The GK Insider

The Alert Desk

Daily Roundup

Every day’s top stories, in one place.

గల్వాన్‌లో యుద్ధ స్మారకం

Published: December 7, 2025

ప్రపంచంలో అత్యధిక ఎత్తులో నిర్మించిన యుద్ధస్మారకాన్ని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ 2025, డిసెంబరు 7న ఆవిష్కరించారు. దీన్ని గల్వాన్‌ పోరాటంలో ప్రాణత్యాగం చేసిన భారత వీరుల జ్ఞాపకార్థం ఏర్పాటు చేశారు....

సార్క్‌ చార్టర్‌ డే

Published: December 7, 2025

ప్రపంచ దేశాల మధ్య సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక సహకారాన్ని సాధించే లక్ష్యంతో అనేక అంతర్జాతీయ సంస్థలు ఏర్పాటయ్యాయి....

సముద్ర సూక్ష్మజీవులపై నెల్లూరులో అధ్యయన కేంద్రం

Published: December 7, 2025

సముద్రాల్లో నివసించే సూక్ష్మజీవులపై అధ్యయనం చేసేందుకు ‘డీప్‌ సీ మెరైన్‌ మైక్రోబియల్‌ రిపాజిటరీ’ కేంద్రాన్ని నెల్లూరులో ఏర్పాటుచేస్తున్నట్లు నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషన్‌ టెక్నాలజీ డైరెక్టర్‌ బాలాజీ రామకృష్ణన్‌ తెలిపారు....

పాక్‌ తొలి సీడీఎఫ్‌గా మునీర్‌

Published: December 4, 2025

పాకిస్థాన్‌ తొలి ‘రక్షణ బలగాల అధిపతి (సీడీఎఫ్‌)’గా సైన్యాధ్యక్షుడు ఫీల్డ్‌ మార్షల్‌ అసీమ్‌ మునీర్‌ 2025, డిసెంబరు 4న నియమితులయ్యారు. ప్రధానమంత్రి షెహబాజ్‌ షరీఫ్‌ సిఫార్సు మేరకు ఆయన నియామకానికి దేశాధ్యక్షుడు ఆసిఫ్‌ అలీ జర్దారీ ఆమోద ముద్ర వేశారు. ...

గినీ బిసావు నూతన ప్రధానిగా ఇలిడో వియెరా

Published: November 28, 2025

పశ్చిమ ఆఫ్రికాలోని గినీ బిసావులో తిరుగుబాటు చేసి అధికారాన్ని హస్తగతం చేసుకున్న సైన్యం.. దేశ ప్రధానిగా ప్రస్తుత ఆర్థిక మంత్రి ఇలిడో వియెరాను నియమించింది....

ఐర్లాండ్‌ అధ్యక్షురాలిగా కేథరీన్‌ కొన్నోలి

Published: November 12, 2025

ఐర్లాండ్‌ 10వ అధ్యక్షురాలిగా కేథరీన్‌ కొన్నోలి (68 ఏళ్లు) పదవీ బాధ్యతలు చేపట్టారు. మేరీ రాబిన్సన్, మేరీ మెక్‌ అలీస్‌ల తరవాత ఆ దేశానికి ఎంపికైన మూడో మహిళా ప్రెసిడెంట్‌ ఈమె....

మహిళా లాయర్లకు రిజర్వేషన్లు

Published: December 4, 2025

రాష్ట్రాల బార్‌ కౌన్సిళ్ల ఎన్నికల్లో మహిళా న్యాయవాదులకు 30 శాతం రిజర్వేషన్లు కల్పించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. ఆయా కౌన్సిళ్ల కార్యనిర్వాహక కమిటీల్లోనూ మహిళా లాయర్ల ప్రాతినిధ్యాన్ని పెంచేలా చర్యలు తీసుకోవాలని బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా...

పొగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్‌ సుంకం

Published: December 3, 2025

పొగాకు, దానితో తయారైన ఉత్పత్తులపై అధిక ఎక్సైజ్‌ సుంకం విధించేందుకు ఉద్దేశించిన ‘సెంట్రల్‌ ఎక్సైజ్‌ (సవరణ) బిల్లు-2025’కు మూజువాణి ఓటుతో లోక్‌సభ 2025, డిసెంబరు 3న ఆమోదం తెలిపింది....

దేశంలో ప్రతి 811 మందికి ఒక డాక్టరు

Published: December 2, 2025

దేశంలో ప్రతి 811 మంది ప్రజలకు ఒక అర్హత కలిగిన వైద్యుడు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం 2025, డిసెంబరు 2న పార్లమెంటుకు తెలిపింది. రిజిస్టర్‌ అయిన అల్లోపతి, ఆయుష్‌ వైద్యుల్లో 80 శాతం మంది అందుబాటులో ఉన్నారని భావించినా దేశంలో డాక్టర్లు 1 : 811 నిష్పత్తిలో ఉన్నారు....

రష్యా విపణిలోకి పతంజలి ఉత్పత్తులు

Published: December 6, 2025

బాబా రామ్‌దేవ్‌ నేతృత్వంలోని పతంజలి గ్రూపు రష్యా విపణిలోకి అడుగుపెట్టబోతోంది. ఇందుకు గాను ఆ దేశ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాన్ని (ఎంఓయూ) కుదుర్చుకుంది. ...

తగ్గన రెపోరేటు

Published: December 5, 2025

ఆర్‌బీఐ గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా ఆధ్వర్యంలోని ఆరుగురు సభ్యుల పరపతి విధాన కమిటీ రెపోరేటు (బ్యాంకులు ఆర్‌బీఐ వద్ద తీసుకునే రుణాలకు చెల్లించే వడ్డీ)ను 25 బేసిస్‌ పాయింట్లు తగ్గించి 5.25 శాతానికి చేర్చాలని ఏకగ్రీవంగా నిర్ణయించింది. ...

విమాన విడిభాగాల (ఏరోస్పేస్‌ కాంపొనెంట్స్‌) పరిశ్రమ

Published: December 2, 2025

2024-25 ఆర్థిక సంవత్సరంలో మనదేశం 6.9 బిలియన్‌ డాలర్ల(దాదాపు రూ.61,410 కోట్లు) విలువైన విమాన విడిభాగాలను ఎగుమతి చేసింది. ఈ పరిశ్రమ 2030 నాటికి 22 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.1.95 లక్షల కోట్లు)కు చేరుకుంటుందని ప్రభుత్వ అంచనా....

సయ్యద్‌ మోదీ ఇంటర్నేషనల్‌ సూపర్‌ 300 బ్యాడ్మింటన్‌ టోర్నీ

Published: November 30, 2025

సయ్యద్‌ మోదీ ఇంటర్నేషనల్‌ సూపర్‌ 300 బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత డబుల్స్‌ స్టార్లు గాయత్రి గోపీచంద్‌- ట్రీసా జాలీ టైటిల్‌ నెగ్గారు. పురుషుల సింగిల్స్‌లో అగ్రశ్రేణి ఆటగాడు కిదాంబి శ్రీకాంత్‌ రన్నరప్‌గా నిలిచాడు. ...

చెస్‌ ప్రపంచకప్‌

Published: November 26, 2025

భారత్‌ ఆతిథ్యమిచ్చిన చెస్‌ ప్రపంచకప్‌లో ఉజ్బెకిస్థాన్‌కి చెందిన జవోకిర్‌ సిందరోవ్‌ విజేతగా నిలిచాడు. అతడి వయసు 19 ఏళ్లు. అత్యంత పిన్న వయసులో ఈ ప్రతిష్ఠాత్మక ట్రోఫీని సొంతం చేసుకున్న ప్లేయర్‌గా సిందరోవ్‌ రికార్డు నెలకొల్పాడు. ...

2030 కామన్వెల్త్‌ క్రీడల ఆతిథ్య హక్కువలు

Published: November 26, 2025

అహ్మదాబాద్‌కు 2030 కామన్వెల్త్‌ క్రీడల ఆతిథ్య హక్కులను 2025, నవంబరు 26న అధికారికంగా కట్టబెట్టారు. కామన్వెల్త్‌ స్పోర్ట్‌ సర్వసభ్య సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ...

భారత్‌లో ఎదుగుదల లేక బాలల మరణాలు

Published: December 4, 2025

పోషకాహారం కొరవడటంతో ఎదుగుదల లేక అయిదేళ్ల వయసులోపే మరణించే బాలల సంఖ్యలో నైజీరియా మొదటి స్థానంలో ఉంటే, భారత్‌ రెండో స్థానంలో, కాంగో మూడో స్థానంలో ఉన్నాయని లాన్సెట్‌ పత్రికలో ప్రచురితమైన అధ్యయనం తెలిపింది....

ద ఇన్‌ఫ్లూయెన్స్‌ 100

Published: December 4, 2025

ప్రోవోక్‌ మీడియాకు చెందిన 2025 గ్లోబల్‌ 100 మంది ప్రభావశీల పారిశ్రామిక నేతల జాబితాలో, భారత అగ్రగామి కంపెనీల కమ్యూనికేషన్స్, మార్కెటింగ్‌ విభాగాల అధిపతులు చోటు చేసుకున్నారు. ...

ఓపెన్‌ డోర్స్‌ నివేదిక-2025

Published: November 28, 2025

అమెరికాలోని విదేశీ విద్యార్థుల్లో వరుసగా రెండోసారి భారత్‌ అగ్రస్థానంలో నిలిచింది....

సార్క్‌ చార్టర్‌ డే

Published: December 7, 2025

ప్రపంచ దేశాల మధ్య సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక సహకారాన్ని సాధించే లక్ష్యంతో అనేక అంతర్జాతీయ సంస్థలు ఏర్పాటయ్యాయి....

అంతర్జాతీయ పౌర విమానయాన దినోత్సవం

Published: December 6, 2025

అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ (ఐసీఏఓ) స్థాపనకు గుర్తుగా ఏటా డిసెంబరు 7న ‘అంతర్జాతీయ పౌర విమానయాన దినోత్సవం’గా (International Civil Aviation Day) నిర్వహిస్తారు....

ప్రపంచ మృత్తికా దినోత్సవం

Published: December 5, 2025

సహజ వనరుల్లో మృత్తికలు ప్రధానమైనవి. ఇవి భూమి ఉపరితలంపై చిన్న రేణువులు, అనేక కర్బన - అకర్బన పదార్థాలతో కూడిన పలుచటి పొరగా ఉంటాయి. వీటినే నేలలు అని కూడా అంటారు. ...

పుతిన్‌తో మోదీ శిఖరాగ్ర భేటీ

Published: December 5, 2025

భారత పర్యటనకు వచ్చిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిల్లీలోని హైదరాబాద్‌ హౌస్‌లో 2025, డిసెంబరు 5న శిఖరాగ్ర సమావేశం నిర్వహించారు. ...

జీ20 సదస్సు

Published: November 23, 2025

జొహన్నెస్‌బర్గ్‌లో జీ20 సదస్సు 2025, నవంబరు 23న ముగిసింది. సదస్సుకు ఆతిథ్యమిస్తున్న దక్షిణాఫ్రికా, జీ20 కూటమి తరఫున ఓ సంయుక్త ప్రకటనను విడుదల చేసింది. ...

జీ20 దేశాల శిఖరాగ్ర సదస్సు

Published: November 22, 2025

జీ20 దేశాల శిఖరాగ్ర సదస్సు 2025, నవంబరు 22న జొహన్నెస్‌బర్గ్‌లో ప్రారంభమైంది. ఇందులో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొని  ‘సమ్మిళిత, సుస్థిర ఆర్థికాభివృద్ధి’ అనే అంశంపై ఆయన ప్రసంగించారు....

ధర్మేంద్ర కన్నుమూత

Published: November 24, 2025

దిగ్గజ భారతీయ నటుడు ధర్మేంద్ర (89) 2025, నవంబరు 24న ముంబయిలో మరణించారు. ఆయన దాదాపు 300 చిత్రాల్లో నటించారు. ధర్మేంద్ర 1935 డిసెంబరు 8న పంజాబ్‌లో జన్మించారు. అసలు పేరు ధర్మేంద్ర కేవల్‌ క్రిషన్‌ దేఒల్‌....

వృక్షమాత తిమ్మక్క మరణం

Published: November 14, 2025

వృక్షమాతగా గుర్తింపు పొందిన ‘సాలుమరద’ తిమ్మక్క (114) 2025, నవంబరు 14న బెంగళూరులో మరణించారు. తిమ్మక్క.. దశలవారీగా కుదూరు నుంచి హులికల్‌ వరకు 4.5 కి.మీ. పొడవునా 385 మర్రి మొక్కలను నాటారు. ...

అందెశ్రీ మరణం

Published: November 10, 2025

ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ (64 ఏళ్లు) 2025, నవంబరు 10న హైదరాబాద్‌లో మరణించారు. అందెశ్రీ అసలు పేరు అందె ఎల్లయ్య. ‘జయ జయహే తెలంగాణ... జననీ జయ కేతనం...’ అంటూ తెలంగాణకు అధికారిక గీతం అందించారు. ...

సముద్ర సూక్ష్మజీవులపై నెల్లూరులో అధ్యయన కేంద్రం

Published: December 7, 2025

సముద్రాల్లో నివసించే సూక్ష్మజీవులపై అధ్యయనం చేసేందుకు ‘డీప్‌ సీ మెరైన్‌ మైక్రోబియల్‌ రిపాజిటరీ’ కేంద్రాన్ని నెల్లూరులో ఏర్పాటుచేస్తున్నట్లు నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషన్‌ టెక్నాలజీ డైరెక్టర్‌ బాలాజీ రామకృష్ణన్‌ తెలిపారు....

ఏపీ వాసులకు జాతీయ హస్తకళ అవార్డులు

Published: December 5, 2025

కేంద్ర జౌళి శాఖ 2023, 2024 సంవత్సరాలకు ప్రకటించిన ‘జాతీయ హస్తకళ’ అవార్డులకు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముగ్గురు కళాకారులు ఎంపికయ్యారు. ఇందులో డి.శివమ్మ (తోలుబొమ్మలాట) శిల్పగురు-2023...

అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా పి.త్రివిక్రమరావు

Published: December 5, 2025

మండలి వెంకటకృష్ణారావు అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా పి.త్రివిక్రమరావు(విక్రమ్‌)ను నియమిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2025, డిసెంబరు 5న ఉత్తర్వులు జారీ చేసింది. రెండేళ్లు ఆయన ఈ పదవిలో కొనసాగుతారని పేర్కొంది....

దేశంలోనే అతి పెద్ద నగరంగా హైదరాబాద్‌

Published: November 25, 2025

హైదరాబాద్‌ మహా నగరం మరింత విస్తరించి బృహత్‌ నగరంగా మారనుంది. బాహ్య వలయ రహదారి (ఓఆర్‌ఆర్‌) లోపల, దాన్ని ఆనుకుని బయట ఉన్న 27 నగర, పురపాలక సంఘాలను గ్రేటర్‌ హైదరాబాద్‌ నగరపాలక సంస్థ...

‘సురక్షిత గ్రామం’

Published: November 23, 2025

మానవ అక్రమ రవాణా నివారణ కోసం మై ఛాయిస్‌ ఫౌండేషన్‌ (ఎంసీఎఫ్‌)తో కలిసి తెలంగాణ మహిళా భద్రత విభాగం ‘సేఫ్‌ విలేజ్‌ (సురక్షిత గ్రామం)’ కార్యక్రమం చేపట్టింది. ...

హెరాన్‌ మార్క్‌-2 డ్రోన్లు

Published: December 2, 2025

అత్యవసర నిబంధనల కింద అదనంగా హెరాన్‌ మార్క్‌-2 డ్రోన్లను కొనుగోలు చేయడానికి భారత్‌ ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఇజ్రాయెల్‌ రక్షణ పరిశ్రమ వర్గాలు తెలిపాయి. హెరాన్‌ మార్క్‌-2 డ్రోన్లు ఇప్పటికే భారత సైన్యం, వాయుసేన అమ్ములపొదిలో ఉన్నాయి....

హైస్పీడ్‌ రాకెట్‌ స్లెడ్‌ టెస్ట్‌

Published: December 2, 2025

యుద్ధవిమానంలో సాంకేతిక లోపం తలెత్తినప్పుడు దాని నుంచి బయటపడేందుకు పైలట్‌కు సహాయపడే ఎస్కేప్‌ వ్యవస్థను రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) విజయవంతంగా పరీక్షించింది. ...

బ్రహ్మోస్‌ పరీక్ష విజయవంతం

Published: December 1, 2025

దీర్ఘశ్రేణి సూపర్‌సోనిక్‌ క్రూజ్‌ క్షిపణి బ్రహ్మోస్‌ను భారత సైన్యం 2025, డిసెంబరు 1న విజయవంతంగా పరీక్షించింది. బంగాళాఖాతం వెంట ఒక ప్రయోగవేదిక నుంచి ఈ అస్త్రం దూసుకెళ్లింది. ...

రోహిత్‌ శర్మ

Published: December 6, 2025

టీమ్‌ఇండియా స్టార్‌ బ్యాటర్‌ రోహిత్‌ శర్మ అంతర్జాతీయ క్రికెట్లో 20 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. ప్రపంచ క్రికెట్లో ఈ ఘనత సాధించిన 14వ బ్యాటర్‌ రోహిత్‌. ...

నీతీశ్‌ కుమార్‌

Published: December 5, 2025

బిహార్‌ ముఖ్యమంత్రిగా ఇటీవల పదోసారి ప్రమాణం చేసిన నీతీశ్‌కుమార్‌కు 2025, డిసెంబరు 5న లండన్‌కు చెందిన ‘వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స’ గుర్తింపు లభించింది. 2000లో మొదటిసారిగా సీఎం పదవీ బాధ్యతలు చేపట్టిన నీతీశ్‌...

అరుణ్‌ కుమార్‌ సింగ్‌

Published: December 3, 2025

ఓఎన్‌జీసీ ఛైర్మన్‌గా అరుణ్‌ కుమార్‌ సింగ్‌ పదవీ కాలాన్ని ఏడాదిపాటు పొడిగించారు. 2026 డిసెంబరు 6 వరకు సింగ్‌(63) కొనసాగేలా ప్రధాని మోదీ ఆధ్వర్యంలోని అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. ...

కృష్ణా బోర్డు ఛైర్మన్‌గా ఎస్‌.బిశ్వాస్‌

Published: December 1, 2025

కృష్ణా బోర్డు ఛైర్మన్‌గా ఎస్‌.బిశ్వాస్‌ను నియమిస్తూ కేంద్ర జలశక్తి శాఖ 2025, డిసెంబరు 1న ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర జల సంఘం ఛైర్మన్‌గా అనుపమ్‌ ప్రసాద్‌కు అదనపు బాధ్యతలు అప్పగించింది....

సీబీఐసీ ఛైర్మన్‌గా వివేక్‌ చతుర్వేది

Published: November 29, 2025

కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్‌ బోర్డ్‌ (సీబీఐసీ) ఛైర్మన్‌గా వివేక్‌ చతుర్వేది నియమితులయ్యారు. ఈ మేరకు నియామకాలపై ఏర్పాటైన మంత్రివర్గ కమిటీ 2025, నవంబరు 29న ఆమోదం తెలిపింది....

నావికాదళ వైస్‌ అడ్మిరల్‌గా కుదరవల్లి శ్రీనివాస్‌

Published: November 29, 2025

భారత నావికాదళ వైస్‌ అడ్మిరల్‌గా కుదరవల్లి శ్రీనివాస్‌ పదోన్నతి పొందారు. కృష్ణా జిల్లా నిమ్మకూరులో 1968లో జన్మించిన శ్రీనివాస్‌ కోరుకొండ సైనిక పాఠశాలలో చదివారు....

గల్వాన్‌లో యుద్ధ స్మారకం

Published: December 7, 2025

ప్రపంచంలో అత్యధిక ఎత్తులో నిర్మించిన యుద్ధస్మారకాన్ని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ 2025, డిసెంబరు 7న ఆవిష్కరించారు. దీన్ని గల్వాన్‌ పోరాటంలో ప్రాణత్యాగం చేసిన భారత వీరుల జ్ఞాపకార్థం ఏర్పాటు చేశారు....

జూనాగఢ్‌

Published: December 6, 2025

గుజరాత్‌లోని జూనాగఢ్‌లో కాలుష్యం సున్నా స్థాయిలో ఉంది. ప్రపంచంలో కోట్ల మందిని కాలుష్యం ఇబ్బంది పెడుతుందగా.. అక్కడ ఎలాంటి కాలుష్య జాడలు లేవు....

కేరళలో అరుదైన పరాన్నజీవి మొక్క

Published: December 5, 2025

అరుదుగా పుష్పించే పరాన్నజీవి మొక్కను 175 ఏళ్ల తర్వాత కేరళలో పరిశోధకులు మళ్లీ కనుక్కున్నారు. ‘క్యాంప్‌బెలియా ఆరంటియాకా’గా ఈ మొక్కను గుర్తించారు. వయనాడ్‌ జిల్లాలోని థొల్లాయిరాం ప్రాంతంలో ఇది కనిపించింది. ...

ఇందిరాగాంధీ శాంతి పురస్కారం

Published: November 19, 2025

చిలీ మాజీ అధ్యక్షురాలు, ఐక్యరాజ్యసమితి మానవహక్కుల విభాగం మాజీ చీఫ్‌ మిషెల్‌ బచెలెట్‌కు ఇందిరా గాంధీ శాంతి పురస్కారం (2024) అందుకున్నారు. ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ఏటా ఈ అవార్డును అందిస్తారు....

జాతీయ గోపాలరత్న అవార్డు

Published: November 17, 2025

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జూనియర్‌ వెటర్నరీ అధికారి అనురాధకు జాతీయ స్థాయిలో అత్యున్నత పురస్కారమైన ‘జాతీయ గోపాలరత్న అవార్డు’ వరించింది. మూడు కేటగిరీల్లో కలిపి కేవలం తొమ్మిది పురస్కారాలు ఉండగా వాటిలో ఒకటి అనురాధకు దక్కింది....

బాలసాహిత్య పురస్కారం

Published: November 14, 2025

‘కబుర్ల దేవత’ పుస్తక రచయిత డాక్టర్‌ గంగిశెట్టి శివకుమార్‌కు కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడు మాధవ్‌కౌశిక్‌ బాలసాహిత్య పురస్కారాన్ని ప్రదానం చేశారు. డాక్టర్‌ గంగిశెట్టి శివకుమార్‌ శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా రాపూరుకు చెందినవారు. ...

దలైలామా జీవిత కథ

Published: November 16, 2025

ప్రముఖ బౌద్ధ ఆధ్యాత్మిక గురువు 14వ దలైలామా జీవితంపై హైదరాబాద్‌కు చెందిన పాత్రికేయుడు అరవింద్‌యాదవ్‌ హిందీలో ‘అనశ్వర్‌’ పేరుతో పుస్తకం రచించారు. ...

శాస్త్రవేత్తలు - విశేషాలు

Scientist 1

ఆసిమా ఛటర్జీ

ఈమె భారతదేశానికి చెందిన ప్రముఖ రసాయన శాస్త్రవేత్త.  ఆర్గానిక్‌ కెమిస్ట్రీ, ఫైటోమెడిసిన్‌ రంగాల్లో చేసిన పరిశోధనలకు ప్రసిద్ధి చెందారు.

మరిన్ని వివరాల కోసం
Scientist 1

చార్లెస్‌ డార్విన్‌ 

ఈయన ప్రఖ్యాత ప్రకృతి, జీవశాస్త్రవేత్త. మానవ పరిణామక్రమం గురించి ప్రపంచానికి చాటిచెప్పారు. కోతులే పరిణామ క్రమంలో మనుషులుగా మార్పుచెందాయని వెల్లడించారు.

మరిన్ని వివరాల కోసం
Scientist 1

డాక్టర్‌ ఎల్లాప్రగడ సుబ్బారావు

డాక్టర్‌ ఎల్లాప్రగడ సుబ్బారావు భారతదేశానికి చెందిన ప్రముఖ జీవరసాయన (biochemist) శాస్త్రవేత్త. ఈయన శరీరధర్మశాస్త్రం, జీవరసాయనశాస్త్రం, వైద్యశాస్త్రాన్ని అనుసంధానించి అనేక ప్రయోగాలు నిర్వహించారు.

మరిన్ని వివరాల కోసం
Scientist 1

చంద్రశేఖర్‌

20వ శతాబ్దపు ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్తల్లో చంద్రశేఖర్‌ ఒకరు. ఈయన సంఖ్యా సిద్ధాంతం, సమ్మబిలిటీ రంగాల అభివృద్ధిలో చేసిన కృషికి ప్రసిద్ధి చెందారు.

మరిన్ని వివరాల కోసం
Scientist 1

ఐజాక్‌ న్యూటన్‌

న్యూటన్‌ గొప్ప గణిత, భౌతిక, ఖగోళ శాస్త్రవేత్త. న్యూటన్‌ ప్రయోగాలు, వెల్లడించిన విషయాలు నేటికీ భౌతికశాస్త్రంలో ముఖ్యమైన సిద్ధాంతాలుగా ఉన్నాయి.

మరిన్ని వివరాల కోసం
Scientist 1

సలీం అలీ 

సలీంను ‘బర్డ్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా’గా పిలుస్తారు. భారతదేశమంతటా వివిధ రకాల పక్షుల గురించి క్రమబద్ధంగా సర్వేలు నిర్వహించిన మొదటి వ్యక్తిగా ఈయన పేరొందారు.

మరిన్ని వివరాల కోసం
Hurry Up: Epratibha Classic - Your ultimate 2-year combo for SSC, TGPSC, APPSC, RRB & Bank exam success!

Copyright © 2025 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram