వందేమాతరమే మొదట పాడాలి

వందేమాతరమే మొదట పాడాలి
  • జాతీయ గీతం ‘జనగణమన’, జాతీయ గేయం ‘వందేమాతరం’ ఆలపించటంపై కేంద్రం తాజా మార్గదర్శకాలు జారీ చేసింది. ఆయా రాష్ట్రాల్లో ప్రత్యేకంగా రాష్ట్రగీతం ఉన్నా.. వందేమాతరాన్నే మొదట పాడాలని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. తాజా ఉత్తర్వుల ప్రకారం..
  • జాతీయ గీతం, జాతీయ గేయంతో పాటు రాష్ట్ర గీతాన్ని కూడా ఆలపించే ఆనవాయితీ ఉంటే... ముందుగా వందేమాతరం, జనగణమన ఆలపించాక రాష్ట్రగీతం పాడాలి.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram