ఆంధ్రప్రదేశ్లోని పలు చారిత్రక స్థలాలను పురావస్తుశాఖ పరిధిలోని రక్షిత స్థలాల జాబితాలో చేర్చాలని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిర్ణయించింది. ఇందులో కర్నూలులోని కొండారెడ్డి బురుజు, అనకాపల్లి జిల్లా శంకరంలోని లింగాలకొండ, బొజ్జనకొండ, శ్రీకాకుళం జిల్లా శాలిహుండం, పల్నాడు జిల్లా పుల్లారెడ్డిగూడెం (అగ్రహారం)లోని నాగార్జునకొండ బౌద్ధ స్మారకాలను ‘ప్రాచీన స్మారకాలు, పురావస్తు ప్రదేశాలు, అవశేష నియమాలు-1959’ పరిధిలోకి చేర్చనున్నట్లు ప్రకటించింది. ఇందుకు సంబంధించిన ముసాయిదా నోటిఫికేషన్ను 2026, సెప్టెంబరు 8న జారీచేసింది.
Link copied to clipboard!
సెమికాన్ ఇండియా 2026 సదస్సు
బ్రిక్స్ సదస్సు 2026
మోదీ, జిన్పింగ్ ద్వైపాక్షిక భేటీ
సదస్సులు - సమావేశాలు
శ్రీలంక అధ్యక్షుడితో రాజ్నాథ్ సింగ్ భేటీ
బ్రిక్స్ దేశాల సదస్సు
మోదీతో బెల్జియం ప్రధాని భేటీ
షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) శిఖరాగ్ర సదస్సు
షావ్కత్ మిర్జియోయెవ్తో మోదీ భేటీ
చెన్నైలో బ్రిక్స్ సమావేశం
కేవీఐసీలో యంగ్ ప్రొఫెషనల్ ఉద్యోగాలు
ఐసీఎంఆర్-బీఎంహెచ్ఆర్సీలో గ్రూప్-బి,సి పోస్టులు
సెంట్రల్ పవర్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు
ముంబయి పోర్ట్ అథారిటీలో జూనియర్ ప్రొఫెషనల్ ఇంటర్న్ పోస్టులు
ఏపీ ఫైర్ సర్వీసెస్లో డ్రైవర్ ఆపరేటర్ పోస్టులు
నిర్మల్ జిల్లా అంగన్వాడీల్లో టీచర్ పోస్టులు
నారాయణపేట జిల్లా అంగన్వాడీల్లో టీచర్, హెల్పర్ పోస్టులు
రైట్స్ లిమిటెడ్లో ఇంజినీరింగ్ ప్రొఫెషనల్స్ పోస్టులు
ఈపీఐలో మేనేజర్ గ్రేడ్-I,II ఉద్యోగాలు
ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్లో ఉద్యోగాలు