వీబీ జీరామ్‌జీ

వీబీ జీరామ్‌జీ
  • వీబీ జీరామ్‌జీ (వికసిత్‌ భారత్‌ గ్యారంటీ ఫర్‌ రోజ్‌గార్, అజీవికా మిషన్‌-గ్రామీణ) పథకాన్ని తిరుపతి జిల్లా ఓబులవారిపల్లె మండలం ముక్కవారిపల్లెలో 2026, జులై 2న కేంద్ర గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌తో కలిసి సీఎం చంద్రబాబు ప్రారంభించారు. 
  • ఈ పథకం కింద 2026లో ఆంధ్రప్రదేశ్‌కి కేంద్రం రూ.7,700 కోట్లు ఇవ్వనుంది. రాష్ట్ర వాటా కింద రూ.4 వేల కోట్లు కలిపి మొత్తం రూ.11,700 కోట్లతో పనులు చేస్తారు. గతంలో రాష్ట్రం వాటా 10 శాతమే ఉండేది. ఇప్పుడు 40 శాతానికి పెరిగింది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram