సయ్యద్‌ మోదీ ఇంటర్నేషనల్‌ సూపర్‌ 300 బ్యాడ్మింటన్‌ టోర్నీ

సయ్యద్‌ మోదీ ఇంటర్నేషనల్‌ సూపర్‌ 300 బ్యాడ్మింటన్‌ టోర్నీ

సయ్యద్‌ మోదీ ఇంటర్నేషనల్‌ సూపర్‌ 300 బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత డబుల్స్‌ స్టార్లు గాయత్రి గోపీచంద్‌- ట్రీసా జాలీ టైటిల్‌ నెగ్గారు. 2025, నవంబరు 30న లఖ్‌నవూలో జరిగిన మహిళల డబుల్స్‌ ఫైనల్లో టాప్‌ సీడ్‌ గాయత్రి- ట్రీసా జోడీ 17-21, 21-13, 21-15తో కాహో ఒసావా- మయ్‌ తనాబె (జపాన్‌) జంటపై విజయం సాధించింది.

పురుషుల సింగిల్స్‌లో అగ్రశ్రేణి ఆటగాడు కిదాంబి శ్రీకాంత్‌ రన్నరప్‌గా నిలిచాడు. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Hurry Up: Epratibha Classic - Your ultimate 2-year combo for SSC, TGPSC, APPSC, RRB & Bank exam success!

Copyright © 2025 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram