సదస్సులు - సమావేశాలు

అలెగ్జాండర్‌ స్టబ్‌తో మోదీ భేటీ

Published: March 5, 2026

భారత పర్యటనకు వచ్చిన ఫిన్లాండ్‌ అధ్యక్షుడు అలెగ్జాండర్‌ స్టబ్‌తో ప్రధాని నరేంద్ర మోదీ దిల్లీలో 2026, మార్చి 5న భేటీ అయ్యారు. ద్వైపాక్షిక అంశాలతో పాటు పశ్చిమాసియాలో ప్రస్తుత ఉద్రిక్తతలు, ఉక్రెయిన్‌ యుద్ధం తదితర అంశాలపై వారిద్దరూ చర్చించారు. ...

మోదీతో మార్క్‌ కార్నీ భేటీ

Published: March 2, 2026

భారత పర్యటనలో ఉన్న కెనడా ప్రధాని మార్క్‌ కార్నీ 2026, మార్చి 2న ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఇద్దరు నేతల ద్వైపాక్షిక, అంతర్జాతీయ అంశాలపై చర్చలు జరిపారు....

నెతన్యాహుతో మోదీ భేటీ

Published: February 26, 2026

ఇజ్రాయెల్‌ పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహుతో భారత ప్రధాని మోదీ 2026, ఫిబ్రవరి 26న భేటీ అయ్యారు. ద్వైపాక్షిక బంధాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా చర్చలు జరిపారు....

మోదీతో లులా డసిల్వా భేటీ

Published: February 21, 2026

ప్రధాని నరేంద్ర మోదీతో బ్రెజిల్‌ అధ్యక్షుడు లులా డసిల్వా 2026, ఫిబ్రవరి 21న దిల్లీలో భేటీ అయ్యారు. ...

ఐవోఎన్‌ఎస్‌ సమావేశం

Published: February 20, 2026

సముద్ర భద్రత, సమాచార మార్పిడి, విపత్తుల్లో ఉపశమన చర్యలు, పరస్పర సహకారంపై ఉమ్మడి కార్యాచరణ బృందాలను ఏర్పాటు చేయాలని హిందూ మహాసముద్ర నావల్‌ సింపోజియం (ఐవోఎన్‌ఎస్‌) సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ...

మోదీతో దేశాధినేతల భేటీ

Published: February 18, 2026

ఏఐ ఇంపాక్ట్‌ సమిట్‌లో పాల్గొనేందుకు భారత్‌కు వచ్చిన దేశాధినేతల్లో ఏడుగురితో 2026, ఫిబ్రవరి 18న దిల్లీలో  ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సమావేశమయ్యారు....

మోదీతో మెక్రాన్‌ భేటీ

Published: February 17, 2026

ప్రధాని నరేద్ర మోదీతో ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌ ముంబయిలోని లోక్‌భవన్‌లో  ద్వైపాక్షిక చర్చలు జరిపారు. వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేయడం, సరికొత్త రంగాలకు వాటిని విస్తరించడం, భాగస్వామ్యంలో పురోగతిపై సమాలోచనలు జరిపారు....

‘బయో ఆసియా 2026’ సదస్సు

Published: February 17, 2026

‘బయో ఆసియా 2026’.. 23వ అంతర్జాతీయ సదస్సును హైదరాబాద్‌లోని మాదాపూర్‌ హైటెక్స్‌లో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో కలిసి సీఎం రేవంత్‌ రెడ్డి 2026, ఫిబ్రవరి 17న ప్రారంభించారు.  ...

‘ఇండియా ఏఐ ఇంపాక్ట్‌ ఎక్స్‌పో-2026, సమిట్‌’

Published: February 16, 2026

కృత్రిమ మేధ (ఏఐ) రంగంపై విస్తృతంగా చర్చించేందుకు, అత్యాధునిక ఆవిష్కరణలపై అవగాహన కల్పించేందుకు భారత్‌ ఆతిథ్యమిస్తున్న ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్‌ ఎక్స్‌పో-2026, సమిట్‌’ 2026, ఫిబ్రవరి 16న దిల్లీలో ప్రారంభమయ్యాయి. ...

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram