కేరళలో మహిళల కోసం పింక్‌ బస్సులు

కేరళలో మహిళల కోసం పింక్‌ బస్సులు

మహిళలకు సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణం కోసం కేరళ ప్రభుత్వం ప్రత్యేకంగా కేఎస్‌ఆర్టీసీ పింక్‌ బస్‌ సర్వీసులను 2026, జులై 23న ప్రారంభించింది. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి సి.పి.జాన్‌ ఈ బస్సులను ప్రారంభిస్తూ ముఖ్యంగా రాత్రి వేళల్లో పనిచేసే మహిళలకు ఇవి ఎంతో ఉపయోగకరం అన్నారు. ఈ సదుపాయాన్ని త్వరలో ఇతర జిల్లాలకు కూడా విస్తరిస్తామన్నారు. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram