భారతదేశానికి వ్యాపారం కోసం వచ్చిన ఆంగ్లేయులు ఇక్కడి రాజకీయ అనైక్యతను ఆసరాగా చేసుకుని దేశాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. ప్రజలను రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, మతపరంగా తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. వీరి హయాంలో గ్రామీణ భారతదేశం తీవ్ర ప్రభావానికి గురైంది. వ్యవసాయ రంగంలో కొత్తగా భూమి శిస్తు విధానాలు అమలు చేశారు. వాణిజ్య పంటలకు ప్రాధాన్యం ఇవ్వడం, అధిక వడ్డీరేట్లు లాంటివి రైతులను కుంగదీశాయి. వారు జమీందార్లు, వడ్డీ వ్యాపారుల చేతుల్లో అణచివేతకు, దోపిడీకి గురయ్యారు. వీటన్నింటికీ వ్యతిరేకంగా రైతులు తిరుగుబాట్లు చేశారు. ఇవి దేశవ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో జరిగాయి. పోటీపరీక్షల కోణంలో ఈ ఉద్యమాలకు సంబంధించిన ముఖ్య విషయాలు తెలుసుకుందాం..!
సన్యాసి తిరుగుబాటు
కారణాలు:
నాయకత్వం వహించింది:
పాగల్ పంథీ
తిరుగుబాటుకు కారణం
రంగాపూర్ రైతుల తిరుగుబాటు
కారణాలు:
పబ్నా తిరుగుబాటు
కారణాలు:
ఖేదా సత్యాగ్రహం
కారణం:
మోప్లా తిరుగుబాటు
గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు
1. మోప్లా తిరుగుబాటు కేరళలో ఎప్పుడు జరిగింది?(ఎన్టీపీసీ సీబీటీ 1, 2021)
1) 1925 2) 1921 3) 1945 4) 1934
సమాధానం: 2
2. ప్రసిద్ధ నవల ‘ఆనందమఠం’ను మొదట కింది ఏ భాషలో రచించారు?(ఎస్ఎస్సీ సీహెచ్ఎస్ఎల్, 2022)
1) బెంగాలీ 2) హిందీ 3) సంస్కృతం 4) ఒడియా
సమాధానం: 1
3. పాగల్ పంథీని ఎవరు స్థాపించారు?(బీపీఎస్సీ, 2015)
1) బెల్లెష్ షా 2) కరమ్ షా
3) యుదువేంద్ర సింగ్ 4) స్వామి సహజానంద
సమాధానం: 2
4. Who is the author of the novel 'Anandamath'?(NTPC CBT 2, 2017),(SSC Graduation Level, 2020)
1) Dinabandhu Mitra 2) Subramania Bharathi
3) Bhartendu Harish Chandra 4) Bankim Chnadra Chattopadhyay
Answer: 4
5. Which of the following statements about the Sanyasi and Faqir disturbances/rebellions are correct?(CDS GK, 2021)
1. Governor - General Warren Hastings faced the persistent Sanyasi and Faqir disturbances in Bengal and Bihar
2. There were a number of Shaivite Naga Sanyasis who formed into armed bands.
3. Majnu Shah, who led bands into Bengal from 1771, was their prominent leader.
Select the correct answer using the code given below:
1) 1 and 2 only 2) 1, 2 and 3
3) 2 and 3 only 4) 1 and 3 only
Answer: 2
Link copied to clipboard!
ఎన్టీపీసీలో మెడికల్ ప్రొఫెషనల్స్ పోస్టులు
ఎన్ఐటీ సిక్కింలో ఫ్యాకల్టీ ఉద్యోగాలు
ముంబయి పోర్ట్ అథారిటీలో ఉద్యోగాలు
సిపెట్లో లెక్చరర్ పోస్టులు
ఇండియన్ బ్యాంక్లో ఉద్యోగాలు
సెంటర్ ఫర్ డివెలప్మెంట్ ఆఫ్ టెలీమెటిక్స్లో కన్సల్టెంట్ పోస్టులు
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు
స్విమ్స్ తిరుపతిలో మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలు
ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీలో మేనేజీరియల్ ఉద్యోగాలు
నార్తర్న్ కోల్ఫీల్డ్స్లో పారామెడికల్, ఓవర్సీర్, టెక్నీషియన్ ఉద్యోగాలు
ఎన్ఐఆర్డీపీఆర్లో పీజీడీఆర్డీఎం-2026 ప్రోగామ్
ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో పీహెచ్డీ ప్రవేశాలు
అన్నమాచార్య యూనివర్సిటీలో పీహెచ్డీ ప్రవేశాలు
ఎంఎస్సీ ప్రవేశాలు
ఎంఎస్ఎంఈ విశాఖపట్నంలో డిప్లొమా కోర్సులు
కొచ్చిన్ షిప్యార్డులో గ్రాడ్యుయేట్ మెరైన్ ఇంజినీరింగ్ ప్రోగ్రామ్
డెవలప్మెంట్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్లో పీజీడీఎం ప్రవేశాలు
ఎన్ఐఏఎంటీ, రాంచీలో అడ్వాన్స్డ్ డిప్లొమా కోర్సు
ఏసీఎస్ఐఆర్లో ఎంటెక్, పీహెచ్డీ అడ్మిషన్లు
ఐఐటీ తిరుపతిలో పీజీ, పీహెచ్డీ ప్రవేశాలు
ఐరాస సంస్థకు తిరిగి ఎన్నికైన భారత మహిళా రాయబారి
యెస్ బ్యాంక్ ఎండీ, సీఈఓగా వినయ్ టోన్సే
గోదావరి బోర్డు ఛైర్మన్గా పద్మా డోర్జే
పవర్గ్రిడ్ సీఎండీగా బుర్రా వంశీ రామ మోహన్
వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్గా ధీరజ్ సేఠ్
ఇండిగో సీఈఓగా విలియం వాల్ష్
డీజీసీఏ నూతన చీఫ్గా విక్రమ్
సెయిల్ సీఎండీగా అశోక్ కె పాండా
సీఐఐ దక్షిణ ప్రాంత ఛైర్మన్గా రవిచంద్రన్
జాతీయ బీసీ కమిషన్ ఛైర్పర్సన్గా సాధ్వీ నిరంజన్జ్యోతి