డీఎన్‌ఏ మిస్టరీ వీడింది

డీఎన్‌ఏ మిస్టరీ వీడింది

రుణావేశం (నెగెటివ్‌ ఛార్జ్‌) కలిగిన రెండు డీఎన్‌ఏ పోగులు పరస్పరం కలుసుకోవడాన్ని బ్రిటన్‌ పరిశోధకులు క్లిక్‌మనిపించారు. తద్వారా దాదాపు 20 ఏళ్లుగా అంతుచిక్కని అంశాన్ని వారు పరిష్కరించారు. హైపవర్డ్‌ అటామిక్‌ ఫోర్స్‌ మైక్రోస్కొపీ సాయంతో షెఫీల్డ్, యార్క్‌ విశ్వవిద్యాలయాల శాస్త్రవేత్తలు ఈ ఘనత సాధించారు.

  • నిచ్చెన ఆకృతిలో ఉండే రెండు డీఎన్‌ఏ పోగులు (డబుల్‌ హెలిక్స్‌లు) పరస్పరం సంధానం కావడాన్ని చిత్రీకరించారు. ఈ ప్రాథమిక జీవ ప్రక్రియను ప్రత్యక్షంగా వీక్షించడం ఇదే మొదటిసారి.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram