ఏటీఎఫ్‌ ధరల స్థిరీకరణ నిధి

ఏటీఎఫ్‌ ధరల స్థిరీకరణ నిధి
  • పశ్చిమాసియా సంక్షోభం కారణంగా పెరిగిన ఇంధన ధరల నుంచి విమానయాన సంస్థలను ఆదుకోవడానికి, ఛార్జీల అస్థిరతను పరిమితం చేయడం లక్ష్యంగా కేంద్ర మంత్రివర్గం 2026, జూన్‌ 3న రూ.10,000 కోట్ల విమాన ఇంధన (ఏటీఎఫ్‌) ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.
  • ప్రభుత్వ ప్రకటన ప్రకారం, ఈ నిధి ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్‌ కంపెనీ (ఓఎంసీ)లకు  వడ్డీ లేని అడ్వాన్స్‌లను అందిస్తుంది. దీనివల్ల ఆ కంపెనీలు దేశీయ, అంతర్జాతీయ కార్యకలాపాల కోసం భారతీయ విమానయాన సంస్థలకు ఏటీఎఫ్‌ను స్థిరమైన ధరకు సరఫరా చేయగలుగుతాయి.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram