The GK Insider

The Alert Desk

Daily Roundup

Every day’s top stories, in one place.

కఫాలా వ్యవస్థను రద్దు చేసిన సౌదీ అరేబియా

Published: October 22, 2025

దశాబ్దాల నుంచి కార్మికుల హక్కులను కాలరాస్తున్న కఫాలా వ్యవస్థను సౌదీ అరేబియా ఇటీవల రద్దు చేసింది. ఈ నిర్ణయంతో భారతీయులతోపాటు దక్షిణాసియాలోని చాలా మంది కార్మికులకు స్వేచ్ఛ లభించనుంది. ...

ఐరాస నివేదిక

Published: October 22, 2025

ఐక్యరాజ్య సమితి 2025, అక్టోబరు 22న గ్లోబల్‌ ఫారెస్ట్‌ రిసోర్స్‌ అసెస్‌మెంట్‌-2025 నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అటవీ విస్తీర్ణంలో భారత్‌ తొమ్మిదో స్థానానికి చేరుకుంది. ...

గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ రిస్క్‌ అండ్‌ రిజైౖలెన్స్‌ సూచీ

Published: October 22, 2025

హెన్లే అండ్‌ పార్టనర్స్, ఆల్ఫాజియో సంయుక్తంగా ‘2025 గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ రిస్క్‌ అండ్‌ రిజైౖలెన్స్‌ ఇండెక్స్‌’ను విడుదల చేశాయి. ఆర్థిక, భౌగోళిక-రాజకీయ, పర్యావరణ అనిశ్చితులను తట్టుకుని, పుంజుకునే సామర్థ్యం ఆధారంగా 226 దేశాలకు ర్యాంకులు ఇచ్చారు. ...

కఫాలా వ్యవస్థను రద్దు చేసిన సౌదీ అరేబియా

Published: October 22, 2025

దశాబ్దాల నుంచి కార్మికుల హక్కులను కాలరాస్తున్న కఫాలా వ్యవస్థను సౌదీ అరేబియా ఇటీవల రద్దు చేసింది. ఈ నిర్ణయంతో భారతీయులతోపాటు దక్షిణాసియాలోని చాలా మంది కార్మికులకు స్వేచ్ఛ లభించనుంది. ...

జపాన్‌ ప్రధానిగా తకాయిచి

Published: October 21, 2025

లిబరల్‌ డెమోక్రటిక్‌ పార్టీకి చెందిన సనాయె తకాయిచి (64) జపాన్‌ తొలి మహిళా ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. బ్రిటన్‌ మాజీ ప్రధాని మార్గరెట్‌ థాచర్‌కు వీరాభిమాని అయిన తకాయిచి జపాన్‌ రాజకీయాల్లో ఉక్కు మహిళగా పేరు పొందారు....

పాక్‌ ఉపగ్రహాన్ని ప్రయోగించిన చైనా

Published: October 19, 2025

పాకిస్థాన్‌కు చెందిన ‘పీఆర్‌ఎస్‌ఎస్‌-2’ అనే రిమోట్‌ సెన్సింగ్‌ ఉపగ్రహాన్ని చైనా 2025, అక్టోబరు 19న ప్రయోగించింది. లిజియాన్‌-1 వై8 వాహక రాకెట్‌ ఈ ఉపగ్రహంతో పాటు ఎయిర్‌శాట్‌ 03, ఎయిర్‌శాట్‌ 04....

ఉడాన్‌ కింద 649 విమాన మార్గాలు

Published: October 21, 2025

ప్రాంతీయ విమాన అనుసంధానత పథకం ఉడాన్‌ కింద మొత్తం 649 మార్గాలు నిర్వహణలోకి వచ్చాయని ప్రభుత్వం 2025, అక్టోబరు 21న వెల్లడించింది. ఇందులో 15 హెలీపోర్ట్‌లు, 2 వాటర్‌ ఏరోడ్రోమ్‌లు కూడా ఉన్నాయి....

8.82 లక్షల ఎగ్జిక్యూషన్‌ పిటిషన్లు పెండింగ్‌

Published: October 20, 2025

దేశవ్యాప్తంగా ఏకంగా 8.82 లక్షల ఎగ్జిక్యూషన్‌ పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నట్లు సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ పరిస్థితి ఆందోళనకరమని, అవాంఛనీయమని వ్యాఖ్యానించింది. కోర్టు ఉత్తర్వులు అమలయ్యేలా చూడాలని కోరుతూ డిక్రీ హోల్డర్‌లు ...

హిందుస్థాన్‌ షిప్‌యార్డుకు మినీరత్న హోదా

Published: October 14, 2025

దేశంలోనే తొలి నౌకా నిర్మాణ పరిశ్రమగా విశాఖపట్నం తీరాన ఏర్పాటయిన ‘హిందుస్థాన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌’కు మినీరత్న హోదా దక్కింది. డిఫెన్స్‌ శాఖకు చెందిన రక్షణ ఉత్పత్తుల విభాగం ఈ మేరకు సంస్థ సీఎండీకి 2025, అక్టోబరు 14న లేఖ పంపింది....

వాణిజ్య లోటు రూ.13.64 లక్షల కోట్లు

Published: October 19, 2025

ఈ ఆర్థిక సంవత్సరం (2025-26) తొలి అర్ధ భాగం (ఏప్రిల్‌-సెప్టెంబరు)లో 24 దేశాలకు మన ఎగుమతుల్లో వృద్ధి నమోదైందని వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అధిక టారిఫ్‌ల వల్ల 2025 సెప్టెంబరులో అమెరికాకు మాత్రం మన ఎగుమతులు తగ్గాయని పేర్కొంది....

నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.11.89 లక్షల కోట్లు

Published: October 13, 2025

ఈ ఆర్థిక సంవత్సరం (2025-26)లో ఇప్పటి వరకు (అక్టోబరు 12) నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు 6.33% పెరిగి రూ.11.89 లక్షల కోట్లకు చేరాయి. 2024-25 ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో ఇవి రూ.11.18 లక్షల కోట్లుగా ఉన్నాయి. ...

2024-25లో 7.75 లక్షల టన్నుల చక్కెర ఎగుమతులు

Published: October 12, 2025

సెప్టెంబరుతో ముగిసిన 2024-25 మార్కెటింగ్‌ సీజన్‌లో మన దేశం 7.75 లక్షల టన్నుల చక్కెర ఎగుమతి చేసినట్లు ఆలిండియా షుగర్‌ ట్రేడ్‌ అసోసియేషన్‌ (ఏఐఎస్‌టీఏ) వెల్లడించింది. ఏటా అక్టోబరు-సెప్టెంబరు మధ్య చక్కెర మార్కెటింగ్‌ సీజన్‌ నడుస్తుంది. ...

నం.1గా దివ్యాంశి జోడీ

Published: October 21, 2025

ప్రపంచ టేబుల్‌ టెన్నిస్‌ అండర్‌-19 బాలికల డబుల్స్‌లో దివ్యాంశి బౌమిక్‌-సిండ్రెలా దాస్‌ జంట నంబర్‌వన్‌ ర్యాంకు సాధించింది. 3910 పాయింట్లతో భారత ద్వయం అగ్రస్థానంలో నిలిచింది. ...

ప్రపంచ జూనియర్‌ బ్యాడ్మింటన్‌

Published: October 19, 2025

ప్రపంచ జూనియర్‌ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత యువ షట్లర్‌ తన్వి శర్మ (16 ఏళ్లు) రజతం నెగ్గింది. 2025, అక్టోబరు 19న గువాహటిలో జరిగిన బాలికల సింగిల్స్‌ తుది పోరులో తన్వి 7-15, 12-15తో అన్యాపత్‌ (థాయ్‌లాండ్‌) చేతిలో పరాజయం పాలైంది....

ఆర్చరీ ప్రపంచకప్‌

Published: October 18, 2025

ఆర్చరీ ప్రపంచకప్‌ ఫైనల్‌ టోర్నీలో విజయవాడ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ కాంస్యం నెగ్గింది. 2025, అక్టోబరు 18న నాన్‌జింగ్‌ (చైనా)లో జరిగిన కాంపౌండ్‌ మహిళల సింగిల్స్‌ కాంస్య పోరులో సురేఖ 150-145తో ఎలా గిబ్సన్‌ (బ్రిటన్‌)ను ఓడించింది. ...

కేంద్ర గణాంకాల శాఖ సర్వే నివేదిక

Published: October 22, 2025

తెలుగు రాష్ట్రాల ప్రజలు అత్యధికంగా అప్పుల ఊబిలో కూరుకుపోయినట్లు కేంద్ర గణాంకాల శాఖ తాజాగా విడుదల చేసిన సర్వే నివేదిక వెల్లడించింది. ఏపీలో 15 ఏళ్లకు పైబడిన జనాభాలో 92.3% మంది బ్యాంకింగ్‌ వ్యవస్థకు అనుసంధానం అయ్యారు. ...

గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ రిస్క్‌ అండ్‌ రిజైౖలెన్స్‌ సూచీ

Published: October 22, 2025

హెన్లే అండ్‌ పార్టనర్స్, ఆల్ఫాజియో సంయుక్తంగా ‘2025 గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ రిస్క్‌ అండ్‌ రిజైౖలెన్స్‌ ఇండెక్స్‌’ను విడుదల చేశాయి. ఆర్థిక, భౌగోళిక-రాజకీయ, పర్యావరణ అనిశ్చితులను తట్టుకుని, పుంజుకునే సామర్థ్యం ఆధారంగా 226 దేశాలకు ర్యాంకులు ఇచ్చారు. ...

ఐరాస నివేదిక

Published: October 22, 2025

ఐక్యరాజ్య సమితి 2025, అక్టోబరు 22న గ్లోబల్‌ ఫారెస్ట్‌ రిసోర్స్‌ అసెస్‌మెంట్‌-2025 నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అటవీ విస్తీర్ణంలో భారత్‌ తొమ్మిదో స్థానానికి చేరుకుంది. ...

అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవం

Published: October 17, 2025

ఆహారం, ఇల్లు, దుస్తులు, ఆరోగ్యం, విద్య లాంటి కనీస జీవన అవసరాలను సమకూర్చుకోలేని స్థితినే పేదరికం అంటారు. ఈ స్థితిలో ఉండి, కనీస స్థాయి జీవనాధార ఆదాయం లేనివారిని పేదలుగా పేర్కొంటారు. ...

ప్రపంచ ఆహార దినోత్సవం

Published: October 16, 2025

ఐక్యరాజ్యసమితికి చెందిన ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌ (ఎఫ్‌ఏఓ) ఏర్పాటునకు గుర్తుగా ఏటా అక్టోబరు 16న ‘ప్రపంచ ఆహార దినోత్సవం’గా (World Food Day) నిర్వహిస్తారు. ఆహారం అనేది మనిషి కనీస అవసరం. ...

అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవం

Published: October 15, 2025

ఆహారం, ఇల్లు, దుస్తులు, ఆరోగ్యం, విద్య లాంటి కనీస జీవన అవసరాలను సమకూర్చుకోలేని స్థితినే పేదరికం అంటారు. ఈ స్థితిలో ఉండి, కనీస స్థాయి జీవనాధార ఆదాయం లేనివారిని పేదలుగా పేర్కొంటారు....

భారత్‌-ఆస్ట్రేలియా రక్షణ మంత్రుల సమావేశం

Published: October 9, 2025

భారత్, ఆస్ట్రేలియా రక్షణ మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్, రిచర్డ్‌ మార్లెస్‌ 2025, అక్టోబరు 9న కాన్‌బెర్రాలో సమావేశమయ్యారు. రక్షణ రంగంలో ద్వైపాక్షిక సంబంధాలను మరింత విస్తరించడంతో పాటు సమాచార పంపిణీలో సహకారానికి సంబంధించి రెండు మధ్య మూడు కీలక ఒప్పందాలు కుదిరాయి. ...

బ్రిటన్‌ ప్రధాని కీవ్‌తో మోదీ సమావేశం

Published: October 9, 2025

భారత్‌ పర్యటనకు వచ్చిన బ్రిటన్‌ ప్రధాని కీవ్‌ స్టార్మర్‌తో ప్రధాని నరేంద్రమోదీ 2025, అక్టోబరు 9న ముంబయిలో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. రక్షణరంగ సహకారం, బ్రిటన్‌ విద్యాసంస్థల ప్రాంగణాలు మనదేశంలో ఏర్పాటు చేసుకోవడం సహా పలు ఒప్పందాలపై రెండు దేశాల ప్రతినిధులు సంతకాలు చేశారు. ...

కమాండర్ల సంయుక్త సదస్సు

Published: September 15, 2025

కోల్‌కతాలోని తూర్పు సైనికదళం ప్రధాన కార్యాలయంలో 2025, సెప్టెంబరు 15న 16వ ఉమ్మడి కమాండర్ల సదస్సు (సీసీసీ)ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించి ప్రసంగించారు....

అంతరిక్ష శాస్త్రవేత్త చిట్నిస్‌ కన్నుమూత

Published: October 22, 2025

విక్రం సారాభాయ్‌తో కలిసి భారత అంతరిక్ష కార్యక్రమానికి పునాది వేసిన ప్రముఖ శాస్త్రవేత్త ఏక్‌నాథ్‌ వసంత్‌ చిట్నిస్‌(100) మహారాష్ట్రలోని పుణెలో 2025, అక్టోబరు 22న మరణించారు. ...

చెన్‌నింగ్‌ యాంగ్‌ కన్నుమూత

Published: October 18, 2025

చైనాకు చెందిన ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్‌ బహుమతి గ్రహీత చెన్‌ నింగ్‌ యాంగ్‌(103) బీజింగ్‌లో 2025, అక్టోబరు 18న మరణించారు. తూర్పు చైనాలోని అన్హుయ్‌ ప్రావిన్స్‌లో ఉన్న హెఫెయ్‌లో 1922లో యాంగ్‌ జన్మించారు. ...

ఎస్‌ఎల్‌ భైరప్ప కన్నుమూత

Published: September 24, 2025

ప్రముఖ సాహితీవేత్త, రచయిత, పద్మభూషణ్‌ పురస్కార గ్రహీత ఆచార్య ఎస్‌ఎల్‌ భైరప్ప (94) 2025, సెప్టెంబరు 24న బెంగళూరులో మరణించారు....

ఏపీ హైకోర్టుకు ముగ్గురు న్యాయమూర్తులు

Published: October 14, 2025

జస్టిస్‌ చీకటి మానవేంద్రనాథ్‌రాయ్, జస్టిస్‌ దొనాడి రమేశ్, జస్టిస్‌ సుభేందు సామంత ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు బదిలీ అయ్యారు. వీరి బదిలీకి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము 2025, అక్టోబరు 14న ఆమోదముద్ర వేశారు. ...

ఏపీలో ఏకోపాధ్యాయ పాఠశాలలు ఎక్కువ

Published: October 12, 2025

ఏకోపాధ్యాయ పాఠశాలలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నట్లు కేంద్ర విద్యాశాఖ గణాంకాలు వెల్లడించాయి. ...

ఏపీపీఎస్సీ ఛైర్మన్‌గా శశిధర్‌

Published: October 10, 2025

ఏపీపీఎస్సీ ఛైర్మన్‌గా సి.శశిధర్‌ 2025, అక్టోబరు 10న అదనపు బాధ్యతలు స్వీకరించారు. ఛైర్‌పర్సన్‌ అనురాధ పదవీకాలం పూర్తి కావడంతో సభ్యుడిగా ఉన్న శశిధర్‌కు ప్రభుత్వం ఛైర్మన్‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది. ...

తెలంగాణ డీజీపీగా శివధర్‌రెడ్డి

Published: September 26, 2025

తెలంగాణ డీజీపీగా బత్తుల శివధర్‌రెడ్డి 2025, సెప్టెంబరు 26న నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా ఉన్నారు....

‘చిల్డ్రన్‌ ఇన్‌ ఇండియా-2025’ నివేదిక

Published: September 26, 2025

తెలంగాణలో జనన రేటు 2022తో పోల్చితే 2023 నాటికి 0.7 తగ్గనట్లు కేంద్ర గణాంకశాఖ విడుదల చేసిన ‘చిల్డ్రన్‌ ఇన్‌ ఇండియా-2025’ నివేదిక పేర్కొంది. ...

టీజీపీఎస్సీకి మరో ముగ్గురు సభ్యులు

Published: September 22, 2025

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీజీపీఎస్సీ)కి మరో ముగ్గురు సభ్యులను ప్రభుత్వం నియమించింది....

రక్షణ నౌక ‘మగదల’ జలప్రవేశం

Published: October 19, 2025

భారత నౌకాదళ అవసరాల నిమిత్తం కొచ్చిన్‌ షిప్‌యార్డు నిర్మించిన యాంటీ సబ్‌మెరైన్‌ నౌక ‘మగదల’ను కొచ్చిన్‌లో జలప్రవేశం చేయించారు. ఈ నౌకను ఆధునిక సాంకేతికతతో రూపొందించినట్లు నేవీ వర్గాలు తెలిపాయి....

జాబిల్లిపై సూర్యుడి ప్రభావం

Published: October 18, 2025

సూర్యుడి నుంచి వెలువడే ప్రచండ జ్వాలల (కరోనల్‌ మాస్‌ ఎజెక్షన్‌- సీఎంఈ) వల్ల చంద్రుడిపై పడే ప్రభావాన్ని చంద్రయాన్‌-2 వ్యోమనౌక తొలిసారిగా నమోదు చేసింది. చందమామ చుట్టూ ఉన్న పలుచటి వాతావరణం (ఎక్సోస్పియర్‌)....

బహుళ సెన్సర్‌ భూ పరిశీలన ఉపగ్రహం

Published: October 13, 2025

ప్రపంచంలోనే మొట్టమొదటి బహుళ సెన్సర్‌ భూ పరిశీలన ఉపగ్రహాన్ని 2026 తొలి త్రైమాసికంలో ప్రయోగించనున్నట్లు బెంగళూరుకు చెందిన గెలాక్స్‌ఐ అనే అంకుర సంస్థ 2025, అక్టోబరు 13న తెలిపింది. ...

శ్రీశ్రీ రవిశంకర్‌

Published: October 22, 2025

అంతర్జాతీయ సమాజానికి అందిస్తున్న సేవలను గుర్తిస్తూ అమెరికాలోని సియాటిల్‌ నగరం అక్టోబరు 19వ తేదీని ‘శ్రీశ్రీ రవిశంకర్‌ దినోత్సవం’గా ప్రకటించింది. రవిశంకర్‌ ‘ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌’ సంస్థ వ్యవస్థాపకులు. ...

నీరజ్‌ చోప్రా

Published: October 22, 2025

ఒలింపిక్‌ స్వర్ణపతక విజేత, స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రాకు భారత సైన్యంలో లెఫ్టినెంట్‌ కర్నల్‌గా గౌరవ హోదాను కల్పించారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ 2025, అక్టోబరు 22న చోప్రాకు ఈ హోదాను ప్రదానం చేశారు....

మధులాష్‌బాబు

Published: October 17, 2025

ఐక్యరాజ్యసమితికి చెందిన ప్రత్యేక సంస్థ ఆహార, వ్యవసాయ ఆర్గనైజేషన్‌ (ఎఫ్‌ఏఓ) నిర్వహించిన ‘సీడ్‌ టు స్కేల్‌’ కార్యక్రమంలో క్రొవ్విడి మధులాష్‌బాబు భారత్‌ నుంచి ప్రాతినిధ్యం వహించారు. ...

ఆర్‌బీఐ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా సోనాలీ సేన్‌ గుప్తా

Published: October 11, 2025

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) కొత్త ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (ఈడీ)గా సోనాలీ సేన్‌ గుప్తా నియమితులయ్యారు. ఇంతవరకు ఆర్‌బీఐ బెంగళూరు కార్యాలయంలో, కర్ణాటక రీజనల్‌ డైరెక్టర్‌గా ఆమె వ్యవహరించారు....

మైక్రోసాఫ్ట్‌ వాణిజ్య వ్యాపారానికి సీఈఓగా అల్తాఫ్‌

Published: October 7, 2025

మైక్రోసాఫ్ట్‌ వాణిజ్య వ్యాపారాలకు ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ)గా జడ్సన్‌ అల్తాఫ్‌ను నియమించారు. మైక్రోసాఫ్ట్‌ వాణిజ్య ఉత్పత్తులకు చెందిన అన్ని విక్రయాలు, మార్కెటింగ్, కార్యకలాపాలతో పాటు ఏఐ కోపైలట్‌ సూట్‌ వ్యవహారాలనూ అల్తాఫ్‌ పర్యవేక్షిస్తారు....

క్యాప్‌జెమిని ఇండియా సీఈఓ సంజయ్‌ చాల్కే

Published: October 2, 2025

క్యాప్‌జెమిని ఇండియా చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసరుగా ఉన్న సంజయ్‌ చాల్కేని ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ)గా సంస్థ నియమించింది....

లఖ్‌నవూ

Published: October 21, 2025

ఉత్తర్‌ప్రదేశ్‌ రాజధాని లఖ్‌నవూ సిటీ రైల్వేస్టేషన్‌ను మొత్తం మహిళలే నిర్వహించే రైల్వేస్టేషనుగా మార్చారు. కంట్రోల్‌ రూం నుంచి టికెట్ల విక్రయం వరకు ప్రతి పని మహిళా ఉద్యోగుల చేతుల మీదుగానే సాగుతుందని రైల్వేశాఖ 2025, అక్టోబరు 21న వెల్లడించింది....

రాయచూరులో ‘లిథియం’ నిల్వలు

Published: October 19, 2025

కర్ణాటకలోని రాయచూరులో ఉన్న తూర్పు ధార్వాడ్‌ క్రాటన్‌లోని అమరేశ్వర్‌ ప్రాంతంలో లిథియం నిల్వలు ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. వీటిపై భూ రసాయన విశ్లేషణ చేపట్టగా అరుదైన లోహాలు సమృద్ధిగా ఉన్నట్లు గుర్తించారు....

ప్రపంచంలోనే తొలి మైనపు మ్యూజియం

Published: October 16, 2025

రామజన్మభూమి అయోధ్యలో ప్రపంచంలోనే మొట్టమొదటి మైనపు రామాయణ మ్యూజియం రూపుదిద్దుకుంది. రాముడి జననం నుంచి రావణుడి సంహారం వరకు ప్రతీ ముఖ్య ఘట్టాన్ని కళ్లకు కట్టేలా మ్యూజియాన్ని సిద్ధం చేశారు....

జమైకా అత్యున్నత పురస్కారం

Published: October 21, 2025

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వైద్యుడు చందోలు నాగమల్లేశ్వరరావుకు జమైకా దేశ అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన ‘ఆర్డర్‌ ఆఫ్‌ డిస్టింక్షన్‌ (ఆఫీసర్‌ ర్యాంకు-ఓడీ) అవార్డు దక్కింది. ...

అర్థ శాస్త్రంలో నోబెల్‌

Published: October 13, 2025

జోయెల్‌ మోకిర్, ఫిలిప్‌ అఘియన్, పీటర్‌ హౌవిట్‌లకు 2025 ఏడాదికి సంబంధించి అర్థ శాస్త్రంలో నోబెల్‌ వరించింది. ఆర్థిక వృద్ధిపై నవకల్పనల ప్రభావాన్ని విపులంగా విశదీకరించడంతో పాటు కీలకమైన ‘సృజనాత్మక విధ్వంసం’ అనే భావనపై విస్తృత పరిశోధనలు చేసినందుకు వీరికి ఈ అవార్డు దక్కింది....

నోబెల్‌ శాంతి పురస్కారం

Published: October 10, 2025

వెనెజువెలా ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరీనా మచాదోను (58) 2025 ఏడాదికి ప్రతిష్ఠాత్మక నోబెల్‌ శాంతి పురస్కారానికి నార్వేజియన్‌ నోబెల్‌ కమిటీ ఎంపిక చేసింది. నోబెల్‌ శాంతి బహుమతిని గెల్చుకున్న 20వ మహిళ మచాదో. ఆమె 1967 అక్టోబరు 7న జన్మించారు. ...

జార్జియా మెలోనీ ఆత్మ కథ

Published: September 29, 0225

ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ ఆత్మ కథ ‘అయాం జార్జియా- మై రూట్స్, మై ప్రిన్సిపుల్స్‌’ ఇండియన్‌ ఎడిషన్‌ త్వరలో మార్కెట్‌లోకి రానుంది. దీనికి భారత ప్రధాని నరేంద్ర మోదీ ముందు మాట రాశారు....

శాస్త్రవేత్తలు - విశేషాలు

Scientist 1

మైకెల్‌ ఫారడే

మైకెల్‌ ఫారడే.. బ్రిటన్‌ దేశానికి చెందిన భౌతిక, రసాయన శాస్త్రవేత్త. ఈయన తన 14 ఏళ్ల వయసులో బుక్‌ బైండింగ్, పుస్తకాలు అమ్మే షాపులో పనిలో చేరారు. ఖాళీసమయాల్లో అక్కడ అనేక రకాల పుస్తకాలు ముఖ్యంగా సైన్స్‌కు సంబంధించినవి చదివారు.

మరిన్ని వివరాల కోసం
Scientist 1

మోక్షగుండం విశ్వేశ్వరయ్య

మోక్షగుండం విశ్వేశ్వరయ్య భారతదేశ మొట్టమొదటి సివిల్‌ ఇంజినీర్‌. ఆయన భారత్‌లో ప్రణాళికలను రూపొందించి.. ‘ప్రణాళికల పితామహుడిగా’ పేరొందారు. పలు ప్రముఖ ఆనకట్టలు నిర్మించారు.

మరిన్ని వివరాల కోసం
Scientist 1

జాన్‌ డాల్టన్‌

జాన్‌ డాల్టన్‌ భౌతిక, రసాయన, వాతావరణ శాస్త్రవేత్త. ఈయన ప్రతిపాదించిన అణు సిద్ధాంతం పదార్థ స్వభావం గురించిన శాస్త్రీయ సిద్ధాంతంగా పేరొందింది. అణువుల రూపంలో పదార్థాన్ని అధ్యయనం చేసిన మొదటి సిద్ధాంతం ఇది.

మరిన్ని వివరాల కోసం
Scientist 1

నీల్స్‌ బోర్‌

నీల్స్‌ బోర్‌ డానిష్‌ భౌతిక శాస్త్రవేత్త. అసలు పేరు నీల్స్‌ హెన్రిక్‌ డేవిడ్‌ బోర్‌. ఈయన పరమాణు నిర్మాణం, క్వాంటం సిద్ధాంతం గురించి ప్రాథమిక అవగాహన కల్పించారు. పరమాణు నిర్మాణంపై ఈయన చేసిన పరిశోధనలకుగానూ 1922లో భౌతికశాస్త్రంలో నోబెల్‌ బహుమతి పొందారు.

మరిన్ని వివరాల కోసం
Scientist 1

జగదీష్‌ చంద్రబోస్‌

జగదీష్‌ చంద్రబోస్‌ మన దేశానికి చెందిన భౌతిక, జీవశాస్త్రవేత్త. రేడియో మైక్రోవేవ్‌ ఆప్టిక్స్‌పై పరిశోధనలు చేశారు. మొక్కలకు ప్రాణం ఉంటుందని నిరూపించి విశ్వమానవుడిగా చరిత్రలో నిలిచారు.

మరిన్ని వివరాల కోసం
Scientist 1

ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌

ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌.. భౌతికశాస్త్రంలో అనేక ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్తగా, ఎన్నో ఆవిష్కరణలు చేసిన వ్యక్తిగా, నోబెల్‌ అవార్డు విజేతగా మనకు సుపరిచితం. అయితే ఆ స్థాయికి చేరే క్రమంలో ఆయన ఎదుర్కొన్న ఒడిదొడుకులు అనేకం.

మరిన్ని వివరాల కోసం
Scientist 1

శాంతి స్వరూప్‌ భట్నాగర్‌

భారతదేశ ప్రఖ్యాత శాస్త్రవేత్తల్లో శాంతి స్వరూప్‌ భట్నాగర్‌ ఒకరు. రసాయన శాస్త్రంలో అనేక పరిశోధనలు చేశారు. అయస్కాంతత్వం, ఎమల్షన్లపై అధ్యయనం చేశారు.

మరిన్ని వివరాల కోసం
Scientist 1

థామస్‌ ఆల్వా ఎడిసన్‌

తన ఆవిష్కరణల ద్వారా మానవ జాతిని ప్రభావితం చేసిన గొప్ప వ్యక్తుల్లో థామస్‌ ఆల్వా ఎడిసన్‌ ఒకరు.

మరిన్ని వివరాల కోసం
Scientist 1

సుబ్రహ్మణ్యన్‌ చంద్రశేఖర్‌ 

20వ శతాబ్దంలోని ప్రముఖ ఖగోళ పరిశోధకుల్లో సుబ్రహ్మణ్యన్‌ చంద్రశేఖర్‌ ఒకరు. ఆయన ఇండో-అమెరికన్‌ నక్షత్ర భౌతికశాస్త్ర పరిశోధకులు, గణిత శాస్త్రవేత్త. కృష్ణబిలాల మీద అనేక పరిశోధనలు చేశారు.

మరిన్ని వివరాల కోసం
Scientist 1

హర్‌ గోబింద్‌ ఖొరానా 

ఈయన భారత సంతతికి చెందిన అమెరికా కణజీవ శాస్త్రవేత్త (Molecular biologist). జన్యు పదార్థాల రసాయన సంశ్లేషణపై అనేక ప్రయోగాలు చేశారు.

మరిన్ని వివరాల కోసం
Hurry Up: Epratibha Classic - Your ultimate 2-year combo for SSC, TGPSC, APPSC, RRB & Bank exam success!

Copyright © 2025 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram