రాష్ట్రీయం - తెలంగాణ

గద్దర్‌ సినీ అవార్డులు-2025

Published: March 7, 2026

2025 ఏడాదికి సంబంధించిన గద్దర్‌ సినీ అవార్డులను తెలంగాణ ప్రభుత్వం 2026, మార్చి 7న ప్రకటించింది. ‘ఈటీవీ విన్‌ ఒరిజినల్‌ ప్రొడక్షన్స్‌’ నుంచి వచ్చిన ‘రాజు వెడ్స్‌ రాంబాయి’ ఉత్తమ చిత్రం సహా మొత్తం నాలుగు అవార్డుల్ని సొంతం చేసుకుంది. ...

ఉన్నత విద్యలో ఎన్‌ఈపీ-2020 అమలు

Published: March 7, 2026

తెలంగాణలో అండర్‌ గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ)-2020 అమలు చేయాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ...

జాతీయ ప్రాధాన్య స్మారకంగా పాలంపేట్‌ గొల్లలగుడి

Published: March 6, 2026

ములుగు జిల్లా పాలంపేట్‌లో ఉన్న గొల్లలగుడిని జాతీయ ప్రాధాన్యం ఉన్న పురావస్తు కేంద్రంగా గుర్తించాలని నిర్ణయించినట్లు కేంద్ర సాంస్కృతికశాఖ తెలిపింది....

తెలంగాణ గవర్నర్‌గా శివ్‌ప్రతాప్‌ శుక్లా

Published: March 5, 2026

తెలంగాణ గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మను మహారాష్ట్రకు బదిలీచేసి ఆ స్థానంలో హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌ శివ్‌ప్రతాప్‌ శుక్లాను కేంద్రం నియమించింది. జిష్ణుదేవ్‌వర్మ దాదాపు 20 నెలలు గవర్నర్‌గా తెలంగాణకు సేవలు అందించారు. ...

కరీంనగర్‌ డీసీసీబీకి ప్రథమ స్థానం

Published: March 5, 2026

దేశంలోని సహకార బ్యాంకుల్లో ఉత్తమ సేవలు అందించినందుకు కరీంనగర్‌ డీసీసీబీ ప్రథమ స్థానం సాధించింది. జాతీయ సహకార బ్యాంకుల సమాఖ్య కమిటీ 2024-25 సంవత్సరానికి గాను ఉత్తమ సేవలు అందించిన బ్యాంకులను పరిశీలించి కరీంనగర్‌ బ్యాంకును మొదటి స్థానానికి ఎంపిక చేసింది....

సహకార క్లబ్‌లు

Published: March 4, 2026

తెలంగాణలోని విశ్వవిద్యాలయాలు, డిగ్రీ కళాశాలల్లో సహకార క్లబ్‌లను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దేశంలోనే తొలిసారిగా విద్యావ్యవస్థకు సహకార సంఘాలను పరిచయం చేయనుంది....

ప్రమాదకరస్థాయిలో ఎరువుల వాడకం

Published: March 3, 2026

తెలంగాణలో రసాయన పురుగుమందులు, ఎరువుల వాడకం ప్రమాదకరస్థాయికి చేరుకున్నట్లు దిల్లీలోని జాతీయ వ్యవసాయ శాస్త్రాల సంస్థ (నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ సైన్సెస్‌) అధ్యయంన వెల్లడించింది....

ముగిసిన పత్తి సీజన్‌

Published: March 2, 2026

తెలంగాణలో 2025-26 పత్తి సీజన్‌ ముగిసింది. 2024-25 సీజన్‌తో పోలిస్తే 4.17 లక్షల టన్నులు తక్కువగా వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 2025 అక్టోబరులో పత్తి సీజన్‌ ప్రారంభం కాగా.. 2026 ఫిబ్రవరి 28తో ముగిసింది....

ప్రతిభా ‘పురస్కారం’

Published: February 23, 2026

తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం కొయ్యలగూడేనికి చెందిన చేనేత మహిళ వర్కాల విజయలక్ష్మికి అత్యున్నత ప్రతిభా పురస్కారం దక్కింది. కేంద్ర టెక్స్‌టైల్‌ మంత్రి గిరిరాజ్‌సింగ్‌ చేతులమీదుగా ఆమె 2026, ఫిబ్రవరి 23న దిల్లీలో అందుకున్నారు....

జీహెచ్‌ఎంసీ పరిధిని మూడు కార్పొరేషన్లుగా

Published: February 11, 2026

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ మహా నగరంలో కొత్త పరిపాలన వ్యవస్థ ఆరంభమైంది. జీహెచ్‌ఎంసీ పరిధిని మూడు కార్పొరేషన్లుగా ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2026, ఫిబ్రవరి 11న ఉత్తర్వులు జారీ చేసింది. ...

జీనోమ్‌ వ్యాలీ ఎక్స్‌లెన్స్‌ పురస్కారం

Published: February 10, 2026

ప్రతిష్ఠాత్మక ‘జీనోమ్‌ వ్యాలీ ఎక్స్‌లెన్స్‌-2026’ పురస్కారం, ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్‌ బ్రూస్‌ లెవిన్‌కు దక్కింది. 2026, ఫిబ్రవరి 17, 18 తేదీల్లో హైదరాబాద్‌ వేదికగా ‘టెక్‌ బయో అన్‌షీల్డ్‌: ఏఐ ఆటోమేషన్‌-బయాలజీ రివల్యూషన్‌’ అనే థీమ్‌తో ‘బయో ఆసియా సదస్సు-2026’ నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది....

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram