ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26)లో తెలంగాణలో ఖరీఫ్, రబీ పంట సీజన్లలో రికార్డు స్థాయిలో 2.40 కోట్ల టన్నుల ధాన్యం దిగుబడి అవుతుందని భారత అర్థ, గణాంకశాఖ ముందస్తు అంచనా వేసింది. ...
వినియోగదారుల కమిషన్ అధ్యక్షురాలిగా జస్టిస్ రాధారాణి
Published: December 18, 2025
తెలంగాణ వినియోగదారుల కమిషన్ అధ్యక్షురాలిగా జస్టిస్ డా.గురజాల రాధారాణి 2025, డిసెంబరు 18న నియమితులయ్యారు. జస్టిస్ జైశ్వాల్ పదవీ విరమణ చేసిన 22 నెలల అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఆమెను ఈ పదవిలో నియమించింది. ...