Job not found or inactive.
Link copied to clipboard!
భారత ఆర్థిక వ్యవస్థ 2026లో 6.4%, 2027లో 6.7% వృద్ధిరేటును సాధిస్తుందనిఅంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) అంచనా వేసింది. ...
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27)లో భారత వృద్ధి రేటు 6.6 శాతానికి పరిమితం కావొచ్చని ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ) అంచనా వేసింది. ...
భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27)లో 6.4 శాతం వృద్ధిని నమోదు చేయొచ్చని అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎమ్ఎఫ్) అంచనా వేస్తోంది. ...
2025లో భారత్లోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ) 44 శాతం పెరిగి 39 బిలియన్ డాలర్లు (సుమారు రూ.3.7 లక్షల కోట్లు)గా నమోదయ్యాయని ఐక్యరాజ్యసమితి తెలిపింది....
భారత్, ఇజ్రాయెల్ మధ్య సురక్షిత, స్థిరమైన పెట్టుబడి వాతావరణానికి వీలు కల్పించే ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందం 2026, జులై 4 నుంచి అమల్లోకి వచ్చిందని ఆర్థిక శాఖ తెలిపింది....
భారత మొత్తం విదేశీ రుణాలు 2026 మార్చి చివరకు 762.8 బిలియన్ డాలర్ల (సుమారు రూ.72.46 లక్షల కోట్ల)కు చేరాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వెల్లడించింది....
ఈఏడాది జూన్లో జీఎస్టీ వసూళ్లు రూ.1.95 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. 2025 జూన్లో వసూలైన రూ.1.71 లక్షల కోట్ల కంటే ఇవి 14% అధికం. ...
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తన 71వ వార్షికోత్సవం సందర్భంగా, 53 కోట్ల మంది వినియోగదారులకు కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత డిజిటల్ సేవలను ఆవిష్కరించింది. ...
దేశ సేవల రంగ ఉత్పత్తి (ఐఎస్పీ)ని కొలిచేందుకు సరికొత్త సూచీని ప్రభుత్వం ఆవిష్కరించింది. ఇందుకు 2024-25ను ప్రాతిపదిక సంవత్సరంగా పరిగణిస్తారు. ...
దేశీయ స్థిరాస్తి కన్సల్టెంట్ స్క్వేర్ యార్డ్స్ యూనికార్న్ (కనీసం 100 కోట్ల డాలర్లు/రూ.9500 కోట్ల విలువైన సంస్థ) హోదా పొందింది....
మనదేశానికి 1.5 బి. డాలర్ల (సుమారు రూ.14,250 కోట్ల) రుణం ఇవ్వడానికి ప్రపంచ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది. ...
రక్షణ రంగంలోని ప్రభుత్వ సంస్థ గార్డెన్ రీచ్ షిప్బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్ (జీఆర్ఎస్ఈ) లిమిటెడ్కు అత్యంత ప్రతిష్ఠాత్మకమైన నవరత్న హోదా దక్కింది. ...
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27) ఏప్రిల్ 1 నుంచి జూన్ 17 మధ్య దేశంలో నికర ఆదాయపు పన్ను వసూళ్లు 14.64% పెరిగి రూ.5.21 లక్షల కోట్లకు చేరాయి. ...
అంతరిక్ష రంగంలోని హైదరాబాద్ సంస్థ ధ్రువ స్పేస్, ఫిన్లాండ్ సంస్థ ఐస్ఐతో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఉపగ్రహాల తయారీ, స్పేస్ సిస్టమ్స్ ఉత్పత్తి...
‘భారత్-బ్రిటన్ సమగ్ర, ఆర్థిక వాణిజ్య ఒప్పందం’ 2026, జులై 15 నుంచి అమల్లోకి వస్తుందని భారత ప్రధాని నరేంద్ర మోదీ, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ వెల్లడించారు....
వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ (వైపో) విడుదల చేసిన తాజా పేటెంట్ కో-ఆపరేషన్ ట్రీటీ (పీసీటీ) ర్యాంకింగ్స్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ టెక్నాలజీ విభాగమైన జియో ప్లాట్ఫామ్స్ గ్లోబల్ టాప్-20లో చోటు దక్కించుకుంది...
గవర్నర్ జనరల్స్ - వైస్రాయ్లు (పార్ట్ - 1)
భారతదేశంలోని ప్రధాన స్టాక్ ఎక్స్ఛేంజ్లు
భారత పారిశ్రామిక విధానాలు - తీర్మానాలు
భారతదేశంలో ప్రధాన వంతెనలు
భారత స్వాతంత్య్రోద్యమంలో ప్రముఖ కుట్ర కేసులు
భారతదేశంలో ముఖ్యమైన గుహలు (పార్ట్ - 4)
భారత్లో జరిగిన ముఖ్యమైన పర్యావరణ ఉద్యమాలు
దాదాభాయ్ నౌరోజీ
అత్యయిక పరిస్థితి విధించిన రోజు
భారతదేశంలో ముఖ్యమైన గుహలు (పార్ట్ - 3)
సౌర కుటుంబం - విశేషాలు
భారతదేశంలో ముఖ్యమైన గుహలు (పార్ట్ - 2)
My Cart
Dashboard
Demo
Logout
Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved