Job not found or inactive.
Link copied to clipboard!
అమెరికా విధించిన అధిక టారిఫ్ల ప్రభావాన్ని భారతీయ ఎగుమతిదార్లు తట్టుకునే నిమిత్తం రూ.45,000 కోట్ల విలువైన రెండు పథకాలకు కేంద్ర మంత్రివర్గం 2025, నవంబరు 12న ఆమోద ముద్ర వేసింది. ...
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26)లో ఇప్పటి వరకు (నవంబరు 10) నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు 7% పెరిగి రూ.12.92 లక్షల కోట్లకు చేరాయి. 2024-25 ఇదే సమయానికి ఈ వసూళ్లు రూ.12.08 లక్షల కోట్లుగా ఉన్నాయి....
దేశీయంగా రూపొందించిన తేలికపాటి యుద్ధవిమానం ‘తేజస్’ కోసం 113 జెట్ ఇంజిన్ల కొనుగోలుకు అమెరికాకు చెందిన జీఈ ఏరోస్పేస్తో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) 2025, నవంబరు 7న కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ...
మార్కెట్ విలువపరంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) 100 బిలియన్ డాలర్ల (రూ.8.8 లక్షల కోట్ల) క్లబ్బులోకి చేరింది. ఈ ఘనత సాధించిన ఆరో భారతీయ కంపెనీగా, ప్రభుత్వ రంగం నుంచి తొలి సంస్థగా నిలిచింది. ...
దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) మొత్తం వ్యాపారం రూ.100 లక్షల కోట్ల మైలురాయికి చేరింది....
2025, అక్టోబరులో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ద్వారా 2,070 కోట్ల లావాదేవీలు జరిరినట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) తెలిపింది. ...
దేశ రక్షణ దళాల కోసం మానవ రహిత విమానాలను దేశీయంగా తయారు చేసేందుకు అమెరికా సంస్థ అటామిక్స్ ఏరోనాటికల్ సిస్టమ్స్, ఇంక్.(జీఏ-ఏఎస్ఐ)తో మౌలిక రంగ దిగ్గజం ఎల్ అండ్ టీ వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకుంది. ...
తక్కువ దూరం ప్రయాణాలకు ఉపయోగపడే, 2 ఇంజిన్ల న్యారోబాడీ ఎస్జే-100 విమానాలను తయారు చేసే రష్యా కంపెనీ యునైటెడ్ ఎయిర్క్రాఫ్ట్ కార్పొరేషన్ (పీజేఎస్సీ-యూఏసీ)తో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ (హెచ్ఏఎల్) మాస్కోలో ఒప్పందం కుదుర్చుకుంది....
ఈ ఆర్థిక సంవత్సరం (2025-26) తొలి అర్ధ భాగం (ఏప్రిల్-సెప్టెంబరు)లో 24 దేశాలకు మన ఎగుమతుల్లో వృద్ధి నమోదైందని వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అధిక టారిఫ్ల వల్ల 2025 సెప్టెంబరులో అమెరికాకు మాత్రం మన ఎగుమతులు తగ్గాయని పేర్కొంది....
ఈ ఆర్థిక సంవత్సరం (2025-26)లో ఇప్పటి వరకు (అక్టోబరు 12) నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు 6.33% పెరిగి రూ.11.89 లక్షల కోట్లకు చేరాయి. 2024-25 ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో ఇవి రూ.11.18 లక్షల కోట్లుగా ఉన్నాయి. ...
సెప్టెంబరుతో ముగిసిన 2024-25 మార్కెటింగ్ సీజన్లో మన దేశం 7.75 లక్షల టన్నుల చక్కెర ఎగుమతి చేసినట్లు ఆలిండియా షుగర్ ట్రేడ్ అసోసియేషన్ (ఏఐఎస్టీఏ) వెల్లడించింది. ఏటా అక్టోబరు-సెప్టెంబరు మధ్య చక్కెర మార్కెటింగ్ సీజన్ నడుస్తుంది. ...
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26)లో మన దేశ వృద్ధి అంచనాలను 6.3% నుంచి 6.5 శాతానికి ప్రపంచ బ్యాంక్ పెంచింది. వేగంగా వృద్ధి చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ కొనసాగొచ్చని, వినియోగ వృద్ధి ఇందుకు అండగా నిలుస్తుందని వెల్లడించింది. ...
భారత్, నాలుగు ఐరోపా దేశాల కూటమి (ఈఎఫ్టీఏ) మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అమలులోకి వచ్చిందని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు...
భారతదేశంలో వాణిజ్య బ్యాంకుల జాతీయీకరణ
వందేమాతర గేయం @ 150 ఏళ్లు!
ఎయిర్పోర్ట్ లేని దేశాల జాబితా
స్వాతంత్య్రోద్యమ కాలంలోని ప్రముఖ వార్తాపత్రికలు
కశ్మీర్ సంస్థాన విలీనం
భారతదేశాన్ని సందర్శించిన విదేశీ యాత్రికులు/ రాయబారులు
భారత్లోని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలు
జలావరణం - జలసంధి
ప్రపంచంలో సంభవించిన భారీ భూకంపాలు
వివిధ దేశాలతో భారత సైన్యం జరిపే ప్రధాన విన్యాసాలు
భారతదేశంలో టాప్-10 అతిపెద్ద జాతీయ ఉద్యానవనాలు
పేరు మార్చుకున్న దేశాలు
భారత్తో సరిహద్దు పంచుకుంటున్న దేశాలు
My Cart
Dashboard
Demo
Logout
Copyright © 2025 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved