Job not found or inactive.
Link copied to clipboard!
ప్రోవోక్ మీడియాకు చెందిన 2025 గ్లోబల్ 100 మంది ప్రభావశీల పారిశ్రామిక నేతల జాబితాలో, భారత అగ్రగామి కంపెనీల కమ్యూనికేషన్స్, మార్కెటింగ్ విభాగాల అధిపతులు చోటు చేసుకున్నారు. ...
పోషకాహారం కొరవడటంతో ఎదుగుదల లేక అయిదేళ్ల వయసులోపే మరణించే బాలల సంఖ్యలో నైజీరియా మొదటి స్థానంలో ఉంటే, భారత్ రెండో స్థానంలో, కాంగో మూడో స్థానంలో ఉన్నాయని లాన్సెట్ పత్రికలో ప్రచురితమైన అధ్యయనం తెలిపింది....
ఆసియా పవర్ ఇండెక్స్- 2025లో ‘ప్రధాన శక్తి’ హోదాకు భారత్ చేరుకుందని ఆస్ట్రేలియా సంస్థ లోవీ ఇన్స్టిట్యూట్ 2025, నవంబరు 28న వెల్లడించింది....
అమెరికాలోని విదేశీ విద్యార్థుల్లో వరుసగా రెండోసారి భారత్ అగ్రస్థానంలో నిలిచింది....
ప్రపంచవ్యాప్తంగా మహిళలు, బాలికలకు ఇల్లే అతి ప్రమాదకరమైనదిగా మారినట్లు ఐక్యరాజ్యసమితి (ఐరాస) వెల్లడించింది. భర్త, సొంత కుటుంబ సభ్యుల చేతుల్లోనే ప్రతి 10 నిమిషాలకు ఒక మహిళ హత్యకు గురవుతున్నట్లు ఐరాస తాజాగా విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. ...
భారత్లో 2023 సంవత్సరంలో 15-49 ఏళ్ల వయసు గల మహిళల్లో ఐదో వంతు మంది సన్నిహిత భాగస్వామితో హింసకు గురవ్వగా, దాదాపు 30 శాతం మంది వారి జీవితకాలంలో ఈ సమస్య బారినపడ్డారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) తెలిపింది. ...
ఉద్యోగాలు చేసేందుకు అవసరమైన నైపుణ్యాలు కలిగిన వారు దేశవ్యాప్తంగా 56.35% మంది ఉన్నట్లు భారత నైపుణ్యాల నివేదిక-2026 వెల్లడించింది. ఉద్యోగ అర్హత నైపుణ్యాలున్న వారిలో ఉత్తర్ప్రదేశ్ (78.64%) మొదటి స్థానంలో నిలవగా....
ప్రపంచ బాలల దినోత్సవం సందర్భంగా ‘ప్రపంచంలో బాలల స్థితిగతులు-2025’ పేరిట ఓ నివేదికను యునిసెఫ్ 2025, నవంబరు 20న విడుదల చేసింది. చిన్నారులు వీటి నుంచి బయటపడటానికి సహకారం అవసరమని సూచించింది. ...
క్యూఎస్ సుస్థిర విద్యా సంస్థల్లో దిల్లీ, బొంబాయి, ఖరగ్పుర్ ఐఐటీలకు చోటు దక్కింది. 2023లో ఏర్పాటు చేసిన ఈ విభాగంలో 2026 ఏడాదికిగానూ స్వీడన్లోని లండ్ యూనివర్సిటీ మొదటి స్థానంలో నిలిచింది. ...
అరవింద్ పనగడియా నేతృత్వంలోని 16వ ఆర్థిక సంఘం 2026-31 మధ్యకాలానికి రాష్ట్రాలకు పంపిణీ చేసే ఆర్థిక వనరులకు సంబంధించిన నివేదికను 2025, నవంబరు 17న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు అందజేసింది....
భారతదేశ రిటెయిల్ విపణి 2030 నాటికి ట్రిలియన్ డాలర్ల (సుమారు రూ.88 లక్షల కోట్ల) స్థాయికి చేరుకుంటుందని వెంచర్ క్యాపిటల్ సంస్థ ఫైర్సైడ్ వెంచర్స్ నివేదిక పేర్కొంది. ...
ప్రపంచవ్యాప్తంగా ఉత్తమ మానవ వనరుల విభాగ సారథుల జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్కు చెందిన ఇరా బింద్రా చోటు దక్కించుకున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్లో సీహెచ్ఆర్ఓగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఇరా బింద్రాకు ఇందులో 28వ ర్యాంకు లభించింది....
ప్రపంచంలో 2024లో అత్యధిక క్షయ కేసులు భారత్లో నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ అంతర్జాతీయ క్షయ నివేదిక తెలిపింది. తర్వాతి స్థానాల్లో ఇండోనేసియా, ఫిలిప్పీన్స్, చైనా, పాకిస్థాన్ నిలిచాయి. ...
ప్రపంచంలోనే ఎక్కువ మంది బిలియనీర్లు (కుబేరులు) ఉండే అగ్రగామి 10 నగరాల్లో భారత్ నుంచి ముంబయి, దిల్లీ చోటు దక్కించుకున్నాయని హురున్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ నివేదిక తెలిపింది....
ప్రపంచంలో అతిపెద్ద ప్రొఫెషనల్ నెట్వర్క్ అయిన లింక్డ్ఇన్.. తాజాగా హైదరాబాద్లోని ఉత్తమ అంకుర సంస్థల జాబితాను వెల్లడించింది. ఇందులో ఏరోస్పేస్, సాస్ (సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్), ఎడ్యుటెక్ అంకుర సంస్థలదే పైచేయి....
My Cart
Dashboard
Demo
Logout
Copyright © 2025 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved