రక్షణశాఖ కార్యదర్శి రాజేశ్ కుమార్ సింగ్కు రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) ఛైర్మన్గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది....
ఎంపెడా ఛైర్మన్గా జవహర్
Published: May 25, 2026
సముద్ర ఉత్పత్తుల ఎగుమతి అభివృద్ధి ప్రాధికార సంస్థ (మెరైన్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ- ఎంపెడా) నూతన ఛైర్మన్గా ఐఏఎస్ అధికారి పి.జవహర్ నియమితులయ్యారు....
త్రిదళాధిపతిగా రాజా సుబ్రమణి
Published: May 9, 2026
త్రిదళాధిపతిగా (సీడీఎస్) విశ్రాంత లెఫ్టినెంట్ జనరల్ ఎన్.ఎస్.రాజా సుబ్రమణి నియమితులయ్యారు. ఈ మేరకు రక్షణ మంత్రిత్వశాఖ 2026, మే 9న అధికారికంగా ప్రకటన విడుదల చేసింది....
నౌకాదళాధిపతిగా కృష్ణ స్వామినాథన్
Published: May 9, 2026
నౌకాదళానికి నూతన అధిపతిగా వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆ పదవిలో ఉన్న దినేశ్ కె.త్రిపాఠి మే 31న పదవీ విరమణ చేశాక ఆయన స్థానంలో స్వామినాథన్ బాధ్యతలు స్వీకరిస్తారు....
విశాఖ ఉక్కు సీఎండీగా ఎంఎన్వీఎస్ ప్రభాకర్
Published: May 8, 2026
విశాఖ ఉక్కు కర్మాగారానికి శాశ్వత ఛైర్మన్-మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ)గా ఎంఎన్వీఎస్ ప్రభాకర్ను నియమిస్తూ బోర్డు 2026, మే 8న ఉత్తర్వులు జారీ చేసింది. నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎండీసీ)...
సీబీఎఫ్సీ ఛైర్పర్సన్
Published: May 6, 2026
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్సీ) ఛైర్పర్సన్గా ప్రసారభారతి మాజీ సీఈఓ వెంపటి శశిశేఖర్ నియమితులయ్యారు. ఈమేరకు కేంద్ర సమాచార, ప్రసారశాఖ 2026, మే 6న ఉత్తర్వులు జారీచేసింది....
ఉడాయ్కు కొత్త సీఈఓ
Published: May 6, 2026
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (ఉడాయ్) ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ)గా సీనియర్ అధికారి సౌరభ్ విజయ్ 2026, మే 6న నియమితులయ్యారు. 1998 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన విజయ్ మహారాష్ట్ర క్యాడర్కు చెందినవారు....
ప్రసార భారతి ఛైర్మన్గా ప్రసూన్ జోషి
Published: May 2, 2026
ప్రసారభారతి ఛైర్మన్గా ప్రముఖ సినీ గీత రచయిత, కమ్యూనికేషన్ నిపుణుడు ప్రసూన్ జోషి నియమితులయ్యారు. ఈమేరకు కేంద్ర సమాచార, ప్రసారశాఖ 2026, మే 2న అధికారిక ప్రకటన విడుదల చేసింది....
ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా రోహిత్ జైన్
Published: May 2, 2026
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) డిప్యూటీ గవర్నర్గా రోహిత్ జైన్ను ప్రభుత్వం నియమించింది. ఈయన మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. ప్రస్తుతం రోహిత్ జైన్ ఆర్బీఐలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా కొనసాగుతున్నారు. ...
హెచ్ఏఎల్ నూతన సీఎండీగా రవి
Published: May 1, 2026
హిందూస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ (హెచ్ఏఎల్)కు 22వ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్గా కె.రవి నియమితులయ్యారు. ఇప్పటి వరకు సీఎండీగా సేవలు అందించిన డాక్టర్ కె.సునీల్ స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టినట్లు సంస్థ 2026, మే 1న ప్రకటించింది....