మన దేశంలో వ్యవసాయం తర్వాత అత్యధికంగా ఉపాధి కల్పిస్తున్న రంగం సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ). ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి ఎంఎస్ఎంఈలు అందించే ప్రోత్సాహాన్ని గుర్తించే లక్ష్యంతో ఏటా జూన్ 27న ‘సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల దినోత్సవం’గా నిర్వహిస్తారు...