పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా 15 జిల్లా పరిషత్తుల (జడ్పీ)ను ఏర్పాటు చేసింది. కొత్త జిల్లాలతో కలిపి ప్రస్తుతం ఉన్న 13 జిల్లా ప్రజా పరిషత్తుల సంఖ్యను 28కి పెంచింది. జిల్లాల పరిపాలన వ్యవస్థకు అనుగుణంగా ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
ఇందుకు సంబంధించి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ 2026, సెప్టెంబరు 5న ఉత్తర్వులు జారీ చేసింది. జడ్పీల్లో ప్రస్తుత పాలకవర్గాల పదవీ కాలం సెప్టెంబరు 24తో ముగియనుంది. ఆ తర్వాతే నిబంధనల ప్రకారం జిల్లా పరిషత్తులను పునర్వ్యవస్థీకరించనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.
Link copied to clipboard!
సెమికాన్ ఇండియా 2026 సదస్సు
బ్రిక్స్ సదస్సు 2026
మోదీ, జిన్పింగ్ ద్వైపాక్షిక భేటీ
సదస్సులు - సమావేశాలు
శ్రీలంక అధ్యక్షుడితో రాజ్నాథ్ సింగ్ భేటీ
బ్రిక్స్ దేశాల సదస్సు
మోదీతో బెల్జియం ప్రధాని భేటీ
షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) శిఖరాగ్ర సదస్సు
షావ్కత్ మిర్జియోయెవ్తో మోదీ భేటీ
చెన్నైలో బ్రిక్స్ సమావేశం
కేవీఐసీలో యంగ్ ప్రొఫెషనల్ ఉద్యోగాలు
ఐసీఎంఆర్-బీఎంహెచ్ఆర్సీలో గ్రూప్-బి,సి పోస్టులు
సెంట్రల్ పవర్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు
ముంబయి పోర్ట్ అథారిటీలో జూనియర్ ప్రొఫెషనల్ ఇంటర్న్ పోస్టులు
ఏపీ ఫైర్ సర్వీసెస్లో డ్రైవర్ ఆపరేటర్ పోస్టులు
నిర్మల్ జిల్లా అంగన్వాడీల్లో టీచర్ పోస్టులు
నారాయణపేట జిల్లా అంగన్వాడీల్లో టీచర్, హెల్పర్ పోస్టులు
రైట్స్ లిమిటెడ్లో ఇంజినీరింగ్ ప్రొఫెషనల్స్ పోస్టులు
ఈపీఐలో మేనేజర్ గ్రేడ్-I,II ఉద్యోగాలు
ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్లో ఉద్యోగాలు