పల్నాడు జిల్లా కొండవీడులో రెడ్డిరాజుల కాలం నాటి ఓ శాసనం 2026, జూన్ 7న వెలుగులోకి వచ్చింది. కొండవీడు గిరుల్లో రుద్రపాదం(ఆదాం షఫీ బోడు) అనే కొండ శిఖరం...
వందో ‘రాంసర్ సైట్’
Published: June 5, 2026
ఉత్తర్ప్రదేశ్లోని బలియా జిల్లాలో ఉన్న జయప్రకాశ్ నారాయణ్(జేపీ) పక్షి సంరక్షణ కేంద్రాన్ని దేశపు వందో రాంసర్ సైట్గా గుర్తించినట్లు ప్రధాని నరేంద్ర మోదీ 2026, జూన్ 5న ప్రకటించారు....
అరుణాచల్ ప్రదేశ్లో
Published: May 28, 2026
‘గైనకాంథా ఖాసియాకా’ అనే శాస్త్రీయ నామం గల ‘లాంగ్-టెయిల్డ్ డస్క్హాకర్’ తుమ్మెదను 110 ఏళ్ల తర్వాత అరుణాచల్ ప్రదేశ్లో తిరిగి గుర్తించారు. ఈ అరుదైన జీవిని నామ్దఫా జాతీయ ఉద్యానవనం...
దేశంలోనే తొలి సూపర్ ప్రెజర్ బెలూన్
Published: May 27, 2026
దేశంలోనే తొలిసారి సూపర్ ప్రెజర్ బెలూన్ (ఎస్పీబీ) సాంకేతికతను ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ఆవిష్కరించారు. అంకుర సంస్థ రెడ్ బెలూన్ ఏరోస్పేస్ ...
దిల్లీ జింఖానా క్లబ్
Published: May 26, 2026
దేశ రాజధానిలో ఆటవిడుపు కేంద్రంగా శతాబ్దానికిపైగా కొనసాగుతున్న జింఖానా క్లబ్ ఇటీవల వార్తల్లో నిలిచింది. ఆ ప్రాంగణాన్ని ఖాళీ చేయాలంటూ కేంద్రం ఇచ్చిన ఆదేశాలే ఇందుకు కారణం. ...
ప్రయాగ్రాజ్లో సరస్వతి నది ఆనవాళ్లు
Published: May 12, 2026
ఉత్తర్ప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ వద్ద గంగ, యమున నదుల మధ్య భూగర్భంలో ఒక భారీ పురాతన నది ప్రవహించిన ఆనవాళ్లను హైదరాబాద్లోని జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ(ఎన్జీఆర్ఐ) శాస్త్రవేత్తలు గుర్తించారు....