Job not found or inactive.
Link copied to clipboard!
రాష్ట్రంలో అసంఘటిత రంగంలో అత్యధిక వ్యాపార సంస్థలు (ఎస్టాబ్లిష్మెంట్స్) ప్రకాశం జిల్లాలో నడుస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ...
ఆంధ్రప్రదేశ్లోని పలు చారిత్రక స్థలాలను పురావస్తుశాఖ పరిధిలోని రక్షిత స్థలాల జాబితాలో చేర్చాలని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిర్ణయించింది...
పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా 15 జిల్లా పరిషత్తుల (జడ్పీ)ను ఏర్పాటు చేసింది. కొత్త జిల్లాలతో కలిపి ప్రస్తుతం ఉన్న 13 జిల్లా ప్రజా పరిషత్తుల సంఖ్యను 28కి పెంచింది. ...
గిడుగు రామమూర్తి పంతులు జయంతి సందర్భంగా 19మందిని తెలుగు భాషా పురస్కారాలకు ఎంపిక చేస్తూ ప్రభుత్వం 2026, ఆగస్టు 28న ఉత్తర్వులు జారీ చేసింది...
ఏపీఎస్ ఆర్టీసీ ఎండీగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోన శశిధర్ను నియమించింది. ఆయన రవాణా, రోడ్లు భవనాల శాఖ కార్యదర్శిగా ఉన్నారు. ప్రస్తుతం ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ, ...
ప్రజలకు మెరుగైన వైద్యసేవలకు నిర్దేశించిన ‘సంజీవని’ ప్రాజెక్టును 2027, జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు....
ఆంధ్రప్రదేశ్ లోకాయుక్తగా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు 2026, ఆగస్టు 25న ప్రమాణం చేశారు....
ఆంధ్రప్రదేశ్లోని గ్రామీణ ప్రాంతాల్లో ఎస్సీ, ఎస్టీల జనాభా పెరిగింది. 2021 స్థానిక సంస్థల ఎన్నికల నాటికి ఎస్సీ, ఎస్టీల మొత్తం జనాభా 25.85 శాతం ఉంది...
ఆంధ్రప్రదేశ్లో పంచాయతీరాజ్ సంస్థలకు త్వరలో నిర్వహించే ఎన్నికల్లోనూ వెనుకబడిన తరగతులకు (బీసీ) 34% రిజర్వేషన్లను ప్రభుత్వం కల్పించింది. ...
ఆంధ్రప్రదేశ్ లోకాయుక్తగా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావును రాష్ట్ర ప్రభుత్వం 2026, ఆగస్టు 19న నియమించింది....
కేంద్ర ప్రభుత్వ మానవ అవయవాల మార్పిడి (సవరణ) చట్టం-2011 నిబంధనలను ఆంధ్రప్రదేశ్లో అమలుపరిచేందుకు 1995 నాటి రాష్ట్ర చట్టాన్ని సవరిస్తూ రూపొందించిన...
వెనుకబడిన తరగతులకు (బీసీ) 33.33% రిజర్వేషన్తో పట్టణ స్థానిక సంస్థల్లో ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ఆమోదం తెలిపిపింది...
ఆంధ్రప్రదేశ్లో మేయర్, పురపాలక ఛైర్మన్ పదవులకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించేందుకు అనుమతించే ఏపీ పురపాలక శాసనాల నాలుగో సవరణ బిల్లును...
ఆంధ్రప్రదేశ్లో జననాలు తగ్గిపోతుండడంతో పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాల సంఖ్య క్రమంగా పడిపోతోంది. 2025లో ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలల్లో కలిపి మొత్తం 84.37 లక్షల మంది విద్యార్థులు ఉండగా.....
వీబీ జీరామ్జీ అమలులో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. శ్రామికులకు ఉపాధి కల్పనతోపాటు వేతనాల చెల్లింపుల్లోనూ ఏపీ అగ్రస్థానంలో ఉన్నట్లు ...
భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ సేవలు 2026, ఆగస్టు 17 నుంచి ప్రారంభమయ్యాయి. ...
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నిర్వహించిన స్వాతంత్ర వేడుకల్లో నిర్వహించిన శకటాల ప్రదర్శనలో పాఠశాల విద్యాశాఖ-సమగ్ర శిక్షా, ఉద్యాన శాఖల శకటాలకు...
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించే ‘స్త్రీశక్తి’ పథకం ఆరంభించి 2026, ఆగస్టు 15 నాటికి ఏడాది పూర్తయింది....
‘వీబీ జీరామ్జీ’ పథకానికి.. ముఖ్యమంత్రి చంద్రబాబు ఛైర్మన్గా రాష్ట్రస్థాయి కౌన్సిల్ ఏర్పాటైంది. ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ...
స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల ఖరారుకుగాను నియమించిన డెడికేటెడ్ కమిషన్ ప్రభుత్వానికి 2026, ఆగస్టు 14న తన నివేదికను సమర్పించింది....
ఆంధ్రప్రదేశ్లో ప్రజాపంపిణీ వ్యవస్థ కింద లబ్ధిపొందుతున్న వారి సంఖ్య 2,68,23,000 అని కేంద్ర ఆహారం, ప్రజాపంపిణీ వ్యవహారాలశాఖ సహాయమంత్రి ...
ఆచార్య వినోబా భావే
దేశంలో పన్ను సంస్కరణల కమిటీలు (పార్ట్ - 1)
భారతదేశంలోని సాంస్కృతిక సంస్థలు (పార్ట్ - 2)
భారతదేశంలోని రాజ్యాంగబద్ధ సంస్థలు (పార్ట్ - 1)
పంచవర్ష ప్రణాళికలు - ప్రధాన లక్ష్యాలు
భారతదేశ టైం జోన్ - ఇండియన్ స్టాండర్డ్ టైం (ఐఎస్టీ)
భారతదేశంలోని సాంస్కృతిక సంస్థలు (పార్ట్ - 1)
ముఖ్యమైన సుప్రీంకోర్టు తీర్పులు (పార్ట్ - 5)
మదర్ థెరిసా
గవర్నర్ జనరల్స్ - వైస్రాయ్లు (పార్ట్ - 5)
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన గిరిజన తెగలు - విశేషాలు
నేతాజీ సుభాష్ చంద్రబోస్
ముఖ్యమైన సుప్రీంకోర్టు తీర్పులు (పార్ట్ - 4)
అటల్ బిహారీ వాజ్పేయీ
సింధు లోయ నాగరికత - ప్రధాన నగరాలు (పార్ట్ - 2)
గవర్నర్ జనరల్స్ - వైస్రాయ్లు (పార్ట్ - 4)
My Cart
Dashboard
Demo
Logout
Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved