రాజేంద్ర దర్దా

రాజేంద్ర దర్దా

ఇండియన్‌ న్యూస్‌ పేపర్‌ సొసైటీ (ఐఎన్‌ఎస్‌) అధ్యక్షునిగా 2026-27 సంవత్సరానికిగాను లోక్‌మత్‌ పత్రికకు చెందిన కరణ్‌ రాజేంద్ర దర్దా 2026, సెప్టెంబరు 7న ఎన్నికయ్యారు. సన్మార్గ్‌ పత్రికకు చెందిన వివేక్‌ గుప్తా స్థానంలో లోక్‌మత్‌ మీడియా గ్రూపు కార్యనిర్వాహక డైరెక్టర్‌ అయిన దర్దా ఈ పదవికి ఎన్నికయ్యారు. దర్దా ఐఎన్‌ఎస్‌ అధ్యక్షునిగా ఎన్నికైనట్టు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వహించిన సొసైటీ 67వ సర్వసభ్య సమావేశంలో ప్రకటించారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram