అండమాన్‌ నికోబార్‌ ఎల్జీగా దినేశ్‌ శర్మ

అండమాన్‌ నికోబార్‌ ఎల్జీగా దినేశ్‌ శర్మ
  • భాజపాకు చెందిన రాజ్యసభ సభ్యుడు దినేశ్‌ శర్మను అండమాన్‌-నికోబార్‌ దీవుల లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా నియమించారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపదీముర్ము 2026, సెప్టెంబరు 5న ఉత్తర్వులు జారీ చేశారు. విధుల్లో చేరిన తేదీ నుంచి నియామకం అమల్లోకి వస్తుంది.

  • 62 ఏళ్ల శర్మకు నవంబరు 25 వరకు రాజ్యసభలో పదవీకాలం ఉంది. సభ వైస్‌ ఛైర్‌పర్సన్‌గానూ ఉన్న ఆయన గతంలో ఉత్తర్‌ప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రిగా సేవలందించారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram