ముందు తరాల నుంచి పొంది.. ప్రస్తుతం అనుభవిస్తూ.. తర్వాతి తరాలకు అందించేదే వారసత్వం. ఇది నిరంతరం కొనసాగే ప్రక్రియ. భూమి అనేక ప్రకృతి అందాలకు నెలవు....
Start Readingమహిళా సాధికారత కోసం ప్రభుత్వాలు కొన్ని చట్టాలు, కార్యక్రమాలు చేశాయి. ఇవి వారి ఉన్నతికి ఎంతగానో తోడ్పడ్డాయి. అయినా రాజకీయాల్లో వీరి ప్రాతినిధ్యం అంతంత మాత్రమే. ప్రస్తుత కేంద్ర కేబినెట్లో మొత్తం 30 మంది మంత్రులుంటే అందులో కేవలం ఇద్దరే మహిళలు ఉన్నారు....
Start Readingభారత్లో తొలి సుప్రీంకోర్టును ఈస్టిండియా కంపెనీ ఏర్పాటు చేసింది. ‘రెగ్యులేటింగ్ చట్టం - 1773’ ప్రకారం 1774, మార్చి 16న కలకత్తాలోని ఫోర్ట్ విలియంలో మొదట సుప్రీంకోర్టు ప్రారంభమైంది. అందులో ప్రధాన న్యాయమూర్తి, ముగ్గురు ఇతర న్యాయమూర్తులు ఉన్నారు...
Start Readingసౌరకుటుంబంలో వాతావరణంతో కూడిన జలావరణం ఒక్క భూమిపైనే ఉంది. భూ ఉపరితలం మొత్తం వైశాల్యం దాదాపు 510 మి.చ.కి.మీ. ఇందులో భూగోళం మీద 148 మి.చ.కి.మీ. నేల, 361 మి.చ.కి.మీ. జల భాగం ఆక్రమించి ఉన్నాయి...
Start Readingసౌర వ్యవస్థ ఏర్పడే క్రమంలో మిగిలిపోయిన అవశేషాలే తోకచుక్కలు. ఇవి నక్షత్రాలు కావు. ఘనీభవించిన మంచు, ధూళి, రాతితో కూడిన మంచు గోళాలుగా ఉంటాయి. తోకచుక్కలు సౌర వ్యవస్థ నుంచి చాలా దూరంలో పరిభ్రమిస్తాయి...
Start Readingపుస్తక పఠనం వల్ల జ్ఞానం పెరుగుతుంది. జ్ఞాపకశక్తి, భాష, కమ్యూనికేషన్ నైపుణ్యాలు మెరుగవుతాయి. ఈ హాబీ ఒత్తిడిని తగ్గిస్తుంది. పాఠకులకు విభిన్న దృక్పథాలు, ఊహాత్మక ప్రపంచాలను పరిచయం చేస్తుంది. సానుభూతి, సృజనాత్మకత అలవడతాయి. ...
Start Readingభూమి ఉపరితలం అకస్మాత్తుగా కంపించడాన్ని భూకంపం అంటారు. ప్రకృతి విలయాల్లో ఇది ప్రధానమైంది. దీనివల్ల పెద్దఎత్తున ఆస్తి, ప్రాణ నష్టాలు కలుగుతాయి. సాధారణంగా ఒక నిమిషం కంటే తక్కువ వ్యవధిలో భూ ప్రకంపనలు ఉంటాయి....
Start Readingభారతదేశ త్రివిధ దళాలు వివిధ రకాల విన్యాసాలు నిర్వహిస్తుంటాయి. స్వదేశీ సాయుధ దళాల బలోపేతానికి, ఇతర దేశాలతో స్నేహ సంబంధాలు మెరుగుపరుచుకునే ఉద్దేశంతో వీటిని నిర్వహిస్తారు. ...
Start Readingదేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండాలంటే సమర్థ ప్రణాళికలు, వాటి అమలుతోనే సాధ్యం. అందుబాటులో ఉన్న వనరులను పూర్తి స్థాయిలో వినియోగించాలంటే ప్రణాళికలతో కూడిన ఆచరణ అవసరమని ప్రభుత్వం భావించింది....
Start Readingచారిత్రక వైభవాన్ని పొందే క్రమంలో కొన్ని ప్రాంతాలకు ఆయా ప్రభుత్వాలు పేర్లను మారుస్తుంటాయి. ఉత్తర్ ప్రదేశ్లో ప్రముఖ నగరమైన అలహాబాద్ పేరును ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రయాగరాజ్గా మార్చింది. ...
Start Readingభారత్ ఆసియా ఖండానికి దక్షిణాన 8° 4' నుంచి 37° 6' ఉత్తర అక్షాంశాల మధ్య, 68° 7' నుంచి 97° 25' తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది. మన దేశ మొత్తం విస్తీర్ణం 3.28 మి.చ.కి....
Start Readingజమ్మూకశ్మీర్పై దశాబ్దాలుగా వివాదాన్ని రాజేస్తున్న పాకిస్థాన్ సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోంది. భారత్పైకి ఉగ్రమూకలను ఉసిగొల్పుతోంది. పాక్-భారత్ మధ్య చోటుచేసుకున్న కీలక సైనిక ఆపరేషన్లు.....
Start Readingప్రాదేశిక, తీర ప్రాంత ఆవరణ సమతౌల్యాన్ని కాపాడటానికి యునెస్కో చట్రం కింద మానవ, జీవావరణ కార్యక్రమంలో భాగంగా మనదేశంలో 1986లో బయోస్ఫియర్ను స్థాపించారు. ...
Start ReadingEvery day’s top stories, in one place.
మైకెల్ ఫారడే.. బ్రిటన్ దేశానికి చెందిన భౌతిక, రసాయన శాస్త్రవేత్త. ఈయన తన 14 ఏళ్ల వయసులో బుక్ బైండింగ్, పుస్తకాలు అమ్మే షాపులో పనిలో చేరారు. ఖాళీసమయాల్లో అక్కడ అనేక రకాల పుస్తకాలు ముఖ్యంగా సైన్స్కు సంబంధించినవి చదివారు.
మరిన్ని వివరాల కోసంమోక్షగుండం విశ్వేశ్వరయ్య భారతదేశ మొట్టమొదటి సివిల్ ఇంజినీర్. ఆయన భారత్లో ప్రణాళికలను రూపొందించి.. ‘ప్రణాళికల పితామహుడిగా’ పేరొందారు. పలు ప్రముఖ ఆనకట్టలు నిర్మించారు.
మరిన్ని వివరాల కోసంజాన్ డాల్టన్ భౌతిక, రసాయన, వాతావరణ శాస్త్రవేత్త. ఈయన ప్రతిపాదించిన అణు సిద్ధాంతం పదార్థ స్వభావం గురించిన శాస్త్రీయ సిద్ధాంతంగా పేరొందింది. అణువుల రూపంలో పదార్థాన్ని అధ్యయనం చేసిన మొదటి సిద్ధాంతం ఇది.
మరిన్ని వివరాల కోసంనీల్స్ బోర్ డానిష్ భౌతిక శాస్త్రవేత్త. అసలు పేరు నీల్స్ హెన్రిక్ డేవిడ్ బోర్. ఈయన పరమాణు నిర్మాణం, క్వాంటం సిద్ధాంతం గురించి ప్రాథమిక అవగాహన కల్పించారు. పరమాణు నిర్మాణంపై ఈయన చేసిన పరిశోధనలకుగానూ 1922లో భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతి పొందారు.
మరిన్ని వివరాల కోసంజగదీష్ చంద్రబోస్ మన దేశానికి చెందిన భౌతిక, జీవశాస్త్రవేత్త. రేడియో మైక్రోవేవ్ ఆప్టిక్స్పై పరిశోధనలు చేశారు. మొక్కలకు ప్రాణం ఉంటుందని నిరూపించి విశ్వమానవుడిగా చరిత్రలో నిలిచారు.
మరిన్ని వివరాల కోసంఆల్బర్ట్ ఐన్స్టీన్.. భౌతికశాస్త్రంలో అనేక ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్తగా, ఎన్నో ఆవిష్కరణలు చేసిన వ్యక్తిగా, నోబెల్ అవార్డు విజేతగా మనకు సుపరిచితం. అయితే ఆ స్థాయికి చేరే క్రమంలో ఆయన ఎదుర్కొన్న ఒడిదొడుకులు అనేకం.
మరిన్ని వివరాల కోసంభారతదేశ ప్రఖ్యాత శాస్త్రవేత్తల్లో శాంతి స్వరూప్ భట్నాగర్ ఒకరు. రసాయన శాస్త్రంలో అనేక పరిశోధనలు చేశారు. అయస్కాంతత్వం, ఎమల్షన్లపై అధ్యయనం చేశారు.
మరిన్ని వివరాల కోసంతన ఆవిష్కరణల ద్వారా మానవ జాతిని ప్రభావితం చేసిన గొప్ప వ్యక్తుల్లో థామస్ ఆల్వా ఎడిసన్ ఒకరు.
మరిన్ని వివరాల కోసం20వ శతాబ్దంలోని ప్రముఖ ఖగోళ పరిశోధకుల్లో సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్ ఒకరు. ఆయన ఇండో-అమెరికన్ నక్షత్ర భౌతికశాస్త్ర పరిశోధకులు, గణిత శాస్త్రవేత్త. కృష్ణబిలాల మీద అనేక పరిశోధనలు చేశారు.
మరిన్ని వివరాల కోసంఈయన భారత సంతతికి చెందిన అమెరికా కణజీవ శాస్త్రవేత్త (Molecular biologist). జన్యు పదార్థాల రసాయన సంశ్లేషణపై అనేక ప్రయోగాలు చేశారు.
మరిన్ని వివరాల కోసం