దేశంలో ప్రతి 811 మందికి ఒక డాక్టరు
దేశంలో ప్రతి 811 మంది ప్రజలకు ఒక అర్హత కలిగిన వైద్యుడు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం 2025, డిసెంబరు 2న పార్లమెంటుకు తెలిపింది. రిజిస్టర్ అయిన అల్లోపతి, ఆయుష్ వైద్యుల్లో 80 శాతం మంది అందుబాటులో ఉన్నారని భావించినా దేశంలో డాక్టర్లు 1 : 811 నిష్పత్తిలో ఉన్నారు....
Read more →