ఆర్థిక రంగం

దేశంలో 14 మహారత్న సంస్థలు

Published: June 6, 2026

దేశంలో మహారత్న హోదా కలిగిన ప్రభుత్వరంగ సంస్థలు మొత్తం 14 ఉన్నాయి. అవి: భెల్, బీపీసీఎల్, కోల్‌ ఇండియా, గెయిల్, హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్, హెచ్‌పీసీఎల్, ఐఓసీఎల్, ఎన్‌టీపీసీ, ఓఎన్‌జీసీ, ఓఐఎల్,...

2025-26లో జీడీపీ వృద్ధి 7.7%

Published: June 5, 2026

గత ఆర్థిక సంవత్సరం (2025-26)లో దేశ వృద్ధిరేటు (జీడీపీ) 7.7 శాతంగా నమోదైనట్లు కేంద్రం తెలిపింది. 2024-25 వృద్ధిరేటు 7.1 శాతంతో పోలిస్తే ఇది ఎక్కువ....

ఏటీఎఫ్‌ ధరల స్థిరీకరణ నిధి

Published: June 3, 2026

పశ్చిమాసియా సంక్షోభం కారణంగా పెరిగిన ఇంధన ధరల నుంచి విమానయాన సంస్థలను ఆదుకోవడానికి, ఛార్జీల అస్థిరతను పరిమితం చేయడం లక్ష్యంగా కేంద్ర మంత్రివర్గం...

బోర్డ్‌ ఆఫ్‌ ట్రేడ్‌

Published: June 2, 2026

కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి అధ్యక్షతన పనిచేసే బోర్డ్‌ ఆఫ్‌ ట్రేడ్‌లోకి దేశంలోని పలువురు పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్‌ దిగ్గజాలతో కూడిన 29 మంది నాన్‌-అఫిషియల్‌ సభ్యులను ప్రభుత్వం నామినేట్‌ చేసింది....

మే నెల జీఎస్‌టీ వసూళ్లు రూ.1.94 లక్షల కోట్లు 

Published: June 1, 2026

2026, మేలో దేశవ్యాప్తంగా జీఎస్‌టీ వసూళ్లు రూ.1,94,184 కోట్లు వచ్చాయి. 2025, మే నెలతో పోలిస్తే 3.2% వృద్ధి నమోదైంది. అయితే 2024 మేతో పోలిస్తే 2025 మేలో 16.4% వృద్ధిరేటు కనిపించగా, ఇప్పుడు 3.2 శాతానికే పరిమితమైంది....

స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం

Published: June 1, 2026

భారత్, ఒమన్‌ దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం 2026, జూన్‌ 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఇకపై ఆ దేశానికి వెళ్లే మన ఎగుమతుల్లో 99 శాతానికి సుంకమే ఉండదు....

యూపీఐ రికార్డు 

Published: June 1, 2026

2026, మే నెలలో యునిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ) ద్వారా రికార్డు స్థాయిలో రూ.29.90 లక్షల కోట్ల విలువైన 2320 కోట్ల లావాదేవీలు జరిగాయి....

ద్రవ్యలోటు లక్ష్యాన్ని సాధించిన ప్రభుత్వం

Published: June 1, 2026

గత ఆర్థిక సంవత్సరం (2025-26)లో ద్రవ్యలోటును జీడీపీలో 4.4 శాతానికి పరిమితం చేయాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం విజయవంతంగా సాధించినట్లు కాగ్‌ గణాంకాలు తెలిపాయి. ...

భారత్‌కు ఇంటెల్‌ చిప్‌ టెక్నాలజీ

Published: May 29, 2026

భారత్‌లోకి సెమీకండక్టర్‌ సబ్‌స్ట్రేట్‌ తయారీ సాంకేతికత రానుంది. ఇందుకోసం చిప్‌ తయారీ దిగ్గజ సంస్థ ఇంటెల్, ఒడిశా ప్రభుత్వం, 3డీజీఎస్‌ అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నాయి....

క్లెయిం చేయని ఆస్తులు

Published: May 25, 2026

ప్రభుత్వ తాజా గణాంకాల ప్రకారం 2025-26 ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి క్లెయిం చేయని ఆస్తుల విలువ రూ.1.1 లక్షల కోట్లకు చేరింది....

ప్రభుత్వానికి ఆర్‌బీఐ డివిడెండు 

Published: May 22, 2026

గత ఆర్థిక సంవత్సరానికి (2025-26) సంబంధించి ప్రభుత్వానికి రికార్డు స్థాయిలో రూ.2.87 లక్షల కోట్ల డివిడెండును రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) అందించనుంది....

నార్వే-ఎన్‌జీఆర్‌ఐ ఒప్పందం

Published: May 19, 2026

దేశంలో భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల నిర్మాణంలో భూగర్భ సవాళ్లను అధిగమించేందుకు, అత్యాధునిక పరిశోధన సంపత్తిని సమకూర్చుకునేందుకు నార్వేతో హైదరాబాద్‌లోని జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ...

అగ్రగామి-100 కంపెనీల్లో స్థానం కోల్పోయిన భారత్‌

Published: May 19, 2026

మార్కెట్‌ విలువ పరంగా ప్రపంచ అగ్రగామి-100 కంపెనీల జాబితాలో మనదేశం నుంచి ఒక్క కంపెనీ కూడా లేకుండా పోయింది....

ధ్రువ స్పేస్‌కు రూ.105 కోట్లు

Published: May 14, 2026

హైదరాబాద్‌కు చెందిన అంకుర సంస్థ ధ్రువ స్పేస్, కేంద్రం నుంచి రూ.105 కోట్ల గ్రాంట్‌ పొందింది. ప్రభుత్వానికి చెందిన రిసెర్చ్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ఇన్నోవేషన్‌ ఫండ్‌(ఆర్‌డీఐఎఫ్‌) ఈ నిధులను మంజూరు చేసింది....

లాభాల్లో పీఎస్‌బీలు

Published: May 12, 2026

ప్రభుత్వ రంగ బ్యాంకు (పీఎస్‌బీ)లు 2025-26లో మొత్తం రూ.1.98 లక్షల కోట్ల నికర లాభాన్ని నమోదు చేశాయి. ఇది జీవన కాల గరిష్ఠమని ఆర్థిక శాఖ తెలిపింది. అంతేకాక వరుసగా నాలుగో ఆర్థిక సంవత్సరాన్నీ పీఎస్‌బీలు లాభాల్లో ముగించాయి....

అదానీ పోర్ట్స్‌

Published: May 12, 2026

అమెరికాకు చెందిన ఇంజినీరింగ్‌ దిగ్గజం ఓషియనీరింగ్‌ ఇంటర్నేషనల్‌తో అదానీ పోర్ట్స్‌ అండ్‌ స్పెషల్‌ ఎకనామిక్‌ జోన్‌ (ఏపీసెజ్‌)కు చెందిన మెరైన్‌ ప్లాట్‌ఫామ్‌ ‘ఆస్ట్రో ఆఫ్‌షోర్‌’ భాగస్వామ్యం కుదుర్చుకుంది....

ట్రినిడాడ్‌తో భారత్‌ 8 ఒప్పందాలు

Published: May 10, 2026

ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగోతో భారత్‌ 8 ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ కరీబియన్‌ దేశంలో 2026, మే 9, 10 తేదీల్లో భారత విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌ పర్యటించారు. ఆయన ట్రినిడాడ్‌ ప్రధాని కమలా పెరసాద్‌తో భేటీ అయ్యారు....

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram