బ్యాడ్మింటన్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌

బ్యాడ్మింటన్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌

ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో పుల్లెల గాయత్రి, ట్రీసా జాలీ జోడీ కాంస్యం నెగ్గింది. 2026, ఆగస్టు 22న దిల్లీలో జరిగిన సెమీఫైనల్లో పోరాడి ఓడింది. హోరాహోరీగా సాగిన పోరులో అన్‌సీడెడ్‌ గాయత్రి, ట్రీసా ద్వయం 21-18, 13-21, 8-21తో ప్రపంచ నంబర్‌వన్, టాప్‌ సీడ్‌ షెంగ్‌ షు, టాన్‌ నింగ్‌ (చైనా) జోడీ చేతిలో పరాజయం పొందింది.

  • ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌ మహిళల డబుల్స్‌లో భారత్‌కు తొలి పతకం అందించిన ఘనత గుత్తా జ్వాల, అశ్విని పొన్నప్పలదే.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram