జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనేది భారతదేశంలో భౌగోళికశాస్త్ర కార్యకలాపాలు నిర్వహించే శాస్త్రీయ సంస్థ. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పురాతన భౌగోళిక సంస్థల్లో ఒకటిగా జీఎస్ఐ గుర్తింపు పొందింది. ఖనిజ వనరులను అన్వేషించడం, ఆర్థికాభివృద్ధి - పర్యావరణ నిర్వహణ, ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే నష్టాన్ని తగ్గించేందుకు అవసరమైన భౌగోళిక శాస్త్రీయ సమాచారాన్ని రూపొందించడంపై ఇది పనిచేస్తుంది. ప్రభుత్వం, ప్రజలు, వ్యాపార పరిశ్రమలకు ఈ డేటా ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. పోటీపరీక్షల కోణంలో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) గురించి ముఖ్య విషయాలు తెలుసుకుందాం..!
ఏర్పాటు
విధులు
ముఖ్యాంశాలు
గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు
1. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?(ఆర్ఆర్బీ ఎన్టీపీసీ, 2021)
1) భోపాల్ 2) అహ్మదాబాద్ 3) ముంబయి 4) కోల్కతా
సమాధానం: 4
2. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఎప్పుడు ఏర్పాటైంది?(యూపీఆర్వీయూఎన్ఎల్ స్టాఫ్ నర్స్, 2021)
1) 1851 2) 1951 3) 1871 4) 1931
సమాధానం: 1
3. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కింది ఏ సంవత్సరంలో మొదటిసారి దేశంలోని భూకంప జోనింగ్ మ్యాప్ను ప్రచురించింది?(ఎస్ఎస్సీ సీహెచ్ఎస్ఎల్, 2025)
1) 1932 2) 1935 3) 1935 4) 1940
సమాధానం: 2
4. The Geological Survey of India (GSI) was established in 1851 primarily to explore coal reserves for ________. (Delhi Police Constable (Executive), 2023)
1) Export to Japan 2) Sea Transport
3) Railway 4) Textile Mill
Answer: 3
Link copied to clipboard!
ఎన్టీపీసీలో మెడికల్ ప్రొఫెషనల్స్ పోస్టులు
ఎన్ఐటీ సిక్కింలో ఫ్యాకల్టీ ఉద్యోగాలు
ముంబయి పోర్ట్ అథారిటీలో ఉద్యోగాలు
సిపెట్లో లెక్చరర్ పోస్టులు
ఇండియన్ బ్యాంక్లో ఉద్యోగాలు
సెంటర్ ఫర్ డివెలప్మెంట్ ఆఫ్ టెలీమెటిక్స్లో కన్సల్టెంట్ పోస్టులు
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు
స్విమ్స్ తిరుపతిలో మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలు
ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీలో మేనేజీరియల్ ఉద్యోగాలు
నార్తర్న్ కోల్ఫీల్డ్స్లో పారామెడికల్, ఓవర్సీర్, టెక్నీషియన్ ఉద్యోగాలు
ఎన్ఐఆర్డీపీఆర్లో పీజీడీఆర్డీఎం-2026 ప్రోగామ్
ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో పీహెచ్డీ ప్రవేశాలు
అన్నమాచార్య యూనివర్సిటీలో పీహెచ్డీ ప్రవేశాలు
ఎంఎస్సీ ప్రవేశాలు
ఎంఎస్ఎంఈ విశాఖపట్నంలో డిప్లొమా కోర్సులు
కొచ్చిన్ షిప్యార్డులో గ్రాడ్యుయేట్ మెరైన్ ఇంజినీరింగ్ ప్రోగ్రామ్
డెవలప్మెంట్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్లో పీజీడీఎం ప్రవేశాలు
ఎన్ఐఏఎంటీ, రాంచీలో అడ్వాన్స్డ్ డిప్లొమా కోర్సు
ఏసీఎస్ఐఆర్లో ఎంటెక్, పీహెచ్డీ అడ్మిషన్లు
ఐఐటీ తిరుపతిలో పీజీ, పీహెచ్డీ ప్రవేశాలు
ఐరాస సంస్థకు తిరిగి ఎన్నికైన భారత మహిళా రాయబారి
యెస్ బ్యాంక్ ఎండీ, సీఈఓగా వినయ్ టోన్సే
గోదావరి బోర్డు ఛైర్మన్గా పద్మా డోర్జే
పవర్గ్రిడ్ సీఎండీగా బుర్రా వంశీ రామ మోహన్
వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్గా ధీరజ్ సేఠ్
ఇండిగో సీఈఓగా విలియం వాల్ష్
డీజీసీఏ నూతన చీఫ్గా విక్రమ్
సెయిల్ సీఎండీగా అశోక్ కె పాండా
సీఐఐ దక్షిణ ప్రాంత ఛైర్మన్గా రవిచంద్రన్
జాతీయ బీసీ కమిషన్ ఛైర్పర్సన్గా సాధ్వీ నిరంజన్జ్యోతి