మిలన్‌-2026

మిలన్‌-2026
  • రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ విశాఖ తూర్పు నౌకాదళ ప్రధాన కార్యాలయంలోని సముద్రిక ఆడిటోరియంలో 2026, ఫిబ్రవరి 19న ‘మిలన్‌-2026’ను ప్రారంభించారు. భాగస్వామ్య దేశాలకు చెందిన నౌకాదళాల మధ్య పరస్పర సామర్థ్యాల పెంపు, స్నేహపూర్వక వాతావరణం మరింత పెంపొందించుకోవడానికి మిలన్‌ ప్రయత్నిస్తుందని రాజ్‌నాథ్‌సింగ్‌ అన్నారు. 
  • 2026లో 74 దేశాల భాగస్వామ్యంతో సాగిన మిలన్‌ ఇప్పటి వరకు జరిగిన అతిపెద్ద, అత్యంత సమగ్రమైన కార్యక్రమం అని ఆయన పేర్కొన్నారు. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Hurry Up: Epratibha Super Combo – 1 Year Validity for SSC, TGPSC, APPSC, RRB & Bank Exam Success!

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram