Job not found or inactive.
Link copied to clipboard!
దేశంలో మహారత్న హోదా కలిగిన ప్రభుత్వరంగ సంస్థలు మొత్తం 14 ఉన్నాయి. అవి: భెల్, బీపీసీఎల్, కోల్ ఇండియా, గెయిల్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్, హెచ్పీసీఎల్, ఐఓసీఎల్, ఎన్టీపీసీ, ఓఎన్జీసీ, ఓఐఎల్,...
గత ఆర్థిక సంవత్సరం (2025-26)లో దేశ వృద్ధిరేటు (జీడీపీ) 7.7 శాతంగా నమోదైనట్లు కేంద్రం తెలిపింది. 2024-25 వృద్ధిరేటు 7.1 శాతంతో పోలిస్తే ఇది ఎక్కువ....
పశ్చిమాసియా సంక్షోభం కారణంగా పెరిగిన ఇంధన ధరల నుంచి విమానయాన సంస్థలను ఆదుకోవడానికి, ఛార్జీల అస్థిరతను పరిమితం చేయడం లక్ష్యంగా కేంద్ర మంత్రివర్గం...
కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి అధ్యక్షతన పనిచేసే బోర్డ్ ఆఫ్ ట్రేడ్లోకి దేశంలోని పలువురు పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్ దిగ్గజాలతో కూడిన 29 మంది నాన్-అఫిషియల్ సభ్యులను ప్రభుత్వం నామినేట్ చేసింది....
2026, మేలో దేశవ్యాప్తంగా జీఎస్టీ వసూళ్లు రూ.1,94,184 కోట్లు వచ్చాయి. 2025, మే నెలతో పోలిస్తే 3.2% వృద్ధి నమోదైంది. అయితే 2024 మేతో పోలిస్తే 2025 మేలో 16.4% వృద్ధిరేటు కనిపించగా, ఇప్పుడు 3.2 శాతానికే పరిమితమైంది....
భారత్, ఒమన్ దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం 2026, జూన్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఇకపై ఆ దేశానికి వెళ్లే మన ఎగుమతుల్లో 99 శాతానికి సుంకమే ఉండదు....
2026, మే నెలలో యునిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ద్వారా రికార్డు స్థాయిలో రూ.29.90 లక్షల కోట్ల విలువైన 2320 కోట్ల లావాదేవీలు జరిగాయి....
గత ఆర్థిక సంవత్సరం (2025-26)లో ద్రవ్యలోటును జీడీపీలో 4.4 శాతానికి పరిమితం చేయాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం విజయవంతంగా సాధించినట్లు కాగ్ గణాంకాలు తెలిపాయి. ...
భారత్లోకి సెమీకండక్టర్ సబ్స్ట్రేట్ తయారీ సాంకేతికత రానుంది. ఇందుకోసం చిప్ తయారీ దిగ్గజ సంస్థ ఇంటెల్, ఒడిశా ప్రభుత్వం, 3డీజీఎస్ అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నాయి....
ప్రభుత్వ తాజా గణాంకాల ప్రకారం 2025-26 ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి క్లెయిం చేయని ఆస్తుల విలువ రూ.1.1 లక్షల కోట్లకు చేరింది....
గత ఆర్థిక సంవత్సరానికి (2025-26) సంబంధించి ప్రభుత్వానికి రికార్డు స్థాయిలో రూ.2.87 లక్షల కోట్ల డివిడెండును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అందించనుంది....
దేశంలో భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల నిర్మాణంలో భూగర్భ సవాళ్లను అధిగమించేందుకు, అత్యాధునిక పరిశోధన సంపత్తిని సమకూర్చుకునేందుకు నార్వేతో హైదరాబాద్లోని జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ...
మార్కెట్ విలువ పరంగా ప్రపంచ అగ్రగామి-100 కంపెనీల జాబితాలో మనదేశం నుంచి ఒక్క కంపెనీ కూడా లేకుండా పోయింది....
హైదరాబాద్కు చెందిన అంకుర సంస్థ ధ్రువ స్పేస్, కేంద్రం నుంచి రూ.105 కోట్ల గ్రాంట్ పొందింది. ప్రభుత్వానికి చెందిన రిసెర్చ్ డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్ ఫండ్(ఆర్డీఐఎఫ్) ఈ నిధులను మంజూరు చేసింది....
ప్రభుత్వ రంగ బ్యాంకు (పీఎస్బీ)లు 2025-26లో మొత్తం రూ.1.98 లక్షల కోట్ల నికర లాభాన్ని నమోదు చేశాయి. ఇది జీవన కాల గరిష్ఠమని ఆర్థిక శాఖ తెలిపింది. అంతేకాక వరుసగా నాలుగో ఆర్థిక సంవత్సరాన్నీ పీఎస్బీలు లాభాల్లో ముగించాయి....
అమెరికాకు చెందిన ఇంజినీరింగ్ దిగ్గజం ఓషియనీరింగ్ ఇంటర్నేషనల్తో అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ (ఏపీసెజ్)కు చెందిన మెరైన్ ప్లాట్ఫామ్ ‘ఆస్ట్రో ఆఫ్షోర్’ భాగస్వామ్యం కుదుర్చుకుంది....
ట్రినిడాడ్ అండ్ టొబాగోతో భారత్ 8 ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ కరీబియన్ దేశంలో 2026, మే 9, 10 తేదీల్లో భారత విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి ఎస్.జైశంకర్ పర్యటించారు. ఆయన ట్రినిడాడ్ ప్రధాని కమలా పెరసాద్తో భేటీ అయ్యారు....
భారతదేశంలో ముఖ్యమైన గుహలు - రాతి శిల్పకళ (పార్ట్ - 1)
అంటరానితనం (నేరాల) చట్టం - 1955 అమలు
ముఖ్యమైన భారత జాతీయ పురస్కారాలు (పార్ట్ - 3)
భారతదేశంలోని ముఖ్యమైన పర్వత శ్రేణులు
భూకంపాలు
ముఖ్యమైన భారత జాతీయ పురస్కారాలు (పార్ట్ - 2)
రాజా రామ్మోహన్ రాయ్
భారత్ సరిహద్దు దేశాలు - భౌగోళిక విశేషాలు
ముఖ్యమైన భారత జాతీయ పురస్కారాలు (పార్ట్ - 1)
My Cart
Dashboard
Demo
Logout
Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved