గిడుగు రామమూర్తి పంతులు జయంతి సందర్భంగా 19మందిని తెలుగు భాషా పురస్కారాలకు ఎంపిక చేస్తూ ప్రభుత్వం 2026, ఆగస్టు 28న ఉత్తర్వులు జారీ చేసింది. ఆగస్టు 29న విజయవాడలోని డా.బీఆర్ అంబేడ్కర్ కళావేదికలో నిర్వహించిన తెలుగు భాషా దినోత్సవ కార్యక్రమంలో ఈ అవార్డులను ప్రదానం చేశారు.
|
పేరు |
కళ/రంగం |
జిల్లా |
|---|---|---|
|
జంధ్యాల కనకదుర్గ |
సాహిత్యం |
గుంటూరు |
|
చందులూరి నారాయణరావు |
సాహిత్యం |
బాపట్ల |
|
యు.భూదేవి |
సాహిత్యం |
అన్నమయ్య |
|
కె.పుష్ప |
సాహిత్యం |
చిత్తూరు |
|
ముత్తేవి రవీంద్రనాథ్ |
సాహిత్యం |
గుంటూరు |
|
బాలాంతపు వెంకట రమణ |
సాహిత్యం |
కాకినాడ |
|
అబ్దుల్ హకీమ్ జాని |
సాహిత్యం |
గుంటూరు |
|
ఎస్వీ రాఘవేంద్రరావు |
సాహిత్యం |
కాకినాడ |
|
పి.విజయ్ కుమార్ |
సాహిత్యం |
గుంటూరు |
|
బొగ్గవరపు మాల్యాద్రి |
సాహిత్యం(జర్నలిజం) |
నెల్లూరు |
|
చిలుకూరి శ్రీనివాసరావు |
సాహిత్యం |
తూర్పుగోదావరి |
|
నాగసూరి వేణుగోపాలరావు |
సాహిత్యం |
అనంతపురం |
|
జంధ్యాల శరత్బాబు |
జర్నలిజం |
విజయనగరం |
|
కోయి కోటేశ్వరరావు |
సాహిత్యం |
ఒంగోలు |
|
కేవీఎల్ఎన్ శర్మ |
సాహిత్యం |
ఎన్టీఆర్ |
|
ఎం.రామకృష్ణ |
సాహిత్యం |
విశాఖపట్నం |
|
వీవీఐటీయూ |
సాహిత్యం(పుస్తక ప్రచురణ) |
గుంటూరు |
|
వేమూరి శ్రీనివాస్ |
సాహిత్యం |
పశ్చిమగోదావరి |
|
కొల్లి రమావతి |
సాహిత్యం |
పశ్చిమగోదావరి |