నీతి ఆయోగ్‌ నివేదిక

నీతి ఆయోగ్‌ నివేదిక

ఉపాధికి అవసరమైన నైపుణ్యాలను విద్యార్థులకు చిన్నతనం నుంచే అందించాలని, ఉపాధి సామర్థ్యాలను తీర్చిదిద్దడాన్ని పాఠశాల వ్యవస్థలో అంతర్భాగం చేయాలని నీతి ఆయోగ్‌ ‘రిఇమేజినింగ్‌ స్కిల్లింగ్‌ ఫర్‌ వికసిత భారత్‌ @ 2047’ పేరుతో రూపొందించిన నివేదికలో సూచించింది. దీనికి గాను 6వ తరగతి నుంచే వ్యవస్థాపక, ఉపాధి నైపుణ్యాల శిక్షణను ప్రారంభించాలని, 9వ తరగతి నుంచి క్రమబద్ధమైన వృత్తి విద్యా కోర్సులను ప్రవేశపెట్టాలని ప్రతిపాదించింది.

  • 11, 12వ తరగతులలోని విద్యార్థులు అందరికీ ‘సాధారణ ఉపాధి, వ్యవస్థాపక నైపుణ్యాల’ను ప్రత్యేక సబ్జెక్టుగా కొనసాగించాలని సూచించింది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram