‘వాయుశక్తి’

‘వాయుశక్తి’

భారత్‌-పాకిస్థాన్‌ సరిహద్దుకు చేరువలోని పోఖ్రాన్‌ రేంజ్‌లో 2026, ఫిబ్రవరి 27న భారత వైమానిక దళం ‘వాయుశక్తి’ విన్యాసాలను నిర్వహించింది. ఇందులో వాయుసేనకు చెందిన ఫైటర్‌ జెట్‌లు, రవాణా విమానాలు, హెలికాప్టర్లు పాలుపంచుకున్నాయి. ఈ సందర్భంగా.. 2025లో ‘ఆపరేషన్‌ సిందూర్‌’లో భాగంగా నిర్వహించిన దాడులను వాయుసేన అనుకరించింది. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Hurry Up: Epratibha Super Combo – 1 Year Validity for SSC, TGPSC, APPSC, RRB & Bank Exam Success!

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram