భారత సంతతికి చెందిన వ్యవసాయ శాస్త్రవేత్త కరీమ్ మరేడియాకు బోర్లాగ్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ సైన్స్ అండ్ టెక్నాలజీ (సీఏఎస్టీ) అవార్డు లభించింది. హరిత విప్లవానికి ఆద్యుడైన నోబెల్ బహుమతి గ్రహీత నార్మన్ బోర్లాగ్ పేరుతో ఈ అవార్డును స్థాపించారు. కరీమ్ మరేడియా ప్రస్తుతం మిచిగన్ విశ్వవిద్యాలయానికి చెందిన కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ నేచురల్ రిసోర్సెస్ విభాగంలో ప్రొఫెసర్గా, అసోసియేట్ డీన్గా, డైరెక్టర్గా పనిచేస్తున్నారు.
Link copied to clipboard!
సెమికాన్ ఇండియా 2026 సదస్సు
బ్రిక్స్ సదస్సు 2026
మోదీ, జిన్పింగ్ ద్వైపాక్షిక భేటీ
సదస్సులు - సమావేశాలు
శ్రీలంక అధ్యక్షుడితో రాజ్నాథ్ సింగ్ భేటీ
బ్రిక్స్ దేశాల సదస్సు
మోదీతో బెల్జియం ప్రధాని భేటీ
షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) శిఖరాగ్ర సదస్సు
షావ్కత్ మిర్జియోయెవ్తో మోదీ భేటీ
చెన్నైలో బ్రిక్స్ సమావేశం
కేవీఐసీలో యంగ్ ప్రొఫెషనల్ ఉద్యోగాలు
ఐసీఎంఆర్-బీఎంహెచ్ఆర్సీలో గ్రూప్-బి,సి పోస్టులు
సెంట్రల్ పవర్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు
ముంబయి పోర్ట్ అథారిటీలో జూనియర్ ప్రొఫెషనల్ ఇంటర్న్ పోస్టులు
ఏపీ ఫైర్ సర్వీసెస్లో డ్రైవర్ ఆపరేటర్ పోస్టులు
నిర్మల్ జిల్లా అంగన్వాడీల్లో టీచర్ పోస్టులు
నారాయణపేట జిల్లా అంగన్వాడీల్లో టీచర్, హెల్పర్ పోస్టులు
రైట్స్ లిమిటెడ్లో ఇంజినీరింగ్ ప్రొఫెషనల్స్ పోస్టులు
ఈపీఐలో మేనేజర్ గ్రేడ్-I,II ఉద్యోగాలు
ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్లో ఉద్యోగాలు