Job not found or inactive.
Link copied to clipboard!
భారత అమ్మాయి అనుపమ రామచంద్రన్ మహిళల ప్రపంచ స్నూకర్ టైటిల్ను కైవసం చేసుకుంది. 2025, నవంబరు 13న దోహాలో జరిగిన ఫైనల్లో చెన్నైకి చెదిన అనుపమ 3-2తో మూడుసార్లు ఛాంపియన్ ఆన్ యీ (హాంకాంగ్)ను ఓడించింది....
ఆసియా ఛాంపియన్షిప్లో జ్యోతి సురేఖ పసిడి ‘డబుల్’ సాధించింది. 2025, నవంబరు 13న ఢాకాలో జరిగిన మహిళల కాంపౌండ్ వ్యక్తిగత ఫైనల్లో జ్యోతి 147-145తో మరో భారత ఆర్చర్ ప్రీతిక ప్రదీప్ను ఓడించింది. ...
ఎఫ్ఐహెచ్ మహిళల జూనియర్ హాకీ ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టుకు జ్యోతి సింగ్ సారథ్యం వహించనుంది. భారత మాజీ ఆటగాడు తుషార్ ఖండ్కర్ చీఫ్ కోచ్గా వ్యవహరిస్తాడు....
ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ ప్రపంచ ఛాంపియన్షిప్లో సామ్రాట్ రాణా స్వర్ణం నెగ్గాడు. 2025, నవంబరు 10న కైరోలో జరిగిన పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్లో సామ్రాట్ 243.7 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. ...
ప్రపంచ షూటింగ్ ఛాంపియన్షిప్లో రవీందర్ సింగ్ స్వర్ణం నెగ్గాడు. 2025, నవంబరు 8న కైరోలో జరిగిన పురుషుల 50 మీటర్ల పిస్టల్ ఫైనల్లో 569 పాయింట్లతో రవీందర్ అగ్రస్థానంలో నిలిచాడు. ...
మహిళల వన్డే ప్రపంచకప్లో పోటీపడే జట్ల సంఖ్యను 10కి పెంచాలని ఐసీసీ నిర్ణయించింది. 2029లో ఈ జట్ల మధ్య మెగా టోర్నీ జరుగుతుంది. ప్రస్తుతం ఎనిమిది జట్లు ఆడుతున్నాయి. ...
భారత్.. అంతర్జాతీయ హాకీ (1925-2025)లో అడుగుపెట్టి 2025 ఏడాదికి వందేళ్లు పూర్తయింది. 1925 నవంబరులో భారత హాకీకి ఓ పాలకవర్గాన్ని ఏర్పాటు చేయడం కోసం కొంత మంది వ్యక్తులు గ్వాలియర్లో సమావేశమయ్యారు. ...
2026 ఏడాది టీ20 ప్రపంచకప్నకు అహ్మదాబాద్, దిల్లీ, చెన్నై, కోల్కతా, ముంబయిలను వేదికలుగా బీసీసీఐ ఖరారు చేసింది. ఇంకొన్ని వేదికలను ఎంపిక చేయాల్సివుంది. ఫైనల్కు అహ్మదాబాద్ ఆతిథ్యమివ్వనుంది. ...
భారత జట్టు 47 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ తొలిసారి మహిళల వన్డే ప్రపంచకప్ నెగ్గింది. ముంబయిలోని డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో భారత్ 52 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది....
ప్రొ కబడ్డీ సీజన్-12 విజేతగా దిల్లీ నిలిచింది. 2025, అక్టోబరు 31న దిల్లీ త్యాగరాజ్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో దబంగ్ దిల్లీ 31-28తో పుణెరి పల్టాన్ను ఓడించింది. దిల్లీకి ఇది రెండో పీకేఎల్ టైటిల్. 2021లో తొలిసారి టైటిల్ గెలిచింది....
టీమ్ఇండియా మాజీ కెప్టెన్ రోహిత్ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో నిలిచాడు. ఆస్ట్రేలియాతో సిరీస్లో ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచిన అతడు.. రెండు స్థానాలు మెరుగుపర్చుకున్నాడు. ...
అండర్-23 ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్స్లో భారత రెజ్లర్ సుజీత్ కల్కల్ (65కేజీ) స్వర్ణ పతకం గెలిచాడు. 2025, అక్టోబరు 27న నోవి సాద్ (సెర్బియా)లో జరిగిన ఫైనల్లో అతడు 10-0తో ఉజ్బెకిస్థాన్కు చెందిన ఉమిద్జోన్ జలలోవ్పై విజయం సాధించాడు....
ఆసియా యూత్ క్రీడల్లో భారత్ 2025, అక్టోబరు 24న నాలుగు పతకాలు సాధించింది. రిఫా (బహ్రెయిన్)లో జరిగిన బాలికల 400 మీటర్లలో ఎడ్వినా జేసన్ (55.43 సె) రజతం సాధించింది. డిస్కస్ త్రోలో ఒషిన్ రజతం గెలుచుకుంది. ...
ప్రపంచ టేబుల్ టెన్నిస్ అండర్-19 బాలికల డబుల్స్లో దివ్యాంశి బౌమిక్-సిండ్రెలా దాస్ జంట నంబర్వన్ ర్యాంకు సాధించింది. 3910 పాయింట్లతో భారత ద్వయం అగ్రస్థానంలో నిలిచింది. ...
ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో భారత యువ షట్లర్ తన్వి శర్మ (16 ఏళ్లు) రజతం నెగ్గింది. 2025, అక్టోబరు 19న గువాహటిలో జరిగిన బాలికల సింగిల్స్ తుది పోరులో తన్వి 7-15, 12-15తో అన్యాపత్ (థాయ్లాండ్) చేతిలో పరాజయం పాలైంది....
ఆర్చరీ ప్రపంచకప్ ఫైనల్ టోర్నీలో విజయవాడ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ కాంస్యం నెగ్గింది. 2025, అక్టోబరు 18న నాన్జింగ్ (చైనా)లో జరిగిన కాంపౌండ్ మహిళల సింగిల్స్ కాంస్య పోరులో సురేఖ 150-145తో ఎలా గిబ్సన్ (బ్రిటన్)ను ఓడించింది. ...
ప్రపంచ షాట్గన్ ఛాంపియన్షిప్లో భారత వెటరన్ షూటర్ జొరావర్ సంధు (48 ఏళ్లు) కాంస్యం సాధించాడు. 2025, అక్టోబరు 17న ఏథెన్స్లో జరిగిన ఫైనల్లో సంధు 31 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు. ...
రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ భారత్ కామన్వెల్త్ క్రీడలకు ఆతిథ్యమివ్వనుంది. 2030 క్రీడలను అహ్మదాబాద్లో నిర్వహించాలని కామన్వెల్త్ స్పోర్ట్ ఎగ్జిక్యూటివ్ బోర్డు 2025, అక్టోబరు 15న సిఫారసు చేసింది. ...
ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ (పారా) రన్నింగ్ పోటీల్లో జీవాంజి దీప్తి రెండో బంగారు పతకం నెగ్గింది. ప్రతిష్టాత్మక పోటీల్లో రెండు స్వర్ణ పతకాలు సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా రికార్డు నెలకొల్పింది....
ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో జీవాంజి దీప్తి బంగారు పతకం నెగ్గింది. 2025, అక్టోబరు 12న ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్లో జరిగిన టీ20 మహిళల 400 మీటర్ల పరుగును 55.92 సెకన్లలో ముగించిన దీప్తి అగ్రస్థానం సాధించింది. ...
2025, అక్టోబరు 5న ప్రకటించిన ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ర్యాంకింగ్స్లో భారత్ మూడో స్థానంలో నిలిచింది. ...
ప్రపంచ పారా అథ్లెటిక్స్ పోటీలు 2025, అక్టోబరు 5న ముగిశాయి. చివరి రోజు మూడు రజతాలు, ఒక కాంస్యంతో భారత్ పోటీలను ఘనంగా ముగించింది. ...
ప్రపంచ పారా అథ్లెటిక్స్లో మహిళల క్లబ్ త్రో (ఎఫ్51)లో ఏక్తా భ్యాన్ రజతం గెలుచుకుంది. 2025, అక్టోబరు 4న దిల్లీలో జరిగిన మ్యాచ్లో ఆరో ప్రయత్నంలో 19.80మీ త్రోతో ఆమె రెండో స్థానంలో నిలిచింది. ...
ప్రపంచ పారా అథ్లెటిక్స్లో భారత అథ్లెట్లు నిషాద్ కుమార్, సిమ్రన్ శర్మ పసిడి పతకాలు సొంతం చేసుకున్నారు. 2025, అక్టోబరు 3న దిల్లీలో జరిగిన పురుషుల టీ47 హైజంప్లో ఉత్తర్ప్రదేశ్కు చెందిన నిషాద్ 2.14 మీటర్ల జంప్తో అగ్రస్థానంలో నిలిచాడు....
భారత వెయిట్లిఫ్టింగ్ స్టార్ మీరాబాయి చాను ప్రపంచ వెయిట్లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో రజతం నెగ్గింది. 2025, అక్టోబరు 3న ఫౌర్డ్ (నార్వే)లో జరిగిన మహిళల 48 కేజీల విభాగంలో స్నాచ్లో 84 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్లో 115 కేజీలు ఎత్తిన మీరా.. మొత్తంగా 199 కేజీలు లిఫ్ట్ చేసి రెండో స్థానంలో నిలిచింది. ...
ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ షూటింగ్ ప్రపంచకప్లో తెలుగు కుర్రాడు ముకేశ్ నేలవల్లి స్వర్ణం నెగ్గాడు. ...
భారతదేశంలో వాణిజ్య బ్యాంకుల జాతీయీకరణ
వందేమాతర గేయం @ 150 ఏళ్లు!
ఎయిర్పోర్ట్ లేని దేశాల జాబితా
స్వాతంత్య్రోద్యమ కాలంలోని ప్రముఖ వార్తాపత్రికలు
కశ్మీర్ సంస్థాన విలీనం
భారతదేశాన్ని సందర్శించిన విదేశీ యాత్రికులు/ రాయబారులు
భారత్లోని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలు
జలావరణం - జలసంధి
ప్రపంచంలో సంభవించిన భారీ భూకంపాలు
వివిధ దేశాలతో భారత సైన్యం జరిపే ప్రధాన విన్యాసాలు
భారతదేశంలో టాప్-10 అతిపెద్ద జాతీయ ఉద్యానవనాలు
పేరు మార్చుకున్న దేశాలు
భారత్తో సరిహద్దు పంచుకుంటున్న దేశాలు
My Cart
Dashboard
Demo
Logout
Copyright © 2025 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved