ఈయన భారతదేశానికి చెందిన ప్రముఖ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త. ఎక్స్ కిరణాలు, గామా కిరణాల ఆస్ట్రానమీపై పరిశోధనలు చేశారు.
ఈయన భారతదేశానికి చెందిన ప్రముఖ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త. ఎక్స్ కిరణాలు, గామా కిరణాల ఆస్ట్రానమీపై పరిశోధనలు చేశారు. ఇస్రో ఛైర్మన్గా పనిచేశారు. భారత అంతరిక్ష కార్యక్రమంలో మహోన్నత పాత్ర పోషించారు. చంద్రయాన్, గగన్యాన్, స్పెడెక్స్ లాంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల రూపకల్పనకు కస్తూరి రంగన్ వేసిన బలమైన పునాదులే కారణం. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ-2020పై ఏర్పాటైన కమిటీకి ఛైర్మన్గా వ్యవహరించారు. ప్రణాళికా సంఘం సభ్యుడిగానూ పనిచేశారు. ఫాదర్ ఆఫ్ పీఎస్ఎల్వీగా పేరొందిన కస్తూరి రంగన్ జీవితంలోని ముఖ్య విశేషాల గురించి తెలుసుకుందాం..!
బాల్యం - వృత్తి జీవితం
ఇస్రో ఛైర్మన్గా..
చివరగా..
గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు
Q. కస్తూరి రంగన్ కమిటీ నివేదిక కింది దేనికి సంబంధించింది?(కేరళ పీఎస్సీ సివిల్ ఎక్సైజ్ ఆఫీసర్ (మహిళలు), 2018)
1) మొక్కల సంరక్షణ
2) పశ్చిమ కనుమల సంరక్షణ
3) గంగా ప్రక్షాళన ప్రణాళిక
4) రాజ్యాంగ సంస్కరణలు
సమాధానం:
Q. కింది ఎవరు గతంలో ఇస్రో ఛైర్మన్గా పనిచేశారు?(ఎస్ఎస్సీ సీజీఎల్ టైర్-2, 2019)
1) కస్తూరి రంగన్
2) సుబ్రమణియన్
3) కార్తికేయ
4) ప్రమోద్ కాలే
సమాధానం: 1
Q. భారతదేశ మొట్టమొదటి ప్రయోగాత్మక రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాన్ని కింది ఏ సంవత్సరంలో ప్రయోగించారు? (జెఎస్ఎస్సీ జేఈ, 2022)
1) 1981 2) 1978
3) 1979 4) 1980
సమాధానం: 3
Q. Name India's first dedicated navigation satellite:(Kerala PSC Civil Excise Officier Men, 2014)
1) IRS-1A
2) IRS-1B
3) IRNSS-1B
4) IRNSS-1A
Answer: 4
Q. Which was the first Indian remote sensing satellite?(Bihar STET PGT (Geography), 2023)
1) SEO-II
2) Bhaskara-I
3) Chandrayan-III
4) Aryabhatt-I
Answer: 2
Link copied to clipboard!
ఈయన జర్మనీకి చెందిన ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త. ప్లాంక్ క్రీ.శ.1900లో క్వాంటం సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు.
మరిన్ని వివరాల కోసం
ఈమె బ్రిటన్కు చెందిన రసాయన శాస్త్రవేత్త, ఎక్స్-రే క్రిస్టలోగ్రాఫర్. డీఎన్ఏ, ఆర్ఎన్ఏ, వివిధ వైరస్లు, బొగ్గు - గ్రాఫైట్ అణు నిర్మాణాలను తెలుసుకోవడంపై పరిశోధనలు చేశారు
మరిన్ని వివరాల కోసం
ఈయన ఇంగ్లండ్కు చెందిన ప్రముఖ వైద్యుడు, శాస్త్రవేత్త. నాడీ సంబంధ రుగ్మతలపై పరిశోధనలు చేశారు. తన వద్దకు వచ్చే కొందరు రోగుల్లో ఒకే రకమైన అనియంత్రిత వణుకు, కండరాల బలహీనత లాంటి లక్షణాలు ఉండటాన్ని గమనించి, దాని గురించి తెలుసుకోవాలని భావించారు
మరిన్ని వివరాల కోసం
ఈయన భారతదేశానికి చెందిన ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త. విశ్వం, నక్షత్రాలపై అనేక పరిశోధనలు చేశారు. దేశంలో వివిధ ఖగోళ అబ్జర్వేటరీ సంస్థల స్థాపన సహా ఆధునిక ఖగోళశాస్త్రం, టెలీస్కోప్ సౌకర్యాల అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారు. అంతర్జాతీయ ఖగోళ యూనియన్ అధ్యక్షుడిగానూ పనిచేశారు
మరిన్ని వివరాల కోసం
ఈయన జర్మనీకి చెందిన ప్రముఖ వైద్యుడు, సూక్ష్మజీవ శాస్త్రవేత్త. ఈయన కృషి ఫలితంగానే వ్యాధుల సూక్ష్మజీవి సిద్ధాంతం గణనీయంగా అభివృద్ధి చెందింది.
మరిన్ని వివరాల కోసం
ఈయన భారతదేశానికి చెందిన ప్రముఖ భౌతిక, అణు జీవభౌతిక శాస్త్రవేత్త (molecular biophysicist). ప్రోటీన్ నిర్మాణం, అణువుల స్వరూపాన్ని అర్థం చేసుకోవడంలో రామచంద్రన్ పరిశోధనలు ఎంతగానో తోడ్పడ్డాయి.
మరిన్ని వివరాల కోసం
ఎలక్ట్రో-ఆప్టికల్ ఉపగ్రహాన్ని ప్రయోగించిన పాక్
ట్రాన్సిట్ వీసా ఎత్తివేత
బ్రిటన్
జెలెన్స్కీకి అవార్డు
ఆస్ట్రేలియాకు తొలి మహిళా ఆర్మీ చీఫ్
ఇరాక్ అధ్యక్షుడిగా నిజార్ అమిది
సెకనుకు రూ.9.8 లక్షలు
వియత్నాం అధ్యక్షుడిగా తో లామ్
‘శిక్షాపత్రి’ గ్రంథ యాత్ర
మయన్మార్ అధ్యక్షుడిగా మిన్ ఆంగ్ హ్లయింగ్
భారత్-న్యూజిలాండ్ ఎఫ్టీఏ
స్టాక్ మార్కెట్ల రేటింగ్ తగ్గించిన జేపీ మోర్గాన్
స్టార్టప్లు
లైబర్ ఏరోస్పేస్తో జెహ్ ఏరోస్పేస్ ఒప్పందం
ఐఎంఎఫ్ అంచనాలు
విదేశీ మారకపు (ఫారెక్స్) నిల్వలు
పేటెంట్ దరఖాస్తులు 1.43 లక్షలు
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ)
హెక్టాకార్న్గా రిలయన్స్ రిటెయిల్
2026-27లో భారత వృద్ధి 6.6%
బీడబ్ల్యూఎఫ్ కౌన్సిల్ సభ్యురాలిగా సింధు
ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ ప్రపంచకప్
ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ ప్రపంచ కప్
ఐఎస్ఎస్ఫ్ జూనియర్ షూటింగ్ ప్రపంచకప్
ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ ప్రపంచకప్
మహిళల అభివృద్ధి కార్యక్రమం
ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ జూనియర్ ప్రపంచకప్
లారియస్ అవార్డులు
అజిత్ అగార్కర్
ఆసియా జూడో ఛాంపియన్షిప్
రికార్డు స్థాయికి ఆహారధాన్యాల ఉత్పత్తి
హైకోర్టు సీజేగా జస్టిస్ లిసా గిల్
జాతీయ నమూనా సర్వే
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ ఆర్డర్-2005
రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా అనిల్చంద్ర పునేఠా
పంచాయతీ ఓటర్లు 2,89,10,279
క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీస్
ఏపీలో క్యాన్సర్ కేసులు
ఏపీ మంత్రివర్గ సమావేశం నిర్ణయాలు
అమరావతికి రాజముద్ర
నాస్కామ్ కొత్త ఛైర్మన్గా శ్రీకాంత్ వెలమకన్ని
యాపిల్ సీఈఓగా జాన్ టెర్నస్
ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా సోమనాథ్
బెల్జియంలో భారత రాయబారిగా ప్రణయ్ వర్మ
ఐరాస సంస్థకు తిరిగి ఎన్నికైన భారత మహిళా రాయబారి
యెస్ బ్యాంక్ ఎండీ, సీఈఓగా వినయ్ టోన్సే
గోదావరి బోర్డు ఛైర్మన్గా పద్మా డోర్జే
పవర్గ్రిడ్ సీఎండీగా బుర్రా వంశీ రామ మోహన్
వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్గా ధీరజ్ సేఠ్
ఇండిగో సీఈఓగా విలియం వాల్ష్