వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం

వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం

వందేమాతరాన్ని అవమానిస్తే క్రిమినల్‌ చర్యలు తీసుకునే బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము 2026, ఆగస్టు 11న ఆమోదం తెలిపారు. దీంతో ప్రివెన్షన్‌ ఆఫ్‌ ఇన్‌సల్ట్స్‌ టూ నేషనల్‌ హానర్‌ (సవరణ) బిల్లు-2026 చట్టంగా మారింది. ఈ చట్టం ప్రకారం.. వందేమాతరం పాడేటప్పుడు అంతరాయం కలిగించిన వారిపై చర్యలు తీసుకుంటారు. ప్రస్తుతం జాతీయ గీతం జనగణమనకు ఉన్న రక్షణ వందేమాతరానికీ ఉంటుంది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram