తిరుపతి జిల్లా గొట్టిప్రోలు గ్రామంలోని కోటదిబ్బ ప్రాంతాన్ని పురావస్తు ప్రాధాన్యం ఉన్న జాతీయ కేంద్రంగా ప్రకటిస్తూ కేంద్ర సాంస్కృతిక శాఖ 2026, జులై 6న ఉత్తర్వులు జారీ చేసింది....
పాలంపేట శివాలయం
Published: July 6, 2026
ములుగు జిల్లాలోని పాలంపేట శివాలయాన్ని పురావస్తు ప్రాధాన్యం ఉన్న జాతీయ కేంద్రంగా గుర్తిస్తూ కేంద్ర సాంస్కృతికశాఖ 2026, జులై 6న ఉత్తర్వులు జారీ చేసింది....
యాచకుల్లేని తొలి నగరంగా ఇందౌర్
Published: June 28, 2026
దేశంలోనే పరిశుభ్ర నగరంగా గుర్తింపు పొందిన మధ్యప్రదేశ్లోని ఇందౌర్ ఇప్పుడు యాచకుల్లేని తొలి నగరంగా మరో ఘనత సాధించింది...
మేఘాలయ
Published: June 24, 2026
మేఘాలయలో ఉన్న సున్నపురాయి గుహల్లో రెండు కొత్త నత్త సూక్ష్మజాతుల్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. వీటికి జియోరిస్సా మేఘాలయాయెన్సిస్, అక్మెల్లా బెన్సొనీ అని నామకరణం చేశారు. ...
వెస్ట్రన్ ఆస్ట్రేలియా
Published: June 24, 2026
వెస్ట్రన్ ఆస్ట్రేలియాలోని నార్త్ పోల్డోమ్ స్ట్రక్చర్లోని అత్యంత పురాతనమైన శిలల వయసు 302.4 కోట్ల సంవత్సరాలని భూగర్భ శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ...
చైనా
Published: June 23, 2026
ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా పవన విద్యుత్తుతో నడిచే డేటా సెంటర్ను చైనా నీటి అడుగున ఏర్పాటుచేసింది. షాంఘై తీరంలోని ఈ డేటాసెంటర్ భూమిపై ఉన్న డేటాసెంటర్లతో పోలిస్తే అయిదోవంతు తక్కువ విద్యుత్తును వినియోగిస్తుంది....