Job not found or inactive.
Link copied to clipboard!
మరాఠీ చిత్రం ‘గోంధల్’ 99వ ఆస్కార్ పురస్కారాలకు భారత్ తరఫున ఎంపికైంది. ఈ విషయాన్ని ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా 2026, సెప్టెంబరు 18న అధికారికంగా ప్రకటించింది....
దేశంలో వైద్యులపై దాడులు, బెదిరింపులు, నిరాధార వేధింపుల కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. వారి రక్షణ కోసం ఔషధ సంస్థ ఓజోన్...
నాలుగేళ్ల కిందట (2022) కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చీతా ప్రాజెక్టు అనేక సవాళ్లను అధిగమించి విజయవంతమైంది. ప్రస్తుతం వాటి సంఖ్య 52కు చేరుకుంది. ...
దేశంలో జనన, మరణాల నమోదులో జాప్యాన్ని నివారించేందుకు నిబంధనలు కఠినతరం చేస్తూ తీసుకొచ్చిన సవరణ చట్టం 2026, అక్టోబరు 1 నుంచి అమలులోకి...
కేంద్ర ప్రభుత్వం 18 మందితో కొత్త సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్(సెన్సార్ బోర్డు)ను ఏర్పాటుచేసింది. ఈ బోర్డు మూడేళ్లపాటు కొనసాగనుంది....
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్వో) నెలవారీ గరిష్ఠ వేతన పరిమితిని రూ.25వేలకు పెంచుతూ కేంద్ర మంత్రి మండలి 2026, సెప్టెంబరు 16న కీలక నిర్ణయం తీసుకుంది....
పింఛన్పై గ్రామీణుల్లో అవగాహన తీసుకువచ్చి, పదవీ విరమణ భద్రతను కల్పించడానికి కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖతో ‘పింఛన్ నిధి నియంత్రణ...
2026, అక్టోబరు 1 నుంచి ‘బ్యాంకర్స్ బుక్స్ ఎవిడెన్స్ యాక్ట్’ అమల్లోకి తెస్తున్నట్లు ఆర్థిక శాఖ తెలిపింది. ప్రస్తుత బ్యాంకింగ్ ధోరణులకు అనుగుణంగా బ్యాంకింగ్ ...
దేశ యువతకు మత్తుపదార్థాల పీడ నుంచి విముక్తి ప్రసాదించేందుకు ఉద్దేశించిన ‘‘నషా ముక్త్ భారత్ అభియాన్’’ అమలులో భాగంగా కేంద్ర ప్రభుత్వం ...
కేంద్ర పర్యావరణ, అటవీశాఖ 2026, సెప్టెంబరు 7న దిల్లీలోని పర్యావరణభవన్లో స్వచ్ఛ వాయు సర్వేక్షణ్-2026 అవార్డులు ప్రదానం చేసింది. ...
దేశంలో ఎనిమిది హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తులు (సీజేలు) నియమితులయ్యారు. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సుల మేరకు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్రామ్ మేఘ్వాల్ 2026, సెప్టెంబరు 5న ప్రకటించారు. ...
బడుల్లో బాలబాలికలకు వేర్వేరుగా శౌచాలయాలు ఉండాలన్న ఆదేశం దేశంలో 77% మేర అమలవుతోందని, మిగిలినచోట్ల పనులు వివిధ దశల్లో ఉన్నాయని కేంద్రం 2026...
దేశంలో 2026-27 ఖరీఫ్ సీజన్లో ఆగస్టు 28వ తేదీ నాటికి సాగు విస్తీర్ణం 18.91% తగ్గినట్లు కేంద్ర వ్యవసాయశాఖ 2026, ఆగస్టు 31న పేర్కొంది. ఇందులో అత్యధికంగా వరిసాగు ...
భారతీయ ప్రామాణిక సమయాన్ని (ఇండియన్ స్టాండర్డ్ టైం) కేంద్ర వినియోగ వ్యవహారాల శాఖ నోటిఫై చేసింది. లీగల్ మెట్రాలజీ చట్టం-2009లోని సెక్షన్ 52కింద ఉన్న అధికారాలను ...
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2026, ఆగస్టు 29 నుంచి సెప్టెంబరు 1 వరకు ఉజ్బెకిస్థాన్, కిర్గిస్థాన్లలో పర్యటించనున్నారు. మొదట ఆయన దిల్లీ నుంచి బయలుదేరి ఉజ్బెకిస్థాన్ ...
కేంద్రపాలిత ప్రాంతం లద్దాఖ్లో జమ్మూకశ్మీర్ హైకోర్టు ధర్మాసనం ఏర్పాటుకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం తెలిపారు. రాజ్యాంగ అధికరణ 240, జమ్మూకశ్మీర్ విభజన చట్టం-2019...
భారత మధ్యవర్తిత్వ మండలి (ఎంసీఐ)ని కేంద్ర ప్రభుత్వం 2026, ఆగస్టు 28న ఏర్పాటు చేసింది. మధ్యవర్తిత్వ చట్టం చేసిన దాదాపు మూడేళ్ల తర్వాత పార్లమెంటరీ...
57 ఏళ్ల చరిత్ర కలిగిన జబల్పుర్ వెహికల్ ఫ్యాక్టరీ ఆర్డినెన్స్ యూనిట్లో రూ.472 కోట్ల వ్యయంతో టీ-సిరీస్ యుద్ధ ట్యాంకుల మరమ్మతులు/పునరుద్ధరణ కేంద్ర నిర్మాణానికి...
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) సేవలు మొదలై 2026, ఆగస్టు 25 నాటికి పదేళుల పూర్తయ్యాయి. దేశ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థకు...
దక్షిణ భారత్లో అడుగున ఉన్న కేరళ రాష్ట్ర పేరును ఇకపై ‘కేరళం’గా మారుస్తూ.. కేంద్ర హోం శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది....
ఓడరేవులు, టర్మినళ్ల నుంచి భారీ పరిమాణంలో సరుకు రవాణాకు ఉపయోగపడే తొలి ‘డబుల్ స్టాక్ లాంగ్ హాల్ కంటెయినర్ రైలు’ను ముంబయిలోని జవహర్లాల్ నెహ్రూ పోర్టు ట్రస్టు...
దేశంలో ఎల్పీజీ సరఫరా వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా కేంద్రం కొత్త ఎల్పీజీ పైప్లైన్ నెట్వర్క్ విస్తరణకు ఆమోదం తెలిపింది. ...
భారతదేశ చరిత్రలో ముఖ్యమైన యుద్ధాలు (పార్ట్ - 1)
దేశంలో పన్ను సంస్కరణల కమిటీలు (పార్ట్ - 2)
మోక్షగుండం విశ్వేశ్వరయ్య
భారతదేశంలోని రాజ్యాంగబద్ధ సంస్థలు (పార్ట్ - 2)
ఆచార్య వినోబా భావే
దేశంలో పన్ను సంస్కరణల కమిటీలు (పార్ట్ - 1)
భారతదేశంలోని సాంస్కృతిక సంస్థలు (పార్ట్ - 2)
భారతదేశంలోని రాజ్యాంగబద్ధ సంస్థలు (పార్ట్ - 1)
పంచవర్ష ప్రణాళికలు - ప్రధాన లక్ష్యాలు
భారతదేశ టైం జోన్ - ఇండియన్ స్టాండర్డ్ టైం (ఐఎస్టీ)
భారతదేశంలోని సాంస్కృతిక సంస్థలు (పార్ట్ - 1)
ముఖ్యమైన సుప్రీంకోర్టు తీర్పులు (పార్ట్ - 5)
మదర్ థెరిసా
గవర్నర్ జనరల్స్ - వైస్రాయ్లు (పార్ట్ - 5)
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన గిరిజన తెగలు - విశేషాలు
My Cart
Dashboard
Demo
Logout
Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved