ఉన్నత పదవుల్లో మొదటి మహిళలు

ఉన్నత పదవుల్లో మొదటి మహిళలు
  • మహిళా సాధికారత కోసం ప్రభుత్వాలు కొన్ని చట్టాలు, కార్యక్రమాలు చేశాయి. ఇవి వారి ఉన్నతికి ఎంతగానో తోడ్పడ్డాయి. అయినా రాజకీయాల్లో వీరి ప్రాతినిధ్యం అంతంత మాత్రమే. ప్రస్తుత కేంద్ర కేబినెట్‌లో మొత్తం 30 మంది మంత్రులుంటే అందులో కేవలం ఇద్దరే మహిళలు ఉన్నారు. వివిధ రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి. 
  • జెనీవా కేంద్రంగా పనిచేసే ఇంటర్‌ పార్లమెంటరీ యూనియన్‌ (ఐపీయూ) నివేదిక ప్రకారం, చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పరంగా భారత్‌ 193 దేశాల్లో 149వ స్థానంలో ఉంది. 2024 ఎన్నికల తర్వాత మహిళా ప్రాతినిధ్యం లోక్‌సభలో 13.6%, రాజ్యసభలో 16.8% ఉంది. 
  • 1947లో దేశానికి స్వాతంత్య్రం వచ్చాక ఉన్నత పదవులను అధిరోహించిన మొదటి మహిళలను పరిశీలిస్తే..
 
పేరు      చేపట్టిన పదవి  పని చేసిన కాలం
 అమృత్‌ కౌర్‌  కేంద్ర కేబినెట్‌ మంత్రి  1947-57
 సరోజినీ నాయుడు గవర్నర్‌ (ఆగ్రా, అవధ్‌ యునైటెడ్‌ ప్రావినెన్స్‌)  1947-49
సుచేత కృపలానీ ముఖ్యమంత్రి (ఉత్తర్‌ ప్రదేశ్‌)  1963-67
ఇందిరా గాంధీ ప్రధానమంత్రి  1966-77, 1980-84
ప్రతిభా పాటిల్‌   రాష్ట్రపతి   2007-12
మీరా కుమార్‌   లోక్‌సభ స్పీకర్‌  2009-14
 
Hurry Up: Epratibha Classic - Your ultimate 2-year combo for SSC, TGPSC, APPSC, RRB & Bank exam success!

Copyright © 2025 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram