The GK Insider

The Alert Desk

Daily Roundup

Every day’s top stories, in one place.

టీ20 ప్రపంచకప్‌ విజేత భారత్‌

Published: March 8, 2026

టీ20 క్రికెట్లో టీమ్‌ఇండియా విజేతగా నిలిచింది. 2026, మార్చి 8న అహ్మదాబాద్‌లో జరిగిన ఫైనల్లో 96 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌పై ఘనవిజయం సాధించింది. మొదట భారత్‌ 5 వికెట్ల నష్టానికి 255 పరుగుల భారీ స్కోరు సాధించింది....

దేశంలో ఇంధన నిల్వలు

Published: March 8, 2026

ప్రస్తుతం మన దేశంలో ముడిచమురు, రిఫైన్డ్‌ పెట్రోలియం ఉత్పత్తుల రూపంలో 250 మిలియన్‌ బ్యారెళ్ల (దాదాపు 4000 కోట్ల లీటర్లు) ఇంధన నిల్వలున్నాయని ప్రభుత్వం 2026, మార్చి 8న వెల్లడించింది....

అంతర్జాతీయ మహిళా దినోత్సవం

Published: March 8, 2026

మహిళలు అన్ని రంగాల్లో భాగస్వాములైనప్పుడే దేశం అభివృద్ధి పథంలో సాగుతుంది. పూర్వంతో పోలిస్తే స్త్రీలకు అనేక అవకాశాలు లభిస్తున్నా.. పురుషులతో సమానంగా హక్కులు పొందడంలో ఇంకా వెనుకంజలోనే ఉన్నారు...

నేపాల్‌లో ఆర్‌ఎస్‌పీ విజయం

Published: March 8, 2026

హిమాలయ దేశం నేపాల్‌లో జరిగిన తాజా సార్వత్రిక ఎన్నికల్లో ‘రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ (ఆర్‌ఎస్‌పీ)’ అఖండ విజయం సాధించింది. నేపాల్‌ పార్లమెంటులో మొత్తం 275 స్థానాలు ఉన్నాయి. వాటిలో 165 సీట్లకు సభ్యులను ప్రత్యక్ష ఓటింగ్‌ విధానంలో ఎన్నుకుంటారు....

పిల్లలకు సోషల్‌ మీడియా నిషేధం

Published: March 6, 2026

ఇండోనేసియా ప్రభుత్వం 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్‌ మీడియా ఉపయోగించకుండా కొత్త నిబంధనలు తీసుకొచ్చినట్లు తెలిపింది. ఈ విషయాన్ని ఆ దేశ కమ్యూనికేషన్, డిజిటల్‌ వ్యవహారాల మంత్రి ముత్య హఫీద్‌ వెల్లడించారు. ...

బ్రిటన్‌ ప్రయాణాలకు ఇ-వీసా తప్పనిసరి

Published: February 25, 2026

బ్రిటన్‌లో పర్యాటకులు ఎలక్ట్రానిక్‌ వీసా (ఇ-వీసా)లను కలిగి ఉండటాన్ని అక్కడి ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ...

దేశంలో ఇంధన నిల్వలు

Published: March 8, 2026

ప్రస్తుతం మన దేశంలో ముడిచమురు, రిఫైన్డ్‌ పెట్రోలియం ఉత్పత్తుల రూపంలో 250 మిలియన్‌ బ్యారెళ్ల (దాదాపు 4000 కోట్ల లీటర్లు) ఇంధన నిల్వలున్నాయని ప్రభుత్వం 2026, మార్చి 8న వెల్లడించింది....

ప్రగతి, వికాస్‌

Published: March 5, 2026

కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న 2027 జనాభా లెక్కల సేకరణ ప్రక్రియలో భాగంగా హోంమంత్రి అమిత్‌ షా 2026, మార్చి 5న ప్రగతి, వికాస్‌ పేరుతో రెండు జనగణన చిహ్నాలను ఆవిష్కరించారు....

కొత్త గవర్నర్లు

Published: March 5, 2026

కేంద్ర ప్రభుత్వం 2026, మార్చి 5న 9 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించింది. ఇప్పుడు నియమించిన 9 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల గవర్నర్లు/ లెఫ్టినెంట్‌ గవర్నర్లలో అయిదుగురిని ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి బదిలీ చేసింది. ...

భారత్‌లో చమురు నిల్వలు

Published: March 1, 2026

పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో.. మన దేశానికి సరఫరా అయ్యే చమురులో దాదాపు సగం మేర అంతరాయం కలిగే ప్రమాదం ఉందనే విశ్లేషనలు వినిపిస్తున్నాయి....

ఎయిర్‌టెల్, గూగుల్‌ భాగస్వామ్యం 

Published: March 1, 2026

సంక్షిప్త సందేశాల (ఎస్‌ఎంఎస్‌)లో స్పామ్‌ను అరికట్టేందుకు ఏఐ (కృత్రిమమేధ) ఆధారిత స్పామ్‌ ప్రొటెక్షన్‌ టూల్‌ను భారతీ ఎయిర్‌టెల్‌ వినియోగించనుంది. ...

స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)

Published: February 27, 2026

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2026-27) స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి అంచనాను అంతక్రితం అంచనా అయిన 7.4% నుంచి 7.6 శాతానికి సవరించినట్లు ముఖ్య ఆర్థిక సలహాదారు (సీఈఏ) వి.అనంత నాగేశ్వరన్‌ పేర్కొన్నారు....

టీ20 ప్రపంచకప్‌ విజేత భారత్‌

Published: March 8, 2026

టీ20 క్రికెట్లో టీమ్‌ఇండియా విజేతగా నిలిచింది. 2026, మార్చి 8న అహ్మదాబాద్‌లో జరిగిన ఫైనల్లో 96 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌పై ఘనవిజయం సాధించింది. మొదట భారత్‌ 5 వికెట్ల నష్టానికి 255 పరుగుల భారీ స్కోరు సాధించింది....

రంజీ ట్రోఫీ

Published: February 28, 2026

భారత దేశవాళీ అత్యున్నత టోర్నీ రంజీ ట్రోఫీ విజేతగా జమ్మూకశ్మీర్‌ నిలిచింది....

93వ గ్రాండ్‌మాస్టర్‌గా ఆరవ్‌ 

Published: February 28, 2026

ముంబయికి చెందిన ఆరవ్‌ (17 ఏళ్లు) గ్రాండ్‌మాస్టర్‌ హోదా దక్కించుకున్నాడు....

ట్రాక్సన్‌ నివేదిక

Published: March 7, 2026

2025లో మన దేశంలో మహిళా సహ వ్యవస్థాపకులు ఉన్న టెక్‌ అంకురాలు 407 విడతల్లో 1.1 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.10,000 కోట్లు) సమీకరించాయని డేటా ఇంటెలిజెన్స్‌ సంస్థ ట్రాక్సన్‌ నివేదికలో పేర్కొంది. ...

ఎల్‌ఎక్స్‌ఎంఈ, ఈవై సంయుక్త నివేదిక

Published: March 7, 2026

దీర్ఘకాలిక ఆర్థిక పెట్టుబడుల్లో మహిళా ప్రాతినిధ్యం పెరిగితే.. రాబోయే 10 ఏళ్ల కాలంలో వీళ్ల పెట్టుబడులు దేశ జీడీపీకి సుమారు రూ.40 లక్షల కోట్లను జతచేస్తాయని ఎల్‌ఎక్స్‌ఎంఈ, ఈవై సంయుక్త నివేదిక పేర్కొంది. ...

హురున్‌ గ్లోబల్‌ రిచ్‌ లిస్ట్‌-2026

Published: March 6, 2026

హురున్‌ ఇండియా గ్లోబల్‌ రిచ్‌ లిస్ట్‌-2026 ప్రకారం, టెస్లా అధినేత ఎలాన్‌మస్క్‌ ప్రపంచ అగ్రగామి కుబేరుడిగా అయిదోసారీ కొనసాగారు. మస్క్‌ సంపద 89% పెరిగి, 792 బి.డాలర్లకు (రూ.72 లక్షల కోట్లకు పైగా) చేరింది. ...

అంతర్జాతీయ మహిళా దినోత్సవం

Published: March 8, 2026

మహిళలు అన్ని రంగాల్లో భాగస్వాములైనప్పుడే దేశం అభివృద్ధి పథంలో సాగుతుంది. పూర్వంతో పోలిస్తే స్త్రీలకు అనేక అవకాశాలు లభిస్తున్నా.. పురుషులతో సమానంగా హక్కులు పొందడంలో ఇంకా వెనుకంజలోనే ఉన్నారు...

జాతీయ ఫార్మసీ విద్యా దినోత్సవం

Published: March 6, 2026

వ్యాధిని కట్టడి చేసి, రోగికి ఉపశమనం కలిగించడంలో ఔషధాలు ముఖ్య భూమిక పోషిస్తాయి....

జాతీయ భద్రతా దినోత్సవం

Published: March 4, 2026

దేశంలోని ప్రజలకు రక్షణ (Security), భద్రత (Safety) కల్పించే సామర్థ్యాన్ని జాతీయ భద్రత అంటారు....

అలెగ్జాండర్‌ స్టబ్‌తో మోదీ భేటీ

Published: March 5, 2026

భారత పర్యటనకు వచ్చిన ఫిన్లాండ్‌ అధ్యక్షుడు అలెగ్జాండర్‌ స్టబ్‌తో ప్రధాని నరేంద్ర మోదీ దిల్లీలో 2026, మార్చి 5న భేటీ అయ్యారు. ద్వైపాక్షిక అంశాలతో పాటు పశ్చిమాసియాలో ప్రస్తుత ఉద్రిక్తతలు, ఉక్రెయిన్‌ యుద్ధం తదితర అంశాలపై వారిద్దరూ చర్చించారు. ...

మోదీతో మార్క్‌ కార్నీ భేటీ

Published: March 2, 2026

భారత పర్యటనలో ఉన్న కెనడా ప్రధాని మార్క్‌ కార్నీ 2026, మార్చి 2న ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఇద్దరు నేతల ద్వైపాక్షిక, అంతర్జాతీయ అంశాలపై చర్చలు జరిపారు....

నెతన్యాహుతో మోదీ భేటీ

Published: February 26, 2026

ఇజ్రాయెల్‌ పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహుతో భారత ప్రధాని మోదీ 2026, ఫిబ్రవరి 26న భేటీ అయ్యారు. ద్వైపాక్షిక బంధాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా చర్చలు జరిపారు....

ఇరాన్‌ సుప్రీం లీడర్‌ మరణం

Published: March 1, 2026

అమెరికా, ఇజ్రాయెల్‌ సంయుక్తంగా జరిపిన దాడుల్లో ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఆయతుల్లా అలీ ఖమేనీ మరణించారు. ...

హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ లిసా గిల్‌

Published: March 6, 2026

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు జస్టిస్‌ లిసా గిల్‌ బదిలీపై రానున్నారు. ప్రస్తుతం పంజాబ్‌-హరియాణా హైకోర్టులో సీనియారిటీలో మూడో స్థానంలో కొనసాగుతున్న ఆమెను ఏపీ హైకోర్టుకు బదిలీచేసే నిర్ణయానికి రాష్ట్రపతి ముర్ము ఆమోదముద్ర వేశారు. ...

జనాభా నిర్వహణ విధానం

Published: March 5, 2026

దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో జనాభా నిర్వహణ విధానం తెస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 2026, మార్చి 5న అసెంబ్లీలో తెలిపారు. ‘జనాభా నిర్వహణ విధానం’పై ముసాయిదా ప్రకటన విడుదల చేశారు....

‘హనుమాన్‌’

Published: March 3, 2026

ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా మంగళగిరిలోని ఏపీఎస్పీ బెటాలియన్‌ మైదానంలో 2026, మార్చి 3న ‘హనుమాన్‌ ప్రాజెక్టు’ను ఆంధ్రప్రదేశ్‌ ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ ప్రారంభించారు. ...

గద్దర్‌ సినీ అవార్డులు-2025

Published: March 7, 2026

2025 ఏడాదికి సంబంధించిన గద్దర్‌ సినీ అవార్డులను తెలంగాణ ప్రభుత్వం 2026, మార్చి 7న ప్రకటించింది. ‘ఈటీవీ విన్‌ ఒరిజినల్‌ ప్రొడక్షన్స్‌’ నుంచి వచ్చిన ‘రాజు వెడ్స్‌ రాంబాయి’ ఉత్తమ చిత్రం సహా మొత్తం నాలుగు అవార్డుల్ని సొంతం చేసుకుంది. ...

ఉన్నత విద్యలో ఎన్‌ఈపీ-2020 అమలు

Published: March 7, 2026

తెలంగాణలో అండర్‌ గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ)-2020 అమలు చేయాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ...

జాతీయ ప్రాధాన్య స్మారకంగా పాలంపేట్‌ గొల్లలగుడి

Published: March 6, 2026

ములుగు జిల్లా పాలంపేట్‌లో ఉన్న గొల్లలగుడిని జాతీయ ప్రాధాన్యం ఉన్న పురావస్తు కేంద్రంగా గుర్తించాలని నిర్ణయించినట్లు కేంద్ర సాంస్కృతికశాఖ తెలిపింది....

‘ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌’ రికార్డు

Published: March 3, 2026

భారత నౌకాదళంలో అతిపెద్ద విమాన వాహక నౌక ‘ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌’ మీద ల్యాండ్‌ అయిన విమానాల సంఖ్య వెయ్యికి చేరడంతో సరికొత్త రికార్డు సాధించింది. ఈ విషయాన్ని 2026, మార్చి 3న నేవీ వర్గాలు తెలిపాయి. ...

‘వాయుశక్తి’

Published: February 27, 2026

భారత్‌-పాకిస్థాన్‌ సరిహద్దుకు చేరువలోని పోఖ్రాన్‌ రేంజ్‌లో 2026, ఫిబ్రవరి 27న భారత వైమానిక దళం ‘వాయుశక్తి’ విన్యాసాలను నిర్వహించింది. ...

‘ఐఎన్‌ఎస్‌ అంజదిప్‌’ యుద్ధనౌక ప్రారంభం

Published: February 27, 2026

భారత నౌకాదళం అవసరాల నిమిత్తం డాల్ఫిన్‌ హంటర్‌ ఇంజినీరింగ్‌ సాంకేతికతతో రూపొందించిన యుద్ధనౌక ‘ఐఎన్‌ఎస్‌ అంజదిప్‌’ను 2026, ఫిబ్రవరి 27న చెన్నైలో ప్రారంభించారు. ...

ప్రసన్నకుమార్‌

Published: February 11, 2026

‘ది ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఛార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా (ఐసీఏఐ) అధ్యక్షుడిగా విశాఖకు చెందిన ఛార్టర్డ్‌ అకౌంటెంట్‌ డి.ప్రసన్న కుమార్‌ ఎన్నికయ్యారు. ఆయన ఇప్పటి వరకు ఐసీఏఐ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. ...

ఉదయ్‌ నాగరాజు

Published: February 11, 2026

శతాబ్దాల చరిత్ర ఉన్న బ్రిటిష్‌ పార్లమెంట్‌ ఎగువసభ ‘హౌస్‌ ఆఫ్‌ లార్డ్స్‌’లో తెలంగాణకు చెందిన ఉదయ్‌ నాగరాజు 2026, ఫిబ్రవరి 11న జీవితకాల సభ్యుడి (లైఫ్‌ పీర్‌)గా ప్రమాణం చేశారు....

గెయిల్‌ ఛైర్మన్‌గా దీపక్‌ గుప్తా 

Published: March 1, 2026

దేశీయ అతిపెద్ద గ్యాస్‌ సరఫరా సంస్థ గెయిల్‌ ఇండియా, ఛైర్మన్‌-మేనేజింగ్‌ డైరెక్టరుగా దీపక్‌ గుప్తా 2026, మార్చి 1న బాధ్యతలు స్వీకరించారు....

నీతి ఆయోగ్‌ సీఈవోగా నిధి ఛిబ్బర్‌

Published: February 24, 2026

నీతి ఆయోగ్‌ ప్రధాన కార్యనిర్వాహక అధికారి(సీఈవో)గా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిణి నిధి ఛిబ్బర్‌ నియమితులయ్యారు....

సింగరేణి సీఎండీగా జ్యోతి బుద్ధప్రకాశ్‌

Published: February 11, 2026

డాక్టర్‌ జ్యోతి బుద్ధప్రకాశ్‌ సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌ ఛైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌(సీఎండీ)గా ప్రభుత్వం నియమించింది. ఆ పదవిలో పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న డి.కృష్ణ భాస్కర్‌ను రిలీవ్‌ చేసింది....

ఒడిశాలో ఆర్‌బీఐ సురక్షిత డేటా కేంద్రం

Published: February 22, 2026

కీలకమైన ఆర్థిక డేటాను కాపాడటానికి, ప్రధాన వ్యవస్థల కొనసాగింపును బలోపేతం చేసే ప్రయత్నాల్లో భాగంగా.. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ఒడిశాలో అత్యంత సురక్షిత (హై-సెక్యూరిటీ) డేటా కేంద్రాన్ని నిర్మించింది....

కర్ణాటకలో హెలికాప్టర్‌ అసెంబ్లింగ్‌ యూనిట్‌

Published: February 17, 2026

కర్ణాటకలోని కోలారు జిల్లా వేమగల్‌లో భారత తొలి ప్రైవేటురంగ హెలికాప్టర్‌ అసెంబ్లింగ్‌ యూనిట్‌ ‘ఫైనల్‌ అసెంబ్లీ లైన్‌’ (ఎఫ్‌ఏఎల్‌)ను 2026, ఫిబ్రవరి 17న ప్రధాని నరేంద్ర మోదీ, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌తో కలిసి ముంబయి నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. ...

ముంబయి

Published: February 11, 2026

భారత్‌లో తొలి మ్యూజికల్‌ రోడ్డును ప్రారంభించి ముంబయి తీరప్రాంత రహదారుల అధికారులు రికార్డు సృష్టించారు. హంగేరియన్‌ టెక్నాలజీ సాయంతో నారిమన్‌ ప్రాంతం నుంచి వర్లి వైపు వెళ్లే రహదారిపై పలు సంగీత స్ట్రిప్‌లను ఏర్పాటు చేశారు....

మోదీకి కనెసెట్‌ అత్యున్నత పురస్కారం

Published: February 25, 2026

రెండురోజుల పర్యటన నిమిత్తం 2026, ఫిబ్రవరి 25న ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయెల్‌ చేరుకున్నారు....

‘ఫెలో ఫార్మర్‌’ పురస్కారాలు

Published: February 25, 2026

గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలంలోని కొర్నెపాడు రైతునేస్తం ఫౌండేషన్‌ ఛైర్మన్‌ యడ్లపల్లి వెంకటేశ్వరరావు, ఇదే మండలం అనంతవరప్పాడుకు చెందిన సేంద్రియ వ్యవసాయ రైతు బండారు శ్రీనివాసరావు ‘ఫెలో ఫార్మర్‌’ పురస్కారాలను అందుకున్నారు....

No current affairs available in this category.

శాస్త్రవేత్తలు - విశేషాలు

Scientist 1

జేమ్స్‌ చాడ్విక్‌

ఈయన ఇంగ్లండ్‌కు చెందిన ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త. న్యూక్లియర్‌ ఫిజిక్స్‌లో అనేక పరిశోధనలు చేశారు.

మరిన్ని వివరాల కోసం
Scientist 1

అలెగ్జాండర్‌ గ్రహంబెల్‌

ఈయన ప్రపంచ ప్రఖ్యాత ఆవిష్కర్త, శాస్త్రవేత్త. టెలిఫోన్‌ సృష్టికర్తగా సుపరిచితులు. అంతేకాక ధ్వనిశాస్త్రం, స్పీచ్‌ సైన్స్, ఆప్టిక్స్, మెరైన్‌ ఇంజినీరింగ్, ఏరోనాటిక్స్‌ రంగంలో విశేష పరిశోధనలు చేశారు.

మరిన్ని వివరాల కోసం
Scientist 1

ఆంటోని లెవోయిజర్‌

ఈయన ఫ్రెంచ్‌ దేశానికి చెందిన ప్రఖ్యాత రసాయన శాస్త్రవేత్త. లెవోయిజర్‌ దహన చర్యల గురించి అధ్యయనం చేశారు. మూలకానికి నిర్వచనం ఇచ్చారు. ద్రవ్యనిత్యత్వ నియమాన్ని ప్రతిపాదించారు.

మరిన్ని వివరాల కోసం
Scientist 1

సర్‌ జోసెఫ్‌ జాన్‌ థామ్సన్‌ 

జె.జె.థామ్సన్‌గా సుపరిచితులైన ఈయన ఇంగ్లండ్‌కు చెందిన ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త. పరమాణువుల్లో ఎలక్ట్రాన్‌ అనే ఉపకణం ఉంటుందని తొలిగా గుర్తించింది ఈయనే.

మరిన్ని వివరాల కోసం
Scientist 1

ఎర్నెస్ట్‌ హెకెల్‌

ఈయన జర్మనీకి చెందిన ప్రముఖ జంతుశాస్త్రవేత్త, జీవశాస్త్రవేత్త. జువాలజీ రంగంలో విశేష పరిశోధనలు చేశారు. భూమిపై అప్పటి వరకు గుర్తించని అనేక కొత్త రకం జాతులను కనుక్కుని, వాటికి పేర్లు పెట్టి, వాటి వంశానుక్రమాన్ని మ్యాప్‌ చేశారు.

మరిన్ని వివరాల కోసం
Scientist 1

ఎర్నెస్ట్‌ రూథర్‌ఫర్డ్‌

ఈయన న్యూజిలాండ్‌కు చెందిన ప్రముఖ భౌతిక, రసాయన శాస్త్రవేత్త. అణు భౌతికశాస్త్ర (న్యూక్లియర్‌ ఫిజిక్స్‌) రంగంలో విశేష పరిశోధనలు చేశారు.

మరిన్ని వివరాల కోసం

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram