The GK Insider

The Alert Desk

Daily Roundup

Every day’s top stories, in one place.

పరాక్రమ్‌ దివస్‌

Published: January 22, 2026

బ్రిటిష్‌ పాలనకు వ్యతిరేకంగా స్వేచ్ఛా, స్వాతంత్య్రాల కోసం పోరాడిన ముఖ్య వ్యక్తుల్లో సుభాష్‌ చంద్రబోస్‌ ఒకరు. భారతీయులందరూ ప్రేమతో ఈయన్ను నేతాజీ అని పిలుస్తారు. ...

233 ఏళ్ల కిందటి రామాయణం

Published: January 21, 2026

అయోధ్యలోని అంతర్జాతీయ ‘రామకథ’ గ్రంథాలయానికి 233 ఏళ్ల కిందటి అరుదైన వాల్మీకి రామాయణం (తత్వదీపికతో) సంస్కృత రాతప్రతులను కానుకగా అందజేసినట్లు కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ...

సునీతా విలియమ్స్‌

Published: January 21, 2026

భారతీయ సంతతికి చెందిన అమెరికన్‌ వ్యోమగామి సునీతా విలియమ్స్‌ (60) పదవీ విరమణ చేసినట్లు అంతరిక్ష సంస్థ నాసా ప్రకటించింది. 2025 డిసెంబరు 27న ఆమె పదవీ విరమణ చేసినట్లు సంస్థ జనవరి 21న అధికారికంగా వెల్లడించింది. ...

చైనాలో మళ్లీ తగ్గిన జనాభా

Published: January 19, 2026

వరసగా నాలుగో సంవత్సరంలోనూ చైనాలో జనాభా తగ్గింది. 2015 నాటి పరిస్థితితో పోలిస్తే 2025లో దాదాపు కోటి మేర ఈ తగ్గుదల ఉంది. దంపతులకు ఒకే బిడ్డ అనే విధానాన్ని చాలాఏళ్లపాటు అమలుచేయడం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని విశ్లేషకులు చెబుతున్నారు....

ఉగాండా అధ్యక్షునిగా ఏడోసారి ముసెవేని గెలుపు

Published: January 17, 2026

ఉగాండా అధ్యక్షుడు యోవేరి ముసెవేని ఏడోసారి దేశాధ్యక్ష స్థానాన్ని కైవసం చేసుకున్నారు. పోలైన మొత్తం ఓట్లలో ఆయనకు 71.65 శాతం దక్కాయని ఆ దేశ ఎలక్షన్‌ కమిషన్‌ 2026, జనవరి 17న వెల్లడించింది. ...

ట్రంప్‌ ఛైర్మన్‌గా గాజా శాంతి మండలి

Published: January 16, 2026

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఛైర్మన్‌గా గాజా శాంతి మండలి ఏర్పాటైంది. కాల్పుల విరమణ ఒప్పందంలోని రెండో దశ ప్రారంభమైందని పశ్చిమాసియా అమెరికా రాయబారి స్టీవ్‌ విట్కాఫ్‌ ప్రకటించిన కొద్ది సేపటికే తన నేతృత్వంలో మండలి ఏర్పాటైనట్లు ప్రకటించారు. ...

మరో అయిదేళ్ల పాటు అటల్‌ పెన్షన్‌ యోజన

Published: January 21, 2026

అసంఘటిత రంగ కార్మికులకు పెన్షన్‌ అందించే ఉద్దేశంతో తీసుకొచ్చిన అటల్‌ పెన్షన్‌ యోజన పథకాన్ని (ఏపీవై) మరో అయిదేళ్లపాటు కొనసాగించాలని కేంద్ర క్యాబినెట్‌ నిర్ణయం తీసుకుంది. ...

233 ఏళ్ల కిందటి రామాయణం

Published: January 21, 2026

అయోధ్యలోని అంతర్జాతీయ ‘రామకథ’ గ్రంథాలయానికి 233 ఏళ్ల కిందటి అరుదైన వాల్మీకి రామాయణం (తత్వదీపికతో) సంస్కృత రాతప్రతులను కానుకగా అందజేసినట్లు కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ...

త్రివిధ సజ్జ

Published: January 20, 2026

ఇక్రిశాట్, భారత వ్యవసాయ పరిశోధన మండలి(ఐకార్‌), రాజస్థాన్‌ వ్యవసాయ పరిశోధన సంస్థలు సంయుక్తంగా ఆర్‌హెచ్‌బీ 273 పేరిట ప్రపంచంలోనే మొట్టమొదటి త్రివిధ సజ్జ సంకర (త్రీ వే పెర్ల్‌ మిల్లెట్‌ హైబ్రిడ్‌) రకాన్ని రూపొందించాయి....

భారత స్థూల దేశీయోత్పత్తి 7.3 శాతం

Published: January 19, 2026

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26)లో భారత స్థూల దేశీయోత్పత్తి 7.3 శాతంగా నమోదవ్వొచ్చని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) అంచనా వేసింది. 2025 అక్టోబరు అంచనాల్లో మన వృద్ధిరేటు 6.6 శాతంగా ఉండొచ్చని చెప్పిన సంస్థ, 0.7% మేర పెంచింది. ...

రూ.1.84 లక్షల కోట్ల ఔషధ ఎగుమతులు

Published: January 18, 2026

2025-26 ఆర్థిక సంవత్సరం తొలి 8 నెలల్లో మనదేశం నుంచి 20.48 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.1.84 లక్షల కోట్ల) విలువైన ఔషధాలు ఎగుమతి అయ్యాయని వాణిజ్య మంత్రిత్వశాఖ గణాంకాలు వెల్లడించాయి. ...

రిజర్వ్‌ బ్యాంక్‌-సమగ్ర అంబుడ్స్‌మన్‌ పథకం -2026

Published: January 16, 2026

బ్యాంకులతో పాటు, ఇతర నియంత్రిత సంస్థల ఖాతాదారుల ప్రయోజనాలు కాపాడటమే లక్ష్యంగా ‘రిజర్వ్‌ బ్యాంక్‌-సమగ్ర అంబుడ్స్‌మన్‌ పథకం -2026’ను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) తీసుకురానుంది....

ఆటకు సైనా వీడ్కోలు

Published: January 19, 2026

భారత మహిళల బ్యాడ్మింటన్‌కు మార్గదర్శిగా నిలిచి ఎన్నో అత్యుత్తమ విజయాలు అందుకున్న సైనా నెహ్వాల్‌ 2026, జనవరి 19న ఆటకు వీడ్కోలు పలికింది. చైనా ఆధిపత్యానికి గండి కొట్టి బ్యాడ్మింటన్‌లో అత్యున్నత శిఖరాలకు చేరింది. ...

విజయ్‌ హజారే

Published: January 18, 2026

దేశవాళీ వన్డే టోర్నీ విజయ్‌ హజారే ట్రోఫీని విదర్భ తొలిసారి కైవసం చేసుకుంది. 2026, జనవరి 18న బెంగళూరులో జరిగిన ఫైనల్లో విదర్భ 38 పరుగుల తేడాతో సౌరాష్ట్రపై గెలిచింది. ...

భారత 92వ గ్రాండ్‌మాస్టర్‌ 

Published: January 16, 2026

దిల్లీకి చెందిన 21 ఏళ్ల ఆర్యన్‌ వర్ష్‌నే గ్రాండ్‌మాస్టర్‌ హోదా సొంతం చేసుకున్న భారత 92వ ఆటగాడిగా నిలిచాడు. ...

‘ఐటీ సర్వీసెస్‌ 25 (2026)’ నివేదిక

Published: January 20, 2026

అంతర్జాతీయంగా అత్యంత విలువైన ఐటీ సేవల బ్రాండ్లలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌), ఇన్ఫోసిస్‌ వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. బ్రాండ్‌ ఫైనాన్స్‌ సంస్థ ‘ఐటీ సర్వీసెస్‌ 25 (2026)’ నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. ...

ఆక్స్‌ఫాం నివేదిక

Published: January 19, 2026

సాధారణ ప్రజానీకానికి రాజకీయ సాధికారత అందించడం ద్వారా ప్రగతి సాధించవచ్చనడానికి అద్భుత ఉదాహరణగా భారతదేశ రిజర్వేషన్‌ విధానం నిలిచిందని ‘‘ఆక్స్‌ఫాం ఇంటర్నేషనల్‌’’ సంస్థ పేర్కొంది....

ఎస్‌బీఐ రిసెర్చ్‌ నివేదిక

Published: January 19, 2026

భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత వృద్ధి రేటు వేగం ఇలాగే కొనసాగితే, తలసరి ఆదాయమూ గణనీయంగా పెరిగి.. 2030 నాటికి భారత్‌ ఎగువ మధ్య ఆదాయ దేశాల జాబితాలో చేరుతుందని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) రిసెర్చ్‌ తాజా నివేదికలో పేర్కొంది....

పరాక్రమ్‌ దివస్‌

Published: January 22, 2026

బ్రిటిష్‌ పాలనకు వ్యతిరేకంగా స్వేచ్ఛా, స్వాతంత్య్రాల కోసం పోరాడిన ముఖ్య వ్యక్తుల్లో సుభాష్‌ చంద్రబోస్‌ ఒకరు. భారతీయులందరూ ప్రేమతో ఈయన్ను నేతాజీ అని పిలుస్తారు. ...

ఎన్‌డీఆర్‌ఎఫ్‌ ఆవిర్భావ దినోత్సవం

Published: January 19, 2026

ప్రజా జీవనానికి తీవ్ర నష్టం కలిగించే పరిస్థితినే విపత్తు అంటారు. ప్రకృతి వైపరీత్యాలతోపాటు మానవ చర్యల ఫలితంగా ఇవి సంభవిస్తాయి. వీటి కారణంగా ప్రాణ, ఆస్తి నష్టాలు కలుగుతాయి...

భారత సైనిక దినోత్సవం

Published: January 14, 2026

ఇండియన్‌ ఆర్మీ ప్రపంచంలోనే నాలుగో శక్తిమంతమైన సైన్యంగా గుర్తింపు పొందింది....

ప్రపంచ ఆర్థిక సదస్సు (డబ్ల్యూఈఎఫ్‌)

Published: January 19, 2026

స్విట్జర్లాండ్‌లోని దావోస్‌ వేదికగా ఏటా జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సు 2026, జనవరి 19న ప్రాంభమైంది. దేశ విదేశాల నుంచి 3,000 మందికిపైగా ప్రతినిధులు దీనికి హాజరయ్యారు....

జాతీయస్థాయి శాసన సదస్సులు

Published: January 19, 2026

జాతీయ స్థాయి శాసన సదస్సులు ఉత్తర్‌ ప్రదేశ్‌ శాసనసభ ఆధ్వర్యంలో 2026 జనవరి 19న లఖ్‌నవూలోని విధాన్‌ భవనంలో ప్రారంభమయ్యాయి....

స్టార్టప్‌ ఇండియా

Published: January 16, 2026

ప్రధాని నరేంద్ర మోదీ 2026, జనవరి 16న న్యూదిల్లీలోని భారత మండపంలో నిర్వహించిన ‘స్టార్టప్‌ ఇండియా’ పదో వార్షికోత్సవ సదస్సులో పాల్గొని ప్రసంగించారు. ...

రాజకుమారి ఇందిరాదేవి ధన్‌రాజ్‌గిర్‌ కన్నుమూత

Published: January 13, 2026

ప్రముఖ కవయిత్రి రాజకుమారి ఇందిరాదేవి ధన్‌రాజ్‌గిర్‌ (96) 2026, జనవరి 13న హైదరాబాద్‌ గోషామహల్‌ ప్రాంతంలోని జ్ఞాన్‌బాగ్‌ ప్యాలెస్‌లో కన్నుమూశారు. ఆమె దివంగత కవి గుంటూరు శేషేంద్రశర్మ భార్య. ...

మాధవ్‌ గాడ్గిల్‌ కన్నుమూత

Published: January 8, 2026

పశ్చిమ కనుమల పరిరక్షణకు జీవితాంతం కృషి చేసిన ప్రముఖ పర్యావరణవేత్త మాధవ్‌ గాడ్గిల్‌ (83) 2025, జనవరి 8న పుణెలో మరణించారు. భారత పర్యావరణ పరిశోధన, పరిరక్షణ విధానాలను రూపొందించడంలో ఆయన ప్రధాన పాత్ర పోషించారు....

మనోజ్‌ కొఠారి కన్నుమూత

Published: January 5, 2026

బిలియర్డ్స్‌ మాజీ ప్రపంచ ఛాంపియన్, 15 ఏళ్లుగా భారత జట్టు కోచ్‌గా ఉన్న మనోజ్‌ కొఠారి (67 ఏళ్లు) 2026, జనవరి 5న కన్నుమూశారు. కోల్‌కతాకు చెందిన ఆయన తమిళనాడు తిరునెల్వేలిలో మరణించారు. ...

ఆంధ్రప్రదేశ్‌ సమాచార కమిషన్‌

Published: January 20, 2026

ఆంధ్రప్రదేశ్‌ సమాచార కమిషన్‌(ఏపీఐసీ)లో ప్రధాన సమాచార కమిషనర్‌గా వజ్జా శ్రీనివాసరావు; కమిషనర్లుగా పరవాడ సింహాచలం నాయుడు, వొంటేరు రవిబాబు, గాజుల ఆదెన్న, వట్టికూటి శరత్‌ చంద్ర కల్యాణ చక్రవర్తి ప్రమాణం చేశారు....

ఏపీ ఐఏఎస్‌ కేడర్‌ బలం 239 నుంచి 259కి పెంపు

Published: January 17, 2026

ఆంధ్రప్రదేశ్‌ ఐఏఎస్‌ కేడర్‌ బలాన్ని 239 నుంచి 259కి పెంచుతూ కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాలశాఖ 2026, జనవరి 17న నోటిఫికేషన్‌ జారీచేసింది. ...

గ్రేట్‌ గ్రీన్‌ వాల్‌ ఆఫ్‌ ఏపీ

Published: January 11, 2026

ప్రకృతి విపత్తుల నుంచి తీరప్రాంతాన్ని రక్షించడం, వాటి వల్ల కలిగే నష్టాన్ని తగ్గించటమే ప్రధాన లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్‌ అటవీ శాఖ ‘గ్రేట్‌ గ్రీన్‌ వాల్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ (మహా హరిత కుడ్యం)’ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. ...

తెలంగాణకు 6 కొత్త అర్బన్‌ ఫారెస్ట్‌ పార్క్‌లు

Published: January 20, 2026

పట్టణ ప్రాంతాల్లో పచ్చదనాన్ని పెంపొందించడం, పర్యావరణ సమతుల్యత కాపాడటం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న నగర్‌ వన్‌ యోజన పథకం కింద తెలంగాణకు కొత్తగా ఆరు అర్బన్‌ ఫారెస్ట్‌ పార్క్‌లు మంజూరయ్యాయి....

అర్థ, గణాంక శాఖ అంచనా

Published: January 13, 2026

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26)లో తెలంగాణలో ఖరీఫ్, రబీ పంట సీజన్లలో రికార్డు స్థాయిలో 2.40 కోట్ల టన్నుల ధాన్యం దిగుబడి అవుతుందని భారత అర్థ, గణాంకశాఖ ముందస్తు అంచనా వేసింది. ...

మస్కట్‌ చేరుకున్న ఐఎన్‌ఎస్‌వీ కౌండిన్య 

Published: January 14, 2026

నౌకాయాన రంగంలో భారత్‌ అరుదైన ఘనత సాధించింది. ...

ట్యాంకు విధ్వంసక క్షిపణి పరీక్ష విజయవంతం

Published: January 12, 2026

సైనికులు మోసుకెళ్లగల ట్యాంకు విధ్వంసక క్షిపణికి సంబంధించిన కొత్త వెర్షన్‌ను రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) విజయవంతంగా పరీక్షించింది. మహారాష్ట్రలోని అహల్యనగర్‌లో ఉన్న ఫైరింగ్‌ రేంజ్‌లో ఈ పరీక్ష జరిగింది. ...

ఆదిత్య-ఎల్‌1

Published: January 10, 2026

శక్తిమంతమైన సౌర తుపాన్ల కారణంగా.. భూమి చుట్టూ ఉండే అయస్కాంత క్షేత్రంపై పడే ప్రభావం గురించి  ఆదిత్య-ఎల్‌1 ఉపగ్రహం సరికొత్త విషయాలను అందించింది. ...

సునీతా విలియమ్స్‌

Published: January 21, 2026

భారతీయ సంతతికి చెందిన అమెరికన్‌ వ్యోమగామి సునీతా విలియమ్స్‌ (60) పదవీ విరమణ చేసినట్లు అంతరిక్ష సంస్థ నాసా ప్రకటించింది. 2025 డిసెంబరు 27న ఆమె పదవీ విరమణ చేసినట్లు సంస్థ జనవరి 21న అధికారికంగా వెల్లడించింది. ...

నళినీ జోషికి

Published: January 11, 2026

భారత సంతతికి చెందిన ప్రముఖ గణిత శాస్త్రవేత్త, ప్రొఫెసర్‌ నళినీ జోషికి అరుదైన గౌరవం దక్కింది. ఆస్ట్రేలియాలో 2025కుగాను ప్రతిష్ఠాత్మక ‘న్యూ సౌత్‌వేల్స్‌ (ఎన్‌ఎస్‌డబ్ల్యూ) సైంటిస్ట్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ పురస్కారం ఆమెను వరించింది....

కనకమేడల రవీంద్రకుమార్‌

Published: January 5, 2026

సుప్రీంకోర్టులో భారత ప్రభుత్వ అదనపు సొలిసిటర్‌ జనరల్‌ (ఏఎస్‌జీ)గా మాజీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ 2026, జనవరి 5న బాధ్యతలు స్వీకరించారు. మూడేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. ...

కేంద్ర విజిలెన్స్‌ కమిషనర్‌గా ప్రవీణ్‌ వశిష్ఠ

Published: January 16, 2026

కేంద్ర నిఘా కమిషన్‌ (సీవీసీ) విజిలెన్స్‌ కమిషనర్‌గా ఐపీఎస్‌ మాజీ అధికారి ప్రవీణ్‌ వశిష్ఠ 2026, జనవరి 16న ప్రమాణ స్వీకారం చేశారు....

ఎన్‌ఐఏ డీజీగా రాకేశ్‌ అగర్వాల్‌ 

Published: January 14, 2026

సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి రాకేశ్‌ అగర్వాల్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) డైరెక్టర్‌ జనరల్‌గా 2026, జనవరి 14న నియమితులయ్యారు....

ఏఈపీసీ ఛైర్మన్‌గా ఎ.శక్తివేల్

Published: January 6, 2026

దుస్తుల ఎగుమతిదార్ల ప్రోత్సాహక మండలి (ఏఈపీసీ) ఛైర్మన్‌గా ఎ.శక్తివేల్‌ 2026, జనవరి 6న బాధ్యతలు స్వీకరించారు. సుధీర్‌ సెఖ్రి స్థానంలో ఆయన ఎన్నికయ్యారు. ...

యూపీలో ఏఐ హబ్‌

Published: January 20, 2026

గ్రీన్‌కో గ్రూపు వ్యవస్థాపకుల నేతృత్వంలోని ఏఎం గ్రూపు, ఉత్తర్‌ ప్రదేశ్‌ గ్రేటర్‌ నోయిడా ప్రాంతంలో  1 గిగావాట్‌ సామర్థ్యంతో కర్బన రహిత, అధిక సామర్థ్యంతో కూడిన కృత్రిమమేధ (ఏఐ) కంప్యూటింగ్‌ హబ్‌ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ...

విశాఖలో బ్యూరో ఆఫ్‌ ఇమిగ్రేషన్‌ కార్యాలయం

Published: January 17, 2026

కేంద్ర ప్రభుత్వం విశాఖలో బ్యూరో ఆఫ్‌ ఇమిగ్రేషన్‌ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తోంది. విశాఖలో పోర్టులు, విమానాశ్రయం ఉండటంతో దేశవిదేశాల నుంచి ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. ...

అరుణాచల్‌ప్రదేశ్‌

Published: January 11, 2026

అరుణాచల్‌ప్రదేశ్‌లో రెండు కొత్తరకం కప్పలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. వీటిని జీనస్‌ లెప్టోబ్రాచియం జాతికి చెందిన సోమని, మెచుకాగా గుర్తించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ జాతి కప్పలు 39 ఉండగా, వాటిలో నాలుగు భారత్‌లోనే ఉన్నాయి. ...

మచెల్‌కు ఇందిరాగాంధీ శాంతి పురస్కారం

Published: January 21, 2026

మొజాంబిక్‌ మానవ హక్కుల కార్యకర్త, దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్‌ మండేలా రెండో భార్య గ్రాసా మచెల్‌... ఇందిరాగాంధీ శాంతి పురస్కారానికి ఎంపికయ్యారు. ...

‘జియోస్పేషియల్‌ వరల్డ్‌’ పురస్కారం

Published: January 14, 2026

ఐటీ, ఇంజినీరింగ్‌ సేవల సంస్థ సైయెంట్‌ లిమిటెడ్‌ వ్యవస్థాపకులు బీవీఆర్‌ మోహన్‌రెడ్డికి జియోస్పేషియల్‌ వరల్డ్‌ నుంచి లివింగ్‌ లెజెండ్‌ పురస్కారం లభించింది....

ఆర్‌ఏఎస్‌ స్వర్ణ పతకం

Published: January 12, 2026

భారత సంతతికి చెందిన అమెరికన్‌ ఖగోళ శాస్త్రవేత్త శ్రీనివాస్‌ కులకర్ణికి బ్రిటిష్‌ రాయల్‌ ఆస్ట్రనామికల్‌ సొసైటీ (ఆర్‌ఏఎస్‌) స్వర్ణ పతకాన్ని ప్రదానం చేసింది....

No current affairs available in this category.

శాస్త్రవేత్తలు - విశేషాలు

Scientist 1

జానకి అమ్మల్‌

ఈమె భారతదేశానికి చెందిన ప్రముఖ వృక్షశాస్త్రవేత్త. జన్యుశాస్త్రం, కణశాస్త్రం, పరిణామం మొదలైన రంగాల్లో విశేష పరిశోధనలు చేసి జీవశాస్త్ర అభివృద్ధికి తోడ్పాటు అందించారు.

మరిన్ని వివరాల కోసం
Scientist 1

ఎడ్వర్డ్‌ ఫ్రాంక్లాండ్‌

ఈయన ఇంగ్లండ్‌కు చెందిన ప్రముఖ రసాయన శాస్త్రవేత్త. స్ట్రక్చరల్‌ కెమిస్ట్రీ రంగంలో విశేష పరిశోధనలు చేశారు

మరిన్ని వివరాల కోసం
Scientist 1

గెలీలియో గెలిలీ

ఈయన ఇటలీకి చెందిన ప్రముఖ పండితుడు, గణిత - ఖగోళ - భౌతిక శాస్త్రవేత్త. చలనం, యాంత్రిక శాస్త్రంపై ఆయన ఎన్నో పరిశోధనలు చేశారు. ఖగోళ రహస్యాలను ఛేదించేందుకు టెలిస్కోప్‌ను ఉపయోగించారు.

మరిన్ని వివరాల కోసం
Scientist 1

ప్రఫుల్ల చంద్ర రే 

ఈయన భారతదేశానికి చెందిన ప్రముఖ రసాయన శాస్త్రవేత్త. మనదేశంలో మొదటి ఫార్మాస్యూటికల్‌ కంపెనీ అయిన బెంగాల్‌ కెమికల్స్‌ అండ్‌ ఫార్మాస్యూటికల్స్‌ను స్థాపించారు.

మరిన్ని వివరాల కోసం
Scientist 1

స్టీఫెన్‌ విలియం హాకింగ్‌

ఈయన ప్రపంచ ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త. తన జీవిత కాలంలో ‘బ్లాక్‌ హోల్స్‌ (కృష్ణ బిలాలు)’, ‘కాస్మాలజీ (విశ్వ సృష్టిశాస్త్రం)’పై నిరంతర పరిశోధనలు చేశారు.

మరిన్ని వివరాల కోసం
Scientist 1

గ్రెగర్‌ జోహాన్‌ మెండల్‌

ఈయన ప్రపంచ ప్రఖ్యాత జీవశాస్త్రవేత్త, క్రైస్తవ మత గురువు. సంతానానికి వంశానుగతంగా శారీరక లక్షణాలు ఎలా సంక్రమిస్తాయనే దానిపై   మొదటిసారిగా ప్రయోగాలు నిర్వహించింది ఈయనే

మరిన్ని వివరాల కోసం
Scientist 1

బీర్బల్‌ సాహ్ని

ఈయన భారతదేశానికి చెందిన ప్రఖ్యాత వృక్ష శాస్త్రవేత్త, భూగోళ శాస్త్రవేత్త. శిలాజ మొక్కలు (Fossil Plants), వాటి పరిణామక్రమం (Evolution) పై పరిశోధనలు చేశారు. మొక్కల వర్గీకరణ, జీవావరణశాస్త్రం, జీవభూగోళశాస్త్ర రంగాల్లో గణనీయ కృషి చేశారు

మరిన్ని వివరాల కోసం
Scientist 1

ఎంఎస్‌ స్వామినాథన్‌

ఈయన భారతదేశానికి చెందిన ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త. వ్యవసాయం, ఆహార భద్రత, సుస్థిరాభివృద్ధి రంగాల అభివృద్ధికి గణనీయంగా కృషిచేశారు.

మరిన్ని వివరాల కోసం
Scientist 1

చార్లెస్‌ బాబేజ్‌

చార్లెస్‌ కృషి ఫలితంగా మానవ అవసరం లేకుండా లెక్కించగల యంత్రాల రూపకల్పనకు పునాది ఏర్పడింది. ఆయన కంప్యూటింగ్‌ ప్రయోజనాల కోసం డిజైన్లు రూపొందించారు.

మరిన్ని వివరాల కోసం
Hurry Up: Epratibha Super Combo – 1 Year Validity for SSC, TGPSC, APPSC, RRB & Bank Exam Success!

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram