ఈయన భారత్లో జన్మించిన బ్రిటిష్ వైద్యుడు, శాస్త్రవేత్త. బ్యాక్టీరియాలజీపై అనేక పరిశోధనలు చేశారు. ముఖ్యంగా మలేరియాపై అధ్యయనం చేసి, దోమల ద్వారా ఆ వ్యాధి సంక్రమిస్తుందని కనిపెట్టారు
ఈయన భారత్లో జన్మించిన బ్రిటిష్ వైద్యుడు, శాస్త్రవేత్త. బ్యాక్టీరియాలజీపై అనేక పరిశోధనలు చేశారు. ముఖ్యంగా మలేరియాపై అధ్యయనం చేసి, దోమల ద్వారా ఆ వ్యాధి సంక్రమిస్తుందని కనిపెట్టారు. ఇది వైద్యశాస్త్రంలోనే గొప్ప పరిణామం. అప్పటి వరకు ఎందరినో బలితీసుకున్న మలేరియాకు అడ్డుకట్ట వేసేందుకు ఇది తోడ్పడింది. ఇందుకు రాస్కు ఫిజియాలజీ/ మెడిసిన్లో నోబెల్ బహుమతి లభించింది. మే 13న రొనాల్డ్ రాస్ జయంతి సందర్భంగా ఆయన జీవితంలోని ముఖ్య విశేషాలు తెలుసుకుందాం..!
బాల్యం - వృత్తి జీవితం
|
మలేరియాపై రొనాల్డ్ రాస్ పరిశోధనలు సాగిన తీరు, ఆయన పొందిన అవార్డులు - గౌరవాలు, గత పోటీ పరీక్షల్లో ఈ టాపిక్ నుంచి అడిగిన ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్తో పాటు జనరల్ నాలెడ్జ్కి సంబంధించి పోటీపరీక్షల్లో వచ్చే జీకే, మంత్లీ కరెంట్ అఫైర్స్ ఈబుక్స్, ప్రాక్టీస్ టెస్ట్స్ ఈనాడు ఈప్రతిభ వెబ్సైట్లో ‘జనరల్ నాలెడ్జ్ & కరెంట్ అఫైర్స్ కోర్సు’లో అందుబాటులో ఉన్నాయి. వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి.https://hov.to/69b00978 |
గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు
1. దోమలు మలేరియాను వ్యాప్తి చేస్తాయని కనుక్కుంది?
1) సర్ రొనాల్డ్ రాస్ 2) సర్ ఐజాక్ న్యూటన్
3) మైఖేల్ ఎస్ బ్రౌన్ 4) హోమీ భాభా
సమాధానం: 1
2. మలేరియా పరాన్నజీవిని మొదటిసారి కనుక్కుంది?
(ఎస్ఎస్సీ సీజీఎల్, 2017),(ఎంపీ పోలీస్ కానిస్టేబుల్, 2022)
1) క్రిస్టియన్ బెర్నార్డ్ 2) చార్లెస్ లావిరన్
3) డిమిత్రీ ఇవనోస్కీ 4) మార్టినస్ విలియం
సమాధానం: 2
3. In December 1902, Ronald Ross got the highest award in the field of medicine, the 'Nobel Prize'. His discovery was related to which disease?
(KVS PRT, 2023)
1) Chicken Pox 2) Plague
3) Malaria 4) Cholera
Ans: 3
4. The scientist who discovered that female Anopheles mosquito is the carrier of malarial parasite
(APTET, 2018)
1) Dr. Ronald Ross 2) Louis Pasteur
3) Dr. Edward Jenner 4) J. C. Bose
Ans: 1
5. Who discovered the parasite of Malaria?
(CTET, 2023)
1) Dr. Ronald Ross 2) Dr. Beaumont
3) Dr. Hargobind Khurana 4) Dr. Sarabhai
Ans: 1
Link copied to clipboard!
ఈయన భారత సంతతికి చెందిన అమెరికన్ జీవరసాయన శాస్త్రవేత్త. జీవశాస్త్రంలోని వివిధ విభాగాల్లో పరిశోధనలు చేశారు. రైబోసోమ్ల నిర్మాణం, పనితీరుపై అధ్యయనం చేశారు
మరిన్ని వివరాల కోసం
ఈయన భారతదేశానికి చెందిన ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త. విశ్వం, నక్షత్రాలపై అనేక పరిశోధనలు చేశారు. దేశంలో వివిధ ఖగోళ అబ్జర్వేటరీ సంస్థల స్థాపన సహా ఆధునిక ఖగోళశాస్త్రం, టెలీస్కోప్ సౌకర్యాల అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారు. అంతర్జాతీయ ఖగోళ యూనియన్ అధ్యక్షుడిగానూ పనిచేశారు
మరిన్ని వివరాల కోసం
ఈయన జర్మనీకి చెందిన ప్రముఖ వైద్యుడు, సూక్ష్మజీవ శాస్త్రవేత్త. ఈయన కృషి ఫలితంగానే వ్యాధుల సూక్ష్మజీవి సిద్ధాంతం గణనీయంగా అభివృద్ధి చెందింది.
మరిన్ని వివరాల కోసం