Daily Roundup

ఐక్యరాజ్యసమితి దినోత్సవం

Published: October 24, 2025

ఐక్యరాజ్యసమితి (ఐరాస) ఒక అంతర్జాతీయ సంస్థ. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత భవిష్యత్తులో ప్రపంచ స్థాయిలో సంభవించే సంఘర్షణలను నివారించే లక్ష్యంతో ఇది ఏర్పడింది. ...

కఫాలా వ్యవస్థను రద్దు చేసిన సౌదీ అరేబియా

Published: October 22, 2025

దశాబ్దాల నుంచి కార్మికుల హక్కులను కాలరాస్తున్న కఫాలా వ్యవస్థను సౌదీ అరేబియా ఇటీవల రద్దు చేసింది. ఈ నిర్ణయంతో భారతీయులతోపాటు దక్షిణాసియాలోని చాలా మంది కార్మికులకు స్వేచ్ఛ లభించనుంది. ...

ఐరాస నివేదిక

Published: October 22, 2025

ఐక్యరాజ్య సమితి 2025, అక్టోబరు 22న గ్లోబల్‌ ఫారెస్ట్‌ రిసోర్స్‌ అసెస్‌మెంట్‌-2025 నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అటవీ విస్తీర్ణంలో భారత్‌ తొమ్మిదో స్థానానికి చేరుకుంది. ...

గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ రిస్క్‌ అండ్‌ రిజైౖలెన్స్‌ సూచీ

Published: October 22, 2025

హెన్లే అండ్‌ పార్టనర్స్, ఆల్ఫాజియో సంయుక్తంగా ‘2025 గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ రిస్క్‌ అండ్‌ రిజైౖలెన్స్‌ ఇండెక్స్‌’ను విడుదల చేశాయి. ఆర్థిక, భౌగోళిక-రాజకీయ, పర్యావరణ అనిశ్చితులను తట్టుకుని, పుంజుకునే సామర్థ్యం ఆధారంగా 226 దేశాలకు ర్యాంకులు ఇచ్చారు. ...

కేంద్ర గణాంకాల శాఖ సర్వే నివేదిక

Published: October 22, 2025

తెలుగు రాష్ట్రాల ప్రజలు అత్యధికంగా అప్పుల ఊబిలో కూరుకుపోయినట్లు కేంద్ర గణాంకాల శాఖ తాజాగా విడుదల చేసిన సర్వే నివేదిక వెల్లడించింది. ఏపీలో 15 ఏళ్లకు పైబడిన జనాభాలో 92.3% మంది బ్యాంకింగ్‌ వ్యవస్థకు అనుసంధానం అయ్యారు. ...

అంతరిక్ష శాస్త్రవేత్త చిట్నిస్‌ కన్నుమూత

Published: October 22, 2025

విక్రం సారాభాయ్‌తో కలిసి భారత అంతరిక్ష కార్యక్రమానికి పునాది వేసిన ప్రముఖ శాస్త్రవేత్త ఏక్‌నాథ్‌ వసంత్‌ చిట్నిస్‌(100) మహారాష్ట్రలోని పుణెలో 2025, అక్టోబరు 22న మరణించారు. ...

నీరజ్‌ చోప్రా

Published: October 22, 2025

ఒలింపిక్‌ స్వర్ణపతక విజేత, స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రాకు భారత సైన్యంలో లెఫ్టినెంట్‌ కర్నల్‌గా గౌరవ హోదాను కల్పించారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ 2025, అక్టోబరు 22న చోప్రాకు ఈ హోదాను ప్రదానం చేశారు....

శ్రీశ్రీ రవిశంకర్‌

Published: October 22, 2025

అంతర్జాతీయ సమాజానికి అందిస్తున్న సేవలను గుర్తిస్తూ అమెరికాలోని సియాటిల్‌ నగరం అక్టోబరు 19వ తేదీని ‘శ్రీశ్రీ రవిశంకర్‌ దినోత్సవం’గా ప్రకటించింది. రవిశంకర్‌ ‘ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌’ సంస్థ వ్యవస్థాపకులు. ...

జపాన్‌ ప్రధానిగా తకాయిచి

Published: October 21, 2025

లిబరల్‌ డెమోక్రటిక్‌ పార్టీకి చెందిన సనాయె తకాయిచి (64) జపాన్‌ తొలి మహిళా ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. బ్రిటన్‌ మాజీ ప్రధాని మార్గరెట్‌ థాచర్‌కు వీరాభిమాని అయిన తకాయిచి జపాన్‌ రాజకీయాల్లో ఉక్కు మహిళగా పేరు పొందారు....

జమైకా అత్యున్నత పురస్కారం

Published: October 21, 2025

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వైద్యుడు చందోలు నాగమల్లేశ్వరరావుకు జమైకా దేశ అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన ‘ఆర్డర్‌ ఆఫ్‌ డిస్టింక్షన్‌ (ఆఫీసర్‌ ర్యాంకు-ఓడీ) అవార్డు దక్కింది. ...

లఖ్‌నవూ

Published: October 21, 2025

ఉత్తర్‌ప్రదేశ్‌ రాజధాని లఖ్‌నవూ సిటీ రైల్వేస్టేషన్‌ను మొత్తం మహిళలే నిర్వహించే రైల్వేస్టేషనుగా మార్చారు. కంట్రోల్‌ రూం నుంచి టికెట్ల విక్రయం వరకు ప్రతి పని మహిళా ఉద్యోగుల చేతుల మీదుగానే సాగుతుందని రైల్వేశాఖ 2025, అక్టోబరు 21న వెల్లడించింది....

నం.1గా దివ్యాంశి జోడీ

Published: October 21, 2025

ప్రపంచ టేబుల్‌ టెన్నిస్‌ అండర్‌-19 బాలికల డబుల్స్‌లో దివ్యాంశి బౌమిక్‌-సిండ్రెలా దాస్‌ జంట నంబర్‌వన్‌ ర్యాంకు సాధించింది. 3910 పాయింట్లతో భారత ద్వయం అగ్రస్థానంలో నిలిచింది. ...

ఉడాన్‌ కింద 649 విమాన మార్గాలు

Published: October 21, 2025

ప్రాంతీయ విమాన అనుసంధానత పథకం ఉడాన్‌ కింద మొత్తం 649 మార్గాలు నిర్వహణలోకి వచ్చాయని ప్రభుత్వం 2025, అక్టోబరు 21న వెల్లడించింది. ఇందులో 15 హెలీపోర్ట్‌లు, 2 వాటర్‌ ఏరోడ్రోమ్‌లు కూడా ఉన్నాయి....

యునెస్కో నివేదిక

Published: October 20, 2025

ప్రపంచవ్యాప్తంగా నేటికీ 133 మిలియన్ల (13.9 కోట్లు) మంది బాలికలకు చదువు అందట్లేదని యునెస్కో లింగ సాధికారత కొలమానం (జీఈఎం) తేల్చింది. ప్రాథమిక, మాధ్యమిక విద్యలో బాలురు, బాలికల నిష్పత్తి సమానంగా ఉంది....

సీఆర్‌ఎస్‌ నివేదిక

Published: October 20, 2025

2023 జనవరి 1 నుంచి డిసెంబరు 31 వరకు దేశవ్యాప్తంగా జిల్లాలవారీగా నమోదైన జనన, మరణాల వివరాలతో ‘పౌర నమోదు వ్యవస్థ (సీఆర్‌ఎస్‌)’ తాజా నివేదికను కేంద్ర హోంశాఖ విడుదల చేసింది. ...

8.82 లక్షల ఎగ్జిక్యూషన్‌ పిటిషన్లు పెండింగ్‌

Published: October 20, 2025

దేశవ్యాప్తంగా ఏకంగా 8.82 లక్షల ఎగ్జిక్యూషన్‌ పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నట్లు సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ పరిస్థితి ఆందోళనకరమని, అవాంఛనీయమని వ్యాఖ్యానించింది. కోర్టు ఉత్తర్వులు అమలయ్యేలా చూడాలని కోరుతూ డిక్రీ హోల్డర్‌లు ...

ప్రపంచ జూనియర్‌ బ్యాడ్మింటన్‌

Published: October 19, 2025

ప్రపంచ జూనియర్‌ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత యువ షట్లర్‌ తన్వి శర్మ (16 ఏళ్లు) రజతం నెగ్గింది. 2025, అక్టోబరు 19న గువాహటిలో జరిగిన బాలికల సింగిల్స్‌ తుది పోరులో తన్వి 7-15, 12-15తో అన్యాపత్‌ (థాయ్‌లాండ్‌) చేతిలో పరాజయం పాలైంది....

రాయచూరులో ‘లిథియం’ నిల్వలు

Published: October 19, 2025

కర్ణాటకలోని రాయచూరులో ఉన్న తూర్పు ధార్వాడ్‌ క్రాటన్‌లోని అమరేశ్వర్‌ ప్రాంతంలో లిథియం నిల్వలు ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. వీటిపై భూ రసాయన విశ్లేషణ చేపట్టగా అరుదైన లోహాలు సమృద్ధిగా ఉన్నట్లు గుర్తించారు....

వాణిజ్య లోటు రూ.13.64 లక్షల కోట్లు

Published: October 19, 2025

ఈ ఆర్థిక సంవత్సరం (2025-26) తొలి అర్ధ భాగం (ఏప్రిల్‌-సెప్టెంబరు)లో 24 దేశాలకు మన ఎగుమతుల్లో వృద్ధి నమోదైందని వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అధిక టారిఫ్‌ల వల్ల 2025 సెప్టెంబరులో అమెరికాకు మాత్రం మన ఎగుమతులు తగ్గాయని పేర్కొంది....

పాక్‌ ఉపగ్రహాన్ని ప్రయోగించిన చైనా

Published: October 19, 2025

పాకిస్థాన్‌కు చెందిన ‘పీఆర్‌ఎస్‌ఎస్‌-2’ అనే రిమోట్‌ సెన్సింగ్‌ ఉపగ్రహాన్ని చైనా 2025, అక్టోబరు 19న ప్రయోగించింది. లిజియాన్‌-1 వై8 వాహక రాకెట్‌ ఈ ఉపగ్రహంతో పాటు ఎయిర్‌శాట్‌ 03, ఎయిర్‌శాట్‌ 04....

రక్షణ నౌక ‘మగదల’ జలప్రవేశం

Published: October 19, 2025

భారత నౌకాదళ అవసరాల నిమిత్తం కొచ్చిన్‌ షిప్‌యార్డు నిర్మించిన యాంటీ సబ్‌మెరైన్‌ నౌక ‘మగదల’ను కొచ్చిన్‌లో జలప్రవేశం చేయించారు. ఈ నౌకను ఆధునిక సాంకేతికతతో రూపొందించినట్లు నేవీ వర్గాలు తెలిపాయి....

చెన్‌నింగ్‌ యాంగ్‌ కన్నుమూత

Published: October 18, 2025

చైనాకు చెందిన ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్‌ బహుమతి గ్రహీత చెన్‌ నింగ్‌ యాంగ్‌(103) బీజింగ్‌లో 2025, అక్టోబరు 18న మరణించారు. తూర్పు చైనాలోని అన్హుయ్‌ ప్రావిన్స్‌లో ఉన్న హెఫెయ్‌లో 1922లో యాంగ్‌ జన్మించారు. ...

ఆర్చరీ ప్రపంచకప్‌

Published: October 18, 2025

ఆర్చరీ ప్రపంచకప్‌ ఫైనల్‌ టోర్నీలో విజయవాడ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ కాంస్యం నెగ్గింది. 2025, అక్టోబరు 18న నాన్‌జింగ్‌ (చైనా)లో జరిగిన కాంపౌండ్‌ మహిళల సింగిల్స్‌ కాంస్య పోరులో సురేఖ 150-145తో ఎలా గిబ్సన్‌ (బ్రిటన్‌)ను ఓడించింది. ...

జాబిల్లిపై సూర్యుడి ప్రభావం

Published: October 18, 2025

సూర్యుడి నుంచి వెలువడే ప్రచండ జ్వాలల (కరోనల్‌ మాస్‌ ఎజెక్షన్‌- సీఎంఈ) వల్ల చంద్రుడిపై పడే ప్రభావాన్ని చంద్రయాన్‌-2 వ్యోమనౌక తొలిసారిగా నమోదు చేసింది. చందమామ చుట్టూ ఉన్న పలుచటి వాతావరణం (ఎక్సోస్పియర్‌)....

మడగాస్కర్‌ అధ్యక్షుడిగా మైఖేల్‌ రణ్‌ద్రియానిరినా

Published: October 17, 2025

తూర్పు ఆఫ్రికా ద్వీప దేశమైన మడగాస్కర్‌ కొత్త అధ్యక్షుడిగా సైనిక తిరుగుబాటు నేత కర్నల్‌ మైఖేల్‌ రణ్‌ద్రియానిరినా (50) 2025, అక్టోబరు 17న బాధ్యతలు చేపట్టారు. దీనికి ‘క్యాప్సాట్‌’ మిలిటరీ యూనిట్‌ నేత కర్నల్‌ మైఖేల్‌ రణ్‌ద్రియానిరినా మద్దతు తెలిపారు.  ...

ప్రపంచ షాట్‌గన్‌ ఛాంపియన్‌షిప్‌

Published: October 17, 2025

ప్రపంచ షాట్‌గన్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత వెటరన్‌ షూటర్‌ జొరావర్‌ సంధు (48 ఏళ్లు) కాంస్యం సాధించాడు. 2025, అక్టోబరు 17న ఏథెన్స్‌లో జరిగిన ఫైనల్లో సంధు 31 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు. ...

మధులాష్‌బాబు

Published: October 17, 2025

ఐక్యరాజ్యసమితికి చెందిన ప్రత్యేక సంస్థ ఆహార, వ్యవసాయ ఆర్గనైజేషన్‌ (ఎఫ్‌ఏఓ) నిర్వహించిన ‘సీడ్‌ టు స్కేల్‌’ కార్యక్రమంలో క్రొవ్విడి మధులాష్‌బాబు భారత్‌ నుంచి ప్రాతినిధ్యం వహించారు. ...

అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవం

Published: October 17, 2025

ఆహారం, ఇల్లు, దుస్తులు, ఆరోగ్యం, విద్య లాంటి కనీస జీవన అవసరాలను సమకూర్చుకోలేని స్థితినే పేదరికం అంటారు. ఈ స్థితిలో ఉండి, కనీస స్థాయి జీవనాధార ఆదాయం లేనివారిని పేదలుగా పేర్కొంటారు. ...

ప్రపంచంలోనే తొలి మైనపు మ్యూజియం

Published: October 16, 2025

రామజన్మభూమి అయోధ్యలో ప్రపంచంలోనే మొట్టమొదటి మైనపు రామాయణ మ్యూజియం రూపుదిద్దుకుంది. రాముడి జననం నుంచి రావణుడి సంహారం వరకు ప్రతీ ముఖ్య ఘట్టాన్ని కళ్లకు కట్టేలా మ్యూజియాన్ని సిద్ధం చేశారు....

కృతి సనన్‌

Published: October 16, 2025

ప్రముఖ బాలీవుడ్‌ కథా నాయిక కృతి సనన్‌ బెర్లిన్‌లో జరిగిన ప్రపంచ ఆరోగ్య సదస్సు 2025లో ప్రసంగించిన తొలి భారతీయ మహిళా నటిగా చరిత్ర సృష్టించారు. ఈ వేదికపై ‘మహిళల ఆరోగ్యం- ప్రపంచ సంపద’ అనే అంశంపై కృతి మాట్లాడారు....

అరుణిమా కుమార్‌

Published: October 16, 2025

బ్రిటన్‌కు చెందిన ప్రముఖ నృత్య కళాకారిణి అరుణిమా కుమార్‌ కింగ్‌ ఛార్లెస్‌-3 గౌరవ బ్రిటిష్‌ సామ్రాజ్య పతకా(బీఈఎం)న్ని అందుకున్నారు. ఈ అవార్డు పొందిన తొలి కూచిపూడి నృత్యకళాకారిణిగా ఆమె నిలిచారు....

‘ఇన్‌టూ ది లైట్‌ ఇండెక్స్‌ 2025’

Published: October 16, 2025

దక్షిణ ఆసియా దేశాల్లో చిన్నారులపై జరుగుతున్న లైంగిక దాడులపై ఇటీవల ‘ఇన్‌టూ ది లైట్‌ ఇండెక్స్‌ 2025’ అనే నివేదిక విడుదలైంది. భారత్‌లో 2017-2022 మధ్య కాలంలో చిన్నారులపై లైంగిక నేరాల కేసులు 94 శాతం మేర అధికమైనట్లు నివేదిక పేర్కొంది. ...

ప్రపంచ ఆహార దినోత్సవం

Published: October 16, 2025

ఐక్యరాజ్యసమితికి చెందిన ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌ (ఎఫ్‌ఏఓ) ఏర్పాటునకు గుర్తుగా ఏటా అక్టోబరు 16న ‘ప్రపంచ ఆహార దినోత్సవం’గా (World Food Day) నిర్వహిస్తారు. ఆహారం అనేది మనిషి కనీస అవసరం. ...

కామన్వెల్త్‌ క్రీడలు

Published: October 15, 2025

రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ భారత్‌ కామన్వెల్త్‌ క్రీడలకు ఆతిథ్యమివ్వనుంది. 2030 క్రీడలను అహ్మదాబాద్‌లో నిర్వహించాలని కామన్వెల్త్‌ స్పోర్ట్‌ ఎగ్జిక్యూటివ్‌ బోర్డు 2025, అక్టోబరు 15న సిఫారసు చేసింది. ...

2025 లింక్డ్‌ఇన్‌ జాబితా

Published: October 15, 2025

2025 లింక్డ్‌ఇన్‌ టాప్‌ స్టార్టప్స్‌ ఇండియా జాబితా ప్రకారం, దేశంలో అగ్రగామి అంకుర సంస్థగా క్విక్‌ కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌ జెప్టో నిలిచింది. వరుసగా మూడో ఏడాదీ జెప్టో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది....

యూఎన్‌హెచ్‌ఆర్‌సీ సభ్య దేశంగా భారత్‌

Published: October 15, 2025

ఐరాస మానవ హక్కుల మండలి(యూఎన్‌హెచ్‌ఆర్‌సీ) సభ్య దేశంగా భారత్‌ వరుసగా ఏడోసారి ఎన్నికయింది. ఎన్నికల ఫలితాలను యూఎన్‌హెచ్‌ఆర్‌సీ 2025, అక్టోబరు 15న విడుదల చేసింది. ...

అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవం

Published: October 15, 2025

ఆహారం, ఇల్లు, దుస్తులు, ఆరోగ్యం, విద్య లాంటి కనీస జీవన అవసరాలను సమకూర్చుకోలేని స్థితినే పేదరికం అంటారు. ఈ స్థితిలో ఉండి, కనీస స్థాయి జీవనాధార ఆదాయం లేనివారిని పేదలుగా పేర్కొంటారు....

ఏపీ హైకోర్టుకు ముగ్గురు న్యాయమూర్తులు

Published: October 14, 2025

జస్టిస్‌ చీకటి మానవేంద్రనాథ్‌రాయ్, జస్టిస్‌ దొనాడి రమేశ్, జస్టిస్‌ సుభేందు సామంత ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు బదిలీ అయ్యారు. వీరి బదిలీకి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము 2025, అక్టోబరు 14న ఆమోదముద్ర వేశారు. ...

హిందుస్థాన్‌ షిప్‌యార్డుకు మినీరత్న హోదా

Published: October 14, 2025

దేశంలోనే తొలి నౌకా నిర్మాణ పరిశ్రమగా విశాఖపట్నం తీరాన ఏర్పాటయిన ‘హిందుస్థాన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌’కు మినీరత్న హోదా దక్కింది. డిఫెన్స్‌ శాఖకు చెందిన రక్షణ ఉత్పత్తుల విభాగం ఈ మేరకు సంస్థ సీఎండీకి 2025, అక్టోబరు 14న లేఖ పంపింది....

ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌

Published: October 14, 2025

ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌ (పారా) రన్నింగ్‌ పోటీల్లో జీవాంజి దీప్తి రెండో బంగారు పతకం నెగ్గింది. ప్రతిష్టాత్మక పోటీల్లో రెండు స్వర్ణ పతకాలు సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా రికార్డు నెలకొల్పింది....

చైనా రక్షణ వ్యవస్థ

Published: October 14, 2025

ప్రపంచంలోని ఏ మూల నుంచి క్షిపణిని ప్రయోగించినా ఇట్టే పసిగట్టేసి సమర్థవంతంగా నిలువరించే గగనతల కవచం ‘డిస్ట్రిబ్యూటెడ్‌ ఎర్లీ వార్నింగ్‌ డిటెక్షన్‌ బిగ్‌ డేటా ఫ్లాట్‌ఫామ్‌’ను చైనా సిద్ధంచేస్తోంది. ...

అవెండస్‌ వెల్త్‌-హురున్‌ ఇండియా జాబితా

Published: October 14, 2025

5 ఏళ్లలోపే కంపెనీలకు సారథ్యం వహిస్తున్న 155 మంది భారతీయ ఔత్సాహిక పారిశ్రామికవేత్తల జాబితాను అవెండస్‌ వెల్త్‌-హురున్‌ ఇండియా సంయుక్తంగా వెలువరచాయి. వీరి మొత్తం సంపద (443 బి. డాలర్లు/రూ.39 లక్షల కోట్లు) భారత జీడీపీలో పదో వంతు. ...

ఆలిండియా సింక్రొనస్‌ ఎలిఫెంట్‌ ఎస్టిమేషన్‌-2025

Published: October 14, 2025

దేశంలో ఏనుగుల సంఖ్య క్రమంగా తగ్గిపోతోందని ఆలిండియా సింక్రొనస్‌ ఎలిఫెంట్‌ ఎస్టిమేషన్‌-2025 పేరుతో నిర్వహించిన గణనలో తేలింది. 2017లో 27,312 ఉండగా ప్రస్తుతం 22,446కు పడిపోయింది. మొట్ట మొదటిసారిగా డీఎన్‌ఏ ఆధారంగా ఈ గణన నిర్వహించారు....

అరుణాచల్‌ ప్రదేశ్‌

Published: October 14, 2025

అరుణాచల్‌ ప్రదేశ్‌లోని పశ్చిమ కమెంగ్‌ జిల్లా శేర్‌గావ్‌ అడవుల్లో బొటానికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (బీఎస్‌ఐ) బృందం ‘ఇంపేషన్స్‌ రాజీబియానా’ పేరుతో గురివింద (బాల్సమ్‌) జాతి పూలలో కొత్తరకాన్ని కనుక్కుంది. 2025, అక్టోబరు 14న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పెమా ఖండూ వెల్లడించారు....

తమిళనాడు

Published: October 14, 2025

దాడులు, వేధింపులకు గురయ్యే హిజ్రాలకు పూర్తిస్థాయి రక్షణ కల్పించడానికి తమిళనాడు ప్రభుత్వం ‘అరణ్‌(రక్షణ)’ పేరుతో వసతి గృహాల్ని తీసుకొచ్చింది. తొలి విడతగా చెన్నై, మదురైలో రెండు గృహాల్ని అందుబాటులోకి తెచ్చింది. ఒక్కో కేంద్రంలో 25 మంది ఉండేలా సౌకర్యాలు కల్పించింది....

ప్రపంచ ప్రమాణాల దినోత్సవం

Published: October 14, 2025

ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో, ఆరోగ్యకర జీవనంలో ‘ప్రమాణాలు’ కీలకపాత్ర పోషిస్తాయి. ఇవి అందరికీ ఆమోదయోగ్యంగా ఉండి, కచ్చితమైన నిర్వచనాన్ని ఇస్తాయి. మనం కొనుగోలు చేసే లేదా వినియోగించే ఏ వస్తువుకైనా నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరి. ...

అర్థ శాస్త్రంలో నోబెల్‌

Published: October 13, 2025

జోయెల్‌ మోకిర్, ఫిలిప్‌ అఘియన్, పీటర్‌ హౌవిట్‌లకు 2025 ఏడాదికి సంబంధించి అర్థ శాస్త్రంలో నోబెల్‌ వరించింది. ఆర్థిక వృద్ధిపై నవకల్పనల ప్రభావాన్ని విపులంగా విశదీకరించడంతో పాటు కీలకమైన ‘సృజనాత్మక విధ్వంసం’ అనే భావనపై విస్తృత పరిశోధనలు చేసినందుకు వీరికి ఈ అవార్డు దక్కింది....

నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.11.89 లక్షల కోట్లు

Published: October 13, 2025

ఈ ఆర్థిక సంవత్సరం (2025-26)లో ఇప్పటి వరకు (అక్టోబరు 12) నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు 6.33% పెరిగి రూ.11.89 లక్షల కోట్లకు చేరాయి. 2024-25 ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో ఇవి రూ.11.18 లక్షల కోట్లుగా ఉన్నాయి. ...

పీఎం గతిశక్తి పోర్టల్‌

Published: October 13, 2025

ప్రధానమంత్రి గతిశక్తి పోర్టల్‌ను ప్రభుత్వం 2025, అక్టోబరు 13న ప్రారంభించింది. ప్రైవేట్‌ సంస్థలు వినియోగదారుల ఇంటి వద్దకే సకాలంలో సేవలను అందించేలా, మౌలిక సదుపాయాల ఆధారిత అప్లికేషన్‌లను అభివృద్ధి చేయడంలో ప్రవేట్‌ రంగానికి సహాయపడేలా దీన్ని తీసుకొచ్చారు....

బహుళ సెన్సర్‌ భూ పరిశీలన ఉపగ్రహం

Published: October 13, 2025

ప్రపంచంలోనే మొట్టమొదటి బహుళ సెన్సర్‌ భూ పరిశీలన ఉపగ్రహాన్ని 2026 తొలి త్రైమాసికంలో ప్రయోగించనున్నట్లు బెంగళూరుకు చెందిన గెలాక్స్‌ఐ అనే అంకుర సంస్థ 2025, అక్టోబరు 13న తెలిపింది. ...

అంతర్జాతీయ విపత్తు ప్రమాద తగ్గింపు దినోత్సవం

Published: October 13, 2025

ప్రజాజీవనానికి తీవ్రనష్టం కలిగించి.. వనరులను ధ్వంసం చేసి.. సాధారణ కార్యకలాపాలకు తీవ్ర విఘాతం కలిగించేవే విపత్తులు. ఇవి సహజసిద్ధంగా లేదా మానవ చర్యల ఫలితంగా వస్తాయి....

ఏపీలో ఏకోపాధ్యాయ పాఠశాలలు ఎక్కువ

Published: October 12, 2025

ఏకోపాధ్యాయ పాఠశాలలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నట్లు కేంద్ర విద్యాశాఖ గణాంకాలు వెల్లడించాయి. ...

2024-25లో 7.75 లక్షల టన్నుల చక్కెర ఎగుమతులు

Published: October 12, 2025

సెప్టెంబరుతో ముగిసిన 2024-25 మార్కెటింగ్‌ సీజన్‌లో మన దేశం 7.75 లక్షల టన్నుల చక్కెర ఎగుమతి చేసినట్లు ఆలిండియా షుగర్‌ ట్రేడ్‌ అసోసియేషన్‌ (ఏఐఎస్‌టీఏ) వెల్లడించింది. ఏటా అక్టోబరు-సెప్టెంబరు మధ్య చక్కెర మార్కెటింగ్‌ సీజన్‌ నడుస్తుంది. ...

రాడార్‌ గుర్తించలేని యుద్ధ విమానం తయారీ

Published: October 12, 2025

రాడార్‌ గుర్తించలేని అయిదోతరం అత్యాధునిక యుద్ధవిమానాన్ని దేశీయంగా అభివృద్ధి చేసి, తయారు చేయనున్నారు. అడ్వాన్స్‌డ్‌ మీడియం కాంబాట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ (ఆమ్‌కా) స్టెల్త్‌ జెట్‌ ప్రోటోటైప్‌ రూపకల్పన కోసం, హైదరాబాద్‌కు చెందిన ఎంటార్‌ టెక్నాలజీస్‌తో అదానీ గ్రూప్‌ జట్టు కట్టింది. ...

భావనా చౌధరి

Published: October 12, 2025

బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (బీఎస్‌ఎఫ్‌)లో ఫ్లైట్‌ ఇంజినీర్‌గా ఇన్‌స్పెక్టర్‌ భావనా చౌధరి ఎంపికయ్యారు. 50 ఏళ్ల బీఎస్‌ఎఫ్‌ చరిత్రలో ఈ పదవి చేపట్టిన తొలి మహిళగా ఈమె రికార్డు సృష్టించారు....

ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌

Published: October 12, 2025

ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో జీవాంజి దీప్తి బంగారు పతకం నెగ్గింది. 2025, అక్టోబరు 12న ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లో జరిగిన టీ20 మహిళల 400 మీటర్ల పరుగును 55.92 సెకన్లలో ముగించిన దీప్తి అగ్రస్థానం సాధించింది. ...

పీఎం ధనధాన్య కృషి యోజన, పప్పుధాన్యాల స్వావలంబన మిషన్‌ పథకాలు

Published: October 11, 2025

దిల్లీలోని భారత వ్యవసాయ పరిశోధన మండలి ప్రాంగణంలో ప్రధాని నరేంద్ర మోదీ 2025, అక్టోబరు 11న పీఎం ధనధాన్య కృషి యోజన, పప్పుధాన్యాల స్వావలంబన మిషన్‌ పథకాలను ప్రారంభించి ప్రసంగించారు....

ఆర్‌బీఐ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా సోనాలీ సేన్‌ గుప్తా

Published: October 11, 2025

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) కొత్త ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (ఈడీ)గా సోనాలీ సేన్‌ గుప్తా నియమితులయ్యారు. ఇంతవరకు ఆర్‌బీఐ బెంగళూరు కార్యాలయంలో, కర్ణాటక రీజనల్‌ డైరెక్టర్‌గా ఆమె వ్యవహరించారు....

16వ ఆర్థిక సంఘం పదవీ కాలం పొడిగింపు

Published: October 11, 2025

నీతి ఆయోగ్‌ మాజీ వైస్‌ఛైర్మన్‌ అరవింద్‌ పనగడియా నేతృత్వంలో ఏర్పాటైన 16వ ఆర్థిక సంఘం పదవీకాలాన్ని నెలరోజులపాటు పొడిగించేందుకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము 2025, అక్టోబరు 11న ఆమోదం తెలిపారు. ...

నోబెల్‌ శాంతి పురస్కారం

Published: October 10, 2025

వెనెజువెలా ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరీనా మచాదోను (58) 2025 ఏడాదికి ప్రతిష్ఠాత్మక నోబెల్‌ శాంతి పురస్కారానికి నార్వేజియన్‌ నోబెల్‌ కమిటీ ఎంపిక చేసింది. నోబెల్‌ శాంతి బహుమతిని గెల్చుకున్న 20వ మహిళ మచాదో. ఆమె 1967 అక్టోబరు 7న జన్మించారు. ...

భారత అమ్ములపొదిలోకి ‘మార్ట్‌లెట్‌’

Published: October 10, 2025

రక్షణరంగంలో విస్తృత సహకారం కోసం భారత్‌-బ్రిటన్‌ మధ్య ఇటీవల కీలక ఒప్పందం జరిగింది. దీనికింద తేలికపాటి, బహుళ ప్రయోజనకర క్షిపణి వ్యవస్థ ‘మార్ట్‌లెట్‌’లను భారత సైన్యానికి సరఫరా చేసేందుకు అంగీకారం కుదిరింది. ...

భారత సైన్యానికి ‘విద్యుత్‌ రక్షక్‌’పై పేటెంట్‌

Published: October 10, 2025

భారత సైన్యానికి చెందిన సమీకృత జనరేటింగ్‌ మానిటరింగ్, ప్రొటెక్షన్‌ అండ్‌ కంట్రోల్‌ సిస్టమ్‌ ‘విద్యుత్‌ రక్షక్‌’కు పేటెంట్‌ హక్కు కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇటీవల దీన్ని మేజర్‌ రాజ్‌ప్రసాద్‌ ఆర్‌ఎస్‌ అభివృద్ధి చేశారు. ...

ఏపీపీఎస్సీ ఛైర్మన్‌గా శశిధర్‌

Published: October 10, 2025

ఏపీపీఎస్సీ ఛైర్మన్‌గా సి.శశిధర్‌ 2025, అక్టోబరు 10న అదనపు బాధ్యతలు స్వీకరించారు. ఛైర్‌పర్సన్‌ అనురాధ పదవీకాలం పూర్తి కావడంతో సభ్యుడిగా ఉన్న శశిధర్‌కు ప్రభుత్వం ఛైర్మన్‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది. ...

సింధు

Published: October 10, 2025

ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్‌) అథ్లెట్స్‌ కమిషన్‌కు భారత స్టార్‌ షట్లర్‌ పి.వి.సింధు వరుసగా మూడోసారి ఎన్నికైంది. నవంబరు 2022- నవంబరు 2029 కాలానికి గాను కొత్త సభ్యుల వివరాలను 2025, అక్టోబరు 10న బీడబ్ల్యూఎఫ్‌ ప్రకటించింది....

నోబెల్‌ సాహిత్య పురస్కారం

Published: October 9, 2025

హంగరీ రచయిత లాస్లో క్రస్నహోర్కయి (71)కి 2025, అక్టోబరు 9న నోబెల్‌ సాహిత్య పురస్కారం దక్కింది. లాస్లో రచించిన శాటన్‌ టాంగో, ది మెలాన్కలీ ఆఫ్‌ రెసిస్టెన్స్‌ లాంటి నవలలను హంగరీ దర్శకుడు బెలా టార్‌ సినిమాగా తీశారు. ...

రొనాల్డో

Published: October 9, 2025

పోర్చుగల్‌ ఫుట్‌బాల్‌ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో ఫుట్‌బాల్‌లో బిలియన్‌ డాలర్ల సంపాదన (1.4 బిలియన్లు) ఉన్న తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. బ్లూమ్‌బెర్గ్‌ నివేదిక ప్రకారం ప్రస్తుతం రొనాల్డో సంపాదన రూ.12,440 కోట్లు....

భారత్‌-ఆస్ట్రేలియా రక్షణ మంత్రుల సమావేశం

Published: October 9, 2025

భారత్, ఆస్ట్రేలియా రక్షణ మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్, రిచర్డ్‌ మార్లెస్‌ 2025, అక్టోబరు 9న కాన్‌బెర్రాలో సమావేశమయ్యారు. రక్షణ రంగంలో ద్వైపాక్షిక సంబంధాలను మరింత విస్తరించడంతో పాటు సమాచార పంపిణీలో సహకారానికి సంబంధించి రెండు మధ్య మూడు కీలక ఒప్పందాలు కుదిరాయి. ...

బ్రిటన్‌ ప్రధాని కీవ్‌తో మోదీ సమావేశం

Published: October 9, 2025

భారత్‌ పర్యటనకు వచ్చిన బ్రిటన్‌ ప్రధాని కీవ్‌ స్టార్మర్‌తో ప్రధాని నరేంద్రమోదీ 2025, అక్టోబరు 9న ముంబయిలో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. రక్షణరంగ సహకారం, బ్రిటన్‌ విద్యాసంస్థల ప్రాంగణాలు మనదేశంలో ఏర్పాటు చేసుకోవడం సహా పలు ఒప్పందాలపై రెండు దేశాల ప్రతినిధులు సంతకాలు చేశారు. ...

భారత్‌లో తగ్గిపోతున్న సూర్యరశ్మి పడే సమయం

Published: October 9, 2025

దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో సూర్యరశ్మి పడే సమయం తగ్గిపోతోందని ఓ అధ్యయనం వెల్లడించింది. హిమాలయ రాష్ట్రాలు, పశ్చిమ తీర ప్రాంతాల్లో గరిష్ఠంగా వరుసగా ఏడాదికి సగటున 9.5 గంటలు, 8.5 గంటల ఎండ పడే సమయం తగ్గిపోయిందని పేర్కొంది....

సెర్గియో గోర్‌

Published: October 8, 2025

భారత్‌లో అమెరికా నూతన రాయబారిగా సెర్గియో గోర్‌ (38) నియామకానికి సెనెట్‌ ఆమోదముద్ర వేసింది. ఈయనకు డొనాల్డ్‌ ట్రంప్‌ విధేయుడిగా పేరుంది. ఓటింగులో 51 మంది సెనెటర్లు గోర్‌కు అనుకూలంగా, 47 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు....

దీపావళిని సెలవుగా ప్రకటించిన కాలిఫోర్నియా

Published: October 8, 2025

ప్రవాస భారతీయుల కోసం అమెరికాలోని కాలిఫోర్నియా ప్రభుత్వం దీపావళి రోజును అధికారిక సెలవుగా ప్రకటించింది. దీంతో అమెరికాలో ఈ గుర్తింపును ఇచ్చిన మూడో రాష్ట్రంగా నిలిచింది. ...

నోబెల్‌ పురస్కారాలు - రసాయనశాస్త్రం

Published: October 8, 2025

శాస్త్రవేత్తలు సెసీము కిటగావా, రిచర్డ్‌ రాబ్సన్, ఒమర్‌ ఎం యాగిలకు 2025 ఏడాదికి రసాయన శాస్త్రంలో నోబెల్‌ వరించింది. ఈ విషయాన్ని రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ అక్టోబరు 8న ప్రకటించింది. ...

భారత వైమానిక దళ (ఐఏఎఫ్‌) దినోత్సవం

Published: October 8, 2025

ఐఏఎఫ్‌ (ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌) అనేది భారత సాయుధ దళాల వైమానిక విభాగం. దేశ భద్రత, సమగ్రతను కాపాడటంలో మన వైమానిక దళం ఎప్పుడూ ముందుంటుంది. ...

నోబెల్‌ పురస్కారాలు - భౌతికశాస్త్రం

Published: October 7, 2025

జాన్‌ క్లార్క్, మిషెల్‌ డెవోరెట్, జాన్‌ ఎం మార్టినిస్‌లకు భౌతికశాస్త్రంలో 2025 ఏడాదికి నోబెల్‌ పురస్కారం దక్కింది. క్లార్క్, డెవోరెట్, మార్టినిస్‌ అమెరికాలో పరిశోధనలను నిర్వహించారు.  ...

నరేంద్రమోదీ

Published: October 7, 2025

ప్రభుత్వాధినేతగా ప్రధాని నరేంద్రమోదీ 2025, అక్టోబరు 7న 25వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. 2001 అక్టోబరు 7న మోదీ తొలిసారి గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటి నుంచి ఆ రాష్ట్రానికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు....

వృద్ధిరేటు అంచనాలు పెంచిన ప్రపంచ బ్యాంక్‌

Published: October 7, 2025

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26)లో మన దేశ వృద్ధి అంచనాలను 6.3% నుంచి 6.5 శాతానికి ప్రపంచ బ్యాంక్‌ పెంచింది. వేగంగా వృద్ధి చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ కొనసాగొచ్చని, వినియోగ వృద్ధి ఇందుకు అండగా నిలుస్తుందని వెల్లడించింది. ...

మైక్రోసాఫ్ట్‌ వాణిజ్య వ్యాపారానికి సీఈఓగా అల్తాఫ్‌

Published: October 7, 2025

మైక్రోసాఫ్ట్‌ వాణిజ్య వ్యాపారాలకు ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ)గా జడ్సన్‌ అల్తాఫ్‌ను నియమించారు. మైక్రోసాఫ్ట్‌ వాణిజ్య ఉత్పత్తులకు చెందిన అన్ని విక్రయాలు, మార్కెటింగ్, కార్యకలాపాలతో పాటు ఏఐ కోపైలట్‌ సూట్‌ వ్యవహారాలనూ అల్తాఫ్‌ పర్యవేక్షిస్తారు....

హురున్‌ రిచ్‌ లిస్ట్‌ 2025

Published: October 7, 2025

ప్రవాస భారతీయ (ఎన్నారై) బిలియనీర్లు అంతర్జాతీయంగా 101 మంది ఉన్నారని ‘హురున్‌ రిచ్‌ లిస్ట్‌-2025’ వెల్లడించింది. ఇందులో 48 మంది అమెరికాలో, 22 మంది యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ)లో, బ్రిటన్‌లో 16 మంది, సైప్రస్‌ - సింగపూర్‌లలో ముగ్గురు చొప్పున ఉన్నారు....

నోబెల్‌ పురస్కారం - వైద్యరంగం

Published: October 6, 2025

మానవ రోగ నిరోధక వ్యవస్థ పనితీరును మెరుగ్గా అర్థం చేసుకునేందుకు దోహదపడే కీలక విషయాలను వెలుగులోకి తీసుకొచ్చిన పరిశోధక త్రయం- మేరీ ఇ బ్రంకో, ఫ్రెడ్‌ రామ్స్‌డెల్, డాక్టర్‌ షిమోన్‌ సకగుచిలను వైద్యరంగంలో 2025 ఏడాదికి నోబెల్‌ పురస్కారం దక్కింది. ...

గ్రేస్‌కు బ్రిటన్‌ పౌర పురస్కారం

Published: October 6, 2025

భారత సంతతి యువతి గ్రేస్‌ ఓమైలీ కుమార్‌ (19)కి మరణానంతరం బ్రిటిష్‌ ప్రభుత్వం ద్వితీయ అత్యున్నత పౌర పురస్కారం జార్జ్‌ మెడల్‌ను ప్రకటించింది. రెండేళ్ల క్రితం నాటింగ్‌హాంలో స్నేహితురాలిని కాపాడే ప్రయత్నంలో కత్తిపోట్లకు గురై ఆమె ప్రాణాలు కోల్పోయారు....

ఫ్రాన్స్‌ ప్రధాని రాజీనామా

Published: October 6, 2025

ఫ్రాన్స్‌ కొత్త ప్రధాని సెబాస్టియన్‌ లెకొర్ను 2025, అక్టోబరు 6న తన పదవికి రాజీనామా చేశారు. సెప్టెంబరు 9న పదవిని చేపట్టిన నెలలోపే లెకొర్ను అధికారం నుంచి దిగిపోయారు. సెబాస్టియన్‌ నియమించిన క్యాబినెట్‌పై విమర్శలు రావడంతో ఆయన రాజీనామా చేశారు. ...

ఆండ్రోత్‌

Published: October 6, 2025

తూర్పు నావికాదళ ఫ్లాగ్‌ ఆఫీసర్‌ కమాండింగ్‌-ఇన్‌-చీఫ్‌ వైస్‌అడ్మిరల్‌ రాజేష్‌ పెంథార్కర్‌ 2025, అక్టోబరు 6న ఐఎన్‌ఎస్‌ ఆండ్రోత్‌ను విశాఖపట్నం నేవల్‌ డాక్‌యార్డు వద్ద ప్రారంభించారు. ...

పెరిగిన ఖరీఫ్‌ సాగు విస్తీర్ణం

Published: October 6, 2025

2025లో ఖరీఫ్‌ సాగు విస్తీర్ణం 6.51 లక్షల హెక్టార్ల మేర పెరిగినట్లు కేంద్ర వ్యవసాయ శాఖ అక్టోబరు 6న వెల్లడించింది. 2024లో దేశవ్యాప్తంగా 1,114.95 లక్షల హెక్టార్లలో పంటలు సాగు కాగా.. ఈసారి అది 1,121.46 లక్షల హెక్టార్లకు పెరిగినట్లు తెలిపింది....

టీఎస్‌టీఎల్‌కు విశిష్ట గుర్తింపు

Published: October 6, 2025

ఐఐటీ మద్రాస్‌ ప్రవర్తక్‌ టెక్నాలజీస్‌ ఫౌండేషన్‌లో నడుస్తున్న టెలికాం సెక్యూరిటీ టెస్టింగ్‌ ల్యాబ్‌ (టీఎస్‌టీఎల్‌)కు విశిష్ట గుర్తింపు లభించింది. దేశంలో 5జీ నెట్వర్క్, యాక్సెస్, మొబిలిటీ మేనేజ్‌మెంట్ ఫంక్షన్‌ (ఏఎంఎఫ్‌), 5జీ గ్రూప్‌-1 పరికరాలను పరీక్షించడానికి టీఎస్‌టీఎల్‌ను అధికారిక ప్రయోగశాలగా కేంద్ర ప్రభుత్వ టెలికమ్యూనికేషన్స్‌ విభాగం ధ్రువీకరించింది. ...

విశాఖకు చేరిన ‘శివాలిక్‌’

Published: October 5, 2025

అబుదాబిలో షిప్పింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌సీఐ) కొనుగోలు చేసిన వెరీ లార్జ్‌ గ్యాస్‌ క్యారియర్‌ (వీఎల్‌జీసీ) ‘శివాలిక్‌’ విశాఖపట్నం పోర్టుకు 2025, అక్టోబరు 5న చేరుకుంది. ...

భారత్, బ్రిటన్‌ల భారీ యుద్ధవిన్యాసాలు

Published: October 5, 2025

భారత్, బ్రిటన్‌ నౌకాదళాలు హిందు మహాసముద్రంలో ‘కొంకణ్‌’ పేరుతో భారీ యుద్ధవిన్యాసాలకు శ్రీకారం చుట్టాయి. రెండు దేశాల మధ్య సైనిక సంబంధాలను మెరుగుపరచుకోవడం వీటి ఉద్దేశం. ...

ప్రపంచ పారా అథ్లెటిక్స్‌

Published: October 5, 2025

ప్రపంచ పారా అథ్లెటిక్స్‌ పోటీలు 2025, అక్టోబరు 5న ముగిశాయి. చివరి రోజు మూడు రజతాలు, ఒక కాంస్యంతో భారత్‌ పోటీలను ఘనంగా ముగించింది. ...

డబ్ల్యూటీసీ ర్యాంకింగ్స్‌

Published: October 5, 2025

2025, అక్టోబరు 5న ప్రకటించిన ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ర్యాంకింగ్స్‌లో భారత్‌ మూడో స్థానంలో నిలిచింది. ...

డబ్ల్యూటీటీసీ నివేదిక

Published: October 5, 2025

వచ్చే పదేళ్లలో అంతర్జాతీయ పర్యాటక, ఆతిథ్య రంగంలో 9.1 కోట్ల కొత్త ఉద్యోగాలు రావొచ్చని వరల్డ్‌ ట్రావెల్‌ అండ్‌ టూరిజం కౌన్సిల్‌ (డబ్ల్యూటీటీసీ) నివేదికలో పేర్కొంది. అంటే అంతర్జాతీయంగా వచ్చే ప్రతి మూడు కొత్త ఉద్యోగాల్లో ఒకటి ఈ రంగంలోనే ఉంటుందని తెలిపింది. ...

శుభాంశు శుక్లా

Published: October 5, 2025

వికసిత్‌ భారత్‌ బిల్డథాన్‌ 2025’కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా శుభాంశు శుక్లా వ్యవహరిస్తారని విద్యాశాఖ 2025, అక్టోబరు 5న వెల్లడించింది. దేశవ్యాప్తంగా 6 నుంచి 12వ తరగతి విద్యార్థులు పాల్గొనేలా ఈ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ...

ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం

Published: October 5, 2025

విద్యార్థులను భావి పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్రను గౌరవించుకునేందుకు ఏటా అక్టోబరు 5న ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవాన్ని (World Teachers’ Day) నిర్వహిస్తారు. దీన్నే అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం (International Teachers Day) అని కూడా అంటారు. ...

‘ఆటో డ్రైవర్ల సేవలో’

Published: October 4, 2025

ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్‌ డ్రైవర్లకు రూ.15 వేల చొప్పున ఆర్థిక సాయం అందించే ‘ఆటో డ్రైవర్ల సేవలో’ పథకాన్ని ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబు 2025, అక్టోబరు 4న విజయవాడలో ప్రారంభించారు. 2.90 లక్షల మంది డ్రైవర్ల ఖాతాల్లో రూ.436 కోట్లు జమ అయ్యాయి....

ప్రపంచ పారా అథ్లెటిక్స్‌

Published: October 4, 2025

ప్రపంచ పారా అథ్లెటిక్స్‌లో మహిళల క్లబ్‌ త్రో (ఎఫ్‌51)లో ఏక్తా భ్యాన్‌ రజతం గెలుచుకుంది. 2025, అక్టోబరు 4న దిల్లీలో జరిగిన మ్యాచ్‌లో ఆరో ప్రయత్నంలో 19.80మీ త్రోతో ఆమె రెండో స్థానంలో నిలిచింది. ...

‘స్వస్థ నారి, సశక్త పరివార్‌’

Published: October 4, 2025

‘స్వస్థ నారి, సశక్త పరివార్‌’ కార్యక్రమం కింద దేశమంతటా 6.5 కోట్ల మంది మహిళలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించామని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా 2025, అక్టోబరు 4న తెలిపారు. ...

పీఎం సేతు

Published: October 4, 2025

పరిశ్రమలకు కావాల్సిన నైపుణ్యాలకు అనుగుణంగా ఐటీఐల నెట్‌వర్క్‌ను తీర్చిదిద్దడానికి రూ.60 వేల కోట్లతో పీఎం సేతు (ప్రధాన మంత్రి స్కిల్లింగ్‌ అండ్‌ ఎంప్లాయబిలిటీ ట్రాన్స్‌ఫర్మేషన్‌ త్రూ అప్‌గ్రేడెడ్‌ ఐటీఐస్‌) పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ 2025, అక్టోబరు 4న ప్రకటించారు....

అండమాన్‌లో బద్దలైన అగ్నిపర్వతం

Published: October 3, 2025

అండమాన్‌ నికోబార్‌ దీవుల్లోని బరాటంగ్‌లో దాదాపు రెండు దశాబ్దాలకు పైగా నిద్రాణస్థితిలో ఉన్న భారత ఏకైక అగ్నిపర్వతం మరోసారి బద్దలైంది. అక్టోబరు 2న భారీ శబ్దంతో అగ్నిపర్వతం విస్ఫోటం చెందిందని అధికారులు 2025, అక్టోబరు 3న తెలిపారు....

ప్రపంచ వెయిట్‌లిఫ్టింగ్‌ ఛాంపియన్‌షిప్‌

Published: October 3, 2025

భారత వెయిట్‌లిఫ్టింగ్‌ స్టార్‌ మీరాబాయి చాను ప్రపంచ వెయిట్‌లిఫ్టింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో రజతం నెగ్గింది. 2025, అక్టోబరు 3న ఫౌర్డ్‌ (నార్వే)లో జరిగిన మహిళల 48 కేజీల విభాగంలో స్నాచ్‌లో 84 కేజీలు, క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 115 కేజీలు ఎత్తిన మీరా.. మొత్తంగా 199 కేజీలు లిఫ్ట్‌ చేసి రెండో స్థానంలో నిలిచింది. ...

ప్రపంచ పారా అథ్లెటిక్స్‌ 

Published: October 3, 2025

ప్రపంచ పారా అథ్లెటిక్స్‌లో భారత అథ్లెట్లు నిషాద్‌ కుమార్, సిమ్రన్‌ శర్మ పసిడి పతకాలు సొంతం చేసుకున్నారు. 2025, అక్టోబరు 3న దిల్లీలో జరిగిన పురుషుల టీ47 హైజంప్‌లో ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన నిషాద్‌ 2.14 మీటర్ల జంప్‌తో అగ్రస్థానంలో నిలిచాడు....

ఆన్‌లైన్‌ గేమింగ్‌ అథారిటీ

Published: October 3, 2025

ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఆన్‌లైన్‌ గేమింగ్‌ అథారిటీ (ఏజీఏ)ని ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఇ-స్పోర్ట్స్, డిజిటల్‌ సోషియల్‌ గేమ్స్, రియల్‌ మనీ గేమ్‌ (ఆర్‌ఎమ్‌జీ) నిషేధం తదితరాలను ఇది పర్యవేక్షిస్తుంది....

హెచ్‌జీవీ ధ్వని

Published: October 3, 2025

రక్షణ రంగంలో స్వయంసమృద్ధి సాధిస్తున్న భారత్‌.. హైపర్‌సోనిక్‌ గ్లైడ్‌ వెహికల్‌ (హెచ్‌జీవీ) ‘ధ్వని’ని రూపొందిస్తోంది. 2025 చివరి నాటికి ఈ అస్త్రానికి సంబంధించిన పరీక్షలను పూర్తిచేయాలని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) ప్రయత్నిస్తోంది. ...

హురున్‌ ఇండియా జాబితా- 2025   

Published: October 2, 2025

భారతదేశంలో అత్యంత సంపన్నుడిగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌ ముకేశ్‌ అంబానీ, రెండో స్థానంలో అదానీ గ్రూపు ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ నిలిచారు....

వాణిజ్యశాఖ కార్యదర్శిగా రాజేష్‌ అగర్వాల్‌

Published: October 2, 2025

సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి రాజేష్‌ అగర్వాల్‌ను వాణిజ్యశాఖ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. ...

క్యాప్‌జెమిని ఇండియా సీఈఓ సంజయ్‌ చాల్కే

Published: October 2, 2025

క్యాప్‌జెమిని ఇండియా చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసరుగా ఉన్న సంజయ్‌ చాల్కేని ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ)గా సంస్థ నియమించింది....

భారత్‌-ఈఎఫ్‌టీఏ ఒప్పందం అమల్లోకి 

Published: October 2, 2025

భారత్, నాలుగు ఐరోపా దేశాల కూటమి (ఈఎఫ్‌టీఏ) మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అమలులోకి వచ్చిందని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ తెలిపారు...

అంతర్జాతీయ అహింసా దినోత్సవం

Published: October 2, 2025

సత్యం, అహింస ఎప్పటి నుంచో మన సమాజంలో నాటుకు పోయాయి. తరతరాలుగా ప్రపంచంలోని అన్ని సమాజాలు వాటిని గౌరవిస్తూనే ఉన్నాయి....

కేంద్ర మంత్రిమండలి నిర్ణయాలు

Published: October 1, 2025

ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో 2025, అక్టోబరు 1న దిల్లీలో సమావేశమైన కేంద్ర మంత్రివర్గం రూ.1,20,107 కోట్ల విలువైన పలు కీలక నిర్ణయాలు తీసుకొంది....

అర్బన్‌ ఫ్లడ్‌ మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రాం

Published: October 1, 2025

ప్రకృతి వైపరీత్యాలతో ప్రభావితమైన 9 రాష్ట్రాలకు రూ.4,645.60 కోట్ల విలువైన రికవరీ, రీకన్‌స్ట్రక్షన్‌ ప్రాజెక్టులను కేంద్రం మంజూరు చేసింది....

ఆర్‌ఎస్‌ఎస్‌ శాతాబ్ధి ఉత్సవాలు

Published: October 1, 2025

దిల్లీలోని బీఆర్‌ అంబేడ్కర్‌ ఇంటర్నేషనల్‌ కేంద్రంలో 2025, అక్టోబరు 1న జరిగిన ఆరెస్సెస్‌ శతాబ్ది ఉత్సవాల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు....

ఫిలిప్పీన్స్‌లో భూకంపం 

Published: October 1, 2025

ఫిలిప్పీన్స్‌లో 2025, అక్టోబరు 1న రిక్టర్‌ స్కేలుపై 6.9 తీవ్రతతో భూకంపం సంభవించింది....

బాలల పరిరక్షణ నిధి (యునిసెఫ్‌)

Published: October 1, 2025

భారత దేశంలో తొలిసారిగా బాల పరిరక్షణ నవీకరణ నిధి (సీపీఐఎఫ్‌)ని యునిసెఫ్‌ ఏర్పాటు చేసింది. ...

ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ జూనియర్‌ ప్రపంచకప్‌

Published: October 1, 2025

ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ జూనియర్‌ షూటింగ్‌ ప్రపంచకప్‌లో తెలుగు కుర్రాడు ముకేశ్‌ నేలవల్లి స్వర్ణం నెగ్గాడు. ...

అభిషేక్‌ 

Published: October 1, 2025

టీమ్‌ఇండియా టీ20 ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో ఎవరూ సాధించని ఘనతతో ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ...

కర్ణాటక

Published: October 1, 2025

హెచ్‌-125 పౌర హెలికాప్టర్ల తయారీ కేంద్రాన్ని కర్ణాటకలోని కోలారు జిల్లా వేమగల్‌లో ఏర్పాటు చేస్తున్నట్లు ఎయిర్‌బస్‌ 2025, ...

‘ప్రమాద మరణాలు-ఆత్మహత్యల సమాచార నివేదిక-2023’

Published: September 30, 2025

దేశవ్యాప్తంగా 2023లో 10,786 మంది రైతులు, వ్యవసాయ కూలీలు బలవన్మరణాలకు పాల్పడగా... అందులో 8.57 శాతం ఏపీ వారే....

ఐఎండీబీ నివేదిక

Published: September 30, 2025

సినిమాలకు రేటింగ్స్‌ ఇచ్చే ప్రముఖ ఎంటర్టైన్మెంట్‌ పోర్టల్‌ ఐఎండీబీ ఒక్కో ఏడాదిలో విశేష ఆదరణ పొందిన చిత్రాల జాబితాను విడుదల చేసింది. ప్రపంచ వ్యాప్తంగా తమకున్న 250 మిలియన్లకుపైగా యూజర్లు ఇచ్చిన రేటింగ్‌ ఆధారంగా దీన్ని రూపొందించింది...

ప్రపంచ పారా అథ్లెటిక్స్‌

Published: September 30, 2025

ప్రపంచ పారా అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత అథ్లెట్లు ఒకేరోజు రెండు స్వర్ణాలు సహా నాలుగు పతకాలు నెగ్గారు. 2025, సెప్టెంబరు 30న దిల్లీలో జరిగిన జావెలిన్‌త్రోలో రెండు పసిడి పతకాలు సొంతమయ్యాయి. ...

ఇషా-హిమాంశు జోడీకి పసిడి

Published: September 30, 2025

ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ జూనియర్‌ షూటింగ్‌ ప్రపంచకప్‌లో ఇషా అనిల్‌ తక్సలె, హిమాంశులతో కూడిన జట్టు స్వర్ణం నెగ్గింది. 2025, సెప్టెంబరు 30న జరిగిన 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ విభాగంలో భారత జట్టు బంగారు పతకం సాధించింది....

పైలెట్‌ శిక్షణా కేంద్రం

Published: September 30, 2025

పైలట్ల కోసం శిక్షణ కేంద్రాన్ని ఎయిరిండియా, ఎయిర్‌బస్‌ సంయుక్తంగా హరియాణాలో నెలకొల్పాయి. ఎయిరిండియా ఏవియేషన్‌ ట్రైనింగ్‌ అకాడమీలో నెలకొల్పిన ఈ కేంద్రాన్ని పౌరవిమానయాన మంత్రి కె.రామ్మోహన్‌ నాయుడు 2025, సెప్టెంబరు 30న ప్రారంభించారు....

యూనియన్‌ బ్యాంక్‌ ఎండీగా ఆశీష్‌ పాండే

Published: September 30, 2025

యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ (ఎండీ)గా ఆశీష్‌ పాండే 2025, సెప్టెంబరు 30న నియమితులయ్యారు. సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ)గా కల్యాణ్‌ కుమార్‌ను ప్రభుత్వం నియమించింది. వీరు మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. ...

చిన్న మొత్తాల పొదుపు వడ్డీ రేట్లు

Published: September 30, 2025

చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లపై ప్రభుత్వం యథాతథ స్థితిని కొనసాగించింది. అక్టోబరు 1 నుంచి డిసెంబరు 31 వరకు, ప్రజా భవిష్య నిధి, జాతీయ పొదుపు పత్రంతో పాటు ఇతర పొదుపు పథకాలపై పాత వడ్డీ రేట్లే వర్తించనున్నాయి. ...

ఫతాహ్‌-4 క్రూజ్‌ క్షిపణి

Published: September 30, 2025

ఫతాహ్‌-4 అనే క్రూజ్‌ క్షిపణిని పాకిస్థాన్‌ 2025, సెప్టెంబరు 30న విజయవంతంగా పరీక్షించింది. ఇది 750 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదని సైన్యం తెలిపింది. ఇందులో అధునాతన ఏవియానిక్స్, నేవిగేషన్‌ వ్యవస్థలు ఉన్నాయని పేర్కొంది....

ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌గా శిరీష్‌ చంద్ర ముర్ము

Published: September 29, 2025

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) డిప్యూటీ గవర్నర్‌గా శిరీష్‌ చంద్ర ముర్మును ప్రభుత్వం నియమించింది....

భారత రేటింగ్‌ ‘బీఏఏ3’

Published: September 29, 2025

భారత్‌కున్న బలమైన ఆర్థిక మూలాలను పరిగణనలోకి తీసుకుని భారత దీర్ఘకాలిక దేశీయ, విదేశ కరెన్సీ ఇష్యూయర్‌ రేటింగ్స్, దేశీయ కరెన్సీ అన్‌సెక్యూర్డ్‌ రేటింగ్‌ను అంతర్జాతీయ ఏజెన్సీ మూడీస్‌ ‘బీఏఏ3’గా నిర్ణయించింది....

వరల్డ్‌ హార్ట్‌ డే

Published: September 29, 2025

పిడికెడంత గుండె నిలువెత్తు మనిషిని నడిపిస్తుంది. క్షణం ఆగకుండా నిరంతరం శరీర భాగాలకు రక్తాన్ని సరఫరా చేస్తుంది. అవయవాల నుంచి వచ్చే చెడు రక్తాన్ని ఊపిరితిత్తుల్లోకి చేరవేసి, అక్కడ ఆక్సిజన్‌తో నిండిన మంచి రక్తాన్ని అవయవాలకు పంప్‌ చేస్తూ ప్రాణాలను నిలబెడుతోంది. ...

ఆసియా కప్‌

Published: September 28, 2025

టీమ్‌ఇండియా తొమ్మిదోసారి ఆసియా కప్‌ టీ20 టోర్నీలో విజేతగా నిలిచింది. 2025, సెప్టెంబరు 28న దుబాయ్‌లో జరిగిన ఫైనల్లో 5 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది....

బీసీసీఐ అధ్యక్షుడిగా మిథున్‌

Published: September 28, 2025

బీసీసీఐ 37వ అధ్యక్షుడిగా దిల్లీ మాజీ కెప్టెన్‌ మిథున్‌ మన్హాస్‌ నియమితుడయ్యాడు. 2025, సెప్టెంబరు 28న ముంబయిలో జరిగిన 94వ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో అతడిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ...

స్పీడ్‌ పోస్టులో రిజిస్టర్‌ పోస్టు విలీనం

Published: September 28, 2025

బ్రిటిష్‌ కాలం నుంచి అమల్లో ఉన్న రిజిస్టర్‌ పోస్టు విధానాన్ని తపాలా శాఖ స్పీడ్‌ పోస్టులో విలీనం చేసింది. వాల్యూయాడెడ్‌ సర్వీసుగా స్పీడ్‌ పోస్టు కిందే ఇది అందుబాటులో ఉంటుంది....

ప్రపంచంలోనే ఎత్తయిన వంతెన

Published: September 28, 2025

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన వంతెన చైనాలో 2025, సెప్టెంబరు 28న ప్రారంభమైంది. హ్యూజియాంగ్‌ గ్రాండ్‌ కాన్యన్‌ పేరుతో గిజౌ ప్రావిన్సులో నిర్మించిన ఈ వంతెనపై ట్రాఫిక్‌ను అనుమతించారు. దీనివల్ల ప్రయాణికులకు 2 గంటల 2 నిమిషాల సమయం ఆదా కానుంది. ...

వరల్డ్‌ రేబిస్‌ డే

Published: September 28, 2025

రేబిస్‌ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసిన లూయిస్‌ పాశ్చర్‌ మరణించిన రోజుకి గుర్తుగా ఏటా సెప్టెంబరు 28న ‘వరల్డ్‌ రేబిస్‌ డే’గా నిర్వహిస్తారు. రేబిస్‌ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించడం, దాని నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చైతన్యం కల్పించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం. ...

శీతల్‌ దేవి

Published: September 27, 2025

దిల్లీలో జరిగిన ప్రపంచ పారా ఆర్చరీలో శీతల్‌ దేవి వ్యక్తిగత విభాగంలో స్వర్ణంతో పాటు టీమ్‌లో రజతం, మిక్స్‌డ్‌లో కాంస్యాన్ని సొంతం చేసుకుంది. రెండు చేతులు లేకపోయినా వ్యక్తిగత పసిడి గెలుచుకున్న తొలి మహిళ ఆర్చర్‌గా శీతల్‌ రికార్డు సృష్టించింది....

ఉమారెడ్డి

Published: September 27, 2025

ఫెడరేషన్‌ ఆఫ్‌ కర్ణాటక ఛాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ (ఎఫ్‌కేసీసీఐ) ప్రెసిడెంట్‌గా ఉమారెడ్డి 2025, సెప్టెంబరు 27న బాధ్యతలు స్వీకరించారు. సంస్థ ఏర్పాటైన 108 ఏళ్ల చరిత్రలో తొలి మహిళా ప్రెసిడెంట్‌ ఈమె...

అండమాన్‌ దీవులు

Published: September 27, 2025

అండమాన్‌ దీవుల సమీపంలో సహజ వాయువు నిక్షేపాలను కనుగొన్నట్లు ప్రభుత్వ యాజమాన్యంలోని ఆయిల్‌ ఇండియా లిమిటెడ్‌ తెలిపింది. ఈ నిక్షేపాల పరిమాణం ఎంత అనేది ఇంకా అంచనా వేయలేదు. ...

హిమాలయ పర్వత శ్రేణులు

Published: September 27, 2025

హిమాలయ పర్వత శ్రేణుల్లోని ఎత్తైన పీఠభూమిపై కొలువైన శీతల ఎడారి జీవావరణానికి ఐక్యరాజ్యసమితి విద్య, శాస్త్ర, సాంస్కృతిక సంస్థ (యునెస్కో) గుర్తింపు లభించింది. ఈశాన్య హిమాచల్‌ప్రదేశ్‌లోని లాహౌల్‌ స్పితి జిల్లాలో 7,770 చదరపు కిలోమీటర్ల మేర ఈ ప్రాంతం విస్తరించింది ఉంది....

తాజ్‌మహల్‌

Published: September 27, 2025

2024-25 ఆర్థిక సంవత్సరంలో దేశంలో అత్యధికులు సందర్శించిన పర్యాటక ప్రాంతంగా ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటైన తాజ్‌మహల్‌ నిలిచింది....

కాజీరంగాలో 283 రకాల కీటక జాతులు

Published: September 27, 2025

ఖడ్గమృగాలు, ఏనుగులకు ప్రసిద్ధి చెందిన అస్సాంలోని కాజీరంగా నేషనల్‌ పార్కు.. ఎన్నో కీటక జాతులకు పుట్టినిల్లని ఓ అధ్యయనంలో తేలింది. ...

రాష్ట్రంలో పెరిగిన అటవీ భూమి

Published: September 27, 2025

ఆంధ్రప్రదేశ్‌లో ఎనిమిదేళ్లలో దట్టమైన అటవీ విస్తీర్ణం నాలుగు రెట్లకుపైగా పెరిగింది. కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన ‘ఎన్విరాన్‌మెంటల్‌ ఎకౌంటింగ్‌ ఆన్‌ ఫారెస్ట్‌-2025’ లెక్కలు ఈ విషయాన్ని వెల్లడించాయి....

నైసార్‌

Published: September 26, 2025

భూ పర్యవేక్షణ కోసం భారత్, అమెరికా సంయుక్తంగా రూపొందించిన నైసార్‌ (నాసా-ఇస్రో సింథటిక్‌ ఎపెర్చర్‌ రాడార్‌) ఉపగ్రహం చిత్రాలు తాజాగా విడుదలయ్యాయి. ...

మిగ్‌-21

Published: September 26, 2025

ఆరు దశాబ్దాలకుపైగా భారత గగనతలాన్ని శాసించిన దిగ్గజ యుద్ధవిమానం మిగ్‌-21కు 2025, సెప్టెంబరు 26న వైమానిక దళం నుంచి వీడ్కోలు పలికారు. ...

సూర్యకాంతి నుంచి జీవ ఇంధనం

Published: September 26, 2025

సూర్యకిరణాల నుంచి నేరుగా జీవ ఇంధనాన్ని (బయో ఫ్యూయల్‌) తయారుచేసే పరికరాన్ని భారత్‌కు చెందిన ప్రొఫెసర్‌ వందనా నాయక్‌ కనిపెట్టారు. ...

తెలంగాణ డీజీపీగా శివధర్‌రెడ్డి

Published: September 26, 2025

తెలంగాణ డీజీపీగా బత్తుల శివధర్‌రెడ్డి 2025, సెప్టెంబరు 26న నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా ఉన్నారు....

‘చిల్డ్రన్‌ ఇన్‌ ఇండియా-2025’ నివేదిక

Published: September 26, 2025

తెలంగాణలో జనన రేటు 2022తో పోల్చితే 2023 నాటికి 0.7 తగ్గనట్లు కేంద్ర గణాంకశాఖ విడుదల చేసిన ‘చిల్డ్రన్‌ ఇన్‌ ఇండియా-2025’ నివేదిక పేర్కొంది. ...

అటార్నీ జనరల్‌గా వెంకటరమణి పునర్నియామకం

Published: September 26, 2025

భారత అటార్నీ జనరల్‌గా ఆర్‌.వెంకటరమణి తిరిగి నియమితులయ్యారు. దీంతో సెప్టెంబరు 30న ముగియాల్సిన ఆయన పదవీకాలం మరో రెండేళ్ల పాటు కొనసాగనుంది. ...

ప్రపంచ అగ్రశ్రేణి 10 వాహన సంస్థలు

Published: September 26, 2025

మార్కెట్‌ విలువ పరంగా ప్రపంచంలోని అత్యంత విలువైన తొలి 10 వాహన తయారీ సంస్థల్లో మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్‌ఐ)కు  స్థానం దక్కింది. ...

ప్రపంచ పర్యావరణ ఆరోగ్య దినోత్సవం

Published: September 26, 2025

జీవరాశి మనుగడకు సురక్షితమైన పర్యావరణం అత్యంత అవసరం. మంచి వాతావరణంలోనే ఏ సమాజమైనా అభివృద్ధి సాధిస్తుంది. భూమిపై ఉన్న సమస్త జీవరాశిలో ఒక్క మానవుడికి మాత్రమే ప్రకృతి వనరులను వివిధ రూపాల్లో వినియోగించుకునే సామర్థ్యం ఉంది. ...

అగ్ని ప్రైమ్‌ క్షిపణి ప్రయోగం

Published: September 25, 2025

రైలు ఆధారిత మొబైల్‌ లాంచర్‌ ద్వారా ‘అగ్ని ప్రైమ్‌’ క్షిపణిని రక్షణ, పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) విజయవంతంగా పరీక్షించింది. అనేక అత్యాధునిక సాంకేతికతలను జోడించి రూపొందించిన ఈ క్షిపణి 2,000 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ధ్వంసం చేయగలదు....

తేజస్‌ యుద్ధ విమానాలు

Published: September 25, 2025

తేలికపాటి స్వదేశీ యుద్ధ విమానాలైన (ఎల్‌సీఏ) తేజస్‌లను కొనుగోలు చేసేందుకు హిందూస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌)తో రక్షణశాఖ 2025, సెప్టెంబరు 25న ఒప్పందం కుదుర్చుకుంది. ...

ప్రపంచ పారా అథ్లెటిక్స్‌

Published: September 25, 2025

ప్రపంచ పారా అథ్లెటిక్స్‌ను కేంద్ర క్రీడల మంత్రి మన్సుఖ్‌ మాండవీయ 2025, సెప్టెంబరు 25న దిల్లీలో ప్రారంభించారు....

‘అవ్‌తార్‌’ సర్వే

Published: September 25, 2025

దేశంలోని కార్పొరేట్‌ సంస్థల్లో నాయకత్వ స్థానాల్లో ఉన్న మహిళల సంఖ్య ప్రస్తుతం 20 శాతానికి చేరినట్లు చెన్నైకి చెందిన ‘అవ్‌తార్‌’ అనే సంస్థ నిర్వహించిన సర్వే వెల్లడించింది. ...

ఎస్‌ఎల్‌ భైరప్ప కన్నుమూత

Published: September 24, 2025

ప్రముఖ సాహితీవేత్త, రచయిత, పద్మభూషణ్‌ పురస్కార గ్రహీత ఆచార్య ఎస్‌ఎల్‌ భైరప్ప (94) 2025, సెప్టెంబరు 24న బెంగళూరులో మరణించారు....

అనిల్‌ చౌహాన్‌

Published: September 24, 2025

త్రిదళాధిపతి (సీడీఎస్‌) జనరల్‌ అనిల్‌ చౌహాన్‌ పదవీకాలాన్ని 8 నెలలు పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది....

కలైమామణి అవార్డు

Published: September 24, 2025

తమిళనాడు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక కలైమామణి అవార్డులను 2025, సెప్టెంబరు 24న ప్రకటించింది. ...

లలిత కళా అకాడమీ జాతీయ అవార్డుల ప్రదానం

Published: September 24, 2025

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము 2025, సెప్టెంబరు 24న దిల్లీలో 20 మంది కళాకారులకు లలిత కళా అకాడమీ అవార్డులను ప్రదానం చేశారు. ...

టి-మొబైల్‌ సీఈఓగా శ్రీని గోపాలన్‌

Published: September 24, 2025

అమెరికాకు చెందిన టెలికాం నెట్‌వర్క్‌ సంస్థ టి-మొబైల్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌(సీఈఓ)గా భారతీయ మూలాలున్న అమెరికన్‌ శ్రీని గోపాలన్‌ నియమితులయ్యారు....

జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్‌) దినోత్సవం

Published: September 24, 2025

జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్‌) ప్రారంభానికి గుర్తుగా ఏటా సెప్టెంబరు 24న ‘జాతీయ సేవా పథకం’ (National Service Scheme - NSS Day) దినోత్సవాన్ని నిర్వహిస్తారు....

ఫాస్ట్‌ అటాక్‌ క్రాఫ్ట్‌ (ఎఫ్‌ఏసీ) సిమ్యులేటర్‌

Published: September 23, 2025

నౌకాదళ సిబ్బందికి అత్యాధునిక శిక్షణ ఇచ్చేందుకు కృత్రిమ మేధ ఆధారిత ఫాస్ట్‌ అటాక్‌ క్రాఫ్ట్‌ (ఎఫ్‌ఏసీ) సిమ్యులేటర్‌ను విడుదల చేసినట్లు జెన్‌ టెక్నాలజీస్‌ అనుబంధ సంస్థ అప్లైడ్‌ రిసెర్చ్‌ ఇంటర్నేషనల్‌ తెలిపింది. ...

71వ జాతీయ చలనచిత్ర అవార్డులు

Published: September 23, 2025

దిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో 2025, సెప్టెంబరు 23న 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ...

భారీ నౌకా నిర్మాణ పరిశ్రమకు మౌలిక హోదా

Published: September 23, 2025

భారత్‌లో తయారీని ప్రోత్సహించే చర్యల్లో భాగంగా భారీ నౌకా నిర్మాణ పరిశ్రమకు మౌలిక హోదాను ప్రభుత్వం ఇచ్చింది. ...

డబ్ల్యూఈఎఫ్‌ అంచనాలు

Published: September 23, 2025

అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ బలహీన వృద్ధి దశలోకి అడుగుపెడుతోందని ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్‌) తాజాగా విడుదల చేసిన ‘చీఫ్‌ ఎకనమిస్ట్స్‌ అవుట్‌లుక్‌’లో పేర్కొంది....

సీఆర్‌పీఎఫ్, ఐకామ్, కారకాల్‌ మధ్య ఒప్పందం

Published: September 23, 2025

కేంద్ర సాయుధ బలగాల సంస్థ సీఆర్‌పీఎఫ్‌ (సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌)కు సీఎస్‌ఆర్‌-338 స్నైపర్‌ రైఫిల్స్‌ను మేఘా ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ (ఎంఈఐఎల్‌) గ్రూపు సంస్థ ఐకామ్‌ సరఫరా చేయనుంది. ...

‘గ్లోబల్‌ హైపర్‌ టెన్షన్‌ నివేదిక’

Published: September 23, 2025

ప్రపంచవ్యాప్తంగా వంద కోట్ల మందికి అధిక రక్తపోటు (హై బీపీ) ప్రమాదకారిగా మారిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ 2025, సెప్టెంబరు 23న విడుదల చేసిన ‘గ్లోబల్‌ హైపర్‌ టెన్షన్‌ నివేదిక’ స్పష్టం చేసింది. ...

ఆయుర్వేద దినోత్సవం

Published: September 23, 2025

ఆయుర్వేదం భారతదేశ వారసత్వ సంపద. సహజసిద్ధమైన వనమూలికలు, వంటలో ఉపయోగించే దినుసులు, ప్రకృతిలో లభించే వివిధ పదార్థాల సమ్మేళనమే ఆయుర్వేదం....

బెంగాల్‌ క్రికెట్‌ సంఘం అధ్యక్షుడిగా గంగూలీ

Published: September 22, 2025

టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ సౌరభ్‌ గంగూలీ బెంగాల్‌ క్రికెట్‌ సంఘం (సీఏబీ) అధ్యక్షుడిగా తిరిగి బాధ్యతలు స్వీకరించాడు....

‘టాప్‌ 2% శాస్త్రవేత్తల’ జాబితా

Published: September 22, 2025

ప్రపంచ ‘టాప్‌ 2% శాస్త్రవేత్తల’ జాబితాలో భారత్‌ నుంచి 3,372 మంది చోటు దక్కించుకున్నారు....

2022-23 ఏడాదిపై కాగ్‌ నివేదిక

Published: September 22, 2025

దేశ ఆర్థిక స్థితిగతులపై ఆడిట్‌ నిర్వహించిన కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిట్‌ జనరల్‌ (కాగ్‌) 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సమగ్ర వివరాలను 2025, సెప్టెంబరు 22న విడుదల చేసింది....

మైన్‌పాట్‌లో తొలి గ్రామీణ చెత్త కేఫ్‌

Published: September 22, 2025

ఛత్తీస్‌గఢ్‌లోని సర్‌గుజా జిల్లాలోని మైన్‌పాట్‌లో తొలి గ్రామీణ చెత్త(గార్బేజ్‌) కేఫ్‌ ఆరంభమైంది....

అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా)

Published: September 22, 2025

అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా) ప్రయోగించిన  పార్కర్‌ సోలార్‌ ప్రోబ్‌ వ్యోమనౌక తాజాగా సూర్యుడికి అత్యంత సమీపంలోకి వెళ్లి.. గంటకు 6,87,000 కి.మీ. వేగంతో పయనించింది....

టీజీపీఎస్సీకి మరో ముగ్గురు సభ్యులు

Published: September 22, 2025

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీజీపీఎస్సీ)కి మరో ముగ్గురు సభ్యులను ప్రభుత్వం నియమించింది....

ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌

Published: September 21, 2025

టోక్యోలో జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌ 2025, సెప్టెంబరు 21న ముగిశాయి....

మిథున్‌ మన్హాస్‌

Published: September 21, 2025

దిల్లీ మాజీ కెప్టెన్‌ మిథున్‌ మన్హాస్‌ (45 ఏళ్లు) ఏకగ్రీవంగా బీసీసీఐ అధ్యక్షుడు కానున్నాడు....

భీమిలిలోని ఎర్రమట్టి దిబ్బలు

Published: September 21, 2025

విశాఖ భీమిలికి సమీపంలోని ఎర్రమట్టి దిబ్బలు ఇటీవల యునెస్కో వారసత్వ తాత్కాలిక జాబితాలో చోటు పొందాయి....

ఆయిల్‌పామ్‌ సాగులో తెలంగాణకు ప్రథమ స్థానం

Published: September 21, 2025

2021 నుంచి ఐదేళ్ల కాలానికి కేంద్రం 3.22 లక్షల హెక్టార్ల సాగు లక్ష్యాన్ని తొమ్మిది రాష్ట్రాలకు నిర్దేశించింది....

అంతర్జాతీయ శాంతి దినోత్సవం

Published: September 21, 2025

ప్రపంచవ్యాప్తంగా హింసను అరికట్టి, సమాజంలో శాంతియుత పరిస్థితులను పెంపొందించే లక్ష్యంతో ఏటా సెప్టెంబరు 21న ‘అంతర్జాతీయ శాంతి దినోత్సవం’గా నిర్వహిస్తారు....

ఈసీ జాబితా నుంచి పార్టీల తొలగింపు

Published: September 19, 2025

ఎన్నికల సంఘం (ఈసీ) వద్ద పేరు నమోదు చేసుకుని గుర్తింపు పొందని 474 పార్టీలపై వేటుపడింది....

2024-25లో రూ.2.10 లక్షల కోట్ల కాంట్రాక్టులు

Published: September 19, 2025

2024-25 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర రక్షణ శాఖ రూ.2.10 లక్షల కోట్ల విలువైన 195 కాంట్రాక్టులను దేశీయ కంపెనీలకు ఇచ్చింది....

ఆస్కార్‌కి ‘హోమ్‌బౌండ్‌’

Published: September 19, 2025

‘హోమ్‌బౌండ్‌’ చిత్రం భారతదేశం తరఫున 98వ ఆస్కార్‌ అకాడమీ పురస్కారాల్లో ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్‌ విభాగంలో ఎంపికైంది....

కాగ్‌ నివేదిక

Published: September 19, 2025

2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్రాల ఆర్థిక స్థితిపై కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) ఆఫ్‌ ఇండియా కె. సంజయ్‌ మూర్తి 2025, సెప్టెంబరు 19న నివేదిక విడుదల చేశారు....

భారత రేటింగ్‌ను పెంచిన జపాన్‌ సంస్థ

Published: September 19, 2025

భారత దీర్ఘకాలిక సార్వభౌమ రుణ రేటింగ్‌ను ‘బీబీబీ’ నుంచి ‘బీబీబీ+’కు పెంచుతున్నట్లు జపాన్‌ సంస్థ రేటింగ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఇన్ఫర్మేషన్‌ (ఆర్‌ అండ్‌ ఐ) ప్రకటించింది....

ప్రపంచ రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్‌

Published: September 18, 2025

భారత యువ రెజ్లర్‌ అంతిమ్‌ పంఘాల్‌ ప్రపంచ రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం నెగ్గింది. ఈ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు లభించిన తొలి పతకం ఇదే. ...

డబ్ల్యూఈఎఫ్‌ నివేదిక

Published: September 18, 2025

వాతావరణ మార్పులతో చోటుచేసుకునే అనారోగ్య సమస్యల కారణంగా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై 2050 నాటికి 1.5 లక్షల కోట్ల డాలర్ల ప్రతికూల ప్రభావం పడే ముప్పు ఉందని ప్రపంచ ఆర్థిక వేదిక నివేదిక తెలిపింది...

అమెరికా, బ్రిటన్‌ టెక్‌ ఒప్పందం

Published: September 18, 2025

అమెరికా, బ్రిటన్‌ల మధ్య చరిత్రాత్మక సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ఒప్పందం కుదిరింది. టెక్‌ ఒప్పందం ద్వారా బ్రిటన్‌లో అమెరికా కంపెనీలు 150 బిలియన్‌ పౌండ్ల పెట్టుబడులు పెట్టనున్నాయి...

ప్రపంచ వెదురు దినోత్సవం

Published: September 18, 2025

వెదురు వల్ల కలిగే ప్రయోజనాలను వివరించే లక్ష్యంతో ఏటా సెప్టెంబరు 18న ‘ప్రపంచ వెదురు దినోత్సవం’గా (World Bamboo Day) నిర్వహిస్తారు. వెదురు ప్రపంచంలోని అత్యంత స్థిరమైన మొక్కల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది...

‘స్వస్థ్‌ నారీ సశక్త్‌ పరివార్‌ అభియాన్‌’

Published: September 17, 2025

దేశంలోని మహిళలందరికీ ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ఉద్దేశించిన ‘స్వస్థ్‌ నారీ సశక్త్‌ పరివార్‌ అభియాన్‌’ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ 2025, సెప్టెంబరు 17న మధ్యప్రదేశ్‌లో ప్రారంభించారు. ...

బీమా సుగమ్‌ అధికారిక వెబ్‌సైట్‌

Published: September 17, 2025

పాలసీదారులు బీమా పాలసీలను సులభంగా కొనుగోలు చేసేందుకు వీలుగా బీమా సుగమ్‌ అధికారిక వెబ్‌సైట్‌ అందుబాటులోకి వచ్చింది. 2025, సెప్టెంబరు 17న హైదరాబాద్‌లో ఐఆర్‌డీఏఐ ఛైర్మన్‌ అజయ్‌ సేథ్‌ దీన్ని ప్రారంభించారు....

క్యూఎస్‌ ర్యాంకింగ్స్‌

Published: September 17, 2025

లండన్‌కు చెందిన క్యూఎస్‌ గ్లోబల్‌ ఎంబీఏ, ఆన్‌లైన్‌ ఎంబీఏ అండ్‌ బిజినెస్‌ మాస్టర్స్‌ ర్యాంకింగ్స్‌-2026 పేరుతో ర్యాంకింగ్స్‌ విడుదల చేసింది. మేనేజ్‌మెంట్‌కు సంబంధించి ప్రపంచంలో అత్యుత్తమ 100 బీ స్కూళ్లలో బెంగళూరు, అహ్మదాబాద్, కోల్‌కతా ఐఐఎంలు చోటు సంపాదించాయి. ...

పాక్, సౌదీ అరేబియా రక్షణ ఒప్పందం

Published: September 17, 2025

పాకిస్థాన్, సౌదీ అరేబియాల మధ్య 2025, సెప్టెంబరు 17న రక్షణ ఒప్పందం కుదిరింది. పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ సౌదీ అరేబియా పర్యటన సందర్భంగా ఈ ఒప్పందం కుదిరింది. ...

వరుణ్‌ చక్రవర్తి

Published: September 17, 2025

టీ20 బౌలర్ల ర్యాంకింగ్స్‌లో మేటి స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి తొలిసారి ప్రపంచ నంబర్‌వన్‌ ర్యాంకు సాధించాడు. 2025, సెప్టెంబరు 17న ఐసీసీ ప్రకటించిన బౌలర్ల ర్యాంకింగ్స్‌లో మూడు స్థానాలు మెరుగైన వరుణ్‌ 733 పాయింట్లతో అగ్రస్థానం సొంతం చేసుకున్నాడు....

హైదరాబాద్‌ విలీన దినోత్సవం

Published: September 17, 2025

భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించాక కూడా హైదరాబాద్‌ సంస్థానం 13 నెలల పాటు నిజాం పాలనలోనే ఉంది. ఆ సమయంలో ఇక్కడ అనేక అరాచకాలు ప్రజ్వరిల్లాయి. మానవ హక్కులు పూర్తిగా నశించాయి. ...

ప్రపంచ అథ్లెటిక్స్‌

Published: September 16, 2025

కెన్యా అథ్లెట్‌ ఫెయిత్‌ కిప్‌యెగాన్‌ ప్రపంచ అథ్లెటిక్స్‌లో నాలుగోసారి మహిళల 1500 మీటర్ల పరుగు విజేతగా నిలిచింది. 2025, సెప్టెంబరు 16న టోక్యోలో జరిగిన మ్యాచ్‌లో 3 నిమిషాల 52.15 సెకన్లలో ఆమె రేసు పూర్తి చేసింది....

భారత జెర్సీ స్పాన్సర్‌గా అపోలో టైర్స్‌

Published: September 16, 2025

భారత క్రికెట్‌ జట్టు జెర్సీ స్పాన్సర్‌గా అపోలో టైర్స్‌ ఎంపికైంది. ఈ విషయాన్ని 2025, సెప్టెంబరు 16న బీసీసీఐ ప్రకటించింది. ఆన్‌లైన్‌ గేమింగ్‌ నిరోధక చట్టం నేపథ్యంలో జెర్సీ స్పాన్సర్‌షిప్‌ నుంచి డ్రీమ్‌11 వైదొలిగింది....

యునిలీవర్‌ సీఎఫ్‌ఓగా శ్రీనివాస్‌ పాఠక్‌

Published: September 16, 2025

బ్రిటన్‌కు చెందిన బహుళజాతి సంస్థ యునిలీవర్‌ పీఎల్‌సీ కొత్త చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ (సీఎఫ్‌ఓ)గా శ్రీనివాస్‌ పాఠక్‌ నియమితులయ్యారు. 1999 సెప్టెంబరులో ఆయన యునిలీవర్‌లో చేరారు....

డబ్ల్యూఎంవో నివేదిక

Published: September 16, 2025

సూర్యుడి నుంచి విడుదలయ్యే అతినీలలోహిత కిరణాలను అడ్డుకునే ఓజోన్‌ పొర మళ్లీ బలపడుతోందని ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంవో) నివేదిక వెల్లడించింది....

అంతర్జాతీయ ఓజోన్‌ పొర పరిరక్షణ దినోత్సవం

Published: September 16, 2025

ఓజోన్‌ పొర సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యల గురించి ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో ఏటా సెప్టెంబరు 16న ‘అంతర్జాతీయ ఓజోన్‌ పొర పరిరక్షణ దినోత్సవం’గా (International Day for the Preservation of the Ozone Layer) నిర్వహిస్తారు. ...

స్విస్‌ గ్రాండ్‌ టైటిల్‌

Published: September 15, 2025

భారత చెస్‌ స్టార్‌ వైశాలి ఫిడే మహిళల గ్రాండ్‌ స్విస్‌ టైటిల్‌ను నిలబెట్టుకుంది. ఆమె వరుసగా రెండో ఏడాది స్విస్‌ టైటిల్‌ను సొంతం చేసుకుంది. 2026లో జరిగే క్యాండిడేట్స్‌ టోర్నీకి నేరుగా అర్హత సాధించింది.  ...

ఆర్మాండ్‌ డుప్లాంటిస్‌ వరల్డ్‌ రికార్డు

Published: September 15, 2025

పోల్‌ వాల్ట్‌ సూపర్‌ స్టార్‌ ఆర్మాండ్‌ డుప్లాంటిస్‌ (డెన్మార్క్‌) ప్రపంచ పోల్‌ వాల్ట్‌లో మరో రికార్డు సృష్టించాడు. 2025, సెప్టెంబరు 15న టోక్యోలో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో అతడు విజేతగా నిలిచాడు....

నీతి ఆయోగ్‌ నివేదిక

Published: September 15, 2025

అన్ని రంగాల్లోనూ కృత్రిమ మేధ (ఏఐ)ను అందిపుచ్చుకోవడం పెరుగుతున్నందున 2035 కల్లా భారత జీడీపీకి అదనంగా దాదాపు రూ.44-52 లక్షల కోట్ల మేర జత అవుతుందని నీతి ఆయోగ్‌ నివేదిక అంచనా వేస్తోంది....

కమాండర్ల సంయుక్త సదస్సు

Published: September 15, 2025

కోల్‌కతాలోని తూర్పు సైనికదళం ప్రధాన కార్యాలయంలో 2025, సెప్టెంబరు 15న 16వ ఉమ్మడి కమాండర్ల సదస్సు (సీసీసీ)ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించి ప్రసంగించారు....

అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం

Published: September 15, 2025

ఎక్కువ మంది ప్రజల ఆమోదం పొంది, ఆచరిస్తున్న ప్రభుత్వ ఏర్పాటు విధానమే ప్రజాస్వామ్యం. అందరూ సమానం, అందరికీ స్వాతంత్య్రం అనేవి ఇందులో ప్రధాన నియమాలు. ఇందులో పాలకులు, పాలితులు రెండూ ప్రజలే. నిర్ణయాధికారం వారికే ఉంటుంది. ...

2025-26లో ద్రవ్యోల్బణం 3.2%

Published: September 13, 2025

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26)లో ద్రవ్యోల్బణం 3.2 శాతంగా నమోదు కావొచ్చని రిసెర్చ్‌ అండ్‌ రేటింగ్‌ సంస్థ క్రిసిల్‌ అంచనా వేసింది. గతంలో అంచనా వేసిన 3.5 శాతం నుంచి 3.2 శాతానికి కుదించింది....

నేవీ చేతికి ఆండ్రోత్‌ యుద్ధనౌక

Published: September 13, 2025

తీర ప్రాంతానికి చేరువలోని సాగరజలాల్లో శత్రు జలాంతర్గాముల ఉనికిని పట్టేసే యుద్ధనౌక అండ్రోత్‌ నౌకాదళం చేతికి అందింది. కోల్‌కతాలోని ప్రభుత్వ రంగ నౌకా నిర్మాణ సంస్థ గార్డెన్‌ రీచ్‌ షిప్‌బిల్డర్స్‌ అండ్‌ ఇంజినీర్స్‌ దీన్ని రూపొందించింది....

సముద్ర అధ్యయనానికి సరికొత్త సాంకేతికత

Published: September 13, 2025

సముద్ర గర్భంలోని రహస్యాలను తెలుసుకోవడానికి తాజాగా చెన్నైలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషన్‌ టెక్నాలజీ (ఎన్‌ఐవోటీ) సముద్రం నుంచి డేటాను సేకరించడానికి కొత్త టెక్నాలజీని అభివృద్ధి చేసింది. ...

నెల్లుట్ల రమాదేవికి కాళోజీ సాహితీ పురస్కారం

Published: September 7, 2025

ప్రముఖ కవయిత్రి, కాలమిస్టు నెల్లుట్ల రమాదేవిని 2025 ఏడాదికి కాళోజీ సాహితీ పురస్కారం వరించింది. ...

రాష్ట్రంలో ఉచిత వైద్య సేవలు 

Published: September 4, 2025

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని పేదలకు రూ.25 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు అందించే సరికొత్త ఆరోగ్య విధానం రూపకల్పనకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ...

అఫ్గానిస్థాన్‌లో భూకంపం

Published: September 1, 2025

అఫ్గానిస్థాన్‌లో 2025 సెప్టెంబరు 1న తెల్లవారుజామున రిక్టర్‌ స్కేల్‌పై 6.0 తీవ్రతతో భూకంపం నమోదైంది....

జార్జియా మెలోనీ ఆత్మ కథ

Published: September 29, 0225

ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ ఆత్మ కథ ‘అయాం జార్జియా- మై రూట్స్, మై ప్రిన్సిపుల్స్‌’ ఇండియన్‌ ఎడిషన్‌ త్వరలో మార్కెట్‌లోకి రానుంది. దీనికి భారత ప్రధాని నరేంద్ర మోదీ ముందు మాట రాశారు....

Hurry Up: Epratibha Classic - Your ultimate 2-year combo for SSC, TGPSC, APPSC, RRB & Bank exam success!

Copyright © 2025 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram