ఆర్చరీ ప్రపంచకప్‌

ఆర్చరీ ప్రపంచకప్‌

ఆర్చరీ ప్రపంచకప్‌ ఫైనల్‌ టోర్నీలో విజయవాడ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ కాంస్యం నెగ్గింది. 2025, అక్టోబరు 18న నాన్‌జింగ్‌ (చైనా)లో జరిగిన కాంపౌండ్‌ మహిళల సింగిల్స్‌ కాంస్య పోరులో సురేఖ 150-145తో ఎలా గిబ్సన్‌ (బ్రిటన్‌)ను ఓడించింది. ఈ పోరులో ఆమె వరుసగా 15 సార్లు ఫర్‌ఫెక్ట్‌ టెన్‌ స్కోరు చేసింది.

ఆర్చరీ ప్రపంచకప్‌ ఫైనల్‌ టోర్నీలో మహిళల వ్యక్తిగత కాంపౌండ్‌లో భారత్‌కు ఇదే  తొలి పతకం.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Hurry Up: Epratibha Classic - Your ultimate 2-year combo for SSC, TGPSC, APPSC, RRB & Bank exam success!

Copyright © 2025 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram