కమ్యూనిస్టు దిగ్గజం, సీపీఐ మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ సురవరం సుధాకర్రెడ్డి (83) 2025, ఆగస్టు 22న హైదరాబాద్లో మరణించారు. విద్యార్...
అండర్-20 ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో కాజల్ పసిడి పతకాన్ని నెగ్గింది. 2025, ఆగస్టు 22న సామోకోవ్ (బల్గేరియా)ల...
హైదరాబాద్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ గౌహర్ సుల్తానా (37 ఏళ్లు) క్రికెట్కు వీడ్కోలు పలికింది. 2008లో పాకిస్థాన్&zwnj...
ఆదాయపు పన్ను చట్టం-2025కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2025, ఆగస్టు 22న ఆమోదం తెలిపారు. దీంతో ఆదాయపు పన్ను చట్టం-1961ని ఇది భర్తీ చేయనుంది. ఆదాయపు పన్...
విదేశీ డిజిటల్ సర్వీసులపై ఆధారపడకుండా సొంత డిజిటల్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలనే ఆలోచనతో వాట్సప్కు ప్రత్యామ్నాయంగా రష్యా సొంత...
యూఎస్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్లో సారా ఎరాని - ఆండ్రియా వావసోరి (ఇటలీ) జంట విజేతగా నిలిచింది. 2025, ఆగస్టు 21న న్యూయార్క...
దేశంలో సంపూర్ణ డిజిటల్ అక్షరాస్యత సాధించిన ప్రథమ రాష్ట్రంగా కేరళ నిలిచినట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ 2025, ఆగస్టు 21న ప్రకట...
ఆసియా షూటింగ్ ఛాంపియన్షిప్లో సీనియర్ పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ విభాగంలో అర్జున్ బబుతా, రు...
భారత క్రికెట్ సెలక్షన్ కమిటీ ఛైర్మన్గా అజిత్ అగార్కర్ పదవీ కాలాన్ని బీసీసీఐ మరో ఏడాది పొడిగించింది. 2026, జూన్ ...
ఆర్థిక ప్రగతి, స్వయం సమృద్ధిలో అంకురాలు (స్టార్టప్స్) ఎంతో కీలకం. వాటిని నెలకొల్పినవారిని గౌరవించాలనే లక్ష్యంతో ఏటా ఆగస్టు 21న ‘ప్రపంచ ...
మన దేశ ఆర్థిక వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26)లో 6.3 శాతంగా నమోదు కావొచ్చని ఎస్బీఐ రిసెర్చ్ నివేదిక అంచనా వేసింది. రిజర్వ్&zwn...
పునరుత్పాదక శక్తి వనరుల ఆవశ్యకతను తెలియజేసే లక్ష్యంతో ఏటా ఆగస్టు 20న ‘జాతీయ పునరుత్పాదక శక్తి దినోత్సవం’గా (National Renewable Energy D...
మధ్యమ శ్రేణి బాలిస్టిక్ క్షిపణి అయిన ‘అగ్ని-5’ను భారత రక్షణ శాఖ 2025, ఆగస్టు 20న విజయవంతంగా ప్రయోగించింది. ఒడిశాలోని చాందీపుర్&zw...
ఆసియా షూటింగ్ ఛాంపియన్షిప్లో అనంత్ జీత్ సింగ్ నరుక పురుషుల స్కీట్ విభాగంలో స్వర్ణం సాధించగా.. సౌరభ్...
బ్రెజిల్ ఆటగాడు ఫాబియో ప్రపంచంలో అత్యధిక ప్రొఫెషనల్ సాకర్ మ్యాచ్లు ఆడిన ఫుట్బాలర్గా రికార్డు సృష్టించాడు. అతడి ...
జాతీయ మహిళా కమిషన్ సలహా కమిటీ-2025 సభ్యులుగా ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు, తెలంగాణ అదనపు డైరెక్టర్ జనరల్ మహే...
ప్రపంచవ్యాప్తంగా 30 సంవత్సరాల్లోపు యువత (జెన్ జెడ్) మెచ్చిన నగరాల్లో బ్యాంకాక్ (థాయ్లాండ్) అగ్రస్థానంలో నిలిచింది. ము...
ఆంధ్రప్రదేశ్కు ప్రముఖ ఐటీ కంపెనీలను ఆకర్షించేలా ఏపీ ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్ హబ్స్(ఎల్ఐఎఫ్టీ) పా...
ప్రపంచంలోనే అత్యధిక రుణభారం అమెరికా మీద ఉంది. ఇందులో పావు వంతు మిగతా దేశాలది. అమెరికా ప్రభుత్వం తన రుణదాతలకు చెల్లించాల్సిన మొత్తం సొమ్ము ప్రస్తుతం...
చైనా స్ఫూర్తితో పాకిస్థాన్ కూడా అత్యాధునిక సాంకేతికతతో ఆర్మీ రాకెట్ ఫోర్స్ను ఏర్పాటు చేసింది. ఈ దళం నియంత్రణలో బాలిస్టిక్, హైపర్&...
తెలంగాణ అప్పులు, ఆస్తుల నిష్పత్తిలో తగ్గుదల నమోదైనట్లు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్చౌధరి 2025, ఆగస్టు 11న లోక్సభలో వెల్లడించారు. క...
చందమామపై కాలుమోపడానికి వెళుతూ.. ప్రమాదానికి లోనైన అపోలో-13 వ్యోమనౌకను సురక్షితంగా భూమికి చేర్చిన ప్రఖ్యాత వ్యోమగామి జిమ్ లోవెల్ (97) మర...
హరిత విప్లవ పితామహుడు, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ శత జయంతి సందర్భంగా 2025, ఆగస్టు 7న దిల్లీలో అంతర్జాతీయ సదస్సు నిర్వహించార...
భారత్ దిగుమతులపై ఇప్పటికే 25% సుంకాలను విధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. దాన్ని 50 శాతానికి పెంచారు. అదనంగా జరిమానా, ...
అత్యధిక కాలం కేంద్ర హోం మంత్రిగా పనిచేసిన వ్యక్తిగా అమిత్ షా రికార్డు సృష్టించారు. ఆయన పదవి చేపట్టి 2025, ఆగస్టు 5 నాటికి 6 సంవత్సరాల 68 రోజు...
మన దేశం నుంచి 2024-25 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.37.02 లక్షల కోట్ల (437.42 బిలియన్ డాలర్లు) విలువైన ఎగుమతులు జరిగాయని ఫెడరేషన్ ఆఫ్&zwn...
ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఫెర్డినాండ్ ఆర్ మార్కోస్ జూనియర్ 2025, ఆగస్టు 5న దిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలిసారు. రెం...
స్వాతంత్య్రానంతరం అనేక స్వదేశీ సంస్థానాలు మన దేశంలో విలీనమై.. పూర్తిగా భారత యూనియన్లో భాగంగా మారాయి. వాటిలో జమ్మూకశ్మీర్ కూడా ఒకటి. అయి...
రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన 2025, ఆగస్టు 5న రక్షణ కొనుగోళ్ల మండలి (డీఏసీ) భేటీని దిల్లీలో నిర్వహించారు. ఇందులో రూ.67వేల...
ప్రపంచంలోనే అయిదో అతిపెద్ద విమానయాన విపణిగా భారత్ అవతరించినట్లు అంతర్జాతీయ విమానయాన సంస్థల సంఘం ఐఏటీఏ పేర్కొంది. 2024లో 24.1 కోట్ల మంది విమాన...
జాగ్వార్ లాండ్ రోవర్ (జేఎల్ఆర్) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ)గా పీబీ బాలాజీ నియమితులయ్యారు. ఈ బ్...
ఏపీ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా తుహిన్ కుమార్ గేదెల ప్రమాణం చేశారు. హైకోర్టులో 2025, ఆగస్టు 4న నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రధా...
ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, ఝార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) స్థాపకులు శిబూ సోరెన్ (81) 2025, ఆగస్టు 4న దిల్లీలో మరణించారు. అవిభాజ్...
లద్దాఖ్లో పండే బెర్రీలు (సీబక్థోర్న్), హిమాలయన్ గోధుమల (బక్వీట్) విత్తనాలను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో (ఐఎస్...
స్నేహం అనేది ఒక అనిర్వచనీయ భావన.. ఇది ఎప్పటికీ శాశ్వతం. ప్రపంచంలో స్నేహితులు లేనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. అయితే మన మనసుకు దగ్గర కాగలిగినవారే బ...
రాష్ట్రాల జీఎస్డీపీ, తలసరి ఆదాయం పరంగా దక్షిణాది రాష్ట్రాలు ముందు వరుసలో కొనసాగుతున్నాయి. ఇప్పుడు 1 ట్రిలియన్ యూఎస్ డాలర్ల (సుమార...
ప్రపంచ స్విమ్మింగ్ ఛాంపియన్షిప్ మహిళల 800 మీటర్ల విభాగంలో అమెరికా స్టార్ కేటీ లెడెకీ వరుసగా ఏడోసారి విజేతగా నిలిచింది. 2025...
సౌర విద్యుదుత్పత్తిలో జపాన్ను అధిగమించి మనదేశం ప్రపంచంలోనే 3వ స్థానంలో నిలిచిందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. జపాన్ 96...
2025, జులైలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) లావాదేవీల సంఖ్య రికార్డు స్థాయిలో 1,947 కోట్లకు చేరుకుంది. 2024 జులైతో పో...
వరల్డ్ వైడ్ వెబ్ (డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ) ఆవిష్కరణకు గుర్తుగా ఏటా ఆగస్టు 1న ‘వరల్డ్ వైడ్ వెబ్ దినోత్సవం&rs...
2025, జులైలో దేశవ్యాప్తంగా జీఎస్టీ వసూళ్లు రూ.1,95,735 కోట్ల మేర నమోదయ్యాయి. 2024, జులైతో పోలిస్తే వసూళ్లలో 7.5% వృద్ధి కనిపించింది. కేంద్ర ఆ...
భారత పురుషుల ఫుట్బాల్ జట్టుకు చీఫ్ కోచ్గా ఖలీద్ జమీల్ 2025, ఆగస్టు 1న ఎంపికయ్యాడు. దిగ్గజ ఆటగాడు విజయన్ స...
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘సర్దుబాటు చేసిన ప్రతీకార సుంకం’ భారత్పై 25 శాతంగా ఉంటుందని ప్రకటించారు. ఇవి ఆగస్ట...
కేంద్ర ప్రభుత్వం 71వ జాతీయ పురస్కారాలను 2025, ఆగస్టు 1న దిల్లీలో ప్రకటించింది. ఈసారి తెలుగు సినిమాకు వివిధ విభాగాల్లో ఏడు పురస్కారాలు దక్కాయి...