మోదీ విదేశీ పర్యటన

మోదీ విదేశీ పర్యటన

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2026, ఆగస్టు 29 నుంచి సెప్టెంబరు 1 వరకు ఉజ్బెకిస్థాన్, కిర్గిస్థాన్‌లలో పర్యటించనున్నారు. మొదట ఆయన దిల్లీ నుంచి బయలుదేరి ఉజ్బెకిస్థాన్‌ రాజధాని తాష్కెంట్‌ చేరుకున్నారు. విమానాశ్రయంలో దేశ అధ్యక్షుడు షవ్కత్‌ మిర్జియోయెవ్‌ మోదీకి స్వాగతం పలికారు.

  • ఉజ్బెకిస్థాన్‌లోని అధికారిక కార్యక్రమాల అనంతరం మోదీ కిర్గిజిస్థాన్‌ చేరుకుంటారు. బిష్కెక్‌ నగరంలో నిర్వహించనున్న షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram