క్యాన్సర్ను తొలిదశలోనే గుర్తించి తగిన చికిత్సలు అందించేందుకు గాను నివేదించదగిన వ్యాధి (నోటిఫైయబుల్ డిసీజ్)గా దాన్ని ప్రకటించాలని 19 రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు 2026, ఆగస్టు 11న సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది.
ఇప్పటికే 17 రాష్ట్రాలు క్యాన్సర్ను నివేదించదగిన వ్యాధిగా గుర్తించాయి.