జస్టిస్‌ వి.కామేశ్వరరావు

జస్టిస్‌ వి.కామేశ్వరరావు
  • తెలుగువారైన జస్టిస్‌ వి.కామేశ్వరరావు పట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా 2026, సెప్టెంబరు 13న ప్రమాణస్వీకారం చేశారు. లోక్‌భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో బిహార్‌ రాష్ట్ర గవర్నర్‌ సయ్యద్‌ హస్నైన్‌ ఆయనతో ప్రమాణం చేయించారు.

  • జస్టిస్‌ కామేశ్వరరావు స్వస్థలం డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా పొన్నమండ. 1990లో దిల్లీ యూనివర్సిటీ నుంచి ఎల్‌ఎల్‌బీ పట్టా పొందారు. 1991 మార్చిలో దిల్లీ బార్‌ కౌన్సిల్‌లో పేరు నమోదుచేసుకుని న్యాయవాద వృత్తి ప్రారంభించారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram