్ని తప్పనిసరి చేసింది. ...

ఏప్రిల్‌లో ‘వీబీ జీ రామ్‌ జీ’

Published: January 2, 2026

2026, ఏప్రిల్‌ నుంచి ప్రారంభమయ్యే కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి ‘వికసిత్‌ భారత్‌ గ్యారంటీ ఫర్‌ రోజ్‌గార్, ఆజీవికా మిషన్‌(గ్రామీణ)’ (వీబీ జీ రామ్‌ జీ) అమలులోకి రానుంది....

గణాంకాల శాఖ కొత్త లోగో

Published: January 1, 2026

గణాంకాలు, పథకాల అమలు శాఖ (ఎంఓఎస్‌పీఐ) 2026, జనవరి 1న కొత్త లోగోను విడుదల చేసింది. దేశ అభివృద్ధి ప్రక్రియలో డేటా ప్రాముఖ్యతను ఈ కొత్త లోగో వర్ణిస్తుందని వెల్లడించింది. ...

ధ్రువ్‌-ఎన్‌జీ

Published: December 30, 2025

పౌర విమానయాన మంత్రి కె.రామ్మోహన్‌నాయుడు 2025, డిసెంబరు 30న బెంగళూరులో పౌర హెలికాప్టర్‌ ధ్రువ్‌-ఎన్‌జీ (నెక్స్ట్‌ జనరేషన్‌)ను లాంఛనంగా ప్రారంభించారు. ...

ఐఎన్‌ఎస్‌ వాఘ్‌శీర్‌లో ద్రౌపదీ ముర్ము ప్రయాణం

Published: December 28, 2025

స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన అత్యాధునిక జలాంతర్గామి ఐఎన్‌ఎస్‌ వాఘ్‌శీర్‌లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రయాణించారు. తద్వారా జలాంతర్గామిలో ప్రయాణించిన రెండో రాష్ట్రపతిగానే కాకుండా తొలి మహిళా రాష్ట్రపతిగా ముర్ము చరిత్ర సృష్టించారు. ...

వినియోగదారులకు వరంగా మారిన 1915

Published: December 27, 2025

2025లో దేశవ్యాప్తంగా వినియోగదార్లకు మొత్తం మీద రూ.45 కోట్ల రిఫండ్‌లను రికవరీ చేయడంలో జాతీయ వినియోగదార్ల హెల్ప్‌లైన్‌ (ఎన్‌సీహెచ్‌) సాయం చేసింది. 67,265 వినియోగదారుల ఫిర్యాదులను పరిష్కరించినట్లు ప్రభుత్వం పేర్కొంది....

అగరబత్తీలకు కొత్త నాణ్యతా ప్రమాణాలు

Published: December 26, 2025

ప్రపంచంలోనే అత్యధికంగా అగరబత్తీలను తయారు చేస్తూ, ఎగుమతి చేస్తున్న మన దేశంలో, వీటి నాణ్యతా ప్రమాణాల పెంపునకు ప్రభుత్వం నూతన నిబంధనలు జారీ చేసింది. ...

పత్రికా పఠనం తప్పనిసరి

Published: December 26, 2025

విద్యార్థుల రోజువారీ కార్యకలాపాల్లో వార్తాపత్రికల పఠనాన్ని తప్పనిసరి చేయాలని ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు అన్ని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు మార్గదర్శకాలు జారీచేసింది. ...

సంథాలీ భాషలో రాజ్యాంగం

Published: December 25, 2025

దేశరాజధాని దిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో 2025, డిసెంబరు 25న జరిగిన ఓ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సంథాలీ భాషలో భారత రాజ్యాంగాన్ని ఆవిష్కరించారు....

దేశంలో లక్షకు మించి పెట్రోల్‌ పంపులు

Published: December 25, 2025

2025, నవంబరు చివరికి దేశవ్యాప్తంగా 1,00,266 పెట్రోల్‌ పంపులున్నాయని చమురు మంత్రిత్వ శాఖ తెలిపింది. 2015లో ఈ సంఖ్య 50,451 మాత్రమేనని వెల్లడించింది. ...

సలహా కమిటీ

Published: December 23, 2025

ట్రాన్స్‌జెండర్లకు అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పించే అంశంపై పరిశీలించేందుకు కేంద్ర సామాజిక న్యాయం, సాధికార మంత్రిత్వశాఖ దిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ ఆశామేనన్‌ ఆధ్వర్యంలో ఏడుగురు సభ్యులతో కూడిన సలహా కమిటీని ఏర్పాటు చేసింది....

Hurry Up: Epratibha Super Combo – 1 Year Validity for SSC, TGPSC, APPSC, RRB & Bank Exam Success!

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram