భూమిపై కప్పి ఉన్న జలావరణాన్ని స్థూలంగా మహా సముద్రాలు, సముద్రాలు అని పిలుస్తారు. పర్యావరణానికి ఇవి ఎంతగానో ప్రాముఖ్యాన్ని కలిగి ఉన్నాయి. ...
Start Reading
స్వాతంత్య్రోద్యమ సమయంలో నాయకుల ఆలోచనలను దేశ ప్రజలకు చాటిచెప్పడంలో.. జాతిని ఏకం చేయడంలో భారతీయ వార్తాపత్రికలు ముఖ్య పాత్ర పోషించాయి....
Start Reading
ఆంగ్లేయుల ప్రత్యక్ష అధీనంలో కాకుండా స్వదేశీ రాజుల పాలనలో ఉన్న ప్రాంతాలను ‘స్వదేశీ సంస్థానాలు’గా పేర్కొంటారు. స్వాతంత్య్రానంతరం భారతదేశం ఎదుర్కొన్న ప్రధాన సమస్యల్లో స్వదేశీ సంస్థానాల విలీనం ఒకటి. ...
Start ReadingEvery day’s top stories, in one place.
ఈమె భారతదేశానికి చెందిన ప్రముఖ రసాయన శాస్త్రవేత్త. ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫైటోమెడిసిన్ రంగాల్లో చేసిన పరిశోధనలకు ప్రసిద్ధి చెందారు.
మరిన్ని వివరాల కోసం
ఈయన ప్రఖ్యాత ప్రకృతి, జీవశాస్త్రవేత్త. మానవ పరిణామక్రమం గురించి ప్రపంచానికి చాటిచెప్పారు. కోతులే పరిణామ క్రమంలో మనుషులుగా మార్పుచెందాయని వెల్లడించారు.
మరిన్ని వివరాల కోసం
డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు భారతదేశానికి చెందిన ప్రముఖ జీవరసాయన (biochemist) శాస్త్రవేత్త. ఈయన శరీరధర్మశాస్త్రం, జీవరసాయనశాస్త్రం, వైద్యశాస్త్రాన్ని అనుసంధానించి అనేక ప్రయోగాలు నిర్వహించారు.
మరిన్ని వివరాల కోసం
20వ శతాబ్దపు ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్తల్లో చంద్రశేఖర్ ఒకరు. ఈయన సంఖ్యా సిద్ధాంతం, సమ్మబిలిటీ రంగాల అభివృద్ధిలో చేసిన కృషికి ప్రసిద్ధి చెందారు.
మరిన్ని వివరాల కోసం
న్యూటన్ గొప్ప గణిత, భౌతిక, ఖగోళ శాస్త్రవేత్త. న్యూటన్ ప్రయోగాలు, వెల్లడించిన విషయాలు నేటికీ భౌతికశాస్త్రంలో ముఖ్యమైన సిద్ధాంతాలుగా ఉన్నాయి.
మరిన్ని వివరాల కోసం
సలీంను ‘బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా’గా పిలుస్తారు. భారతదేశమంతటా వివిధ రకాల పక్షుల గురించి క్రమబద్ధంగా సర్వేలు నిర్వహించిన మొదటి వ్యక్తిగా ఈయన పేరొందారు.
మరిన్ని వివరాల కోసం