Job not found or inactive.
Link copied to clipboard!
దేశీయ స్థిరాస్తి కన్సల్టెంట్ స్క్వేర్ యార్డ్స్ యూనికార్న్ (కనీసం 100 కోట్ల డాలర్లు/రూ.9500 కోట్ల విలువైన సంస్థ) హోదా పొందింది....
మనదేశానికి 1.5 బి. డాలర్ల (సుమారు రూ.14,250 కోట్ల) రుణం ఇవ్వడానికి ప్రపంచ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది. ...
రక్షణ రంగంలోని ప్రభుత్వ సంస్థ గార్డెన్ రీచ్ షిప్బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్ (జీఆర్ఎస్ఈ) లిమిటెడ్కు అత్యంత ప్రతిష్ఠాత్మకమైన నవరత్న హోదా దక్కింది. ...
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27) ఏప్రిల్ 1 నుంచి జూన్ 17 మధ్య దేశంలో నికర ఆదాయపు పన్ను వసూళ్లు 14.64% పెరిగి రూ.5.21 లక్షల కోట్లకు చేరాయి. ...
‘భారత్-బ్రిటన్ సమగ్ర, ఆర్థిక వాణిజ్య ఒప్పందం’ 2026, జులై 15 నుంచి అమల్లోకి వస్తుందని భారత ప్రధాని నరేంద్ర మోదీ, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ వెల్లడించారు....
అంతరిక్ష రంగంలోని హైదరాబాద్ సంస్థ ధ్రువ స్పేస్, ఫిన్లాండ్ సంస్థ ఐస్ఐతో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఉపగ్రహాల తయారీ, స్పేస్ సిస్టమ్స్ ఉత్పత్తి...
వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ (వైపో) విడుదల చేసిన తాజా పేటెంట్ కో-ఆపరేషన్ ట్రీటీ (పీసీటీ) ర్యాంకింగ్స్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ టెక్నాలజీ విభాగమైన జియో ప్లాట్ఫామ్స్ గ్లోబల్ టాప్-20లో చోటు దక్కించుకుంది...
సూక్ష్మ రుణ సంస్థల (ఎంఎఫ్ఐ)కు రుణ హామీ పథకాన్ని పొడిగించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా గరిష్ఠ రుణ పరిమితిని రూ.1000 కోట్లకు పెంచారు....
దేశంలో మహారత్న హోదా కలిగిన ప్రభుత్వరంగ సంస్థలు మొత్తం 14 ఉన్నాయి. అవి: భెల్, బీపీసీఎల్, కోల్ ఇండియా, గెయిల్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్, హెచ్పీసీఎల్, ఐఓసీఎల్, ఎన్టీపీసీ, ఓఎన్జీసీ, ఓఐఎల్,...
గత ఆర్థిక సంవత్సరం (2025-26)లో దేశ వృద్ధిరేటు (జీడీపీ) 7.7 శాతంగా నమోదైనట్లు కేంద్రం తెలిపింది. 2024-25 వృద్ధిరేటు 7.1 శాతంతో పోలిస్తే ఇది ఎక్కువ....
పశ్చిమాసియా సంక్షోభం కారణంగా పెరిగిన ఇంధన ధరల నుంచి విమానయాన సంస్థలను ఆదుకోవడానికి, ఛార్జీల అస్థిరతను పరిమితం చేయడం లక్ష్యంగా కేంద్ర మంత్రివర్గం...
కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి అధ్యక్షతన పనిచేసే బోర్డ్ ఆఫ్ ట్రేడ్లోకి దేశంలోని పలువురు పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్ దిగ్గజాలతో కూడిన 29 మంది నాన్-అఫిషియల్ సభ్యులను ప్రభుత్వం నామినేట్ చేసింది....
2026, మేలో దేశవ్యాప్తంగా జీఎస్టీ వసూళ్లు రూ.1,94,184 కోట్లు వచ్చాయి. 2025, మే నెలతో పోలిస్తే 3.2% వృద్ధి నమోదైంది. అయితే 2024 మేతో పోలిస్తే 2025 మేలో 16.4% వృద్ధిరేటు కనిపించగా, ఇప్పుడు 3.2 శాతానికే పరిమితమైంది....
భారత్, ఒమన్ దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం 2026, జూన్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఇకపై ఆ దేశానికి వెళ్లే మన ఎగుమతుల్లో 99 శాతానికి సుంకమే ఉండదు....
2026, మే నెలలో యునిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ద్వారా రికార్డు స్థాయిలో రూ.29.90 లక్షల కోట్ల విలువైన 2320 కోట్ల లావాదేవీలు జరిగాయి....
గత ఆర్థిక సంవత్సరం (2025-26)లో ద్రవ్యలోటును జీడీపీలో 4.4 శాతానికి పరిమితం చేయాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం విజయవంతంగా సాధించినట్లు కాగ్ గణాంకాలు తెలిపాయి. ...
భారత్లోకి సెమీకండక్టర్ సబ్స్ట్రేట్ తయారీ సాంకేతికత రానుంది. ఇందుకోసం చిప్ తయారీ దిగ్గజ సంస్థ ఇంటెల్, ఒడిశా ప్రభుత్వం, 3డీజీఎస్ అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నాయి....
ప్రభుత్వ తాజా గణాంకాల ప్రకారం 2025-26 ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి క్లెయిం చేయని ఆస్తుల విలువ రూ.1.1 లక్షల కోట్లకు చేరింది....
భారతదేశంలో ముఖ్యమైన గుహలు (పార్ట్ - 3)
సౌర కుటుంబం - విశేషాలు
భారతదేశంలో ముఖ్యమైన గుహలు (పార్ట్ - 2)
ముఖ్యమైన భారత జాతీయ పురస్కారాలు (పార్ట్ - 4)
భారతదేశంలో ముఖ్యమైన గుహలు - రాతి శిల్పకళ (పార్ట్ - 1)
అంటరానితనం (నేరాల) చట్టం - 1955 అమలు
ముఖ్యమైన భారత జాతీయ పురస్కారాలు (పార్ట్ - 3)
భారతదేశంలోని ముఖ్యమైన పర్వత శ్రేణులు
My Cart
Dashboard
Demo
Logout
Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved