భారత 98వ గ్రాండ్మాస్టర్గా ఎస్.అశ్వత్ ఘనత సాధించాడు. 2026, జులై 8న పుణె అంతర్జాతీయ చెస్ టోర్నీలో రన్నరప్గా నిలవడం ద్వారా అశ్వత్ గ్రాండ్మాస్టర్ హోదాకు అవసరమైన మూడో నార్మ్ను దక్కించుకున్నాడు.
Link copied to clipboard!
2026, ఆగస్టులో జరిగే పురుషుల హాకీ ప్రపంచకప్నకు భారత జట్టును ప్రకటించారు. 20 మంది సభ్యుల జట్టుకు హర్మన్ప్రీత్ సింగ్ నాయకత్వం వహిస్తాడు. ...
భారత యువ షట్లర్ సాయి నచికేత్ భట్రాజు (18 ఏళ్లు) ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ అండర్-19 సింగిల్స్ జూనియర్ టైటిల్ గెలిచాడు....
ఫుట్బాల్ ప్రపంచకప్ విజేతగా స్పెయిన్ నిలిచింది. 2026, జులై 20న న్యూయార్క్-న్యూజెర్సీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో స్పెయిన్ 1-0తో అర్జెంటీనాపై విజయం సాధించింది. ...
భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు జపాన్ ఓపెన్ టైటిల్ నెగ్గింది. 2026, జులై 19న టోక్యోలో జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ఆమె 21-17, 21-17తో మూడుసార్లు ప్రపంచ ఛాంపియన్ యమగూచి (జపాన్)ని ఓడించింది....
2026 కామన్వెల్త్ క్రీడల ఆరంభ వేడుకల్లో వెయిట్లిఫ్టర్ మీరాబాయి చాను భారత పతాకధారిగా వ్యవహరించనుంది. 2...
రాబోయే ఐసీసీ టోర్నీల ఫార్మాట్లో కీలక మార్పులు జరిగాయి. 2027 వన్డే ప్రపంచకప్లో సెమీస్కు ముందు సూపర్-7 దశ జరగనుంది....
ప్రపంచ టేబుల్ టెన్నిస్ ర్యాంకింగ్స్ పురుషుల డబుల్స్లో మానవ్ థక్కర్-మనుష్ షా జోడీ రెండో ర్యాంకును దక్కించుకుంది. ఏ డబుల్స్ విభాగంలోనైనా భారత్కు ఇదే ఉత్తమ ర్యాంకు...
భారత యువ ఆర్చర్ ధీరజ్ బొమ్మదేవర తాజా ర్యాంకింగ్స్లో ఆసియా నంబర్వన్గా నిలిచాడు. విజయవాడకు చెందిన ఇతడు పురుషుల రికర్వ్ వ్యక్తిగత విభాగంలో 225.5 పాయింట్లతో...
యానిక్ సినర్ (ఇటలీ) వింబుల్డన్ విజేతగా నలిచి, ఆల్ ఇంగ్లాండ్ క్లబ్లో టైటిల్ను నిలబెట్టుకున్నాడు....
తెలంగాణ - టీజీ20 టోర్నీ తొలి సీజన్లో హైదరాబాద్ ఈ-ఛాంపియన్స్ విజేతగా నిలిచింది. 2026, జులై 12న హైదరాబాద్లో జరిగిన ఫైనల్లో ఆ జట్టు ఖమ్మం ఏసెస్ జట్టును 6 వికెట్ల తేడాతో ఓడించి కప్పును సొంతం చేసుకుంది. ...
ఐఎస్ఎస్ఎఫ్ షాట్గన్ ప్రపంచకప్లో భారత షూటర్ నీరూ దండా స్వర్ణం నెగ్గింది. 2026, జులై 11న లొనాటో (ఇటలీ)లో జరిగిన మహిళల ట్రాప్ ఈవెంట్లో ఆమె ఆమె 27 సార్లు లక్ష్యాన్ని కాల్చింది. ...
చెకియాకు చెందిన లిండా నోస్కోవా వింబుల్డన్ మహిళల సింగిల్స్ టైటిల్ను కైవసం చేసుకుంది. ...
గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో భారత్ తరఫున 126 మంది అథ్లెట్లు బరిలో దిగుతున్నారు. 2026, జులై 23న ఆరంభమయ్యే ఈ పోటీల్లో పాల్గొనే 191 సభ్యుల బృందానికి క్రీడా మంత్రిత్వ శాఖ జులై 10న ఆమోదం తెలిపింది. ...
ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ జట్టు ఏడోసారి ప్రపంచకప్ను సొంతం చేసుకుంది. 2026, జులై 5న లార్డ్స్ (ఇంగ్లండ్)లో జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్లో ఆసీస్ 7 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ను ఓడించింది....
ఎక్కువమంది అథ్లెట్లు డోపింగ్కు పాల్పడిన దేశాల జాబితాలో భారత్ అగ్రస్థానంలోనే కొనసాగుతోంది. ప్రస్తుతం 162 మంది డోపీలతో నంబర్వన్గా ఉంది....
టీమ్ఇండియా వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో తొలిసారి అగ్రస్థానం సాధించాడు. మరో భారత బ్యాటర్ అభిషేక్ శర్మను వెనక్కి నెట్టి నంబర్వన్గా నిలిచాడు. ...
భారత మహిళల క్రికెట్ జట్టు 2028 లాస్ఏంజిల్స్ ఒలింపిక్స్కు అర్హత సాధించింది. ప్రస్తుత ప్రపంచకప్లో అత్యుత్తమ స్థానంలో నిలిచిన ఆసియా జట్టుగా భారత్ విశ్వ క్రీడలకు క్వాలిఫై అయింది....
లియోనల్ మెస్సి తన చివరి ఫుట్బాల్ ప్రపంచకప్లో మరో ఘనత సాధించాడు. వరుసగా ఏడు ప్రపంచకప్ మ్యాచ్ల్లో గోల్స్ కొట్టిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు...
ఇంగ్లండ్ మేటి ఆల్రౌండర్ బెన్ స్టోక్స్ (35) క్రికెట్కు వీడ్కోలు పలికాడు. 2010లో అరంగేట్రం చేసిన స్టోక్స్ 122 టెస్టులు, 114 వన్డేలు, 43 టీ20లు ఆడాడు...
కేరళ అథ్లెట్ అన్సీ సొజాన్ కొత్త జాతీయ రికార్డు నెలకొల్పింది. ఇంటర్ స్టేట్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో మహిళల లాంగ్జంప్లో అన్సీ 22 ఏళ్ల నాటి రికార్డును అధిగమించి స్వర్ణం నెగ్గింది....
ఐసీసీ మహిళల టీ20 బౌలర్ల ర్యాంకింగ్స్లో తెలుగమ్మాయి శ్రీచరణి 753 పాయింట్లతో నంబర్వన్ ర్యాంకు కైవసం చేసుకుంది. ఈమె స్వస్థలం కడప. ...
గవర్నర్ జనరల్స్ - వైస్రాయ్లు (పార్ట్ - 2)
భారత్లోని ప్రధాన గిరిజన తెగలు - విశేషాలు (పార్ట్ - 1)
ముఖ్యమైన సుప్రీంకోర్టు తీర్పులు పార్ట్ - 1
భారతదేశంలో ప్రధాన వంతెనలు (పార్ట్-2)
గవర్నర్ జనరల్స్ - వైస్రాయ్లు (పార్ట్ - 1)
భారతదేశంలోని ప్రధాన స్టాక్ ఎక్స్ఛేంజ్లు
భారత పారిశ్రామిక విధానాలు - తీర్మానాలు
భారతదేశంలో ప్రధాన వంతెనలు
భారత స్వాతంత్య్రోద్యమంలో ప్రముఖ కుట్ర కేసులు
భారతదేశంలో ముఖ్యమైన గుహలు (పార్ట్ - 4)
భారత్లో జరిగిన ముఖ్యమైన పర్యావరణ ఉద్యమాలు
దాదాభాయ్ నౌరోజీ
అత్యయిక పరిస్థితి విధించిన రోజు
భారతదేశంలో ముఖ్యమైన గుహలు (పార్ట్ - 3)
My Cart
Dashboard
Demo
Logout
Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved