ఆసియాకప్‌ టీ20 టోర్నీ

ఆసియాకప్‌ టీ20 టోర్నీ

ఆసియాకప్‌ టీ20 టోర్నీలో భారత మహిళల జట్టు విజేతగా నిలిచింది. 2026, సెప్టెంబరు 13న జరిగిన ఫైనల్లో హర్మన్‌ప్రీత్‌ సేన శ్రీలంకపై 72 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. భారత్‌ ఆసియాకప్‌ గెలవడమిది ఎనిమిదోసారి. భారత్‌ 20 ఓవర్లలో 5 వికెట్లకు 183 పరుగులు సాధించగా, లంక 111 పరుగులకే కుప్పకూలింది.  

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram