వార్తల్లో ప్రదేశాలు

కేరళ

Published: January 11, 2026

కేరళలోని కన్నూర్‌ జిల్లా ఆరళంలో ఉన్న దేశంలోనే తొలి సీతాకోకచిలుకల అభయారణ్యం ఏర్పాటైంది. కేంద్ర ప్రభుత్వం 2025లో ఆరళం అభయారణ్యాన్ని సీతాకోకచిలుకల పెంపకం, వలసలకు ముఖ్యమైన ప్రదేశంగా గుర్తించాలని ప్రకటించింది....

అరుణాచల్‌ప్రదేశ్‌

Published: January 11, 2026

అరుణాచల్‌ప్రదేశ్‌లో రెండు కొత్తరకం కప్పలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. వీటిని జీనస్‌ లెప్టోబ్రాచియం జాతికి చెందిన సోమని, మెచుకాగా గుర్తించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ జాతి కప్పలు 39 ఉండగా, వాటిలో నాలుగు భారత్‌లోనే ఉన్నాయి. ...

అరుణాచల్‌లో కాగితం లాంటి పుట్టగొడుగులు

Published: January 10, 2026

సన్నగా కాగితంలా ఉండే ‘ప్లీటెడ్‌ ఇంక్‌క్యాప్‌’ పుట్టగొడుగులను అరుణాచల్‌ప్రదేశ్‌లో తొలిసారిగా గుర్తించారు. లాంగ్డింగ్‌ జిల్లాలోని ప్రయోగాత్మక వ్యవసాయ క్షేత్రం ఐసీఏఆర్‌-కృషి విజ్ఞాన కేంద్ర(కేవీకే)లో ఈ తరహా పుట్టగొడుగులను కనుకుకన్నారు....

మిజోరంలో కొత్తరకం రెల్లుజాతి పాము

Published: January 6, 2026

రష్యా, జర్మనీ, వియత్నాం దేశాలకు చెందిన పరిశోధకులతో కలిసి మిజోరం శాస్త్రవేత్తలు రాష్ట్రంలో ఓ కొత్తరకం రెల్లు జాతి పామును గుర్తించారు. ఈ పాము విషపూరితం కాదని తెలిపారు. ...

జొహన్నెస్‌బర్గ్‌

Published: January 5, 2026

దక్షిణాఫ్రికాలోని జొహన్నెస్‌బర్గ్‌లో బోచాసన్వాసి అక్షర్‌ పురుషోత్తమ్‌ స్వామినారాయణ్‌ సంస్థ (బీఏపీఎస్‌) ఆలయ సముదాయంలో భారత యోగి, 18వ శతాబ్దానికి చెందిన ఆధ్యాత్మిక గురువు నీలకంఠ వర్ణి కాంస్య విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ...

అంతర్జాతీయ పూల ప్రదర్శన

Published: January 2, 2026

అహ్మదాబాద్‌లోని సబర్మతీ తీరాన 14వ అంతర్జాతీయ పూల ప్రదర్శనను ఏర్పాటు చేశారు. దీనిని అహ్మదాబాద్‌ నగర మున్సిపల్‌ కార్పొరేషన్‌ నిర్వహిస్తోంది. ఈ ప్రదర్శనలో ఏర్పాటుచేసిన సర్దార్‌ వల్లభ్‌భాయ్‌పటేల్‌ భారీ ప్రతిమ...

మలేసియాలో సంస్కృత శాసనాలు

Published: December 27, 2025

మలేసియాలోని బుకిట్‌ కోరస్‌లో పురాతన సంస్కృత శాసనాలు లభ్యమయ్యాయి. అక్కడ తవ్వకాలు జరపగా బుద్ధుడి విగ్రహంతోపాటు దీర్ఘచతురస్రాకారంలో ఉన్న మూడు రాళ్లు దొరికాయి. వాటిపై సంస్కృత శాసనాలున్నాయి. ...

చైనా

Published: December 26, 2025

ప్రపంచంలోకెల్లా అత్యంత పొడవైన ఎక్స్‌ప్రెస్‌ వే సొరంగాన్ని చైనా 2025, డిసెంబరు 26న ప్రారంభించింది. ‘తియాన్షన్‌ షెంగ్లీ’గా దానికి నామకరణం చేశారు. ఈ సొరంగం పొడవు 22.13 కిలోమీటర్లు. ...

‘ప్రేరణా స్థల్‌’

Published: December 25, 2025

మాజీ ప్రధాని వాజ్‌పేయీ 101వ జయంతి సందర్భంగా 2025, డిసెంబరు 25న ఉత్తర్‌ ప్రదేశ్‌ రాజధాని లఖ్‌నవూలో ‘రాష్ట్రీయ ప్రేరణా స్థల్‌’ను ప్రారంభించారు. కమలం ఆకారంలో నిర్మించిన మ్యూజియాన్ని ప్రారంభించారు....

ట్రాన్స్‌జెండర్స్‌ జాతీయ క్రీడలు

Published: December 19, 2025

ఛత్తీస్‌గఢ్‌ రాజధాని రాయ్‌పుర్‌లో ఉన్న కోటా స్టేడియంలో ట్రాన్స్‌జెండర్ల నేషనల్‌ స్పోర్ట్స్‌మీట్‌- 2025 డిసెంబరు 19న మొదలైంది. ఇందులో పాల్గొనేందుకు దేశంలోని 10 రాష్ట్రాల నుంచి దాదాపు 170 మంది ట్రాన్స్‌జెండర్‌ అథ్లెట్లు పాల్గొన్నారు. ...

Hurry Up: Epratibha Super Combo – 1 Year Validity for SSC, TGPSC, APPSC, RRB & Bank Exam Success!

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram