జనాభా లెక్కల తుది దశ

జనాభా లెక్కల తుది దశ

జనాభా లెక్కల తుది దశలో పౌరుల కులం వివరాలతోపాటు ఇతర వ్యక్తిగత సమాచారం కోసం 40 ప్రశ్నలు అడగాలని కేంద్రం నిర్ణయించింది. ఈ ప్రశ్నలను వివరిస్తూ రిజిస్ట్రార్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా మృత్యుంజయ్‌ నారాయణ్‌ 2026, ఆగస్టు 14న గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేశారు. మంచు కురిసే రాష్ట్రాల్లో సెప్టెంబరులో.. ఏపీ, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా వచ్చే ఫిబ్రవరిలో తుది దశ జనగణన జరుగుతుంది.

  • 2011లో జనగణన సమయంలో 29 ప్రశ్నలుండేవి.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram